ఆంధ్రప్రదేశ్ - Page 4
మళ్లీ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన ఇస్రో..!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష...
By Medi Samrat Published on 1 Nov 2025 9:20 PM IST
పోలవరం నిర్వాసితులకు రూ. 1000 కోట్లు పంపిణీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్వాసితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల...
By Medi Samrat Published on 1 Nov 2025 8:30 PM IST
గుండెపోటు అని వస్తే నేనూ నమ్మేశాను
వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఫేక్ ప్రచారాలపై ప్రజావేదిక సభలో స్పందిస్తూ.. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదు. వారి జీవితమే ఫేక్ అంటూ...
By Medi Samrat Published on 1 Nov 2025 6:14 PM IST
ఏ వ్యక్తి తప్పు చేసినా ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకోలేరు
చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు తీర్పుపై సీఎం చంద్రబాబు స్పందించారు.
By Medi Samrat Published on 1 Nov 2025 5:03 PM IST
కాశీబుగ్గ ఘటన.. ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు
కాశీబుగ్గ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల అధీనంలో ఉన్న దేవాలయం అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర...
By Medi Samrat Published on 1 Nov 2025 3:50 PM IST
భక్తుల యోగక్షేమాలు పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు
శ్రీకాకుళం జిల్లా కాశీబుక్క శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని టిటిడి మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి...
By Medi Samrat Published on 1 Nov 2025 3:18 PM IST
Srikakulam: కాశీబుగ్గ శ్రీవారి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. సీఎం చంద్రబాబు విచారం
రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో 7 మంది మరణించారు.
By అంజి Published on 1 Nov 2025 12:50 PM IST
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి కలకలం
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. దీంతో గుంపులుగా కదలాలని యాత్రికులకు పోలీసు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.
By అంజి Published on 1 Nov 2025 10:30 AM IST
త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి కొలుసు
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 3 లక్షల ఇళ్లను ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 29వ తేదీన జరగాల్సి...
By అంజి Published on 1 Nov 2025 7:29 AM IST
సతీమణితో కలిసి రేపు లండర్ పర్యటనకు సీఎం చంద్రబాబు
వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్ కు బయల్దేరి వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 8:00 PM IST
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ ఫోకస్..గ్యారేజీలకే పరిమితమైన 600 బస్సులు
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేసింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 7:32 PM IST
ఏపీలో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో రేపు (శనివారం(01-11-2025) కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్...
By Knakam Karthik Published on 31 Oct 2025 7:18 PM IST














