ఆంధ్రప్రదేశ్ - Page 4
నేడు ఏపీ మంత్రివర్గ భేటీ..83,437 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 4 Sept 2025 7:19 AM IST
ఆదాయార్జన ఆధారంగా పంచాయతీల కేటగిరీ..సీఎం కీలక నిర్ణయం
స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్ధిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై...
By Knakam Karthik Published on 3 Sept 2025 6:00 PM IST
ఇంటి ముంగిటకే చేనేత వస్త్రాలు.. ఈ కామర్స్లో ఆప్కో అమ్మకాల జోరు
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాకతో చేనేతకు మహర్దశ ప్రారంభమైంది.
By Medi Samrat Published on 3 Sept 2025 5:43 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ..రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది.
By Knakam Karthik Published on 3 Sept 2025 4:30 PM IST
అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని : మంత్రి నారాయణ
అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని అని మరోసారి స్పష్టం చేసారు మంత్రి నారాయణ..
By Medi Samrat Published on 3 Sept 2025 3:48 PM IST
ఫేక్ ప్రచారంతో విష విత్తనాలు జల్లుతున్నారు
అన్ని విషయాల్లోనూ ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ.. ఎరువుల విషయంలోనూ అదే తరహా దుష్ప్రచారాన్ని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
By Medi Samrat Published on 3 Sept 2025 2:45 PM IST
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటులో మరో ముందడుగు
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 3 Sept 2025 11:20 AM IST
Andrapradesh: రాష్ట్రంలో మిగిలిపోయిన బార్లకు రీ నోటిఫికేషన్
ఏపీలో మిగిలిపోయిన బార్లకు ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ రిలీజ్ చేసింది
By Knakam Karthik Published on 3 Sept 2025 11:01 AM IST
'ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయదు'.. మంత్రి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని నిలిపివేయదని, అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ అందుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
By అంజి Published on 3 Sept 2025 7:47 AM IST
ప్రతీ పోర్టుకూ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్
తూర్పు తీర మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా ఏపీ మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 2 Sept 2025 7:30 PM IST
ఏపీని అలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం: హోంమంత్రి అనిత
మత్తు పదార్ధాల గుర్తింపులో శిక్షణ పొందిన స్లీఫర్ డాగ్స్ పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 5:30 PM IST
ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందొద్దు, నిల్వలు ఉన్నాయి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 4:30 PM IST