ఆంధ్రప్రదేశ్ - Page 11
అర్హులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల...
By Medi Samrat Published on 24 Oct 2025 7:57 PM IST
నెలకు రూ.2.60 లక్షలుపైబడి జీతం.. గుడ్న్యూస్ చెప్పిన ఏపీ మంత్రి
రాష్ట్రంలోని మైనారిటీ యువతకు జర్మనీ దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూటమి ప్రభుత్వం నేతృత్వంలో కల్పిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ...
By Medi Samrat Published on 24 Oct 2025 7:43 PM IST
పేదలకు గుడ్న్యూస్..ఇళ్లు, 2 లేదా 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలోని పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 24 Oct 2025 4:34 PM IST
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, ఏపీకి మరో తుపాను ముప్పు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 3 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
By Knakam Karthik Published on 24 Oct 2025 3:17 PM IST
ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల శ్రమ ఉంది: లోకేశ్
ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర కృషి దాగి ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 3:01 PM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. రోడ్డుపై ద్విచక్ర వాహనదారుడి మృతదేహం
కర్నూలు జిల్లాలో జరిగిన కావేరి ట్రావెల్స్ అగ్ని ప్రమాదం ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు
By Knakam Karthik Published on 24 Oct 2025 1:52 PM IST
కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ నుంచి రాష్ట్రంలోని అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 1:04 PM IST
2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్గా మార్చడమే మా లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 24 Oct 2025 11:10 AM IST
బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలోని జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు..
By అంజి Published on 24 Oct 2025 11:02 AM IST
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. 11 మృతదేహాలు వెలికితీత.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మృతదేహాలను బయటకు తీశామని కలెక్టర్ సిరి వెల్లడించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు కలిపి 41 మంది...
By అంజి Published on 24 Oct 2025 10:02 AM IST
Andhrapradesh: బస్సులో భారీ అగ్ని ప్రమాదం.. 25 మంది సజీవ దహనం
శుక్రవారం (అక్టోబర్ 24, 2025) తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు గ్రామం సమీపంలో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్...
By అంజి Published on 24 Oct 2025 8:01 AM IST
బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ,తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 24 Oct 2025 7:53 AM IST














