ఆంధ్రప్రదేశ్ - Page 10
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్..వయోపరిమితి పెంచిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 18 April 2025 6:53 AM IST
ప్రధాని మోదీ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి : వైఎస్ షర్మిల
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 17 April 2025 8:32 PM IST
ముందురోజే వస్తానన్న విజయసాయి రెడ్డి.. తీరా షాకిచ్చాడు..!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరవ్వలేదు.
By Medi Samrat Published on 17 April 2025 7:42 PM IST
ఏపీకి భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 17 నుండి 21 వరకు ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా...
By Medi Samrat Published on 17 April 2025 3:29 PM IST
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఇదే..
ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారయింది.
By Medi Samrat Published on 17 April 2025 2:57 PM IST
పోలీసుల అదుపులో భూమన అభినయ్ రెడ్డి
వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 17 April 2025 2:45 PM IST
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ..30 మందికి ఛాన్స్
ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవులపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 17 April 2025 7:17 AM IST
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 17 April 2025 7:03 AM IST
ఒకరోజు ముందుగానే విచారణకు వస్తా : విజయ సాయి రెడ్డి
వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
By Medi Samrat Published on 16 April 2025 8:14 PM IST
అమరావతిపై ఎలాంటి అనుమానాలు వద్దు.. రైతులకు మంత్రి మరోసారి క్లారిటీ
రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు.
By Medi Samrat Published on 16 April 2025 2:40 PM IST
ఏపీలో ఆర్థిక సంఘం ప్రతినిధుల టూర్.. కేంద్రం నుంచి రావాల్సి నిధులపై సీఎం రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు
By Knakam Karthik Published on 16 April 2025 2:29 PM IST
భూముల ధర పెరుగుతుంది.. అమరావతి రైతులకు మంత్రి భరోసా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 1:13 PM IST