ఆంధ్రప్రదేశ్ - Page 9
వారికి రూ.3 వేలు, 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ
పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ.
By Knakam Karthik Published on 27 Oct 2025 4:41 PM IST
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం: సీఎం చంద్రబాబు
రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం...అని సీఎం చంద్రబాబు...
By Knakam Karthik Published on 27 Oct 2025 4:10 PM IST
Be Alert..రాష్ట్రంలో మొంథా తుపాను ప్రారంభం..హెచ్చరికలు జారీ
రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభావం ప్రారంభమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 2:17 PM IST
గుడ్న్యూస్..అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు
రాష్ట్రంలో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 1:16 PM IST
మొంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
మొంథా తుపాను ప్రభావంపై సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 27 Oct 2025 12:30 PM IST
Andhrapradesh: తుఫాను ఎఫెక్ట్.. అక్టోబర్ 30 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
మొంథా తుఫాను నేపథ్యంలో 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు.
By అంజి Published on 27 Oct 2025 8:09 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం: మృతుల డీఎన్ఏ నివేదికలను సమర్పించన APFSL
కర్నూలులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల DNA నివేదికలను ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్..
By అంజి Published on 27 Oct 2025 7:12 AM IST
తుపానుగా బలపడ్డ తీవ్ర వాయుగుండం.. సముద్రంలో అల్లకల్లోలం.. నేడు అతి భారీ వర్షాలు
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 27 Oct 2025 6:51 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. బైక్ నడిపి చనిపోయిన శివశంకర్పై ఎర్రిస్వామి ఫిర్యాదు
19 మంది సజీవ దహనానికి కారణమైన బస్సు ప్రమాదంలో మృతి చెందిన బైకర్ శివశంకర్ పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
By Medi Samrat Published on 26 Oct 2025 8:40 PM IST
అక్కడికి రాకండి.. బీచ్ రోడ్డు మూసివేత
కాకినాడకు దగ్గరగా ఉన్న ఉప్పాడ బీచ్ రోడ్డును అధికారులు మూసివేశారు.
By Medi Samrat Published on 26 Oct 2025 7:20 PM IST
మొంథా తుఫాను ముప్పు .. వైసీపీ కీలక నిర్ణయం!!
ఏపీకి మొంథా తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 26 Oct 2025 6:30 PM IST
ప్రజలకు మంత్రి అనిత కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'మొంథా' తుపాను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Medi Samrat Published on 26 Oct 2025 4:23 PM IST














