టాప్ స్టోరీస్ - Page 10
అడ్లూరిపై వ్యాఖ్యల దుమారం, పొన్నం ఏమన్నారంటే?
సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు
By Knakam Karthik Published on 8 Oct 2025 11:28 AM IST
పిన్ లేకుండానే UPI ట్రాన్సాక్షన్స్, నేటి నుంచి కొత్త ఫీచర్
యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 11:13 AM IST
రష్యా-భారత్ రక్షణ సహకారంలో మరో కీలక పరిణామం
రష్యా – భారత్ రక్షణ సహకారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 8 Oct 2025 10:58 AM IST
విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్.. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: రిపోర్ట్
విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ క్లస్టర్ను నిర్మించడానికి గూగుల్ 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,730 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.
By అంజి Published on 8 Oct 2025 10:47 AM IST
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఫ్రీగా టికెట్ల తేదీలు మార్పు
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 10:39 AM IST
Jublieehills byPoll: నవీన్ యాదవ్కు టికెట్ నిరాకరించే యోచనలో కాంగ్రెస్!
యూసుఫ్గూడలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేసినందుకు కేసు నమోదు కావడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే పోటీలో కాంగ్రెస్ నాయకుడు నవీన్...
By అంజి Published on 8 Oct 2025 9:31 AM IST
Video: హైవేపై ఎల్పీజీ ట్రక్కును ఢీకొట్టిన ట్యాంకర్.. భారీ మంటలు, పేలుళ్లు
మంగళవారం రాత్రి జైపూర్-అజ్మీర్ హైవేపై డూడులోని సన్వర్ద ప్రాంతం సమీపంలో ఎల్పిజి సిలిండర్లతో నిండిన ట్రక్కును.. ట్యాంకర్ ఢీకొనడంతో..
By అంజి Published on 8 Oct 2025 8:44 AM IST
ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ
కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ, దానికి ఆనుకుని ఉన్న తీరప్రాంత గ్రామాలలోని మత్స్యకారులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న..
By అంజి Published on 8 Oct 2025 8:00 AM IST
TGSRTCలో ఉద్యోగాలు.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ)లో 1743 ఉద్యోగాల భర్తీకి నేడు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
By అంజి Published on 8 Oct 2025 7:38 AM IST
హిమాచల్ప్రదేశ్లో టూరిస్ట్ బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు.. 18 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఓ టూరిస్ట్ బస్సుపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
By అంజి Published on 8 Oct 2025 7:19 AM IST
నేడే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు.. ముఖ్య నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) వర్గానికి 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని సవాలు చేస్తూ..
By అంజి Published on 8 Oct 2025 6:53 AM IST
భోజనానికి ఇంటికి పిలిచి.. విద్యార్థినిపై లెక్చరర్ లైంగిక దాడి.. మార్కులు వేస్తానంటూ..
2025 అక్టోబర్ 2న భోజనానికి ఇంటికి పిలిచిన తర్వాత విద్యార్థినిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై తిలక్నగర్ పోలీసులు ఆదివారం..
By అంజి Published on 8 Oct 2025 6:42 AM IST