అంతర్జాతీయం - Page 2
జపాన్ మొదటి మహిళా ప్రధానిగా సనాయి తకైచి
జపాన్ పార్లమెంట్ మంగళవారం దేశంలోని మొదటి మహిళా ప్రధానమంత్రిగా అల్ట్రాకన్జర్వేటివ్ సనే తకైచిని ఎన్నుకుంది
By Knakam Karthik Published on 21 Oct 2025 11:46 AM IST
H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్
అమెరికాలో చదువుతున్న భారతీయులతో సహా ఇదర విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది.
By అంజి Published on 21 Oct 2025 10:27 AM IST
ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ.. 7 నిమిషాల్లోనే దోచేశారు..!
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియాల్లో ఒకటైన లౌవ్రే మ్యూజియంలో దొంగతనం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
By Medi Samrat Published on 19 Oct 2025 6:10 PM IST
రూ. 12.65 కోట్ల విలువైన లాటరీని గెలుచుకున్న భర్త.. విడాకులు కోరిన భార్య.. ఎందుకంటే.?
చైనాలోని డెజౌకు చెందిన ఓ వ్యక్తి ఇంటర్నెట్లో హఠాత్తుగా వార్తల్లో నిలిచాడు.
By Medi Samrat Published on 19 Oct 2025 4:07 PM IST
అమెరికా అంతటా ట్రంప్కు వ్యతిరేకంగా 'నో కింగ్స్' నిరసనలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా విధానాలు, వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా వ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి దిగి నిరసనలు చేపట్టారు.
By అంజి Published on 19 Oct 2025 12:00 PM IST
కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్, అప్ఘనిస్తాన్
పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడింది. తాజాగా దోహాలో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తక్షణమే సీజ్ ఫైర్కు అంగీకరించినట్టు...
By అంజి Published on 19 Oct 2025 7:00 AM IST
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం ఆపడం చాలా సులభం: ట్రంప్
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడం తనకు "సులభం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అన్నారు,
By Knakam Karthik Published on 18 Oct 2025 12:50 PM IST
పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి
కాబూల్: పాకిస్థాన్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ దేశీయ క్రికెట్ క్రీడాకారులు మృతి చెందారు.
By Knakam Karthik Published on 18 Oct 2025 8:40 AM IST
షాకింగ్.. కన్న కూతురిని 27 ఏళ్లపాటు బందీగా ఉంచిన తల్లిదండ్రులు
దక్షిణ పోలాండ్లో ఓ మహిళను ఆమె తల్లిదండ్రులు 27 ఏళ్లపాటు బందీగా ఉంచారు.
By Medi Samrat Published on 17 Oct 2025 7:43 PM IST
ఆఫ్ఘన్ సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడి..ఏడుగురు పాక్ సైనికులు మృతి
ఉత్తర వజీరిస్తాన్లోని సైనిక శిబిరంపై జరిగిన 'సమన్వయ ఆత్మాహుతి దాడి'లో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు మరణించగా, 13 మంది గాయపడ్డారని పాకిస్తాన్ భద్రతా...
By Knakam Karthik Published on 17 Oct 2025 5:20 PM IST
‘ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి చర్చ జరగలేదు’
తాను ప్రధాని మోదీతో మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది
By Medi Samrat Published on 16 Oct 2025 7:30 PM IST
'రష్యా నుంచి చమురు తీసుకోనని ప్రధాని మోదీ చెప్పారు' : ట్రంప్ మరో సంచలన ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి భారతదేశానికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్న ప్రకటనలు ప్రధాని...
By Medi Samrat Published on 16 Oct 2025 2:50 PM IST














