టాప్ స్టోరీస్ - Page 10
కంకరలో కూరుకుపోయి.. ఊపిరి ఆగి.. భయానకంగా చేవెళ్ల బస్సు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే ప్రధాన కారణమని తెలుస్తోంది.
By అంజి Published on 3 Nov 2025 10:02 AM IST
చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ
47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆదివారం అంటే నవంబర్ 2, 2025న భారత మహిళా క్రికెట్ జట్టు చేతుల్లోకి ప్రపంచకప్ ట్రోఫీ వచ్చింది.
By Medi Samrat Published on 3 Nov 2025 9:58 AM IST
అమోల్ మజుందార్ సర్ చేసిందే ఇదంతా!!
వన్డే ప్రపంచకప్ భారత జట్టు గెలవడంలో ఆటగాళ్లు ఎంత కీలక పాత్ర పోషించారో, తమ కోచ్ అమోల్ మజుందార్ సర్ వెనకుండి నడిపించారని కెప్టెన్ హర్మన్ ప్రీత్...
By అంజి Published on 3 Nov 2025 9:36 AM IST
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. సీఎం రేవంత్ విచారం
రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఆర్టీసీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది.
By అంజి Published on 3 Nov 2025 9:01 AM IST
సన్నబియ్యం పథకంపై కాంగ్రెస్కు బీజేపీ సవాల్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు, ఉచిత బియ్యం రద్దవుతాయని ఓటర్లను బెదిరించడం సిగ్గుచేటని కేంద్ర...
By అంజి Published on 3 Nov 2025 8:48 AM IST
8 ఏళ్ల దళిత బాలుడిపై ఉపాధ్యాయులు దాడి.. ప్యాంటులో తేలు వేసి..
సిమ్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదేళ్ల దళిత బాలుడిపై పదే పదే దాడి చేసి, అతని ప్యాంటులో తేలు వేసినందుకు..
By అంజి Published on 3 Nov 2025 8:26 AM IST
VIDEO: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 12 మంది మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ - బీజాపూర్ నేషనల్..
By అంజి Published on 3 Nov 2025 7:58 AM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సర్వేలు నకిలీవి: సీఎం రేవంత్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై వచ్చిన "కల్పిత" సర్వే నివేదికలను ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదివారం కొట్టిపారేశారు.
By అంజి Published on 3 Nov 2025 7:43 AM IST
ఉమెన్స్ వరల్డ్ కప్ ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?
టీమ్ ఇండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో కప్పు కొట్టిన భారత్కు...
By అంజి Published on 3 Nov 2025 7:25 AM IST
మార్గం మధ్యలో అంబులెన్స్ టైర్ పంక్చర్.. రోగి మృతి
మధ్యప్రదేశ్లోని గుణలో ఒక రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ టైర్ పంక్చర్ కావడంతో, విడిభాగం లేకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
By అంజి Published on 3 Nov 2025 7:13 AM IST
Telangana: నేటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ నేటి నుంచి బంద్ చేపడుతున్నట్టు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్య సంఘం...
By అంజి Published on 3 Nov 2025 6:56 AM IST
బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు.
By అంజి Published on 3 Nov 2025 6:45 AM IST














