టాప్ స్టోరీస్ - Page 15
అహనా పెళ్ళంట బీఆర్ఎస్కు సరిగ్గా సరిపోతుంది
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ సెటైర్లు వేశారు. సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ...
By Medi Samrat Published on 1 Nov 2025 7:00 PM IST
గుండెపోటు అని వస్తే నేనూ నమ్మేశాను
వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఫేక్ ప్రచారాలపై ప్రజావేదిక సభలో స్పందిస్తూ.. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదు. వారి జీవితమే ఫేక్ అంటూ...
By Medi Samrat Published on 1 Nov 2025 6:14 PM IST
ఏ వ్యక్తి తప్పు చేసినా ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకోలేరు
చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు తీర్పుపై సీఎం చంద్రబాబు స్పందించారు.
By Medi Samrat Published on 1 Nov 2025 5:03 PM IST
కాశీబుగ్గ ఘటన.. ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు
కాశీబుగ్గ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల అధీనంలో ఉన్న దేవాలయం అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర...
By Medi Samrat Published on 1 Nov 2025 3:50 PM IST
కేటీఆర్పై ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి : మంత్రి పొన్నం
కేటీఆర్పై ఎన్నికల కమిషన్ సుమోటగా తీసుకొని కేసు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
By Medi Samrat Published on 1 Nov 2025 3:39 PM IST
భక్తుల యోగక్షేమాలు పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు
శ్రీకాకుళం జిల్లా కాశీబుక్క శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని టిటిడి మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి...
By Medi Samrat Published on 1 Nov 2025 3:18 PM IST
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి జీవిత ఖైదు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జరిగిన హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
By Medi Samrat Published on 1 Nov 2025 3:07 PM IST
నిజామాబాద్లో కలకలం.. మహిళ దారుణ హత్య.. తల, చేతి వేళ్లను నరికి..
బాసర సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం తల లేని, నగ్నంగా ఉన్న ఒక మహిళ మృతదేహం లభ్యమైంది.
By అంజి Published on 1 Nov 2025 1:40 PM IST
రేపే మహిళల వరల్డ్కప్ ఫైనల్.. భారత్, దక్షిణాఫ్రికా బలాలు, బలహీనతలు ఇవే
2025 మహిళల వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి.
By అంజి Published on 1 Nov 2025 1:09 PM IST
Srikakulam: కాశీబుగ్గ శ్రీవారి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. సీఎం చంద్రబాబు విచారం
రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో 7 మంది మరణించారు.
By అంజి Published on 1 Nov 2025 12:50 PM IST
Hyderabad: పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం.. ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఉ.4 గంటలకు ఘటన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)కి చెందిన 51 ఏళ్ల పారిశుధ్య కార్మికురాలిపై శుక్రవారం ఎర్రగడ్డ ప్రాంతంలోని ..
By అంజి Published on 1 Nov 2025 12:20 PM IST
Interview: 'జూబ్లీహిల్స్ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం'.. నవీన్ యాదవ్తో న్యూస్మీటర్ స్పెషల్ ఇంటర్వ్యూ
జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలు తమ హామీలతో ప్రజలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Nov 2025 11:36 AM IST














