ఆంధ్రప్రదేశ్ - Page 4
భారీగా రిగ్గింగ్.. ఈ ఎన్నికలను రద్దు చేయాలి: వైఎస్ జగన్
పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను తీవ్రవాదుల్లా టీడీపీ నేతలు హైజాక్ చేశారని వైఎస్ జగన్ ఎక్స్లో ఫైర్ అయ్యారు.
By అంజి Published on 13 Aug 2025 6:59 AM IST
మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై రాష్ట్రంలో పర్మిట్ రూమ్లు
మందుబాబులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేస్తూ.. రాష్ట్రంలో పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇస్తూ...
By అంజి Published on 13 Aug 2025 6:30 AM IST
ఏపీలో 31 నామినేటెడ్ పదవుల భర్తీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది.
By Medi Samrat Published on 12 Aug 2025 9:19 PM IST
కరెంట్ లేని ఊరు నుంచి వచ్చాను.. విద్యుత్ సంస్కరణలు తెచ్చాను
విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చాను.. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
By Medi Samrat Published on 12 Aug 2025 8:51 PM IST
పంద్రాగస్టు నుంచి రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుండి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 5:53 PM IST
'స్రీ శక్తి'పై సీఎం చంద్రబాబు రివ్యూ..అధికారులకు కీలక సూచనలు
ఈ నెల 15న 'స్త్రీ శక్తి' పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 4:02 PM IST
ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 12 Aug 2025 2:38 PM IST
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యం: మంత్రి నిమ్మల
పోలవరం డయాఫ్రం వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు గానూ ఇప్పటివరకు 500 మీటర్ల నిర్మాణం పూర్తయిందని..రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు
By Knakam Karthik Published on 12 Aug 2025 1:46 PM IST
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఎంపీ అవినాష్ సంచలన వ్యాఖ్యలు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మంగళవారం కడప జిల్లాలో ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. అటు స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు...
By అంజి Published on 12 Aug 2025 12:02 PM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి కొత్త పాస్బుక్ల పంపిణీ!
మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దుకానున్నాయి. వాటి స్థానంలో రాజముద్రతో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రస్తుత కూటమి...
By అంజి Published on 12 Aug 2025 8:41 AM IST
పులివెందులలో టెన్షన్ టెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్ట్
పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు.
By అంజి Published on 12 Aug 2025 8:12 AM IST
ఆ గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు : వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతూ ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు.
By Medi Samrat Published on 11 Aug 2025 7:11 PM IST