ఆంధ్రప్రదేశ్ - Page 12
కొత్త రేషన్కార్డుల దరఖాస్తులకు సంబంధించి మరో అప్డేట్
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
By అంజి Published on 11 May 2025 12:00 PM IST
Video: వీర జవాన్ మురళీ తల్లిని ఓదార్చిన పవన్, లోకేష్.. తీవ్ర భావోద్వేగం
భారత్ - పాక్ యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, మంత్రి నారా లోకేష్లు నివాళులు అర్పించారు.
By అంజి Published on 11 May 2025 11:00 AM IST
'నీ అబద్ధం తాత్కాలికం.. మా నిజం శాశ్వతం'.. వైఎస్ జగన్పై మంత్రి లోకేష్ ఆన్ఫైర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తన హయాంలో ప్రజలని గాలికి వదిలేసి, జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.
By అంజి Published on 11 May 2025 7:46 AM IST
ప్రధాని, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెలుగుజాతి అండగా ఉంటుంది
మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా నేషన్ ఫప్ట్ నినాదంతో దేశాన్ని కాపాడుకోవాల్సి ఉందని, ఏ సమస్య వచ్చినా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఉండాల్సిన బాధ్యత...
By Medi Samrat Published on 10 May 2025 8:45 PM IST
సత్యసాయి జిల్లాకు పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యసాయి జిల్లాకు రానున్నారు
By Medi Samrat Published on 10 May 2025 4:00 PM IST
తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం చంద్రబాబు
దేశ రక్షణలో పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, కల్లితండాకు చెందిన మురళినాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం...
By Medi Samrat Published on 9 May 2025 2:45 PM IST
పాకిస్థాన్ కాల్పుల్లో..తెలుగు జవాన్ వీర మరణం
ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్ముకశ్మీర్లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ వీర మరణం పొందారు.
By Knakam Karthik Published on 9 May 2025 12:56 PM IST
బీఆర్ఏజీసీఈటీ -2025 సెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి డోలా
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకులాలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరిగుతుందని, వారి నమ్మకాలను నిజం చేస్తూ విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన అందేలా...
By Medi Samrat Published on 9 May 2025 12:00 PM IST
విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడికి భద్రత పెంచిన కేంద్రం
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది.
By Knakam Karthik Published on 9 May 2025 7:48 AM IST
గుడ్న్యూస్..మే 15 నుంచి వాట్సాప్ గవర్నన్స్ ద్వారా రేషన్ దరఖాస్తుల స్వీకరణ
మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 8 May 2025 9:15 PM IST
Video: అధికారంలోకి వచ్చాక సినిమా వేరే లెవెల్లో ఉంటుంది: జగన్
వైసీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు..అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హెచ్చరించారు
By Knakam Karthik Published on 8 May 2025 4:48 PM IST
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాష్ట్ర రాజధానిగా అమరావతికి ప్రతిపాదన
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 8 May 2025 3:51 PM IST