టాప్ స్టోరీస్ - Page 12
వారి వల్ల నష్టం కలిగే పరిస్థితిని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలి?: సీఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజల స్పందనపై పార్టీ వర్గాలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 17 Aug 2025 9:15 PM IST
బుమ్రా, సిరాజ్ల వారసులకై వేట.. అక్కడ మెరిసిన శ్రేయాస్ అయ్యర్..!
దులీప్ ట్రోఫీతో ఆగస్టు 28 నుంచి దేశవాళీ సీజన్ ప్రారంభమయ్యే దృష్ట్యా, BCCI ఇటీవల బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫాస్ట్ బౌలర్ల కోసం...
By Medi Samrat Published on 17 Aug 2025 9:09 PM IST
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది
By Knakam Karthik Published on 17 Aug 2025 8:11 PM IST
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అండతోనే ప్రభుత్వాలు: టీపీసీసీ చీఫ్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అండతోనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
By Knakam Karthik Published on 17 Aug 2025 8:09 PM IST
రాబోయే రెండు రోజులు అతిభారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ...
By Medi Samrat Published on 17 Aug 2025 8:07 PM IST
హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి కేంద్రంలోని భారత పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలచే సంయుక్తంగా నిర్వహించబడుతున్న స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్...
By Medi Samrat Published on 17 Aug 2025 8:02 PM IST
ఎలా మర్చిపోతారు జగన్? దేశానికి క్షమాపణ చెప్పండి: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విమర్శించారు
By Knakam Karthik Published on 17 Aug 2025 6:46 PM IST
లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
రాష్ట్రంలో లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...
By Knakam Karthik Published on 17 Aug 2025 6:00 PM IST
రెస్టారెంట్లో దుండగుల కాల్పులు..ముగ్గురు మృతి
న్యూయార్క్ క్రౌన్ హైట్స్లోని ఓ రెస్టారెంట్లో దుండగులు కాల్పులు జరిపారు.
By Knakam Karthik Published on 17 Aug 2025 5:24 PM IST
అఫిడవిట్ ఇవ్వండి లేదా క్షమాపణ చెప్పండి..రాహుల్కు ఈసీ డెడ్లైన్
కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన “వోట్ చోరీ” ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ECI) ఘాటుగా స్పందించింది.
By Knakam Karthik Published on 17 Aug 2025 5:07 PM IST
ఈ నెల 23న టీపీసీసీ పీఏసీ సమావేశం
ఈ నెల 23న టీపీసీసీ పీఏసీ సమావేశం జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి
By Knakam Karthik Published on 17 Aug 2025 4:54 PM IST
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రెండ్రోజులు భారీ వర్షాలు
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర...
By Knakam Karthik Published on 17 Aug 2025 4:42 PM IST