ఆంధ్రప్రదేశ్ - Page 7
ఏపీలో ఇసుక తవ్వకాల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 29 Oct 2025 11:14 AM IST
మొంథా తుఫాను విధ్వంసం.. భారీ వర్షాలు.. నదులకు పోటెత్తిన వరద.. నెలకొరిగిన చెట్లు
రాష్ట్రంలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు నదులు, వాగులకు వరద పోటెత్తింది. నంద్యాల జిల్లాలో కుందూనది, ఏపీ, తెలంగాణ సరిహద్దు లింగాలగట్టు...
By అంజి Published on 29 Oct 2025 10:06 AM IST
మొంథా ఎఫెక్ట్... ఏపీలో విద్యుత్ మౌలిక సదుపాయాలకు ₹2,200 కోట్లు నష్టం!
మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం కలిగించింది. అనేక జిల్లాల్లో ట్రాన్స్మిషన్ మరియు పంపిణీ నెట్వర్క్లను దెబ్బతీసింది.
By అంజి Published on 29 Oct 2025 8:53 AM IST
గుర్లా కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్.. చెలరేగిన మంటలు.. ఐదుగురు విద్యార్థినులకు అస్వస్థత
విజయనగరం జిల్లాలోని గుర్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 29 Oct 2025 8:30 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. 35 మంది డ్రైవర్లను విచారించిన పోలీసులు.. లక్ష్మయ్య అరెస్ట్
కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కేసులో వేమూరి కావేరి ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ2గా ఉన్న బస్సు యజమాని కోసం...
By అంజి Published on 29 Oct 2025 7:52 AM IST
బలహీనపడి తుఫాన్గా మారిన మొంథా.. లోతట్టు ప్రాంతాలకు వరద హెచ్చరికలు.. ఒకరు మృతి: ఐఎండీ
మొంథా తీవ్ర తుఫాన్ మచిలీపట్నం - కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11.30 గంటల నుంచి రాత్రి 12.30 మధ్య తీరాన్ని దాటిందని ఏపీఎస్డీఎంఏ...
By అంజి Published on 29 Oct 2025 6:53 AM IST
మొంథా తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు
రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు.
By Medi Samrat Published on 28 Oct 2025 10:41 PM IST
రేపు పాఠశాలలకు, జానియర్ కళాశాలకు సెలవు
'మోంతా' తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెల 29న (బుధవారం) నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు,...
By Medi Samrat Published on 28 Oct 2025 8:00 PM IST
Alert : తుఫాను ప్రభావిత ఏడు జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి వాహనాల నిలిపివేత
తుపాను ప్రభావం రాష్ట్రంలోని కృష్ణ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ,అల్లూరు సీతారామరాజు జిల్లాలోని...
By Medi Samrat Published on 28 Oct 2025 7:13 PM IST
మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..?
రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి, పరిపాలనా సౌలభ్యం కలగాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
By Medi Samrat Published on 28 Oct 2025 4:49 PM IST
మొంథా ఎఫెక్ట్తో తుపాన్ ప్రభావిత జిల్లాల్లో రహదారులపై ఆంక్షలు
తుపాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు విధించారు.
By Knakam Karthik Published on 28 Oct 2025 4:07 PM IST
రైతులకు గుడ్న్యూస్.. కనీస మద్దతు ధర రూ.8,110తో రేపటి నుంచే పత్తి కొనుగోళ్లు
రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ...
By Medi Samrat Published on 28 Oct 2025 1:35 PM IST














