ఆంధ్రప్రదేశ్ - Page 3
సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం కావాలి.. తురకపాలెం వరుస మరణాలపై సీఎం అత్యవసర సమీక్ష
గత రెండు నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలపైనా, ఆ గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 5 Sept 2025 7:45 PM IST
ఎనిమిది నెలల కిందటే అమెరికాలో ఉద్యోగం.. ఇంతలో విషాదం
అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువకుడి జీవితం విషాదాంతమైంది.
By Medi Samrat Published on 5 Sept 2025 7:15 PM IST
తురకపాలెం మృత్యుఘోషపై ప్రభుత్వం స్పందించాలి : షర్మిల
గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామంలో గత ఎనిమిది నెలల వ్యవధిలో ఏకంగా 32 మంది గ్రామస్థులు అనుమానాస్పద రీతిలో మరణించారు.
By Medi Samrat Published on 5 Sept 2025 6:45 PM IST
సీఎం చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్ మార్పు
ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిస్తున్న హెలీకాప్టర్ను మార్చారు.
By Knakam Karthik Published on 5 Sept 2025 5:24 PM IST
రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు సహకారం అందించండి..ప్రధాని మోదీకి లోకేశ్ వినతి
రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 5 Sept 2025 3:14 PM IST
నేషనల్ లెవెల్లో ఆంధ్రా యూనివర్సిటీ సత్తా..ఎన్నో స్థానం తెలుసా?
జాతీయ స్థాయిలో కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ అందించే ఎన్.ఐ.ఆర్.ఎఫ్ ర్యాంకింగ్ లో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 4వ స్థానంలో...
By Knakam Karthik Published on 5 Sept 2025 10:42 AM IST
ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా
ఆంధ్రప్రదేశ్లోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తే కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న భేటీ అయిన మంత్రి వర్గం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం...
By అంజి Published on 5 Sept 2025 7:08 AM IST
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 29 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను
By Medi Samrat Published on 4 Sept 2025 7:01 PM IST
రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
అన్నదాత సుఖీభవ- పీయం కిసాన్ పథకం ద్వారా అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000/- ఆర్థిక సహాయం అందచేసేందుకు తొలి విడతగా ఇప్పటికే 7...
By Medi Samrat Published on 4 Sept 2025 5:05 PM IST
తురకపాలెం మరణాలు.. అధికారుల తీరుపై మంత్రి సీరియస్
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాలకు గల కారణాలపై మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో సమీక్షించారు.
By Medi Samrat Published on 4 Sept 2025 2:26 PM IST
ఏపీ మంత్రి లోకేశ్తో నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమర్ భేటీ
ఏపీ మంత్రి లోకేశ్తో నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమర్ సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 4 Sept 2025 9:12 AM IST
నేడు ఏపీ మంత్రివర్గ భేటీ..83,437 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 4 Sept 2025 7:19 AM IST