ఆంధ్రప్రదేశ్ - Page 3
మీరందరూ మళ్లీ గెలివాలి.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మళ్లీ గెలిచి రావాలనే పట్టుదలతో ఇవాళ్టి నుంచే పనిచేయండని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు.
By Medi Samrat Published on 28 Feb 2025 6:29 PM IST
ఇది ముంచే ప్రభుత్వమని నిరూపితమైంది..ఏపీ బడ్జెట్పై షర్మిల విమర్శలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
By Knakam Karthik Published on 28 Feb 2025 4:03 PM IST
కష్టాల్లోనూ మంచి బడ్జెట్ అందిస్తున్నాం..మీదే బాధ్యత: సీఎం చంద్రబాబు
కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ను ప్రజలకు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 2:54 PM IST
తెలుగు భాషకు నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం
తెలుగును ప్రోత్సహించడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో భాషాభివృద్ధికి 10 కోట్ల రూపాయలు కేటాయించింది
By Medi Samrat Published on 28 Feb 2025 2:15 PM IST
ఏపీ వ్యవసాయ బడ్జెట్.. రైతులకు గుడ్న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్న
రూ.48,340 కోట్లతో మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
By అంజి Published on 28 Feb 2025 12:22 PM IST
అలాంటి సెల్లో వల్లభనేని వంశీని ఉంచారట
విజయవాడ జైల్లో రిమాండ్ లో వల్లభనేని వంశీని ఆయన భార్య కలిశారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 28 Feb 2025 12:00 PM IST
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్..శాఖల వారీగా కేటాయింపులు ఇవే
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది.
By Knakam Karthik Published on 28 Feb 2025 11:24 AM IST
Andhrapradesh: బడ్జెట్కు కేబినెట్ ఆమోదం
రూ.3.24 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్కు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది.
By అంజి Published on 28 Feb 2025 10:08 AM IST
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశాలు.. నేడు ఆఖరు
తెలంగాణలోని 205 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్/ ఒకేషనల్ కోర్సుల్లో 2025 - 26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు...
By అంజి Published on 28 Feb 2025 8:02 AM IST
మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు!
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
By అంజి Published on 28 Feb 2025 7:38 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. పింఛన్ల పంపిణీలో పలు మార్పులు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పించన్ల పంపిణీలో వెసులుబాటు కల్పించింది. సామాజిక భద్రత పింఛన్లను ఉదయం 7 గంటల నుంచి మాత్రమే అందించేలా...
By అంజి Published on 28 Feb 2025 6:52 AM IST
ఎట్టకేలకు 6 నెలల గౌరవ వేతనం పొందిన మౌజన్లు, ఇమాములు
రాష్ట్రంలో ఇమాములు, మౌజాన్లకు 6నెలల గౌరవ వేతనం చెల్లింపు ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేసింది.
By Medi Samrat Published on 27 Feb 2025 7:17 PM IST