తిరుపతి - Page 2
తిరుపతిలో రోజుకు లక్ష మంది రాకపోకలు సాగించేలా అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం
రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని, అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని...
By Medi Samrat Published on 14 Sept 2025 7:28 PM IST
నవరాత్రి ఉత్సవాలకు వేళాయె.. తేదీలు తెలుసుకోండి
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి.
By Medi Samrat Published on 14 Sept 2025 7:20 PM IST
తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుమలలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
By Knakam Karthik Published on 13 Sept 2025 5:15 PM IST
శ్రీవారి ఆలయం మాత్రమే కాదు.. ఈ ఆలయాలు కూడా మూసివేత!!
చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది
By Medi Samrat Published on 6 Sept 2025 5:01 PM IST
అజ్ఞాత భక్తుడి నుండి రూ.1,00,50,000 విరాళం
టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం నాడు రూ.1,00,50,000 (ఒక కోటి యాభై వేల రూపాయలు) ను విరాళంగా...
By Medi Samrat Published on 6 Sept 2025 4:00 PM IST
శ్రీవారి భక్తులకు అందుబాటులోకి పుష్కరిణి
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమ్మతు పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్ధిన స్వామి...
By Medi Samrat Published on 21 Aug 2025 7:37 PM IST
మీరు ఎవరితోనైనా పెట్టుకోండి.. బీఆర్ నాయుడితో కాదు.. భూమనకు టీటీడీ ఛైర్మన్ స్ట్రాంగ్ కౌంటర్
శ్రీవారి సేవలో నిస్వార్థంగా పనిచేస్తున్నామని.. ఈ 9 నెలల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 20 Aug 2025 6:15 PM IST
టీటీడీ చైర్మన్ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు : భూమన
బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంస్థను భ్రష్టు పట్టించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు.
By Medi Samrat Published on 20 Aug 2025 5:35 PM IST
శ్రీవారి దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించకండి : టీటీడీ
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించవద్దని, టిటిడి అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మరియు టోకెన్...
By Medi Samrat Published on 18 Aug 2025 9:19 PM IST
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణతో పాటు గ్రామ పేర్లు, సరిహద్దులలో మార్పులను అమలు చేయడంపై దృష్టి...
By అంజి Published on 18 Aug 2025 6:59 AM IST
హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి కేంద్రంలోని భారత పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలచే సంయుక్తంగా నిర్వహించబడుతున్న స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్...
By Medi Samrat Published on 17 Aug 2025 8:02 PM IST
వాహనాల్లో తిరుమలకు వెళ్తున్నారా?.. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి
ఆగస్టు 15 నుంచి తిరుమలలోకి ప్రవేశించే వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి చేయనున్నట్లు టీటీడీ పరిపాలన మంగళవారం ప్రకటించింది.
By అంజి Published on 13 Aug 2025 9:43 AM IST














