ఆంధ్రప్రదేశ్ - Page 7
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లకు రూ.40 లక్షల విలువైన నోట్బుక్స్, పెన్నులు విరాళం
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులను...
By Knakam Karthik Published on 30 Sept 2025 12:15 PM IST
అలా చేస్తేనే ప్రజల్లో పాజిటివిటీ పెరుగుతుంది, టెలీకాన్ఫరెన్స్లో సీఎం కీలక వ్యాఖ్యలు
జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 30 Sept 2025 11:31 AM IST
పేదల ఇళ్ల నిర్మాణాల అనుమతులకు రూపాయి ఫీజు..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ అనుమతులపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 30 Sept 2025 10:39 AM IST
మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త టీచర్లకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ
మెగా డీఎస్సీలో కొత్తగా ఎంపికైన టీచర్లకు అక్టోబర్ 3వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు.
By Knakam Karthik Published on 30 Sept 2025 10:17 AM IST
జీఎస్టీ లాభాలపై రాష్ట్రవ్యాప్త ప్రచారం: సీఎం
జీఎస్టీని రెండు శ్లాబులకే పరిమితం చేసినందున రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలను ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
By అంజి Published on 30 Sept 2025 8:35 AM IST
ఏపీలోని పెన్షన్ల లబ్ధిదారులకు గుడ్న్యూస్.. రూ.2,745 కోట్లు విడుదల
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,745 కోట్లు విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా..
By అంజి Published on 30 Sept 2025 7:23 AM IST
సహిత విద్య అమలులో ఏపీ ముందుండాలి..అడ్వైజరీ కమిటీ దిశానిర్దేశం
సహిత విద్య అమలులో ఆంధ్రప్రదేశ్ ముందు ఉండాలని రాష్ట్ర సలహా కమిటీ దిశానిర్దేశం చేసింది.
By Knakam Karthik Published on 29 Sept 2025 3:37 PM IST
ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి..ప్రజలు ఆందోళన చెందొద్దన్న మంత్రి
ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..అని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు
By Knakam Karthik Published on 29 Sept 2025 2:00 PM IST
ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో ఏపీ మంత్రుల బృందం భేటీ
ఏపీ మంత్రుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పర్యటిస్తోంది.
By Knakam Karthik Published on 29 Sept 2025 12:00 PM IST
ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన ఏర్పాట్లపై.. సీఎం చంద్రబాబు, పవన్ సమీక్ష
అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్...
By అంజి Published on 29 Sept 2025 9:04 AM IST
ఏపీలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు.. యూనిట్కు ఎంతంటే?
ఏపీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీని యూనిట్కు 13 పైసలు తగ్గిస్తున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదివారం...
By అంజి Published on 29 Sept 2025 7:31 AM IST
దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం పర్యటన
అమరావతితో పాటు రాష్ట్రంలో సుస్థిర నగరాల అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి దక్షిణ కొరియాలో...
By Knakam Karthik Published on 28 Sept 2025 9:20 PM IST