ఆంధ్రప్రదేశ్ - Page 3
అంబటి రాంబాబుపై కేసు నమోదు.. అందుకే!!
మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
By అంజి Published on 5 Jun 2025 11:03 AM IST
రేపటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. నిమిషం నిబంధన.. అభ్యర్థులు ఈ విషయాలు తెలుసుకోండి
ఏపీలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి రేపటి నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 వరకు పరీక్షలు జరుగుతాయి.
By అంజి Published on 5 Jun 2025 8:30 AM IST
'జగన్నూ జైలులో పెడతామంటే ఎలా కుదురుతుంది?'.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను జైలులో పెట్టారని ఇప్పుడు జగన్నూ జైలులో పెడతామంటే ఎలా కుదురుతుంది? అంటూ..
By అంజి Published on 5 Jun 2025 6:45 AM IST
వక్రబాష్యం చెప్పేలా వారి పాలన, వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనకే దక్కుతాయి: షర్మిల
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, మాజీ సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 4 Jun 2025 10:30 PM IST
ఏపీలో కానిస్టేబుళ్లకు పదోన్నతి సహా పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఏడాది పూర్తయిన సందర్భంగా సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 4 Jun 2025 7:28 PM IST
తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని రాష్ట్ర మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 4 Jun 2025 6:36 PM IST
జూన్ 4 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం మాట్లాడుతూ, జూన్...
By అంజి Published on 4 Jun 2025 1:30 PM IST
ఆంధ్రప్రదేశ్లో త్వరలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లలో మౌలిక సదుపాయాల వృద్ధిని పెంచడానికి త్వరలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్...
By అంజి Published on 4 Jun 2025 11:38 AM IST
ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. జూన్ 11 నాటికి పుంజుకోనున్న రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతు పవనాలు కనుమరుగయ్యాయి. షెడ్యూల్ కంటే ఎనిమిది రోజుల ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మూడు రోజుల క్రితం విరామం...
By అంజి Published on 4 Jun 2025 9:02 AM IST
16,347 పోస్టులు.. మరో బిగ్ అప్డేట్
మెగా డీఎస్సీకి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. 16,347 టీచర్ పోస్టులకు ఎల్లుండి నుంచి పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 4 Jun 2025 8:15 AM IST
వైఎస్ జగన్ను చూసి జాలి పడుతున్నా..
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటించారు.
By Medi Samrat Published on 3 Jun 2025 8:52 PM IST
రైతులు 36,000 ఎకరాల భూమిని అందించడానికి ముందుకొచ్చారు
అమరావతి గ్రీన్ఫీల్డ్ రాజధాని కోసం రెండవ దశ భూ సేకరణ కోసం రైతులు 36,000 ఎకరాల భూమిని అందించడానికి ముందుకు వచ్చారని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి పి....
By Medi Samrat Published on 3 Jun 2025 8:15 PM IST