ఆంధ్రప్రదేశ్ - Page 8
నో పోస్ట్పోన్.. యథాతథంగా గ్రూప్-2 ఎగ్జామ్: APPSC
ఎగ్జామ్ వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:03 PM IST
అమరావతి నిర్మాణ పనులపై ఫోకస్..అప్పటి నుంచే పనులు స్టార్ట్
మార్చి 15వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 22 Feb 2025 11:41 AM IST
Andhrapradesh: చెత్త పన్ను రద్దు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం ప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది. చెత్త పన్ను నుంచి ప్రజలను విముక్తి చేసింది. నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్నును ప్రభుత్వం...
By అంజి Published on 22 Feb 2025 8:47 AM IST
Andhrapradesh: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్
రాష్ట్రంలోని 164 మోడల్స్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
By అంజి Published on 22 Feb 2025 7:05 AM IST
'గ్రూప్-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తా'.. మంత్రి లోకేష్ హామీ
రాష్ట్రంలోని గ్రూప్-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
By అంజి Published on 22 Feb 2025 6:54 AM IST
ఏపీలో పెరిగిపోతున్న జీబీఎస్ కేసులు
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను ప్రభావితం చేసిన నరాల సంబంధిత రుగ్మత అయిన గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసులు ఆంధ్రప్రదేశ్లో కూడా క్రమంగా...
By Medi Samrat Published on 21 Feb 2025 6:13 PM IST
పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి, ఐ ప్యాక్ డ్రామాలు..జగన్పై మంత్రి కొల్లు ఫైర్
మాజీ సీఎం జగన్ ఐ ప్యాక్ డ్రామాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 4:06 PM IST
ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు: రామ్మోహన్నాయుడు
రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరినట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 12:33 PM IST
నేటి నుంచి టమాటాల కొనుగోళ్లు.. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. టమాటా ధరల పతనం నేపథ్యంలో నేటి నుంచి రైతుల పంటను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.
By అంజి Published on 21 Feb 2025 8:27 AM IST
సంచలన నిర్ణయం తీసుకున్న జీవీ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ చైర్మన్ జివి.రెడ్డి తన శాఖలోని ముగ్గురు ఉన్నతాధికారుల సేవలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 20 Feb 2025 8:45 PM IST
కేజీ టమోటా నాలుగు రూపాయలే.. ఇబ్బందుల్లో రైతన్న
టమోటా ధరలు భారీగా పడిపోయాయి. ఆస్పరి, పత్తికొండ మార్కెట్లో కిలో రూ.4కు పడిపోవడంతో టమోటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
By Medi Samrat Published on 20 Feb 2025 7:46 PM IST
30,000 రూపాయల లంచం డిమాండ్.. అడ్డంగా దొరికిపోయిన అధికారి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో డి.శాంతన్ కుమార్ అనే వ్యవసాయ అధికారి ₹30,000 లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.
By Medi Samrat Published on 20 Feb 2025 6:37 PM IST