ఆంధ్రప్రదేశ్ - Page 5
Andhra Pradesh : ప్రధాని సభకు వర్షం ముప్పు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు రానున్నారు.
By Medi Samrat Published on 1 May 2025 3:28 PM IST
ఆ విషయంలో హోంమంత్రి అనితపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు.
By Knakam Karthik Published on 1 May 2025 8:09 AM IST
2 లక్షల ఉద్యోగాల సాధన లక్ష్యం..రాష్ట్రంలో నేడు 11 MSME పార్కులకు శ్రీకారం
మే డే సందర్భగా ఆంధ్రప్రదేశ్లో 11 ఎంఎస్ఎంఈ పార్కులు, 1 ఎఫ్ఎఫ్సీకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు.
By Knakam Karthik Published on 1 May 2025 7:13 AM IST
నేను వస్తున్నానని తెలిసి మొక్కుబడిగా ప్రకటించారు : వైఎస్ జగన్
సింహాచలంలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
By Medi Samrat Published on 30 April 2025 7:46 PM IST
క్రీడాకారులకు గుడ్న్యూస్.. మెగా డీఎస్సీ క్రీడా కోటా నోటిఫికేషన్ విడుదల
క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారు. ఇది ఒక సమర్థ సమాజ నిర్మాణానికి మూలస్తంభం.
By Medi Samrat Published on 30 April 2025 7:21 PM IST
ఏపీలో రేపటి నుంచి వాళ్లకు రేషన్ బంద్?
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 30 April 2025 3:30 PM IST
ప్రధాని టూర్కు అన్ని రాజకీయ పక్షాలకు ఆహ్వానం పంపించాం: నారాయణ
మే2 న ప్రధాని అమరావతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి నారాయణ అన్నారు.
By Knakam Karthik Published on 30 April 2025 12:44 PM IST
విషాదం: సింహాచలం ఘటనలో సాఫ్ట్వేర్ దంపతులు మృతి
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో ఈ తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో విశాఖపట్నానికి చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 30 April 2025 11:53 AM IST
వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్
రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో ఇవాళ ఉద్దండరాయునిపాలెంలో...
By అంజి Published on 30 April 2025 11:41 AM IST
సింహాచలం ప్రమాద ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
సింహాచలం ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో సిఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Medi Samrat Published on 30 April 2025 8:38 AM IST
సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ప్రమాదానికి ప్రధాన కారణమిదేనా?
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతి చెందడం తనను కలచి వేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ...
By అంజి Published on 30 April 2025 7:52 AM IST
Andhrapradesh: నేడు పాలిసెట్ ఎగ్జామ్.. ఇవి తప్పనిసరి
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించే పాలీసెట్-2025కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాలిసెట్ పరీక్ష...
By అంజి Published on 30 April 2025 6:52 AM IST