ఆంధ్రప్రదేశ్ - Page 3
రాజధాని అమరావతికి మరో రూ.32,500 వేల కోట్లు రుణం
రాజధాని అమరావతికి మరో రూ. 32,500 కోట్లు రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ ముందుకు వచ్చింది
By Knakam Karthik Published on 4 Nov 2025 10:18 AM IST
విశాఖ, అల్లూరి జిల్లాల్లో స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
మంగళవారం తెల్లవారుజామున వైజాగ్ నగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
By అంజి Published on 4 Nov 2025 10:05 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డిస్కమ్లకు టారిఫ్ సబ్సిడీ నిధులు విడుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి టారిఫ్ సబ్సిడీ ముందస్తు క్లెయిమ్గా విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన రూ.2,637 కోట్లకు..
By అంజి Published on 4 Nov 2025 8:21 AM IST
పని గంటలు పెంచుతూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పని గంటలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచింది.
By అంజి Published on 4 Nov 2025 7:57 AM IST
నెల్లూరు జైలుకు జోగి రమేష్.. పోలీసులకూ వార్నింగ్..!
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం 10 రోజుల రిమాండ్ విధించింది.
By Medi Samrat Published on 3 Nov 2025 9:11 PM IST
విచారణకు హాజరైన యాంకర్ శ్యామల
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు.
By Medi Samrat Published on 3 Nov 2025 8:56 PM IST
ఏపీలో రూ.20,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన హిందుజా
లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను స్వాగతించేందుకు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతున్నారు.
By Medi Samrat Published on 3 Nov 2025 7:01 PM IST
లండన్లో పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు.
By Medi Samrat Published on 3 Nov 2025 2:51 PM IST
బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు.
By అంజి Published on 3 Nov 2025 6:45 AM IST
నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్ అరెస్ట్
మద్యం తయారీ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 2 Nov 2025 2:17 PM IST
ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు
నేడు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ...
By Knakam Karthik Published on 2 Nov 2025 8:22 AM IST
ఏపీలో 21 మంది IPS అధికారుల బదిలీ
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Nov 2025 6:46 AM IST














