ఆంధ్రప్రదేశ్ - Page 3
పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తే వేటు తప్పదు.. వారికి సీఎం చంద్రబాబు వార్నింగ్
పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో లీగల్ అడ్వైజర్ నియామకం విషయంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు...
By అంజి Published on 4 April 2026 12:34 PM IST
ఏపీలో నేషనల్ హైవేల విస్తరణ: రాజమహేంద్రవరం - అనకాపల్లి మధ్య 6 వరుసల రహదారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాజమహేంద్రవరం నుండి అనకాపల్లి వరకు ఉన్న 16వ...
By అంజి Published on 4 April 2026 11:19 AM IST
'నా భూమి అక్రమంగా లాక్కున్నారు'.. వైఎస్ జగన్ సాయం కోరిన వృద్ధురాలు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఓ వృద్ధురాలు కలిశారు.
By అంజి Published on 3 April 2026 9:04 AM IST
ఏపీలో పరువు హత్య కలకలం.. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిని చంపిన తండ్రి.. ఆపై..
పల్నాడు జిల్లా మాచర్లలో గత నెలలో సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసు విషాదాంతమైంది.
By అంజి Published on 3 April 2026 7:09 AM IST
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఊరటనిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 3 April 2026 6:41 AM IST
అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన...
By Medi Samrat Published on 2 April 2026 7:40 PM IST
గుడ్న్యూస్.. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్
గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై సమీక్షించారు.
By Medi Samrat Published on 2 April 2026 3:47 PM IST
ఆ వింత ప్రతిపాదన, జగన్ విద్వేషానికి పరాకాష్ట..అమరావతిదే అంతిమ విజయం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 April 2026 2:03 PM IST
అమరావతి బిల్లుపై ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు చెప్పిన మంత్రి లోకేశ్
అమరావతి రాజధాని విషయంలో చోటుచేసుకున్న చారిత్రాత్మక పరిణామాలపై ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 April 2026 12:54 PM IST
రాజకీయ వ్యాఖ్యల వివాదం..ఏపీ డిప్యూటీ స్పీకర్పై విచారణకు రాష్ట్రపతి ఆదేశం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై విచారణ జరపాలని భారత రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కి...
By Knakam Karthik Published on 2 April 2026 8:00 AM IST
ఏపీలో ముగిసిన సర్పంచుల పాలన..రేపటి నుంచి ఆ ఆఫీసర్ల చేతుల్లోకి పంచాయతీలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని గ్రామ పంచాయతీల్లో నేటితో ఒక కీలక అధ్యాయం ముగియనుంది.
By Knakam Karthik Published on 2 April 2026 7:07 AM IST
అమరావతికి లోక్సభ గ్రీన్ సిగ్నల్, 5 కోట్ల ఆంధ్రుల చారిత్రక విజయం: పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 1 April 2026 8:30 PM IST














