హైదరాబాద్ - Page 2
ఆషాఢమాసం బోనాలు: గోల్కొండ కోటలోని మహంకాళీ ఆలయ మెట్లకు పూజలు
హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాలు గురువారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 25 Jun 2025 4:00 PM IST
వందల మంది బాధితులు.. రూ.200 కోట్ల మోసం.. ఏవీ ఇన్ఫ్రా సీఎండీ విజయ్ గోగుల అరెస్ట్
వందలాది మంది పెట్టుబడిదారులను రూ.200 కోట్ల మేర మోసం చేసినందుకు సైబరాబాద్ పోలీసులు ఒంగోలులో ఏవీ ఇన్ఫ్రా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గోగులను...
By అంజి Published on 25 Jun 2025 1:30 PM IST
Hyderabad: వ్యవసాయ బావిలో పడి 5 ఏళ్ల బాలుడు మృతి
రాజేంద్రనగర్లోని మైలార్దేవ్పల్లిలో జరిగిన విషాద సంఘటన స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐదేళ్ల బాలుడు ప్రిన్స్ ప్రమాదవశాత్తు వ్యవసాయ...
By అంజి Published on 25 Jun 2025 12:45 PM IST
Hyderabad: కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు చేయాలా?.. అయితే ఈ నంబర్కు కాల్ చేయండి
చెరువులు, నాలాలు కబ్జాపై తమకు సమాచారం ఇవ్వాలని నగర వాసులకు హైడ్రా విజ్ఞప్తి చేసింది.
By అంజి Published on 25 Jun 2025 10:48 AM IST
ప్రేమకు అడ్డొస్తుందని..ప్రియుడితో కలిసి కన్నతల్లిని గొంతుకోసి చంపిన 16 ఏళ్ల కూతురు
హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.
By Knakam Karthik Published on 24 Jun 2025 10:50 AM IST
Hyderabad: పగిలిన ప్యాకెట్ పాలు.. కూకట్పల్లి పీఎస్లో వ్యక్తి ఫిర్యాదు
తాను షాపులో కొనుగోలు చేసిన ప్యాకెట్ పాలను వేడి చేయగా.. పగిలిపోయాయని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.
By అంజి Published on 24 Jun 2025 8:43 AM IST
Hyderabad: ఇన్స్టా రీల్స్ చేస్తూ.. క్వారీలో పడి ఇంటర్ విద్యార్థి మృతి
హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. శంషాబాద్లోని మానస హిల్స్లో ఉన్న క్వారీలో ఆదివారం ఇంటర్మీడియట్ విద్యార్థి మునిగి మృతి చెందాడు.
By అంజి Published on 23 Jun 2025 8:30 AM IST
తెలంగాణ జాగృతిలో ‘యూనిటీ ఆటో యూనియన్ విలీనం’
తెలంగాణ జాగృతిలో ‘యూనిటీ’ తెలంగాణ ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విలీనమయ్యింది
By Knakam Karthik Published on 22 Jun 2025 8:45 PM IST
ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో..కేంద్రానికి మెట్రో రైల్ ఫేజ్ 2 డీపీఆర్ సమర్పణ
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదిత దశ-2(బి) విస్తరణకు సంబంధించిన డీపీఆర్, అవసరమైన అన్ని పత్రాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కేంద్ర...
By Knakam Karthik Published on 22 Jun 2025 6:57 PM IST
సికింద్రాబాద్..మిల్ట్రీ ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజీలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబాటు
సికింద్రాబాద్ మిలిటరీ ఆర్మీ ఇంజినీరింగ్ కాలేజీలో నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డుతో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడటం కలకలం రేపుతోంది.
By Knakam Karthik Published on 20 Jun 2025 1:30 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి నేనే, హైకమాండ్ టికెట్ నాకే ఇస్తుంది: అజారుద్దీన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి తానేనని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజారుద్దీన్ అన్నారు
By Knakam Karthik Published on 20 Jun 2025 12:45 PM IST
మోదీ ప్రధాని అయ్యాక 'యోగా'ను ప్రపంచానికి గిఫ్ట్గా ఇచ్చారు: కిషన్ రెడ్డి
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం, ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 20 Jun 2025 12:18 PM IST