తిరుపతి - Page 2
రెడీగా ఉండండి.. ఉదయం 10 గంటలకు విడుదల
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఏప్రిల్ నెల కోటాను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ...
By Knakam Karthik Published on 18 Jan 2025 6:36 AM IST
మంచు ఫ్యామిలీలో మళ్లీ వివాదం..చంద్రగిరి పీఎస్లో కంప్లయింట్స్
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. మంచు ఫ్యామిలీ ఎపిసోడ్ ఇప్పుడు...
By Knakam Karthik Published on 17 Jan 2025 3:36 PM IST
తొక్కిసలాట ఘటనలో ఎవరినీ ఉపేక్షించేది లేదు : టీటీడీ చైర్మన్
అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది.
By Medi Samrat Published on 10 Jan 2025 7:45 PM IST
Video : మనుషులు చనిపోయారు.. మీకు బాధ లేదా?.. అభిమానులపై పవన్ ఆగ్రహం
తన అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 9 Jan 2025 8:33 PM IST
టోకెన్లు ఎప్పుడు ఇస్తామన్నారు.? అంతమందిని ఎందుకు అనుమతించారు.? : సీఎం చంద్రబాబు
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 9 Jan 2025 5:21 PM IST
తిరుపతి తొక్కిసలాట: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి అనగాని...
By అంజి Published on 9 Jan 2025 11:50 AM IST
తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్.. బాధితులకు పరిహారం ప్రకటించనున్న సీఎం
తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు.
By అంజి Published on 9 Jan 2025 8:48 AM IST
రద్దీ వల్లే తిరుపతిలో తొక్కిసలాట.. క్షమాపణలు చెప్పిన టీటీడీ
తిరుపతిలో తొక్కిసలాట ఆరుగురి ప్రాణాలు పోయాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
By అంజి Published on 9 Jan 2025 7:05 AM IST
పెను విషాదం.. తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
By అంజి Published on 9 Jan 2025 6:27 AM IST
తిరుమలకు వెళ్తున్నారా..? ఈ మూడు రోజులు దర్శనంపై కీలక అప్డేట్
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న నేపథ్యంలో భక్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక సూచనలు చేశారు.
By Medi Samrat Published on 4 Jan 2025 8:00 PM IST
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్
తెలంగాణలోని ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 30 Dec 2024 7:30 PM IST
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. భక్తులతో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
By Medi Samrat Published on 28 Dec 2024 11:37 AM IST