ఆంధ్రప్రదేశ్ - Page 5
నేటి నుంచి రేషన్ దుకాణాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1 ఆదివారం నుండి సరసమైన ధరల దుకాణాలలో బియ్యం, చక్కెర, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల డెలివరీని తిరిగి ప్రారంభించనుంది.
By అంజి Published on 1 Jun 2025 7:52 AM IST
ఏపీ ప్రజలకు రెండు గుడ్న్యూస్లు చెప్పిన మంత్రి
ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం అమలుపై హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 31 May 2025 6:44 PM IST
భ్రష్టుపట్టించారు.. చంద్రబాబు, లోకేష్ ఫెయిల్ : వైఎస్ జగన్
పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తప్పులు చాలా జరిగాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
By Medi Samrat Published on 31 May 2025 6:27 PM IST
వాట్సాప్లో డీఎస్సీ హాల్ టికెట్లు
ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్సైట్ http:// cse.ap.gov.in ద్వారా...
By Medi Samrat Published on 31 May 2025 4:30 PM IST
16,347 టీచర్ పోస్టులు.. హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెగా డీఎస్సీ పరీక్షల హాల్టికెట్లు విడుదల అయ్యాయి.
By అంజి Published on 31 May 2025 9:00 AM IST
నేను జగన్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు: విజయ సాయిరెడ్డి
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్కి వ్యతిరేకంగా తాను తిరుపతిలో, వైజాగ్ లో మాట్టాడినట్లు కొన్ని ఊరూ పేరూ లేని పత్రికలు, టీవీ చానళ్ళు చేస్తున్న...
By అంజి Published on 31 May 2025 8:27 AM IST
తిరుమలలో భద్రతపై డీజీపీ, టీటీడీ ఈఓ ఉన్నతస్థాయి సమావేశం
దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలన్న అంశం పై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరిష్ కుమార్...
By Medi Samrat Published on 30 May 2025 7:44 PM IST
ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. ఘటనపై మహిళా కమీషన్ సీరియస్
కర్నూలు జిల్లాలో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారాన్ని మహిళా కమీషన్ ఛైర్మన్ శైలజా రాయపాటి ఖండించారు.
By Medi Samrat Published on 30 May 2025 7:13 PM IST
ముంబై నటి వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారికి ఊరట
సినీ నటి కాదంబరీ జెత్వానీని వేధించారన్న ఆరోపణలతో అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఊరట లభించింది.
By Knakam Karthik Published on 30 May 2025 9:22 AM IST
రాష్ట్రంలో స్పౌజ్ పెన్షన్లు మంజూరు..వారికి నెలకు రూ.4 వేలు
స్పౌజ్ కేటగిరీ కింద రాష్ట్రవ్యాప్తంగా 71,380 మందికి కొత్తగా పెన్షన్లు జారీకి సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆదేశాలు జారీ చేసింది
By Knakam Karthik Published on 30 May 2025 8:47 AM IST
నిరుద్యోగులకు తీపికబురు..ఏపీ హైకోర్టులో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 30 May 2025 6:51 AM IST
2024 ఎన్నికల ముందు వరకూ కడప జగన్ అడ్డా కావొచ్చు.. ఆ తర్వాత కాదు : బీటెక్ రవి
జగన్ ఇలాకలో మహానాడు జరుగుతోందని కొందరు మీడియా మిత్రులు రాస్తున్నారని, 2024 ఎన్నికలకు ముందు వరకు కడప జగన్ అడ్డా కావొచ్చని, కానీ, 2024 ఎన్నికల్లో...
By Medi Samrat Published on 29 May 2025 6:27 PM IST