ఆంధ్రప్రదేశ్ - Page 12
కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది.
By అంజి Published on 5 Aug 2025 7:49 AM IST
పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్ ఖరారు
2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ (పి.జి) వైద్య విద్య కోర్సుల ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యుల రిజర్వేషన్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం...
By Medi Samrat Published on 4 Aug 2025 8:00 PM IST
సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ
మద్యం పాలసీ అనగానే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఆదాయం గురించి చూస్తాయని... కానీ మద్యం పాలసీ అంటే ఆదాయమే కాదని.. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే విషయాన్ని...
By Medi Samrat Published on 4 Aug 2025 7:30 PM IST
షర్మిలపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ మార్పు అంశం గురించి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి స్పందించారు
By Medi Samrat Published on 4 Aug 2025 7:00 PM IST
Andrapradesh: జైళ్లశాఖపై హోంమంత్రి అనిత సమీక్ష..కీలక అంశాలపై చర్చ
రాష్ట్ర సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జైళ్లశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 6:30 PM IST
రాష్ట్రంలో ఉచిత బస్సు పథకంపై మంత్రి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 4 Aug 2025 5:43 PM IST
ఆగస్టు 15 నుంచి ఆన్లైన్లో 700 ప్రభుత్వ సేవలు: సీఎం చంద్రబాబు
పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 4 Aug 2025 4:30 PM IST
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..HRA పొడిగించిన ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ రెంటల్ అలవెన్స్ (HRA) పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 4 Aug 2025 2:43 PM IST
AP: పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ మృతి.. మరో ఇద్దరికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు ఒక వ్యవసాయ కూలీ మృతి చెందగా..
By అంజి Published on 4 Aug 2025 7:39 AM IST
రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో..
By అంజి Published on 4 Aug 2025 6:58 AM IST
Andrapradesh: ఘోర ప్రమాదం..క్వారీలో బండరాళ్లు మీద పడి ఆరుగురు మృతి
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 3 Aug 2025 2:45 PM IST
Andhrapradesh: మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా?.. ఇలా చెక్ చేసుకోండి
కూటమి ప్రభుత్వం నిన్న అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. 46.85 లక్షల మంది రైతులకు గాను 44.75 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు పడ్డాయని...
By అంజి Published on 3 Aug 2025 11:00 AM IST