ఆంధ్రప్రదేశ్ - Page 8
Alert: శంషాబాద్ నుంచి ఏపీ వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు
ఆంధ్రప్రదేశ్లో మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏపీకి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు అయ్యాయి
By Knakam Karthik Published on 28 Oct 2025 1:34 PM IST
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు కీలక సమావేశం
రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 28 Oct 2025 1:19 PM IST
తుపాను నష్టం వాటిల్లిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది: అచ్చెన్నాయుడు
మోంథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉండబోతున్నా రైతులు ఆందోళన చెందవద్దు..అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
By Knakam Karthik Published on 28 Oct 2025 11:31 AM IST
సాయంత్రం తీరందాటనున్న తుఫాను.. అలర్ట్ మోడ్లో ప్రభుత్వం.. 2,194 పునరావస కేంద్రాలు ఏర్పాటు
మొంథా తుఫాను తీరాన్ని తాకనున్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. తొండంగి, యు. కొత్తపల్లి, తాళ్లరేవు మండలాల్లోని...
By అంజి Published on 28 Oct 2025 10:41 AM IST
Video: తుఫానుపై రియల్ టైమ్ వాయిస్ అలర్ట్.. 26 తీరప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు
మొంథా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం కోస్తా జిల్లాల్లోని 26 తీర ప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా తుఫాన్ హెచ్చరికలను రియల్ టైమ్ వాయిస్ అలర్టుల రూపంలో...
By అంజి Published on 28 Oct 2025 10:01 AM IST
తుఫాను ఎఫెక్ట్.. కోస్తాంధ్రాకు రెడ్ అలర్ట్.. 65 రైళ్లు రద్దు, పలు విమాన సర్వీసులు రద్దు
మొంథా తుఫాను ప్రభావంతో నేడు విశాఖ, విజయవాడ ఎయిర్పోర్టులకు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్లు...
By అంజి Published on 28 Oct 2025 7:25 AM IST
Andhrapradesh: ఈ 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ
మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి నాదెండ్ల తెలిపారు.
By అంజి Published on 28 Oct 2025 7:01 AM IST
తీవ్ర తుపానుగా 'మొంథా'.. నేడు తీరం దాటే ఛాన్స్.. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు
పశ్చిమ మధ్య,నైరుతి బంగాళాఖాతంలో ఉన్న "మొంథా" తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 28 Oct 2025 6:40 AM IST
ఈ జిల్లాల్లో గిరిజనులకు త్వరలో 89,845 దోమ తెరల పంపిణీ
గిరిజనుల కుటుంబాల వారికి 89,845 దోమ తెరలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు
By Knakam Karthik Published on 27 Oct 2025 5:20 PM IST
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ
జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
By Knakam Karthik Published on 27 Oct 2025 4:49 PM IST
వారికి రూ.3 వేలు, 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ
పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ.
By Knakam Karthik Published on 27 Oct 2025 4:41 PM IST
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం: సీఎం చంద్రబాబు
రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం...అని సీఎం చంద్రబాబు...
By Knakam Karthik Published on 27 Oct 2025 4:10 PM IST














