అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన పీకే.. ఆయన పేరు లేదేంటి..?
ఈసారి బీహార్ రాజకీయాల్లోకి పీకే (ప్రశాంత్ కిషోర్) ఎంట్రీతో వాతావరణం వేడెక్కింది.
By Medi Samrat Published on 9 Oct 2025 3:32 PM IST
ఆ మెనూలో వంటకాలకు ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాల పేర్లు..!
భారత వైమానిక దళం తన 93వ వార్షికోత్సవాన్ని అక్టోబర్ 8న అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ సమయంలో చాలా కార్యక్రమాలు నిర్వహించబడ్డా.
By Medi Samrat Published on 9 Oct 2025 3:05 PM IST
వన్డే కెప్టెన్సీ చేపట్టే విషయం గిల్కు ముందే తెలుసు.. ఏం జరిగిందో చెప్పేశాడు..!
రోహిత్ శర్మ మాదిరిగానే డ్రెస్సింగ్ రూమ్లో శాంతిని కాపాడేందుకు ప్రయత్నిస్తానని భారత జట్టు కొత్తగా నియమితుడైన వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ గురువారం...
By Medi Samrat Published on 9 Oct 2025 2:51 PM IST
హై స్పీడ్ విధ్వంసం.. పోర్షే-బిఎమ్డబ్ల్యూ రేస్లో ఘోర ప్రమాదం
ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేపై బుధవారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 9 Oct 2025 9:28 AM IST
'భారత్తో సంబంధాలు మెరుగుపడాలి.. లేకుంటే..'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో భారత్పై అత్యధిక సుంకాలు విధించారు.
By Medi Samrat Published on 9 Oct 2025 8:45 AM IST
చిన్నారులను బలిగొన్న దగ్గు సిరప్.. శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
తమిళనాడులోని ఫార్మాస్యూటికల్ కంపెనీ శ్రీసన్ ఫార్మా తయారు చేసిన విషపూరిత కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ మధ్యప్రదేశ్లో కనీసం 20 మంది చిన్నారులను బలిగొంది.
By Medi Samrat Published on 9 Oct 2025 8:30 AM IST
Bihar : త్వరలో మహాకూటమి సీట్ల ప్రకటన.. ఆర్జేడీకి 135.. మరి కాంగ్రెస్ సంగతేంటి.?
బీహార్ ఎన్నికల సమరం ఊపందుకుంది. దీంతో మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య త్వరలో సీట్ల పంపకం జరగనుంది.
By Medi Samrat Published on 8 Oct 2025 9:20 PM IST
Video : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు పడ్డాడు.. అవార్డ్ పంక్షన్లో మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు..!
సంజూ శాంసన్ CEAT క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025కి హాజరయ్యాడు. అక్కడ అతడికి సత్కారం కూడా జరిగింది.
By Medi Samrat Published on 8 Oct 2025 8:50 PM IST
42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం : మంత్రి పొన్నం
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 8 Oct 2025 8:10 PM IST
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని.. ఏర్పాట్లపై సీఎం సమీక్ష
ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
By Medi Samrat Published on 8 Oct 2025 7:30 PM IST
నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసి.. ఆ తర్వాత కారం చల్లి..
దక్షిణ ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది.
By Medi Samrat Published on 8 Oct 2025 6:52 PM IST
ఔరంగజేబు పాలనలో తప్ప భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు.. పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
భారత్పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 8 Oct 2025 6:27 PM IST