ఆంధ్రప్రదేశ్ - Page 5
ఆ గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు : వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతూ ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు.
By Medi Samrat Published on 11 Aug 2025 7:11 PM IST
జగన్కు కనీసం ఒక్క చెల్లి కూడా రాఖీ కట్టలేదు ఎందుకు?: హోంమంత్రి అనిత
గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో జడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని..ఏపీ హోంమంత్రి అనిత అన్నారు.
By Knakam Karthik Published on 11 Aug 2025 5:54 PM IST
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై ఈనెల 13న జీవోఎం భేటి
జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దులు మార్పులు చేసేందుకు తగిన సూచనలు చేసేందుకై రాష్ర్ట ప్రభుత్వం
By Medi Samrat Published on 11 Aug 2025 3:01 PM IST
మోదీ ఓట్ల దొంగ కాబట్టే ఈ మౌనం..షర్మిల సంచలన ట్వీట్
ప్రధాని మోదీ ఓట్ల దొంగ కాబట్టే.. రాహుల్గాంధీ బయటపెట్టిన నిప్పులాంటి నిజాలపై సమాధానం చెప్పే దమ్ములేక డిక్లరేషన్ అంటూ వెనకుండి నాటకాలు...
By Knakam Karthik Published on 11 Aug 2025 2:30 PM IST
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో భేటీ అయిన నిర్మాతలు
రాష్ట్ర సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 11 Aug 2025 2:02 PM IST
మహిళలకు ఫ్రీ బస్సు.. కండక్టర్ల దుస్తులకు కెమెరాలు.. జీవో జారీ
రాష్ట్రంలోని మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి పథకం) ఈ నెల15 నుంచి అమలు కానుంది.
By అంజి Published on 11 Aug 2025 12:58 PM IST
Nellore: కాలేజీలో ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి.. కాలేజీ ముందు బంధువుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సెంటర్లో ఉన్న ఆర్ఎన్ఆర్ ఇంటర్మీడియట్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని...
By అంజి Published on 11 Aug 2025 11:11 AM IST
తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
దక్షిణకోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
By అంజి Published on 11 Aug 2025 8:20 AM IST
ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఊపందుకున్న ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో,
By అంజి Published on 11 Aug 2025 7:00 AM IST
జనసేన పార్టీ కార్యాలయం హెలిప్యాడ్ లో దిగిన తెలంగాణ మంత్రులు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో మంగళగిరికి వచ్చారు.
By Medi Samrat Published on 10 Aug 2025 2:30 PM IST
Video: ఏపీలో కలకలం.. ఇంటర్ విద్యార్థుల ర్యాగింగ్.. కాళ్లతో తంతూ, కర్రలతో కొడుతూ..
పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి అఖిల్పై సీనియర్లు దారుణంగా దాడి...
By అంజి Published on 10 Aug 2025 7:49 AM IST
2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తా: సీఎం చంద్రబాబు
2029 నాటికి పేదరిక నిర్మూలనకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 10 Aug 2025 7:39 AM IST