ఆంధ్రప్రదేశ్ - Page 3
జనసేన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిందే..!
రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నేత శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.
By Medi Samrat Published on 27 Jan 2026 7:20 PM IST
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం.. పడగొట్టినవి నిలబెడదాం : సీఎం చంద్రబాబు
గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
By Medi Samrat Published on 27 Jan 2026 3:34 PM IST
Amaravati: రాజధాని రైతులకు భారీ గుడ్న్యూస్
అమరావతి రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 27 Jan 2026 1:35 PM IST
తిరుపతిలో దారుణం.. బ్యూటీషియన్పై విద్యార్థి అత్యాచారం
తిరుపతిలోని ఓహోమ్స్టేలో 19 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేల్కు చెందిన...
By అంజి Published on 26 Jan 2026 12:26 PM IST
వరుస సెలవులతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు
By Knakam Karthik Published on 26 Jan 2026 11:30 AM IST
Andhra Pradesh: వచ్చే నెల 17న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.. కోటి మందిపైగా పిల్లలకు..
వచ్చే నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 21వ 'జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం' జరగనుంది. ఈ క్రమంలోనే ఏడాది నుంచి 19 ఏళ్లలోపు...
By అంజి Published on 26 Jan 2026 11:29 AM IST
అమరావతికి చట్టబద్ధతపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకంగా ఉండాలని, మన రాష్ట్రానికి ఇంకేం సాధించవచ్చనే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Knakam Karthik Published on 26 Jan 2026 7:00 AM IST
అమరావతిలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయబడ్డాయి.
By అంజి Published on 25 Jan 2026 7:41 PM IST
Nandyala: గన్ మిస్ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
నంద్యాల జిల్లాలో గన్ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో...
By అంజి Published on 25 Jan 2026 7:12 PM IST
మందుబాబులకు అలర్ట్.. రేపు వైన్షాపులు బంద్
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఇప్పటికే పలు మద్యం షాపుల వద్ద...
By అంజి Published on 25 Jan 2026 3:42 PM IST
మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు
By Knakam Karthik Published on 25 Jan 2026 12:07 PM IST
ఏపీలో మరో దారుణం..ప్రియుడిపై కోపంతో ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో దారుణం జరిగింది.
By Knakam Karthik Published on 25 Jan 2026 11:08 AM IST














