ఆంధ్రప్రదేశ్ - Page 7
ఏపీ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి
ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 21 April 2025 8:18 PM IST
Andhra Pradesh : 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23వ తేదీ ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నట్లు...
By Medi Samrat Published on 21 April 2025 5:40 PM IST
మెగా డీఎస్సీ.. మరో బిగ్ అప్డేట్
ఆంధ్రప్రదేశ్లో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది.
By అంజి Published on 21 April 2025 7:26 AM IST
మత్స్యకారులకు గుడ్న్యూస్.. ఒక్కొక్కరికి రూ.20,000
రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో వేటనే జీవనాధారణంగా చేసుకుని బతుకుతున్న మత్స్యకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 21 April 2025 6:55 AM IST
తెలుగు జాతి అభ్యున్నతికి పునరంకితం అవుతా: సీఎం చంద్రబాబు
తన జన్మదినం సందర్భంగా విషెస్ చెప్పిన అందరికీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.
By Knakam Karthik Published on 20 April 2025 9:15 PM IST
విషాదం: క్రికెట్ ఆడుతుండగా పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి
ప్రకాశం జిల్లా బేస్తవారి పేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో తీవ్ర విషాదం జరిగింది
By Knakam Karthik Published on 20 April 2025 8:15 PM IST
గుజరాత్లో ఏపీ మంత్రి బృందం టూర్.. ఎందుకో తెలుసా?
రెండ్రోజుల అధికార పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ బృందం గుజరాత్లో పర్యటిస్తోంది.
By Knakam Karthik Published on 20 April 2025 5:50 PM IST
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి
రాష్ట్రంలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇవాళ ఉదయం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
By అంజి Published on 20 April 2025 11:06 AM IST
3 రోజుల పాటు ఏపీలో ఉరుములతో కూడిన వర్షాలు
రానున్న 3 రోజుల పాటు ఉత్తర, దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలలో ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 20 April 2025 7:29 AM IST
'ప్రజలే గుణపాఠం చెప్తారు'.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)లో ప్రజల తీర్పును తారుమారు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని...
By అంజి Published on 20 April 2025 7:04 AM IST
పేదలకు ఏపీ సర్కార్ మరో గుడ్న్యూస్.. ఆ రోజే 3 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు
జూన్ 12న, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజలకు 3 లక్షల ఇళ్లులు ఇచ్చి, వారితో గృహప్రవేశం చేయించాలని...
By అంజి Published on 20 April 2025 6:52 AM IST
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 20న (నేడు) నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
By అంజి Published on 20 April 2025 6:33 AM IST