ఆంధ్రప్రదేశ్ - Page 12
3వ రోజు యూఏఈ పర్యటనలో సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు, విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు...
By అంజి Published on 24 Oct 2025 7:31 AM IST
మంటల్లో చిక్కుకున్న బస్సు.. 20 మంది మృతి?.. తెలంగాణ సీఎం దిగ్భ్రాంతి
నిన్న రాత్రి (అక్టోబర్ 24, 2025) హైదరాబాద్ నుండి బయలుదేరిన బెంగళూరుకు వెళ్లే కావేరీ ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్లోని...
By అంజి Published on 24 Oct 2025 7:26 AM IST
Andhrapradesh: నేటి నుంచే టెట్ దరఖాస్తుల స్వీకరణ
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
By అంజి Published on 24 Oct 2025 7:13 AM IST
కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన బస్సు.. పలువురు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వి కావేరి ట్రావెల్ వోల్వో బస్సు (DD01 N94940) అగ్ని ప్రమాదానికి గురైంది.
By అంజి Published on 24 Oct 2025 6:53 AM IST
టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గొడవలు.. పార్టీ ఆఫీస్కు రమ్మన్న హైకమాండ్..!
తెలుగుదేశం పార్టీ నేతలు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికు...
By Medi Samrat Published on 23 Oct 2025 9:20 PM IST
పవన్ కల్యాణ్తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భేటీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్.మధుకర్ భేటీ అయ్యారు
By Medi Samrat Published on 23 Oct 2025 8:50 PM IST
నందమూరి బాలకృష్ణపై వైఎస్ జగన్ కౌంటర్లు
కొద్దిరోజుల కిందట అసెంబ్లీలో వైఎస్ జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ.
By Medi Samrat Published on 23 Oct 2025 5:30 PM IST
తప్పు చేసి ఆ నెపాన్ని అవతలి వాళ్లపై నెట్టడం ఆయనకు అలవాటే: వైఎస్ జగన్
నకిలీ మద్యం ఘటనపై ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
By Medi Samrat Published on 23 Oct 2025 4:40 PM IST
ఏపీలో భారీవర్షాలపై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Medi Samrat Published on 23 Oct 2025 3:23 PM IST
రాష్ట్రంలో భారీ వర్షాలు..దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడిన సీఎం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 11:59 AM IST
చెరువులో దూకిన నారాయణ రావు మృతి
కాకినాడ జిల్లా తునిలో మైనర్బాలికపై అత్యాచారయత్నం ఘటన నిందితుడు నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు.
By Knakam Karthik Published on 23 Oct 2025 8:59 AM IST
నేడు ఆ జిల్లాల్లో స్కూల్స్ బంద్
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By Knakam Karthik Published on 23 Oct 2025 8:33 AM IST














