ఆంధ్రప్రదేశ్ - Page 11
TTD: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
మే నెలకు సంబంధించి శ్రీవారి అర్జిత సేవా టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
By అంజి Published on 18 Feb 2025 6:53 AM IST
AP : 5 సంస్థలు.. 2 వేల కోట్ల పెట్టుబడులు.. 15 వేల మందికి ఉద్యోగావకాశాలు
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు అయిదు సంస్థలు ముందుకొచ్చాయని, చేనేత రంగంలో రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని...
By Medi Samrat Published on 17 Feb 2025 6:00 PM IST
ఐదేళ్ల పాలనలో జగన్ ఆర్థిక విధ్వంసం: మంత్రి లోకేష్
రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్ జగన్ తన పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం...
By అంజి Published on 17 Feb 2025 1:09 PM IST
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ప్రభాస్కు పిలుపు
శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 17 Feb 2025 11:30 AM IST
Guntur: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం
గుంటూరు జిల్లా నీరుకొండ గ్రామం సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
By అంజి Published on 17 Feb 2025 10:33 AM IST
చిరుత సంచారం.. అలిపిరి మార్గంలో ఆంక్షలు
చిరుత సంచారం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గం గుండా వేళ్లే వారి రక్షణ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆంక్షలు...
By అంజి Published on 17 Feb 2025 6:30 AM IST
'సచివాలయ' ఉద్యోగుల రేషనలైజేషన్పై నేడే కీలక భేటీ
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ఈ విషయంపై ఉత్తర్వులు జారీ చేయగా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం...
By అంజి Published on 17 Feb 2025 6:25 AM IST
విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్లు.. తేదీలివే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 షెడ్యూల్ వెలువడింది. అయితే విశాఖపట్నం రెండు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుందని తాజాగా తేలింది.
By Medi Samrat Published on 16 Feb 2025 7:54 PM IST
100 లేదా 112కు కాల్ చేస్తే నిమిషాల్లో కాపాడుతాం: డీజీపీ గుప్తా
నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లితే వెంటనే 100 లేదా 112కు కాల్ చేయాలని డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు.
By అంజి Published on 16 Feb 2025 12:20 PM IST
Srikakulam: చెరువులో స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో శనివారం స్కూల్ బస్సు బోల్తా పడి చెరువులో పడిపోయిన ఘటనలో ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా, బస్సులో ఉన్న...
By అంజి Published on 16 Feb 2025 7:53 AM IST
తిరుమలకు వెళ్తున్నారా.. ఈ వివరాలు మీకోసమే!!
తిరుమల శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాల్సిందిగా టీటీడీ కోరింది.
By అంజి Published on 15 Feb 2025 9:15 PM IST
రాష్ట్రాభివృద్ధికి గల్లా పెట్టె సహకరించట్లేదు.. చెత్తతో సంపద సృష్టిస్తాం: సీఎం చంద్రబాబు
అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్లను...
By అంజి Published on 15 Feb 2025 5:15 PM IST