హైదరాబాద్ - Page 2
Hyderabad: జూన్ 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
By అంజి Published on 29 May 2025 1:30 PM IST
వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ పరిధిలోని వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:30 PM IST
ఎన్టీఆర్ 102వ జయంతి..జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు
దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో నిర్వహించారు.
By Knakam Karthik Published on 28 May 2025 11:28 AM IST
SRHపై HCA వేధింపులు..ప్రభుత్వానికి విజిలెన్స్ సంచలన నివేదిక
ఐపీఎల్ టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్ఆర్హెచ్ ప్రాంఛైజీపై ఒత్తిడి తీసుకువచ్చిన వ్యవహారంపై విజిలెన్స్ విచారణ పూర్తయింది
By Knakam Karthik Published on 27 May 2025 7:53 PM IST
ట్రాఫిక్ ఉల్లంఘనలు.. వారంలో 18,798 కేసులు..!
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మే 20 నుంచి మే 26 వరకు వారం రోజులపాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మొత్తం 18,798 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు.
By Medi Samrat Published on 27 May 2025 6:33 PM IST
హైదరాబాద్లో మల్టీలెవెల్ కనెక్టింగ్ ఫ్లై ఓవర్..అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?
త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది.
By Knakam Karthik Published on 27 May 2025 5:39 PM IST
Hyderabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి, మరో ముగ్గురికి గాయాలు
శంషాబాద్ సమీపంలోని బెంగళూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.
By అంజి Published on 25 May 2025 9:42 AM IST
సామాను తిరిగి ఇచ్చేందుకు రూ.15 వేలు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 24 May 2025 4:08 PM IST
Hyderabad: 5,301 అగ్ని ప్రమాదాలు.. 40 మరణాలు.. ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
17 మంది ప్రాణాలను బలిగొన్న ఘోరమైన గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం తర్వాత, హైదరాబాద్లోని అధికారులు నగరం అంతటా అగ్నిమాపక భద్రత, అత్యవసర ప్రతిస్పందన...
By అంజి Published on 24 May 2025 12:09 PM IST
PM e-Drive: హైదరాబాద్కు 2,000 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు
హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది.
By అంజి Published on 24 May 2025 10:47 AM IST
Hyderabad: నేటి నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన మెట్రో ఛార్జీలు
సవరించిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కనిష్ఠంగా టికెట్ ధర రూ.11, గరిష్ఠంగా రూ.69గా మెట్రో యాజమాన్యం నిర్ణయించింది.
By అంజి Published on 24 May 2025 8:03 AM IST
హైదరాబాద్లో తొలి కోవిడ్ కేసు నమోదు.. కోలుకున్న రోగి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 24 May 2025 6:52 AM IST