టాప్ స్టోరీస్ - Page 11
ఉమెన్స్ ODI వరల్డ్ కప్ విజేతగా భారత్.. నెరవేరిన దశాబ్దాల కల
మహిళల ప్రపంచ కప్: ఉమెన్స్ క్రికెట్లో భార మహిళల జట్టు సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.
By అంజి Published on 3 Nov 2025 6:32 AM IST
రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన టెంపో.. 15 మంది అక్కడికక్కడే మృతి
రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ మాల ఎక్స్ప్రెస్వేపై ఆదివారం రాత్రి ఆగి ఉన్న ట్రక్కును టెంపో..
By అంజి Published on 2 Nov 2025 9:10 PM IST
రాజ్గోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్!
బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని ప్రధాన పథకాల అమలు సలహాదారుగా, మంచిర్యాల ఎమ్మెల్యే కె. ప్రేమ్ సాగర్ రావును తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్...
By అంజి Published on 2 Nov 2025 8:30 PM IST
రెచ్చిపోయిన భార్య మాజీ ప్రియుడు.. కత్తితో పొడిచి పొడిచి దాడి.. భర్తకు 70 కుట్లు
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక జంట తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలి భర్తను కారులో పలుసార్లు పొడిచి చంపి తీవ్రంగా...
By అంజి Published on 2 Nov 2025 8:05 PM IST
Hyderabad: కూకట్పల్లికి మణిహారంగా నల్లచెరువు
కూకట్పల్లికి నల్ల చెరువును మణిహారంగా హైడ్రా రూపుదిద్దింది. ఈ నెలాఖరుకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. చెరువును పూర్తి స్థాయిలో..
By అంజి Published on 2 Nov 2025 7:30 PM IST
నయనికతో తన లవ్ ఎలా మొదలైందో చెప్పిన అల్లు శిరీష్
ఇటీవలే నయనిక రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న నటుడు అల్లు శిరీష్ ఎట్టకేలకు తమ లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయ్యారు.
By అంజి Published on 2 Nov 2025 7:09 PM IST
Telangana: చేతబడి చేస్తున్నాడని.. వ్యక్తిని గొడ్డలితో నరికి చంపేశాడు
ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తిర్యాణి మండలం మాంగి గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టగూడ గ్రామంలో శనివారం రాత్రి చేతబడి చేస్తున్నాడని..
By అంజి Published on 2 Nov 2025 6:00 PM IST
పాఠశాలలో 9 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. ఘటనా స్థలంలో రక్తపు మరకలు!
రాజస్థాన్లోని జైపూర్లోని ఒక ప్రైవేట్ పాఠశాల భవనం నాల్గవ అంతస్తు నుంచి దూకి 9 ఏళ్ల బాలిక మరణించింది. లభించిన సమాచారం ప్రకారం..
By అంజి Published on 2 Nov 2025 5:20 PM IST
AUS vs IND: చెలరేగిన వాషింగ్టన్ సుందర్.. భారత్ విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా..
By అంజి Published on 2 Nov 2025 5:17 PM IST
ప్రధాని మోదీ యోగా చేస్తే.. అదానీ, అంబానీ డ్యాన్స్ చేస్తారు: రాహుల్ గాంధీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓట్ల కోసం "డ్రామా" ఆడుతున్నారని, ఎన్నికల తర్వాత తన వాగ్దానాలను నెరవేర్చలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు.
By అంజి Published on 2 Nov 2025 4:30 PM IST
బిర్యానీలో పురుగు.. IRCTCకి 25 వేల రూపాయల జరిమానా..!
బిర్యానీలో పురుగు కనిపించడంతో ఆరోగ్యం క్షీణించిందని, వినియోగదారుల కమిషన్ IRCTCకి 25 వేల రూపాయల జరిమానా విధించింది.
By అంజి Published on 2 Nov 2025 3:40 PM IST
రామ్చరణ్ 'పెద్ది': జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఫీమెల్ లీడ్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
By అంజి Published on 2 Nov 2025 2:42 PM IST














