ఆంధ్రప్రదేశ్ - Page 9
30,000 రూపాయల లంచం డిమాండ్.. అడ్డంగా దొరికిపోయిన అధికారి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో డి.శాంతన్ కుమార్ అనే వ్యవసాయ అధికారి ₹30,000 లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.
By Medi Samrat Published on 20 Feb 2025 6:37 PM IST
ఎపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు : సీఎస్ విజయా నంద్
ఈనెల 23వతేదీన నిర్వహించనున్నఎపిపిఎస్సి గ్రూపు-2 మెయిన్ వ్రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయా నంద్...
By Medi Samrat Published on 20 Feb 2025 5:23 PM IST
కేంద్రజలశక్తి మంత్రితో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం సమావేశం
కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్తో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 20 Feb 2025 11:57 AM IST
టీడీపీ ఆఫీస్పై దాడి కేసు..వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 20 Feb 2025 11:44 AM IST
ఏపీలో యువతకు గుడ్న్యూస్..ఆ ఇళ్ల వద్ద షాపులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో టిడ్కో ఇళ్ల సముదాయాల వద్ద యువత, మహిళలకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 10:25 AM IST
అక్కడ అనుమతి లేకుండా పర్యటించారని..మాజీ సీఎం జగన్పై కేసు
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
By Knakam Karthik Published on 20 Feb 2025 7:46 AM IST
వంశీ కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ విచారణను విజయవాడ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 19 Feb 2025 5:36 PM IST
అందుకే చిత్తుగా ఓడించారు..జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్
గుంటూరు మిర్చి యార్డ్కు వెళ్లిన జగన్ అబద్ధాలు మాట్లాడారు అని మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 2:27 PM IST
'జగన్.. ఇక నీ ఆటలు సాగవు'.. బుద్ధా వెంకన్న ఫైర్
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఊడదిస్తానని చేసిన వ్యాఖ్యలు జగన్...
By అంజి Published on 19 Feb 2025 12:27 PM IST
శుభవార్త.. ఆ రోజున వారి అకౌంట్లలోకి డబ్బులు
బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లు మంజూరు చేసే స్వయం ఉపాధి రాయితీ రుణాలు ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అమలు కానుంది.
By అంజి Published on 19 Feb 2025 8:53 AM IST
Andhrapradesh: టీచర్ల బదిలీ.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 19 Feb 2025 6:57 AM IST
తిరుమల కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ
తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులకు సిట్ విచారణ ముగిసింది.
By Medi Samrat Published on 18 Feb 2025 8:15 PM IST