ఆంధ్రప్రదేశ్ - Page 6
Video: పెన్నా నది బ్యారేజీ వద్ద తప్పిన పెను ప్రమాదం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది బ్యారేజి వద్ద భారీ ప్రమాదం తప్పింది
By Knakam Karthik Published on 30 Oct 2025 12:46 PM IST
విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పాలక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం షాక్
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 30 Oct 2025 10:26 AM IST
రిజర్వాయర్ వాటర్ లెవెల్ రికార్డర్స్ బాధ్యతలు ఆ శాఖకు బదిలీ
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లోని '77 ఆటోమాటిక్ రిజర్వాయర్ వాటర్ లెవెల్ రికార్డర్స్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
By Knakam Karthik Published on 30 Oct 2025 8:00 AM IST
తుఫాన్ అనంతర పరిస్థితులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
మొంథా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఐదు రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి నారా...
By Knakam Karthik Published on 30 Oct 2025 6:55 AM IST
లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 29 Oct 2025 8:20 PM IST
నాలుగు నెలల్లో ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తాం.. అమరావతి రైతులకు మంత్రి గుడ్న్యూస్
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు.
By Medi Samrat Published on 29 Oct 2025 7:41 PM IST
వైఎస్ జగన్కు ఊరట
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. లండన్ పర్యటనపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది.
By Medi Samrat Published on 29 Oct 2025 7:24 PM IST
పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారు: మంత్రి సత్యకుమార్
పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారు..అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 29 Oct 2025 3:15 PM IST
తుపాను బాధిత ప్రాంత ప్రజలకు అత్యవసర సరుకుల పంపిణీపై ఆదేశాలు జారీ
తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అత్యవసర సరుకులు పంపిణీ చేసేందుకు సంబంధించిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 29 Oct 2025 2:49 PM IST
Video: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో సీఎం చంద్రబాబు
అమరావతి: మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు.
By Knakam Karthik Published on 29 Oct 2025 2:28 PM IST
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరించారు.
By Medi Samrat Published on 29 Oct 2025 2:09 PM IST
Cyclone Montha : కుటుంబానికి రూ. 3,000, ఒంటరి వ్యక్తులకు రూ. 1,000 ఆర్థిక సహాయం
మొంథా తుఫాన్ తీవ్రత తగ్గినా విద్యుత్, రవాణా ఇబ్బందులు కొనసాగుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 29 Oct 2025 2:01 PM IST














