ఆంధ్రప్రదేశ్ - Page 8
Vizag: కాగ్నిజెంట్ క్యాంపస్ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ విశాఖపట్నంలోకి అడుగుపెట్టనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 12న దాని తాత్కాలిక క్యాంపస్ను...
By అంజి Published on 10 Dec 2025 11:30 AM IST
తిరుమలలో బయటపడ్డ మరో స్కామ్.. పట్టు అంగవస్త్రాల కొనుగోలులో భారీ మోసం
కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడిని మోసం చేసిన మరో కుంభకోణం బయటకు వచ్చింది.
By అంజి Published on 10 Dec 2025 8:43 AM IST
స్క్రబ్ టైఫస్ కేసుల వ్యాప్తి నివారించడానికి టాస్క్ఫోర్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధి కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటోంది.
By అంజి Published on 10 Dec 2025 7:29 AM IST
పూర్వోదయ పథకంతో ఏపీకి ఉషోదయం
పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను...
By Medi Samrat Published on 9 Dec 2025 9:10 PM IST
గుడ్న్యూస్..రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పాస్బుక్ల ఆటోమ్యుటేషన్
రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 4:35 PM IST
తిరుపతిలో దారుణం..పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటోడ్రైవర్ అత్యాచారం
తిరుపతి నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాలిటెక్నిక్ చదువుతున్న ఓ మైనర్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు
By Knakam Karthik Published on 9 Dec 2025 4:03 PM IST
అటల్ సందేశ్ యాత్రను సక్సెస్ చేయండి..ఎన్డీయే నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు
అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన' యాత్రలో పాల్గొనాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 1:12 PM IST
రాయచోటిలో విషాదం.. వీధి కుక్కలు వెంబడించడంతో బైకర్ మృతి
సోమవారం (డిసెంబర్ 08, 2025) తెల్లవారుజామున రాయచోటిలో వీధికుక్కలను వెంబడించడంతో, వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ బైకర్ తన బైక్ను గోడను ఢీకొట్టాడు.
By అంజి Published on 9 Dec 2025 9:24 AM IST
రేషన్దారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. త్వరలో గోధుమ పిండి, సన్నబియ్యం పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్దారులకు మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే పీడీఎస్ కింద సన్న బియ్యం అందించనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్...
By అంజి Published on 9 Dec 2025 7:00 AM IST
గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ అభివృద్ధికి వేదిక కావాలి..ఏపీ సీఎం ట్వీట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
By Knakam Karthik Published on 8 Dec 2025 12:09 PM IST
ఏపీలో స్క్రబ్ టైఫస్తో మరో ఇద్దరు మహిళలు మృతి
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి
By Knakam Karthik Published on 8 Dec 2025 11:12 AM IST
Andhrapradesh: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర విద్యాశాఖ పొడిగించింది. గతంలో ఈ నెల 15వ తేదీ వరకు రుసుంతో చెల్లించవచ్చని చెప్పగా...
By అంజి Published on 8 Dec 2025 8:16 AM IST














