ఆంధ్రప్రదేశ్ - Page 12
జాగ్రత్త..రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 21 Sept 2025 5:06 PM IST
పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ వెలుగు నింపింది : మంత్రి లోకేశ్
పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) వెలుగు నింపింది..అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు
By Knakam Karthik Published on 21 Sept 2025 4:58 PM IST
జూన్ 2026 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా ఏపీ: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శనివారం మాట్లాడుతూ, జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని అన్నారు.
By అంజి Published on 21 Sept 2025 9:26 AM IST
రేపటి నుంచే శ్రీశైలంలో దసరా ఉత్సవం ప్రారంభం
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో 'యాగశాల ప్రవేశం'తో దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22న (సోమవారం) ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 21 Sept 2025 8:01 AM IST
ఓజీ సినిమాకు ఇచ్చినట్లుగా.. ఉల్లి, వరి, మిర్చి రైతులకు కూడా ఓ జీవో ఇవ్వొచ్చు కదా..
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపుపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ స్పందించారు.
By Medi Samrat Published on 20 Sept 2025 6:32 PM IST
టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ చెంత చేరారు.
By Medi Samrat Published on 20 Sept 2025 3:18 PM IST
రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను.. పలనాడు గడ్డపై నుంచి సీఎం హెచ్చరికలు
మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చింది. అందరిలోనూ సంతోషం కనిపిస్తోంది. ఇది శాశ్వతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 20 Sept 2025 2:36 PM IST
ద్రోణి ఎఫెక్ట్.. నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
By అంజి Published on 20 Sept 2025 8:06 AM IST
2,569 మందికి కారుణ్య నియామకాలు: మంత్రి లోకేష్
కారుణ్య ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని..
By అంజి Published on 20 Sept 2025 7:11 AM IST
రెవెన్యూ రికార్డుల దగ్దం కేసు.. మదనపల్లె మాజీ ఆర్డీఓ అరెస్టు
మదనపల్లె మాజీ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) ఎంఎస్ మురళి బెయిల్ పిటిషన్ను స్థానిక కోర్టు తిరస్కరించడంతో...
By అంజి Published on 20 Sept 2025 6:37 AM IST
రాయచోటి నియోజకవర్గం రైతులకు శుభవార్త
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అసెంబ్లీ లో మర్యాదపూర్వకంగా కలిశారు
By Medi Samrat Published on 19 Sept 2025 7:54 PM IST
మన కళ్ల ముందే ఒక హత్య జరిగినా.. ఏమీ చేయలేకపోయాం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
By Medi Samrat Published on 19 Sept 2025 7:03 PM IST