టాప్ స్టోరీస్ - Page 15
చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ నెల 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరగనుంది
By Knakam Karthik Published on 4 Jun 2025 3:38 PM IST
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ప్రకటన..ఎప్పటి నుంచి అంటే?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు అధికారికంగా వెలువడ్డాయి.
By Knakam Karthik Published on 4 Jun 2025 2:53 PM IST
జూన్ 4 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం మాట్లాడుతూ, జూన్...
By అంజి Published on 4 Jun 2025 1:30 PM IST
కేసీఆర్ ఏం తప్పు చేశారు: ఎమ్మెల్సీ కవిత
రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ పేరిట నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
By అంజి Published on 4 Jun 2025 12:58 PM IST
అమెరికాలోకి ప్రమాదకరమైన ఫంగస్ను తీసుకెళ్లిన.. ఇద్దరు చైనీయులు అరెస్ట్
చైనా ప్రమాదకరమైన 'Fusarium graminearum' ఫంగస్ను యూఎస్కు తీసుకురావాలని ప్రయత్నించిందని ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరెక్టర్ కశ్...
By అంజి Published on 4 Jun 2025 12:04 PM IST
ఆంధ్రప్రదేశ్లో త్వరలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లలో మౌలిక సదుపాయాల వృద్ధిని పెంచడానికి త్వరలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్...
By అంజి Published on 4 Jun 2025 11:38 AM IST
ఊబకాయం నుంచి బయటపడాలంటే..
నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి. మారుతున్న జీవనశైలి, జంక్ ఫుడ్స్ తినడం, వ్యాయామం లేకపోవడం, కొన్ని ఆరోగ్య సమస్యలు కారణంగా చాలా...
By అంజి Published on 4 Jun 2025 11:22 AM IST
మిస్టరీ మృగం: ఆ గ్రామంలో మర్మమైన జంతువు దాడిలో ఆరుగురు బలి
మధ్యప్రదేశ్లోని బర్వానీ జిల్లాలో ఓ మర్మమైన జంతువు మనుషులపై దాడి హల్ చల్ చేస్తోంది. మే 5న 18 మంది వ్యక్తుల గుంపుపై ఒక మర్మమైన జంతువు దాడి చేసినప్పటి...
By అంజి Published on 4 Jun 2025 10:42 AM IST
గుడ్న్యూస్.. 'విద్యాలక్ష్మి' లోన్లపై వడ్డీ తగ్గించిన పీఎన్బీ
భారత్లోని ప్రముఖ ప్రభుత్వ రంగం బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 4 Jun 2025 9:43 AM IST
ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. జూన్ 11 నాటికి పుంజుకోనున్న రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతు పవనాలు కనుమరుగయ్యాయి. షెడ్యూల్ కంటే ఎనిమిది రోజుల ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మూడు రోజుల క్రితం విరామం...
By అంజి Published on 4 Jun 2025 9:02 AM IST
16,347 పోస్టులు.. మరో బిగ్ అప్డేట్
మెగా డీఎస్సీకి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. 16,347 టీచర్ పోస్టులకు ఎల్లుండి నుంచి పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 4 Jun 2025 8:15 AM IST
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు
చండీగఢ్లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 41 ఏళ్ల వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది.
By అంజి Published on 4 Jun 2025 7:40 AM IST