ఆంధ్రప్రదేశ్ - Page 9
ఉగాది రోజున మరో 5.9 లక్షల గృహ ప్రవేశాలు.. సీఎం గుడ్న్యూస్
రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ళ పంపిణీ అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.
By Medi Samrat Published on 12 Nov 2025 3:56 PM IST
గుంటూరులో ఉద్రిక్తత.. పోలీసులు, అంబటి మధ్య వాగ్వాదం
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన ప్రజా పోరు ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరులో ర్యాలీగా బయల్దేరిన..
By అంజి Published on 12 Nov 2025 3:12 PM IST
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు: సీఎం చంద్రబాబు
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం...
By అంజి Published on 12 Nov 2025 2:00 PM IST
సుదీర్ఘకాలం తర్వాత కోర్టు ఎదుట హాజరుకానున్న మాజీ సీఎం జగన్..ఎప్పుడంటే?
ఏపీ మాజీ సీఎం జగన్ సుదీర్ఘ కాలం తర్వాత న్యాయస్థానానికి హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 12 Nov 2025 1:30 PM IST
మరోసారి ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి టూర్ కూడా ఈ నెలలోనే
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 12 Nov 2025 12:19 PM IST
'ఈ నెలాఖరు నాటికి నామినేషన్ పోస్టుల భర్తీ'.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
పార్టీ క్యాడర్ సభ్యులందరికీ న్యాయం జరిగేలా చూడటం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్ల సమిష్టి బాధ్యత అని...
By అంజి Published on 12 Nov 2025 11:27 AM IST
శుభవార్త.. ఎల్లుండి నుంచి 'సదరం' స్లాట్ బుకింగ్
ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సదరం స్లాట్ బుకింగ్కు సంబంధించి ప్రభుత్వం...
By అంజి Published on 12 Nov 2025 11:00 AM IST
విజయనగరం ఉగ్రకుట్ర కేసులో ఇద్దరిపై NIA చార్జ్షీట్
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఇద్దరు నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది.
By Knakam Karthik Published on 12 Nov 2025 8:59 AM IST
గత పాలకులు విపత్తు నిధినీ ఖాళీ చేశారు, ఆదుకోండి..కేంద్రబృందానికి సీఎం రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్కు మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టంపై త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫార్సు చేయాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి...
By Knakam Karthik Published on 12 Nov 2025 7:21 AM IST
ఇవాళ ఏపీలో కీలక ఘట్టం..ఒకేసారి ౩ లక్షల గృహప్రవేశాలు
రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది
By Knakam Karthik Published on 12 Nov 2025 7:06 AM IST
Andhra Pradesh : గుడ్న్యూస్.. రాష్ట్రంలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు
ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేరుస్తోంది
By Medi Samrat Published on 11 Nov 2025 9:00 PM IST
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో సమావేశమైన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.
By Medi Samrat Published on 11 Nov 2025 6:14 PM IST














