ఆంధ్రప్రదేశ్ - Page 6
చట్టసభలకు రాని వారికి 'నో వర్క్, నో పే'..ఏపీ స్పీకర్ సంచలన ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన ప్రతిపాదన చేశారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 3:02 PM IST
ఆ కుటుంబాల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఏకంగా బీమా రూ.10 లక్షలకు పెంపు
మత్స్యకారుల కుటుంబాలకు భరోసానిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మత్స్యకారులకు ప్రమాద మరణ బీమాను ₹10 లక్షలకు పెంచడం ద్వారా పెద్ద...
By అంజి Published on 21 Jan 2026 7:26 AM IST
ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు!
టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ పరీక్షలను మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహిస్తామని ఎస్ఎస్సీ బోర్డు 2025...
By అంజి Published on 21 Jan 2026 7:12 AM IST
ఏపీలో ఆర్ఎంజడ్ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. దావోస్లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజడ్(RMZ) సంస్థ ముందుకు వచ్చింది.
By Medi Samrat Published on 20 Jan 2026 8:30 PM IST
పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన గమ్యస్థానం : సీఎం చంద్రబాబు
దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఇండియా లాంజ్ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
By Medi Samrat Published on 20 Jan 2026 6:11 PM IST
Viveka Murder Case : తదుపరి దర్యాప్తు అవసరముందా.? : సీబీఐ నుంచి స్పష్టత కోరిన 'సుప్రీం'
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రశ్నించాల్సిన వ్యక్తులను, కస్టడీకి గల కారణాలను సీబీఐ పేర్కొంటేనే కస్టడీ విచారణను పరిగణనలోకి తీసుకుంటామని...
By Medi Samrat Published on 20 Jan 2026 5:40 PM IST
పెట్టుబడులకు ఏపీని మించింది లేదు : సీఎం చంద్రబాబు
ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్లోని...
By Knakam Karthik Published on 20 Jan 2026 4:00 PM IST
ఏపీ సమాచార కమీషన్ కమిషనర్ల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్కు నూతనంగా నియమితులైన కమీషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు
By Knakam Karthik Published on 20 Jan 2026 1:23 PM IST
ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు
2025–26 ఖరీఫ్ సీజన్కు వరి సేకరణ చివరి దశలో ఉందని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు...
By అంజి Published on 20 Jan 2026 9:04 AM IST
అమరావతికి భూములిచ్చిన రైతులకు ఏపీ సర్కార్ తీపికబురు
రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గుడ్న్యూస్ చెప్పారు.
By అంజి Published on 20 Jan 2026 6:48 AM IST
ఉద్యోగాలిచ్చేలా ఎన్నార్టీలు ఎదగాలి.. జ్యూరిచ్ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
By Medi Samrat Published on 19 Jan 2026 9:41 PM IST
ఏపీలో నేతన్నలకు మరో శుభవార్త..ఖాతాల్లో ఆ నిధులు జమ
రాష్ట్రంలో నేతన్నలకు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 19 Jan 2026 6:41 PM IST














