టాప్ స్టోరీస్ - Page 13

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

ద్రోణి ప్రభావంతో బుధవారం అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ...

By Medi Samrat  Published on 7 Oct 2025 6:02 PM IST


Video : రోడ్డుపై ఎక్కడ చూసినా మేకులే.. అదో పెద్ద‌ పంచర్ మాఫియా..!
Video : రోడ్డుపై ఎక్కడ చూసినా మేకులే.. అదో పెద్ద‌ పంచర్ మాఫియా..!

బెంగళూరులోని నేలమంగళ రోడ్డులో దాదాపు 1.5 కిలోగ్రాముల మేకులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ఆ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఓ...

By Medi Samrat  Published on 7 Oct 2025 5:50 PM IST


Telangana, BC Reservations, Congress Government, Brs, Bjp,
బీసీ రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో విచారణ..ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్

బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

By Knakam Karthik  Published on 7 Oct 2025 5:20 PM IST


Telangana, Former Minister Harish, Congress government
మాటల్లో ఫేకుడు, ఢిల్లీ వెళ్లి జోకుడు ఇదే కదా 22 నెలల్లో చేసింది..రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

బస్తీ దవాఖానాల వైద్య సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు

By Knakam Karthik  Published on 7 Oct 2025 4:55 PM IST


మరో అత్యాధునిక థియేటర్‌ను తీసుకుని వస్తున్న మహేష్ బాబు
మరో అత్యాధునిక థియేటర్‌ను తీసుకుని వస్తున్న మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్‌లో మరో అత్యాధునిక థియేటర్‌ను తీసుకుని రాబోతున్నారు.

By Medi Samrat  Published on 7 Oct 2025 4:16 PM IST


Telangana, Hyderabad, Brs, Tgsrtc, Ktr, Harishrao, Congress
ఆర్టీసీ చార్జీల పెంపుపై బీఆర్ఎస్ చలో బస్ భవన్..ఎప్పుడంటే?

ఆర్టీసీ చార్జీలు పెంపును నిరసిస్తూ 9న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ చేపట్టనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు

By Knakam Karthik  Published on 7 Oct 2025 3:44 PM IST


రానున్న మూడు గంటలు జాగ్ర‌త్త‌.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
రానున్న మూడు గంటలు జాగ్ర‌త్త‌.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఏపీలోని ప‌లు జిల్లాలలో ప్ర‌జ‌లు రానున్న మూడు గంటలు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. వాటి...

By Medi Samrat  Published on 7 Oct 2025 3:40 PM IST


Telangana, Tg High Court, Kaleshwaram Commission, Kcr, Harishrao
కాళేశ్వరం కమిషన్ నివేదికపై పిటిషన్లు..హైకోర్టులో విచారణ వాయిదా

కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.

By Knakam Karthik  Published on 7 Oct 2025 3:34 PM IST


వారికి వీడియో కాల్ చేసి మాట్లాడిన విజయ్
వారికి వీడియో కాల్ చేసి మాట్లాడిన విజయ్

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ వీడియో కాల్స్ ద్వారా వ్యక్తిగతంగా...

By Medi Samrat  Published on 7 Oct 2025 3:25 PM IST


Telangana, Local Body Elections, Congress, Cpi Leaders, Tpcc Chief
టీపీసీసీ చీఫ్‌తో సీపీఐ నాయకుల బృందం సమావేశం..ఎందుకంటే?

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం సీపీఐ ప్రతినిధుల బృందం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌, సీఎం సలహాదారు నరేందర్‌రెడ్డితో సమావేశం...

By Knakam Karthik  Published on 7 Oct 2025 3:13 PM IST


నటి ఇంటికి పోలీసులు.. 60 కోట్లపై ఆరా..!
నటి ఇంటికి పోలీసులు.. 60 కోట్లపై ఆరా..!

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి 60 కోట్ల రూపాయల మోసం కేసులో విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు.

By Medi Samrat  Published on 7 Oct 2025 2:49 PM IST


స్వాతంత్ర్యం పొందే వరకు దాడులు కొనసాగుతాయ్‌.. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మ‌ళ్లీ ఎటాక్‌..!
'స్వాతంత్ర్యం పొందే వరకు దాడులు కొనసాగుతాయ్‌'.. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మ‌ళ్లీ ఎటాక్‌..!

మంగళవారం పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును లక్ష్యంగా చేసుకుని మరోసారి పేలుడు జరిగింది. ఇందులో చాలా మందికి...

By Medi Samrat  Published on 7 Oct 2025 2:12 PM IST


Share it