అంతర్జాతీయం - Page 2
అలాంటి వ్యాఖ్యలు మానుకోండి.. హిందువులపై అఘాయిత్యాలు జరగకూడదు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్, ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
By Medi Samrat Published on 4 April 2025 3:11 PM IST
గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ట్రంప్
అమెరికా పౌరసత్వం పొందాలనుకునే వారికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.
By Knakam Karthik Published on 4 April 2025 11:15 AM IST
డొనాల్డ్ ట్రంప్ దెబ్బ, టారిఫ్ ప్లాన్లో భారత్కు భారీగా వడ్డింపు
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు.
By Knakam Karthik Published on 3 April 2025 7:32 AM IST
ఇది భారత్పై ప్రతీకారం తీర్చుకునే సమయం: అమెరికా
భారత్, కెనడా, జపాన్ తదితర దేశాలపై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని వైట్హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ వెల్లడించారు.
By అంజి Published on 1 April 2025 10:44 AM IST
నోబెల్ ప్రైజ్కు ఇమ్రాన్ ఖాన్ నామినేట్ అయ్యారట
మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కాపాడడం కోసం చేసిన కృషికి గాను జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారని పాకిస్థాన్ కు...
By Medi Samrat Published on 31 March 2025 9:15 PM IST
అమెరికాలో మండిపోతున్న గుడ్ల ధరలు
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇతర దేశాలపై సుంకాలపై సుంకాలు విధిస్తున్నారు.
By Medi Samrat Published on 31 March 2025 6:29 PM IST
పాకిస్థాన్లో భూకంపం.. బలూచిస్థాన్ నుంచి కరాచీ వరకు ప్రకంపనలు
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రాంతంలో సోమవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 31 March 2025 6:18 PM IST
పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్యలు.. వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్.. చివరికి
ఫ్లోరిడాకు చెందిన ఓ కంటెంట్ క్రియేటర్.. తనను తాను "డాగ్ మామ్" అని పిలుచుకుంటూ, తన పెంపుడు జంతువు చివావాతో లైంగిక చర్యలను నిర్వహించింది.
By అంజి Published on 31 March 2025 12:00 PM IST
మయన్మార్లో భారీ భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని అంచనా!
మయన్మార్ భూకంపంలో మరణించిన వారి సంఖ్య శనివారం 1,600 దాటింది.
By అంజి Published on 30 March 2025 7:19 AM IST
మయన్మార్, థాయిలాండ్లో భారీ భూకంపం.. 144 మంది మృతి.. మృతుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్
శుక్రవారం మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం, ఆ తర్వాత 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 144 మంది మరణించారు.
By అంజి Published on 29 March 2025 7:36 AM IST
భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. భయంతో జనం పరుగులు
మయన్మార్, బ్యాంకాక్లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా ప్రకపంనలు రావడంతో భారీ భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి.
By అంజి Published on 28 March 2025 12:54 PM IST
యూఏఈ జైళ్ల నుంచి విడుదల కానున్న 500 భారతీయులు
రంజాన్ పండుగ వేళ 2813 మంది ఖైదీలకు యూఏఈ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్...
By అంజి Published on 28 March 2025 10:00 AM IST