టాప్ స్టోరీస్ - Page 11
విషాదం.. 'సూపర్మ్యాన్' విలన్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు టెరెన్స్ స్టాంప్ కన్నుమూశారు.
By అంజి Published on 18 Aug 2025 7:58 AM IST
Telangana: ఆ రోజే సర్పంచ్ ఎన్నికలపై తుది నిర్ణయం
క్యాడర్ను బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం...
By అంజి Published on 18 Aug 2025 7:44 AM IST
పార్కింగ్ వివాదం.. మహిళా కానిస్టేబుల్పై దాడి, అనుచితంగా తాకుతూ..
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్పై పార్కింగ్ సమస్యపై ఆమె ఇంటి యజమాని దాడి చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 18 Aug 2025 7:25 AM IST
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణతో పాటు గ్రామ పేర్లు, సరిహద్దులలో మార్పులను అమలు చేయడంపై దృష్టి...
By అంజి Published on 18 Aug 2025 6:59 AM IST
Hyderabad: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. కరెంట్ తీగలు తగిలి ఐదుగురు మృతి
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన రథం ఊరేగింపులో కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు...
By అంజి Published on 18 Aug 2025 6:44 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా...
By జ్యోత్స్న Published on 18 Aug 2025 6:21 AM IST
నేడు పాఠశాలలకు సెలవు
అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు...
By Medi Samrat Published on 18 Aug 2025 6:00 AM IST
వారి వల్ల నష్టం కలిగే పరిస్థితిని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలి?: సీఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజల స్పందనపై పార్టీ వర్గాలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 17 Aug 2025 9:15 PM IST
బుమ్రా, సిరాజ్ల వారసులకై వేట.. అక్కడ మెరిసిన శ్రేయాస్ అయ్యర్..!
దులీప్ ట్రోఫీతో ఆగస్టు 28 నుంచి దేశవాళీ సీజన్ ప్రారంభమయ్యే దృష్ట్యా, BCCI ఇటీవల బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫాస్ట్ బౌలర్ల కోసం...
By Medi Samrat Published on 17 Aug 2025 9:09 PM IST
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది
By Knakam Karthik Published on 17 Aug 2025 8:11 PM IST
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అండతోనే ప్రభుత్వాలు: టీపీసీసీ చీఫ్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అండతోనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
By Knakam Karthik Published on 17 Aug 2025 8:09 PM IST
రాబోయే రెండు రోజులు అతిభారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ...
By Medi Samrat Published on 17 Aug 2025 8:07 PM IST