టాప్ స్టోరీస్ - Page 10

ఇలా అయితే పంజాబ్ ట్రోఫీ గెలవదు.. రికీ పాంటింగ్‌పై టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌
'ఇలా అయితే పంజాబ్ ట్రోఫీ గెలవదు'.. రికీ పాంటింగ్‌పై టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

ఐపీఎల్ 2025 టైటిల్‌ను పంజాబ్ కింగ్స్ గెలవలేద‌ని భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు.

By Medi Samrat  Published on 27 April 2025 12:31 PM IST


Students, namaz, NCC camp, Chhattisgarh, teachers
విద్యార్థులతో బలవంతంగా నమాజ్.. ఏడుగురు ఉపాధ్యాయులపై కేసు నమోదు

ఛత్తీస్‌ఘర్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఎన్‌సిసి శిబిరం సందర్భంగా గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం...

By అంజి  Published on 27 April 2025 12:22 PM IST


Video : భ‌యాన‌కం.. జ‌నాలను గుద్దుతూ దూసుకెళ్లిన కారు.. చెల్లాచెదురుగా ప‌డి ఉన్న మృత‌దేహాలు
Video : భ‌యాన‌కం.. జ‌నాలను గుద్దుతూ దూసుకెళ్లిన కారు.. చెల్లాచెదురుగా ప‌డి ఉన్న మృత‌దేహాలు

కెనడాలోని వాంకోవర్ నుండి ఒక విషాద‌మైన వార్త వెలుగుచూసింది. వాంకోవర్‌లో ఒక వీధి ఉత్సవం సందర్భంగా వేగంగా వచ్చిన కారు జనాలపైకి దూసుకెళ్లి చాలా మందిని...

By Medi Samrat  Published on 27 April 2025 12:08 PM IST


నేను జీవించడానికి ఒక కారణం ఉండాలి.. నా భర్తకు అమరవీరుడు హోదా ఇవ్వండి
'నేను జీవించడానికి ఒక కారణం ఉండాలి'.. నా భర్తకు 'అమరవీరుడు' హోదా ఇవ్వండి

పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పెళ్లయిన జంటలను కూడా ఉగ్రవాదులు వదల్లేదు.

By Medi Samrat  Published on 27 April 2025 11:55 AM IST


‘కచ్చితంగా న్యాయం జరుగుతుంది’.. మన్ కీ బాత్‌లో పహల్గామ్ దాడి బాధితులకు ప్రధాని మోదీ హామీ
‘కచ్చితంగా న్యాయం జరుగుతుంది’.. మన్ కీ బాత్‌లో పహల్గామ్ దాడి బాధితులకు ప్రధాని మోదీ హామీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. తన కార్యక్రమం ప్రారంభంలోనే ప్రధాని మోదీ పహల్గామ్ దాడిని ప్రస్తావించారు.

By Medi Samrat  Published on 27 April 2025 11:37 AM IST


Telangana govt, beneficiaries, Indiramma houses
ఇందిరమ్మ ఇళ్లు 600 ఎస్‌ఎఫ్‌టీలో నిర్మిస్తేనే రూ.5 లక్షలు: ప్రభుత్వం

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. ఇంటిని 600 చదరపు అడుగుల్లోపు నిర్మిస్తేనే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ గౌతమ్‌ స్పష్టం...

By అంజి  Published on 27 April 2025 11:28 AM IST


Hyderabad : న‌గ‌రానికి రెయిన్ అల‌ర్ట్‌..!
Hyderabad : న‌గ‌రానికి రెయిన్ అల‌ర్ట్‌..!

ఆదివారం నగరంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేయడంతో హైదరాబాద్ వాసులు వేసవి వేడి నుండి ఉపశమనం పొందవచ్చనే ఆశ‌తో ఉన్నారు.

By Medi Samrat  Published on 27 April 2025 11:00 AM IST


భారీగా న‌మోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. వారంలో ఎన్నంటే..
భారీగా న‌మోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. వారంలో ఎన్నంటే..

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వాహ‌న‌దారుల ప‌ట్ల‌ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించినా వారి వ్య‌వ‌హార శైలిలో మార్పు రావ‌డం లేదు.

By Medi Samrat  Published on 27 April 2025 10:30 AM IST


KTR, BRS party members, BRS Party anniversary, Telangana
బీఆర్ఎస్ జెండాను సమున్నత శిఖరాలకు చేరుద్దాం: కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు.. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

By అంజి  Published on 27 April 2025 10:29 AM IST


nuclear warheads, Pak minister  Hanif Abbasi , threat, India,
'భారత్‌ లక్ష్యంగా 130 అణ్వాయుధాలు'.. పాక్‌ మంత్రి బహిరంగ బెదిరింపు

భారత్‌, పాక్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డారు. అణ్వాయుధాలతో భారత్‌పై...

By అంజి  Published on 27 April 2025 9:45 AM IST


Man Kills Parents, Andhra Pradesh, Property Dispute, Vizayanagaram
ఏపీలో దారుణం.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన కొడుకు

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శనివారం నాడు విజయనగరం జిల్లాలో ఆస్తి వివాదం కారణంగా ఒక వ్యక్తి తన తల్లిదండ్రులపై ట్రాక్టర్‌ను తోక్కించి హత్య చేశాడు.

By అంజి  Published on 27 April 2025 9:00 AM IST


CM Chandrababu Naidu, Visakhapatnam , Game Changer, APnews
విశాఖపట్నం ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం, రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని...

By అంజి  Published on 27 April 2025 8:16 AM IST


Share it