ఆంధ్రప్రదేశ్ - Page 9
జనసేన పార్టీ కార్యాలయం హెలిప్యాడ్ లో దిగిన తెలంగాణ మంత్రులు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో మంగళగిరికి వచ్చారు.
By Medi Samrat Published on 10 Aug 2025 2:30 PM IST
Video: ఏపీలో కలకలం.. ఇంటర్ విద్యార్థుల ర్యాగింగ్.. కాళ్లతో తంతూ, కర్రలతో కొడుతూ..
పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి అఖిల్పై సీనియర్లు దారుణంగా దాడి...
By అంజి Published on 10 Aug 2025 7:49 AM IST
2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తా: సీఎం చంద్రబాబు
2029 నాటికి పేదరిక నిర్మూలనకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 10 Aug 2025 7:39 AM IST
అభివృద్ధి, సంక్షేమం నా రెండు కళ్లు: సీఎం చంద్రబాబు
అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి అని చెప్పారు.
By అంజి Published on 9 Aug 2025 6:09 PM IST
పటిష్టమైన పోలీసింగ్లో ఏపీకి రెండోస్థానం..ఇండియా జస్టిస్ రిపోర్టు వెల్లడి
అమరావతి: సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్ లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
By Knakam Karthik Published on 9 Aug 2025 1:30 PM IST
పీఎం-కిసాన్ 20వ విడత..ఏపీ రైతుల అకౌంట్లలో రూ.816.14 కోట్లు జమ
పీఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతుల అకౌంట్లలో రూ.816.14 కోట్లు జమ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది
By Knakam Karthik Published on 9 Aug 2025 9:45 AM IST
శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 9 Aug 2025 7:55 AM IST
గ్రీన్ హైడ్రోజన్ నౌకల దిశగా భారత్ తొలి అడుగు
గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత నౌకల అభివృద్ధిలో దేశం ముందడుగు వేసింది. పర్యావరణానికి అనుకూలంగా, నావిక రవాణా రంగాన్ని నూతన దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో...
By Medi Samrat Published on 8 Aug 2025 3:15 PM IST
ఏపీలో ఈ-కోర్టుల అమలుకు తీసుకున్న చర్యలేంటి.?
ఈ-కోర్టుల అమలుకు తీసుకున్న చర్యలేంటని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర...
By Medi Samrat Published on 8 Aug 2025 2:15 PM IST
రూ.5 కోట్లు డిమాండ్ చేసి, రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు
ఆంధ్రప్రదేశ్లో ఓ అవినీతి అధికారి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు
By Knakam Karthik Published on 8 Aug 2025 1:42 PM IST
Andrapradesh: రాష్ట్రంలో ఎరువుల నిల్వలపై సీఎస్ కీలక ప్రకటన
యూరియా, డిఏపి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కావున రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 8:15 AM IST
సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది: సీఎం చంద్రబాబు
సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 7:31 AM IST