టాప్ స్టోరీస్ - Page 13
హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి కేంద్రంలోని భారత పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలచే సంయుక్తంగా నిర్వహించబడుతున్న స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్...
By Medi Samrat Published on 17 Aug 2025 8:02 PM IST
ఎలా మర్చిపోతారు జగన్? దేశానికి క్షమాపణ చెప్పండి: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విమర్శించారు
By Knakam Karthik Published on 17 Aug 2025 6:46 PM IST
లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
రాష్ట్రంలో లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...
By Knakam Karthik Published on 17 Aug 2025 6:00 PM IST
రెస్టారెంట్లో దుండగుల కాల్పులు..ముగ్గురు మృతి
న్యూయార్క్ క్రౌన్ హైట్స్లోని ఓ రెస్టారెంట్లో దుండగులు కాల్పులు జరిపారు.
By Knakam Karthik Published on 17 Aug 2025 5:24 PM IST
అఫిడవిట్ ఇవ్వండి లేదా క్షమాపణ చెప్పండి..రాహుల్కు ఈసీ డెడ్లైన్
కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన “వోట్ చోరీ” ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ECI) ఘాటుగా స్పందించింది.
By Knakam Karthik Published on 17 Aug 2025 5:07 PM IST
ఈ నెల 23న టీపీసీసీ పీఏసీ సమావేశం
ఈ నెల 23న టీపీసీసీ పీఏసీ సమావేశం జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి
By Knakam Karthik Published on 17 Aug 2025 4:54 PM IST
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రెండ్రోజులు భారీ వర్షాలు
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర...
By Knakam Karthik Published on 17 Aug 2025 4:42 PM IST
రేపు ఢిల్లీలో మంత్రి లోకేశ్ పర్యటన..ఎందుకు అంటే?
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి...
By Knakam Karthik Published on 17 Aug 2025 3:47 PM IST
సీఎంకు విజన్ లేదు..ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
By Knakam Karthik Published on 17 Aug 2025 2:47 PM IST
జమ్ముకశ్మీర్లో మళ్లీ క్లౌడ్బరస్ట్.. పోటెత్తిన వరద.. ఏడుగురు మృతి
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో రెండు వేర్వేరు క్లౌడ్ బరస్ట్లు ఏర్పడటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఏడుగురు మరణించారు.
By అంజి Published on 17 Aug 2025 1:31 PM IST
దారుణం.. తల్లిపై కొడుకు రెండుసార్లు అత్యాచారం
సెంట్రల్ ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతంలో 39 ఏళ్ల వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేశాడని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 17 Aug 2025 1:04 PM IST
నేను జూ.ఎన్టీఆర్ను తిట్టలేదు.. నన్ను క్షమించండి: ఎమ్మెల్యే దగ్గుపాటి
జూనియర్ ఎన్టీఆర్ను తాను అసభ్యకర పదాలతో దూషించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్...
By అంజి Published on 17 Aug 2025 12:33 PM IST