టాప్ స్టోరీస్ - Page 15
రైతు రుణమాఫీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత
రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేసే ప్రతిపాదనలేవీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో స్పష్టం...
By అంజి Published on 24 March 2026 7:30 AM IST
ఏపీలోని పేదలకు భారీ శుభవార్త.. 6.50 లక్షల పీఎంఏవై ఇళ్లకు గ్రీన్ సిగ్నల్
గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస యోజన (PMAY) 2.0 కింద ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.
By అంజి Published on 24 March 2026 7:11 AM IST
అమెరికా-ఇరాన్ చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం?.. శాంతి దిశగా ట్రంప్ కీలక అడుగులు!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చేందుకు అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By అంజి Published on 24 March 2026 6:58 AM IST
ఏపీ రాజధాని అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. కుట్ర కోణంపై అనుమానాలు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రాయపూడి సమీపంలోని...
By అంజి Published on 24 March 2026 6:47 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి
కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ...
By జ్యోత్స్న Published on 24 March 2026 6:36 AM IST
విద్వేష ప్రసంగాలపై చట్టం..తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది.
By Knakam Karthik Published on 23 March 2026 9:34 PM IST
New York: రన్వేపై ఫైర్ ఇంజిన్ను ఢీకొన్న విమానం..పైలట్, కో-పైలట్ మృతి
న్యూయార్క్లోని లాగార్డియా విమానాశ్రయంలో ఆదివారం రాత్రి పెను ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 23 March 2026 9:23 PM IST
ఖమ్మం భూదాన్ భూముల స్కామ్లో మరో నలుగురు అరెస్ట్
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల అక్రమ విక్రయాల కేసులో పోలీసులు వేట ముమ్మరం చేశారు
By Knakam Karthik Published on 23 March 2026 9:06 PM IST
డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్కు షాక్..కస్టడీకి కోర్టు అనుమతి
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ మరియు కాల్పుల కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 23 March 2026 7:50 PM IST
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర..3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది
By Knakam Karthik Published on 23 March 2026 7:04 PM IST
దేశ రక్షణ రహస్యాలు పాక్కు విక్రయం..ఎయిర్ఫోర్స్ ఉద్యోగి అరెస్ట్
భారత వైమానిక దళానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థలకు చేరవేస్తున్నాడనే ఆరోపణలపై ఒక ఎయిర్ఫోర్స్ ఉద్యోగిని రాజస్థాన్...
By Knakam Karthik Published on 23 March 2026 6:10 PM IST
క్యూ నెట్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..!
దేశావ్యాప్తంగా కోట్ల రూపాయలు మోసం చేస్తున్న క్యూ నెట్ కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
By Medi Samrat Published on 23 March 2026 6:07 PM IST














