ఆంధ్రప్రదేశ్ - Page 10
ప్రజలకు మంత్రి అనిత కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'మొంథా' తుపాను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Medi Samrat Published on 26 Oct 2025 4:23 PM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. ఆ ఒక్క పని చేస్తే 19 మంది బతికేవారు!
కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మరో 3 బస్సులు రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ.. ఆ బైక్ను రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం...
By అంజి Published on 26 Oct 2025 11:13 AM IST
దూసుకొస్తున్న మొంథా తుపాను.. ఆంధ్రప్రదేశ్కు ఐఎండీ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ వైపు మొంథా తుపాను దూసుకొస్తోంది. అక్టోబర్ 27న మొంథా తుఫాను ఏర్పడే అవకాశం ఉన్నందున..
By అంజి Published on 26 Oct 2025 10:29 AM IST
Kurnool: వి.కావేరీ ట్రావెల్స్ నిర్లక్ష్యం.. బస్సులో సిలిండర్.. వెలుగులోకి సంచలన నిజాలు
లగేజీ కంపార్ట్మెంట్లో నిద్ర ఏర్పాట్లను సులభతరం చేయడానికి చేసిన అసురక్షిత మార్పులు, అలాగే ఎల్పీజీ సిలిండర్, మొబైల్..
By అంజి Published on 26 Oct 2025 7:59 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం: బస్సును బైకర్ ఎదురుగా ఢీకొన్నాడా.. లేక రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టిందా?
కర్నూలు వద్ద బైక్ రైడర్ శివశంకర్ ప్రైవేట్ బస్సును ఢీకొన్నాడా లేదా గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టిందా?
By అంజి Published on 26 Oct 2025 7:40 AM IST
ఏపీకి తుపాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవు.. నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
By అంజి Published on 26 Oct 2025 6:32 AM IST
తుఫాన్ ఎఫెక్ట్: 'అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వండి'.. కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశం
మొంథా తుపాను దూసుకొస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
By అంజి Published on 25 Oct 2025 6:40 PM IST
దూసుకొస్తున్న 'మొంథా'.. ఏపీకి తుఫాను ముప్పు.. తెలంగాణలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. తుపాను ముప్పు పొంచి ఉందని తెలిపింది. 'మొంథా' తుపాను దూసుకొస్తొందని..
By అంజి Published on 25 Oct 2025 3:34 PM IST
Kurnool bus accident: బాధితుల డీఎన్ఏ ప్రొఫైలింగ్కు 48 గంటల సమయం
ఆంధ్రప్రదేశ్ బస్సు అగ్ని ప్రమాదంలో బాధితుల డీఎన్ఏ ప్రొఫైలింగ్ 48 గంటలు పడుతుందని, అక్టోబర్ 27 నాటికి పూర్తవుతుందని శనివారం ఒక అధికారి తెలిపారు.
By Knakam Karthik Published on 25 Oct 2025 1:00 PM IST
బంగాళాఖాతంలో వాయుగుండం..రేపు తుపానుగా మారే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By Knakam Karthik Published on 25 Oct 2025 11:24 AM IST
Kurnool bus accident: వందల సంఖ్యలో సెల్ఫోన్ల బ్యాటరీలు పేలడం వల్లే భారీగా మంటలు..!
కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో ఖరీదైన 234 సెల్ఫోన్లు దగ్ధమయ్యాయి
By Knakam Karthik Published on 25 Oct 2025 10:12 AM IST
త్వరలో యూఏఈ –ఏపీ మధ్య సరికొత్త వాణిజ్య బంధం
యూఏఈలో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల పర్యటన ఆశావహంగా ముగిసింది
By Knakam Karthik Published on 25 Oct 2025 6:38 AM IST














