టాప్ స్టోరీస్ - Page 11
రాష్ట్రంలో మల్టీప్లెక్స్లకు రిలీఫ్..పిల్లలకు అనుమతిచ్చిన హైకోర్టు
తెలంగాణలో మల్టీప్లెక్స్లకు రాష్ట్ర హైకోర్టు ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 1 March 2025 12:05 PM IST
Andhrapradesh: ఆశా వర్కర్లకు భారీ గుడ్న్యూస్
ఆశా వర్కర్లపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు.
By అంజి Published on 1 March 2025 11:41 AM IST
పార్టీకి రాజీనామా తర్వాత తొలిసారి జీవీ రెడ్డి ట్వీట్..ఏపీ బడ్జెట్పై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై మాజీ టీడీపీ నేత జీవీ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 1 March 2025 11:34 AM IST
వాట్సాప్లో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
తన 21 ఏళ్ల భార్యకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన.. కేరళలోని కాసరగోడ్ వాసిపై కేసు నమోదైంది.
By అంజి Published on 1 March 2025 11:28 AM IST
కార్మికుల జాడ లభించేనా? SLBC టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడను కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి.
By Knakam Karthik Published on 1 March 2025 11:13 AM IST
USAID నిధుల స్తంభన.. హైదరాబాద్లోని మిత్ర్ ట్రాన్స్జెండర్ క్లినిక్ మూసివేత
అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంతో.. హైదరాబాద్లో ఓ ట్రాన్స్జెండర్ క్లినిక్ మూసివేయబడింది.
By అంజి Published on 1 March 2025 11:07 AM IST
ఆధార్ లేకపోయినా ఆస్పత్రుల్లో వైద్యం: తెలంగాణ ప్రభుత్వం
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు ఆధార్ కార్డు కలిగి లేకపోయినా వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం...
By అంజి Published on 1 March 2025 10:46 AM IST
వాహనదారులారా అలర్ట్, అమల్లోకి కొత్త రూల్స్..అతిక్రమిస్తే జేబుకు చిల్లే..
ఈ మేరకు నేటి నుంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ను అమలు చేయబోతోంది.
By Knakam Karthik Published on 1 March 2025 10:27 AM IST
భార్య ప్లాన్తో భర్తపై ప్రియుడి అటాక్..8 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూత
డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.
By Knakam Karthik Published on 1 March 2025 10:10 AM IST
భక్తులకు అలర్ట్ ఆ సేవలు రద్దు..యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది.
By Knakam Karthik Published on 1 March 2025 9:25 AM IST
33 మంది సేఫ్, మంచు దిబ్బల కిందే 22 మంది..కొనసాగుతున్న రెస్క్యూ
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో మంచుచరియలు విరిగిపడగా 25 మంది గల్లంతయ్యారు.
By Knakam Karthik Published on 1 March 2025 8:54 AM IST
విరాట్ @300 నాటౌట్.. కోహ్లీ @22.. వాళ్ల సరసన చేరబోతున్నాడు..!
పాకిస్థాన్పై వన్డే కెరీర్లో 51వ సెంచరీ సాధించి భారత జట్టును గెలిపించిన వెటరన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ..
By Medi Samrat Published on 1 March 2025 8:38 AM IST