టాప్ స్టోరీస్ - Page 10
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు సిట్ నోటీసులు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Jan 2026 4:13 PM IST
దావోస్లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ..రెండ్రోజుల్లో రూ.23 వేల కోట్ల ఒప్పందాలు
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రైజింగ్ బృందం మరోసారి తన సత్తా చాటింది
By Knakam Karthik Published on 22 Jan 2026 4:07 PM IST
భక్తులకు శుభవార్త, మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు..ధర ఎంతో తెలుసా?
తెలంగాణలో అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 22 Jan 2026 3:27 PM IST
జమ్ముకశ్మీర్లో 10 మంది ఆర్మీ జవాన్లు మృతి..వాహనం లోయలో పడటంతో ఘోర ప్రమాదం
జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 22 Jan 2026 3:02 PM IST
తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతు
తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు...
By Knakam Karthik Published on 22 Jan 2026 2:44 PM IST
నైనీ కోల్ మైన్స్ టెండర్పై రాజకీయ దుమారం..సింగరేణి సంచలన ప్రకటన
ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రకటించింది.
By Knakam Karthik Published on 22 Jan 2026 2:33 PM IST
విమానాశ్రయంలో కొరియన్ మహిళపై వేధింపులు.. ప్రైవేట్ భాగాలను అనుచితంగా తాకి..
బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో దక్షిణ కొరియా మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ గ్రౌండ్ స్టాఫ్ని అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 22 Jan 2026 1:40 PM IST
టీమిండియా విజయం కంటే గంభీర్ ట్వీట్పైనే చర్చ జరుగుతోంది..!
టీమిండియా విజయం కంటే భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.
By Medi Samrat Published on 22 Jan 2026 1:00 PM IST
రేపటి నుంచి తిరుపతిలో మూడు రోజులు సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత
తిరుమలలో ఈ నెల 25న రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని మూడురోజుల పాటు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది
By Medi Samrat Published on 22 Jan 2026 12:20 PM IST
హ్యాట్రిక్తో విండీస్కు చుక్కలు చూపించిన బౌలర్..!
ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో 24 ఏళ్ల ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ హ్యాట్రిక్ వికెట్లు తీసి...
By Medi Samrat Published on 22 Jan 2026 11:30 AM IST
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. ఆ గ్రామాల్లో హై అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది.
By Medi Samrat Published on 22 Jan 2026 10:40 AM IST
కోటప్పకొండకు పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండకు పవన్ కళ్యాణ్ నేడు...
By Medi Samrat Published on 22 Jan 2026 10:01 AM IST














