ఆంధ్రప్రదేశ్ - Page 7
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభమవుతాయి.
By అంజి Published on 24 Feb 2025 8:36 AM IST
Andhrapradesh: రానున్న 3 రోజులు జాగ్రత్త
రాష్ట్రంలో క్రమ క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతోంది. వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ ప్రభావం కనిపిస్తోంది.
By అంజి Published on 24 Feb 2025 6:42 AM IST
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఏర్పాట్లపై స్పీకర్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 47వ మండలి సమావేశం, 16వ శాసనసభ మూడవ సమావేశ ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ...
By Medi Samrat Published on 23 Feb 2025 7:05 PM IST
రైతులను ఎర్ర బంగారం ఏడిపిస్తుంటే..వారి కళ్లల్లో కూటమి సర్కార్ కారం కొట్టింది: షర్మిల
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కళ్లల్లో కారం కొడుతుందని వైఎస్ షర్మిల ఆరోపించారు.
By Knakam Karthik Published on 23 Feb 2025 4:21 PM IST
జగన్కు ఉన్న క్రేజ్..హీరోలకు కూడా లేదు: కన్నబాబు
వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 23 Feb 2025 2:41 PM IST
పెళ్లిపీటల నుంచి, పరీక్ష కేంద్రానికి..జీలకర్ర బెల్లంతో గ్రూప్-2 ఎగ్జామ్కు నవ వధువు
అయితే ఈ పరీక్షకు ఓ నవ వధువు పెళ్లి దుస్తులతోనే కేంద్రానికి చేరుకుంది.
By Knakam Karthik Published on 23 Feb 2025 1:10 PM IST
అమరావతి ఓఆర్ఆర్కు కేంద్రం గ్రీన్సిగ్నల్..
రాజధాని అమరావతిని దేశంలోని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ఓఆర్ఆర్కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తా
By Knakam Karthik Published on 23 Feb 2025 11:17 AM IST
Andhrapradesh: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్
రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే త్వరలోనే వారికి ఆ బాధలు తప్పనున్నాయి.
By అంజి Published on 23 Feb 2025 7:01 AM IST
రూ.78,000 సబ్సిడీ.. 'సూర్యఘర్' పథకం అమలుకు ఏపీ సర్కార్ అనుమతి
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం సూర్యఘర్ పథకాన్ని ఏపీలో అమలుకు పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
By అంజి Published on 23 Feb 2025 6:49 AM IST
ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..స్ట్రిక్ట్ రూల్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 22 Feb 2025 5:48 PM IST
ఆ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎగ్జామ్ వాయిదా వేయాలని APPSCకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
ఆంధ్రప్రదేశ్లో రేపు జరగాల్సి ఉన్న గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్ను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 3:09 PM IST
నో పోస్ట్పోన్.. యథాతథంగా గ్రూప్-2 ఎగ్జామ్: APPSC
ఎగ్జామ్ వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:03 PM IST