టాప్ స్టోరీస్ - Page 14
'భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది'.. పాక్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, భారత్ మరో యుద్ధానికి...
By అంజి Published on 3 March 2026 2:43 PM IST
'ఇంగ్లాండ్ పని పట్టాలంటే ఆ అస్త్రం దిగాల్సిందే'.. గవాస్కర్ బోల్డ్ స్ట్రాటజీ
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం భారత్, ఇంగ్లాండ్ మధ్య హై-వోల్టేజ్ సెమీఫైనల్ జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను...
By అంజి Published on 3 March 2026 2:14 PM IST
హైదరాబాద్లో సెకండ్ హ్యాండ్ కారు మోసం..డీలర్కు రూ.2.7 లక్షల జరిమానా
సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలులో మోసపోయిన ఒక వినియోగదారునికి హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్–I భారీ ఊరటనిచ్చింది.
By Knakam Karthik Published on 3 March 2026 1:30 PM IST
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..కీలక శాఖల పురోగతిపై సుదీర్ఘ చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 3 March 2026 12:48 PM IST
విశాఖలో పెను ప్రమాదం..రుషికొండ బీచ్ రోడ్డులో తగలబడ్డ ట్రావెల్స్ బస్సు
విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ సమీపంలో పెను ప్రమాదం తప్పింది
By Knakam Karthik Published on 3 March 2026 12:14 PM IST
హోలీ పూట యాదాద్రి జిల్లాలో విషాదం..ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 3 March 2026 11:30 AM IST
భూదాన్ భూ బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు..మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
భూదాన్ భూముల సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస...
By Knakam Karthik Published on 3 March 2026 10:20 AM IST
విషాదం: తుప్పుపట్టిన స్కూల్ బస్సు లోంచి కిందపడి 8 ఏళ్ల బాలిక మృతి (video)
ఉత్తరప్రదేశ్లో పాఠశాల బస్సులో జరిగిన ఘోర ప్రమాదం ఒక ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది.
By Knakam Karthik Published on 3 March 2026 9:30 AM IST
అమెరికాలో కాల్పుల కలకలం..భారతీయ సంతతి యువతి మృతి
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో భారతీయ సంతతికి చెందిన యువతి ప్రాణాలు కోల్పోయింది
By Knakam Karthik Published on 3 March 2026 8:40 AM IST
Kantara Mimicking Case: రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టులో ఊరట
కన్నడ చిత్రం 'కాంతార చాప్టర్-1'లోని ఒక పాత్రను అనుకరిస్తూ, దైవాన్ని కించపరిచారన్న ఆరోపణలపై బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టులో ఊరట...
By Knakam Karthik Published on 3 March 2026 8:13 AM IST
సనత్నగర్ ‘టిమ్స్’ ప్రారంభం, 450 మంది వైద్య సిబ్బంది డిప్యూటేషన్
సనత్నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది
By Knakam Karthik Published on 3 March 2026 7:40 AM IST
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన రేణు దేశాయ్..కారణమిదే!
సినీ నటి రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
By Knakam Karthik Published on 3 March 2026 6:59 AM IST














