టాప్ స్టోరీస్ - Page 15
విషాదం..మంచినీటి సంప్లో ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి
మిషన్ భగీరథ తాగునీటి ప్రాజెక్టు కోసం సంప్ లోపల పనిచేస్తున్నప్పుడు అనుమానాస్పదంగా ఊపిరాడక ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆసుపత్రి...
By Knakam Karthik Published on 10 Sept 2025 2:42 PM IST
రాజ్యాంగాన్ని తిరిగి రాసి, 30 ఏళ్ల అవినీతిపై దర్యాప్తు జరపండి..నేపాల్లో నిరసనకారుల డిమాండ్
నేపాల్లో జనరేషన్ Z ఆధ్వర్యంలో జరిగిన విప్లవాత్మక నిరసనలు చివరికి ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలీ రాజీనామాకు దారితీశాయి
By Knakam Karthik Published on 10 Sept 2025 2:21 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్స్ అభ్యర్థిని త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారు: కేటీఆర్
జూబ్లీహిల్స్ బైపోల్స్ కోసం అభ్యర్థిని త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 10 Sept 2025 2:02 PM IST
'సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్'.. కూటమి ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
సూపర్ సిక్స్.. సూపర్గా అట్టర్ ప్లాఫ్ అయ్యిందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం...
By అంజి Published on 10 Sept 2025 1:30 PM IST
Video: మండి బిర్యానీలో బొద్దింక.. హైదరాబాద్లో ఘటన
మండి బిర్యానీ తింటుండగా అందులో బొద్దింక రావడంతో కస్టమర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు.
By అంజి Published on 10 Sept 2025 12:37 PM IST
Video: కొత్త థార్తో నిమ్మకాయలు తొక్కించబోయిన మహిళ..అనుకోకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పల్టీ
ఢిల్లీలోని ఓ మహీంద్రా షోరూమ్లో థార్ కొత్త కారును మొదటి అంతస్తు నుంచి మహిళ కిందపడేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది
By Knakam Karthik Published on 10 Sept 2025 12:25 PM IST
ప్రియుడితో కలిసి చంపేందుకు భార్య కుట్ర.. భర్త ఎలా తప్పించుకున్నాడంటే?
కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన ఒక మహిళ తన ప్రియుడితో కలిసి ఇండి పట్టణంలోని అద్దె ఇంట్లో తన భర్తను హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై అరెస్టు...
By అంజి Published on 10 Sept 2025 11:39 AM IST
కేంద్రరక్షణ మంత్రితో సీఎం రేవంత్ భేటీ..ఆ భూములు బదలాయించాలని విజ్ఞప్తి
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు
By Knakam Karthik Published on 10 Sept 2025 11:38 AM IST
నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం ఏపీ సర్కార్ టోల్ ఫ్రీ నెంబర్
నేపాల్లో చిక్కుకున్న తెలుగు పౌరులకు సహాయం చేయడానికి ఆంధ్ర భవన్లో అత్యవసర విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది
By Knakam Karthik Published on 10 Sept 2025 11:17 AM IST
గర్భిణులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారం ఇదే
గర్భంతో ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం శిశువు ఎదుగుదలలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో గర్భవతి పౌషికాహారం తీసుకోవడం చాలా అవసరం.
By అంజి Published on 10 Sept 2025 11:00 AM IST
'దయచేసి నాకు విషం ఇవ్వండి'.. కోర్టును అభ్యర్థించిన నటుడు దర్శన్
రేణుకస్వామి హత్య కేసు నెలవారీ విచారణ సందర్భంగా , నటుడు దర్శన్ జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 64వ సిటీ సివిల్ అండ్..
By అంజి Published on 10 Sept 2025 10:20 AM IST
క్యాన్సర్ రోగులకు తీపికబురు.. తెలంగాణలో 34 డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఓపెన్
తెలంగాణ ఆరోగ్య మంత్రి సి. దామోదర్ రాజ నరసింహ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ ఆసుపత్రులలో క్యాన్సర్ డేకేర్
By అంజి Published on 10 Sept 2025 9:40 AM IST