ఆంధ్రప్రదేశ్ - Page 9
మోదీ తీరు 'నామ్ నరేందర్, కాం సరెండర్'..యూఎస్ డీల్పై షర్మిల ఎద్దేవా
ప్రధాని మోదీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 8 Feb 2026 4:15 PM IST
క్వాంటం కంప్యూటింగ్ అంటే?.. దీంతో నిరుద్యోగులకు లాభం ఏంటి?
అమరావతిలో క్వాంటం వ్యాలీకి నిన్న శంకుస్థాపన పడిన వేళ.. క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏమిటి అనే చర్చ మొదలైంది.
By అంజి Published on 8 Feb 2026 11:40 AM IST
అమరావతి క్వాంటం వ్యాలీ.. దేశానికే గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ శనివారం రాజధాని ప్రాంతంలోని...
By అంజి Published on 8 Feb 2026 7:31 AM IST
మరో ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటన.. 70 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత
పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని దేవరపల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో...
By అంజి Published on 8 Feb 2026 7:24 AM IST
రాష్ట్రవ్యాప్తంగా 'సపోర్ట్ పర్సన్స్' నియామకానికి ప్రభుత్వం నిర్ణయం
లైంగిక వేధింపులకు గురైన బాలలకు అండగా నిలిచేందుకు, వారికి న్యాయపరమైన, మానసిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు.
By Medi Samrat Published on 7 Feb 2026 7:42 PM IST
Bus Caught Fire: చెలరేగిన మంటలు.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం.. స్పాట్లో 39 మంది ప్రయాణికులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
By అంజి Published on 7 Feb 2026 9:00 AM IST
ACB Raid: ల్యాండ్ సర్వేయర్ అసిఫ్ ఇంటిపై ఏసీబీ దాడులు.. బయటపడ్డ కోట్ల విలువైన అక్రమాస్తులు
SK అబ్దుల్ ఆసిఫ్ ప్రకాశం జిల్లాలోని గనులు - భూగర్భ శాస్త్ర డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్నాడు.
By అంజి Published on 7 Feb 2026 7:42 AM IST
'అసలు చంద్రబాబు, పవన్, లోకేష్కు చిప్పే లేదు'.. వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు
ఏపీలో ప్రస్తుతం జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 7 Feb 2026 6:58 AM IST
అటు పీటీ వారెంట్.. ఇటు క్వాష్ పిటీషన్లు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనపై పట్టాభిపురం,...
By Medi Samrat Published on 6 Feb 2026 8:40 PM IST
2027 డిసెంబరు నాటికి అందరికీ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 6 Feb 2026 8:10 PM IST
టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర
శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర తెలియజేశారు.
By Medi Samrat Published on 6 Feb 2026 6:40 PM IST
ఏపీకి రూ.570 కోట్లు..గడ్కరీకి కృతజ్ఞతలు చెప్పిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.
By Knakam Karthik Published on 6 Feb 2026 2:24 PM IST














