ఆంధ్రప్రదేశ్ - Page 8
గురుకుల పాఠశాలల విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
రాష్ట్రంలోని గురుకుల పాఠశాల విద్యార్థినులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 24 Jun 2025 7:05 AM IST
ఉపరితల ఆవర్తన ప్రభావం.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 24 Jun 2025 6:41 AM IST
సింగయ్య మృతిపై వివాదం.. చంద్రబాబుకు మాజీ సీఎం ప్రశ్నలు
మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు
By Knakam Karthik Published on 23 Jun 2025 5:00 PM IST
మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం, అమరావతిలో 10 సంస్థలకు భూ కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల కోసం ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయ్యింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 4:17 PM IST
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం బలోపేతంపై ప్రభుత్వం ఫోకస్
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 2:39 PM IST
జగన్ రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్ చేశారు..మాణిక్కం ఠాగూర్ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ సంచలన ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 2:09 PM IST
మరో గుడ్న్యూస్ చెప్పిన టీటీడీ..శ్రీవారి లడ్డూ కోసం ఇక నుంచి నో లైన్
తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 11:37 AM IST
16,347 ఉద్యోగాల భర్తీ.. మరో బిగ్ అప్డేట్
16,347 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న మెగా డీఎస్సీలో భాగంగా ఈ నెల 14న జరిగిన పీజీటీ వృక్షశాస్త్రం, 17న జరిగిన జంతుశాస్త్రం ఇంగ్లీష్ మీడియం పరీక్షల...
By అంజి Published on 23 Jun 2025 9:00 AM IST
సింగయ్య మృతి కేసు.. నిందితుడుగా వైఎస్ జగన్.. సెక్షన్లు ఇవే
మాజీ సీఎం వైఎస్ జగన్ కారు కింద పడి చనిపోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు కొత్త సెక్షన్లు చేర్చారు.
By అంజి Published on 23 Jun 2025 7:32 AM IST
రేపు కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Jun 2025 8:15 PM IST
మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా..జగన్పై షర్మిల ఫైర్
జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి నలిగి చనిపోయిన దృశ్యాలు భయానకం..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 4:51 PM IST
యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది, గిన్నిస్ రికార్డుపై ప్రధాని హర్షం
విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 4:01 PM IST