టాప్ స్టోరీస్ - Page 16
రేపే మహిళల వరల్డ్కప్ ఫైనల్.. భారత్, దక్షిణాఫ్రికా బలాలు, బలహీనతలు ఇవే
2025 మహిళల వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి.
By అంజి Published on 1 Nov 2025 1:09 PM IST
Srikakulam: కాశీబుగ్గ శ్రీవారి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. సీఎం చంద్రబాబు విచారం
రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో 7 మంది మరణించారు.
By అంజి Published on 1 Nov 2025 12:50 PM IST
Hyderabad: పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం.. ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఉ.4 గంటలకు ఘటన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)కి చెందిన 51 ఏళ్ల పారిశుధ్య కార్మికురాలిపై శుక్రవారం ఎర్రగడ్డ ప్రాంతంలోని ..
By అంజి Published on 1 Nov 2025 12:20 PM IST
Interview: 'జూబ్లీహిల్స్ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం'.. నవీన్ యాదవ్తో న్యూస్మీటర్ స్పెషల్ ఇంటర్వ్యూ
జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలు తమ హామీలతో ప్రజలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Nov 2025 11:36 AM IST
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి కలకలం
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. దీంతో గుంపులుగా కదలాలని యాత్రికులకు పోలీసు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.
By అంజి Published on 1 Nov 2025 10:30 AM IST
మహిళలు, వృద్ధ ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్న్యూస్
భారతీయ రైల్వే కొత్త వ్యవస్థ ద్వారా వయోజనులు, మహిళలకు ప్రయాణంలో సౌకర్యాన్ని పెంచే మార్పులు తీసుకొచ్చింది.
By అంజి Published on 1 Nov 2025 10:11 AM IST
Vizag: మహిళా లెక్చరర్ వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. సాయితేజ్ (22) అనే డిగ్రీ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 1 Nov 2025 9:11 AM IST
కేంద్రం భారీ శుభవార్త.. త్వరలో ఆస్తులకు యాజమాన్య హక్కులు!
దేశ వ్యాప్తంగా 3.46 లక్షల గ్రామాల్లోని 4.5 కోట్ల ఆస్తులకు త్వరలో యాజమాన్య హక్కులు దక్కనున్నాయి.
By అంజి Published on 1 Nov 2025 8:48 AM IST
హోటల్లో మైనర్ బాలికపై అత్యాచారం.. యజమానితో సహా ఇద్దరి అరెస్టు
గురుగ్రామ్లోని సెక్టార్ 38లోని ఒక హోటల్ గదికి తీసుకెళ్లి మైనర్ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడనే ఆరోపణలపై 18 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు...
By అంజి Published on 1 Nov 2025 8:12 AM IST
Telangana: రూ.1,032 కోట్ల బకాయిలు, బిల్లులు విడుదల
ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.1,032 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
By అంజి Published on 1 Nov 2025 7:36 AM IST
త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి కొలుసు
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 3 లక్షల ఇళ్లను ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 29వ తేదీన జరగాల్సి...
By అంజి Published on 1 Nov 2025 7:29 AM IST
Telangana: నేటి నుంచే ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ
ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును నేటి నుంచి స్వీకరించనున్నారు. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 14 వరకు చెల్లించొచ్చు.
By అంజి Published on 1 Nov 2025 7:13 AM IST














