నెల్లూరు జైలుకు జోగి రమేష్.. పోలీసులకూ వార్నింగ్..!
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం 10 రోజుల రిమాండ్ విధించింది.
By Medi Samrat Published on 3 Nov 2025 9:11 PM IST
విచారణకు హాజరైన యాంకర్ శ్యామల
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు.
By Medi Samrat Published on 3 Nov 2025 8:56 PM IST
74% వీసా దరఖాస్తులు తిరస్కరణ.. ఆ దేశంలో చదువుకోవాలని కలలు కంటే కష్టమే..!
కెనడాలో చదువుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థుల కలలు ఇకపై నెరవేరేలా లేవు.
By Medi Samrat Published on 3 Nov 2025 8:09 PM IST
'భారత రాజకీయాలు కుటుంబాల ఆస్తి కాదు'.. శశిథరూర్ టార్గెట్ ఒక్క కాంగ్రెస్సే కాదు..!
భారత రాజకీయాలు కుటుంబాల ఆస్తిగా మిగిలిపోయినంత కాలం 'ప్రజల చేత, ప్రజల కొరకు' ప్రజాస్వామ్యం యొక్క నిజమైన వాగ్దానం నెరవేరదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్...
By Medi Samrat Published on 3 Nov 2025 7:45 PM IST
ఏపీలో రూ.20,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన హిందుజా
లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను స్వాగతించేందుకు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతున్నారు.
By Medi Samrat Published on 3 Nov 2025 7:01 PM IST
రహదారులపై మృత్యుఘోష.. 10 రోజుల్లో 60కి పైగా మరణాలు..!
గత కొన్ని రోజులుగా, దేశంలోని అనేక ప్రాంతాలలో బాధాకరమైన రోడ్డు ప్రమాదాల వార్తలు వెలువడుతున్నాయి.
By Medi Samrat Published on 3 Nov 2025 6:01 PM IST
షాకింగ్.. ఆన్లైన్ పార్శిల్ తెరిచి చూసి భయంతో కేకలు పెట్టిన మహిళ..!
ఆన్లైన్లో మందులను ఆర్డర్ చేయడం ఒక మహిళ జీవితంలో భయంకరమైన అనుభవంగా మారింది.
By Medi Samrat Published on 3 Nov 2025 5:01 PM IST
Accident : మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం
రాజస్థాన్లోని జైపూర్లో 17 వాహనాలను డంపర్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 3 Nov 2025 4:44 PM IST
Jubilee Hills Bypoll : మన విజయాన్ని ఎవరూ ఆపలేరు.. ఈ వారం రోజులు చాలా కీలకం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 3 Nov 2025 4:31 PM IST
ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయవచ్చు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 3 Nov 2025 4:15 PM IST
'ఇది భారత్ పన్నాగం..' పాక్ మళ్లీ అదే పాత రాగం..!
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత ఎవరికీ కనిపించడం లేదు. కానీ, ప్రతిసారీలాగే ఈసారి కూడా పాకిస్థాన్ తన దుశ్చర్యలకు భారత్పై...
By Medi Samrat Published on 3 Nov 2025 3:48 PM IST
లండన్లో పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు.
By Medi Samrat Published on 3 Nov 2025 2:51 PM IST












