ఆంధ్రప్రదేశ్ - Page 3
వైసీపీ సభ్యులు సభకు రాకుంటే వారి ప్రశ్నలను వేరే పార్టీకి కేటాయించే యోచన
రాష్ట్ర శాసన సభ సమావేశాల సమయంలో ప్రతి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో 10 ప్రశ్నలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుందని, పార్టీల సంఖ్యా...
By Medi Samrat Published on 14 Aug 2025 5:02 PM IST
Andrapradesh: పులివెందుల జడ్పీటీసీ పీఠం..టీడీపీ కైవసం
ఏపీ పాలిటిక్స్లో అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురుచూసిన కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.
By Knakam Karthik Published on 14 Aug 2025 12:09 PM IST
ఏపీలో భారీ వర్షాలు..విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు ఇవే
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చెదురుముదురుగా భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు
By Knakam Karthik Published on 14 Aug 2025 8:37 AM IST
ఏపీలో ఆక్వా రైతులకు తీపికబురు..లైసెన్స్ పొందడం మరింత సులభం
రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో నిలుపుతామని వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు...
By Knakam Karthik Published on 14 Aug 2025 8:23 AM IST
విద్యుత్ ఛార్జీలు, మోటార్లకు స్మార్ట్మీటర్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
గ్రీన్ ఎనర్జీ కారిడార్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిద్దిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 7:37 AM IST
ఈసారి అరాచకాలు జరగలేదనే జగన్ అసహనం.. సీఎం చంద్రబాబు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు.
By Medi Samrat Published on 13 Aug 2025 7:11 PM IST
రాష్ట్రంలో భారీ వర్షాలు..ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 13 Aug 2025 5:28 PM IST
సెప్టెంబర్ 15 నాటికి తుది నివేదిక.. డిసెంబర్ 31లోపు ప్రక్రియ ముగిస్తాం..!
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందం ఈరోజు సచివాలయంలో తొలిసారి భేటీ అయ్యింది.
By Medi Samrat Published on 13 Aug 2025 3:10 PM IST
కాంగ్రెస్తో టచ్లో చంద్రబాబు..ఏపీ గురించి రాహుల్ అందుకే మాట్లాడరు: జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 13 Aug 2025 3:00 PM IST
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు బాలకృష్ణ భూమిపూజ
తుళ్లూరులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కొత్త క్యాన్సర్ కేర్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తోంది
By Knakam Karthik Published on 13 Aug 2025 11:00 AM IST
వాహనాల్లో తిరుమలకు వెళ్తున్నారా?.. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి
ఆగస్టు 15 నుంచి తిరుమలలోకి ప్రవేశించే వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి చేయనున్నట్లు టీటీడీ పరిపాలన మంగళవారం ప్రకటించింది.
By అంజి Published on 13 Aug 2025 9:43 AM IST
భారీగా రిగ్గింగ్.. ఈ ఎన్నికలను రద్దు చేయాలి: వైఎస్ జగన్
పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను తీవ్రవాదుల్లా టీడీపీ నేతలు హైజాక్ చేశారని వైఎస్ జగన్ ఎక్స్లో ఫైర్ అయ్యారు.
By అంజి Published on 13 Aug 2025 6:59 AM IST