ఆంధ్రప్రదేశ్ - Page 11
ఏపీలో ఆర్థిక సంఘం ప్రతినిధుల టూర్.. కేంద్రం నుంచి రావాల్సి నిధులపై సీఎం రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు
By Knakam Karthik Published on 16 April 2025 2:29 PM IST
భూముల ధర పెరుగుతుంది.. అమరావతి రైతులకు మంత్రి భరోసా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 1:13 PM IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణిపై ట్రోల్స్.. విజయశాంతి వార్నింగ్
అన్నా లెజినోవాను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా స్పందించారు.
By Knakam Karthik Published on 16 April 2025 11:12 AM IST
బ్రష్టు జుమ్లా పార్టీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది: షర్మిల
బీజేపీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 10:51 AM IST
'5 రోజుల్లో నోటిఫికేషన్'.. మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 16,347 పోస్టుల మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 16 April 2025 8:10 AM IST
Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు
డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 16 April 2025 7:33 AM IST
త్వరలోనే ఆ వీడియో విడుదల చేస్తా : నందిగం సురేష్
టీడీపీ కార్యకర్తలు తమ కుటుంబంపై దాడి చేశారని, తన భార్యను కాలితో తన్నారని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు.
By Medi Samrat Published on 15 April 2025 9:00 PM IST
తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా కలకలం
తిరుమలలో మరోసారి భద్రతా ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయ పరిసరాల్లో అనధికార డ్రోన్ కెమెరా ఎగిరింది.
By Medi Samrat Published on 15 April 2025 8:22 PM IST
డిప్యూటీ సీఎం పవన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 15 April 2025 6:56 PM IST
భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు సిద్ధమైన టీటీడీ
వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలకు దిగింది.
By Medi Samrat Published on 15 April 2025 6:24 PM IST
రాష్ట్రంలో కొత్తగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు
రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 15 April 2025 4:07 PM IST
మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 15 April 2025 3:22 PM IST