టాప్ స్టోరీస్ - Page 11
సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలపై పోలీసుల కేసులు..తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన కంప్లయింట్స్పై కేసులు నమోదు చేసే ముందు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.
By Knakam Karthik Published on 11 Sept 2025 11:16 AM IST
Telangana: రాష్ట్రంలో పిడుగుపాటుకు 9 మంది మృతి
తెలంగాణలో పిడుగుపాటు కారణంగా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు.
By Knakam Karthik Published on 11 Sept 2025 10:22 AM IST
ఏపీలో 11 మంది IFS అధికారుల బదిలీ
రాష్ట్రంలో 11 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 11 Sept 2025 9:56 AM IST
Hyderabad: కాళ్లు, చేతులు కట్టేసి, కుక్కర్తో తలపై కొట్టి మహిళ దారుణ హత్య
హైదరాబాద్లోని కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు
By Knakam Karthik Published on 11 Sept 2025 8:50 AM IST
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ మహిళా న్యాయమూర్తి
నేపాల్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున నిరసనలు పడగొట్టిన తర్వాత మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానమంత్రి కావడానికి అంగీకరించారు
By Knakam Karthik Published on 11 Sept 2025 8:14 AM IST
వరద సహాయం పరిహారం విడుదలపై అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి...
By Knakam Karthik Published on 11 Sept 2025 7:42 AM IST
దుండగుడి కాల్పుల్లో డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు హత్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్(31) దారుణ హత్యకు గురయ్యారు.
By Knakam Karthik Published on 11 Sept 2025 7:27 AM IST
Telangana: ఐదెకరాలలోపు భూములున్న రైతులకు శుభవార్త
తెలంగాణలో సాదా బైనామా భూములున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 11 Sept 2025 7:03 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది
సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
By జ్యోత్స్న Published on 11 Sept 2025 6:37 AM IST
ఫలించిన మంత్రి నారా లోకేష్ కృషి.. రేపు నేపాల్ బాధితుల తరలింపునకు రంగం సిద్ధం
నేపాల్ లో చిక్కుకున్న తెలుగుపౌరులను తరలించేందుకు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఉదయం నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
By Medi Samrat Published on 10 Sept 2025 9:18 PM IST
రేవంత్ రెండేళ్లుగా చేస్తున్న తప్పులకు వంద సార్లు జైల్లో వేయాలి
యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 10 Sept 2025 8:56 PM IST
పాకిస్థానీయుడిని దేశ బహిష్కరణ చేసిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ పోలీసులు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో,
By Medi Samrat Published on 10 Sept 2025 8:30 PM IST