విజయవాడ / అమరావతి - Page 2
తెలుగు జాతి అభ్యున్నతికి పునరంకితం అవుతా: సీఎం చంద్రబాబు
తన జన్మదినం సందర్భంగా విషెస్ చెప్పిన అందరికీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.
By Knakam Karthik Published on 20 April 2025 9:15 PM IST
ఏపీలో ఆర్థిక సంఘం ప్రతినిధుల టూర్.. కేంద్రం నుంచి రావాల్సి నిధులపై సీఎం రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు
By Knakam Karthik Published on 16 April 2025 2:29 PM IST
భూముల ధర పెరుగుతుంది.. అమరావతి రైతులకు మంత్రి భరోసా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 1:13 PM IST
రాష్ట్రంలో కొత్తగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు
రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 15 April 2025 4:07 PM IST
మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 15 April 2025 3:22 PM IST
రాజధాని అమరావతి కోసం.. మరిన్ని భూములు సేకరణకు ప్రభుత్వం యోచన
అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని భూములను సేకరించాలని యోచిస్తోంది.
By అంజి Published on 15 April 2025 8:39 AM IST
రేపే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..వాట్సాప్లోనూ రిజల్ట్స్
ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది
By Knakam Karthik Published on 11 April 2025 11:56 AM IST
ఏపీలో నేడు, రేపు తీవ్ర వడగాలులు..రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో నేడు 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 10 April 2025 7:42 AM IST
పన్ను ఎగవేతలకు AIతో చెక్ పెట్టండి : చంద్రబాబు
పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 9 April 2025 5:15 PM IST
ఏపీ సచివాలయంలోని రెండవ బ్లాక్లో అగ్నిప్రమాదం..అందులోనే డిప్యూటీ సీఎం పేషీ
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండవ బ్లాక్లో అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 4 April 2025 7:55 AM IST
ఏపీ డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు
విజయవాడలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ను ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కలిశారు.
By Knakam Karthik Published on 3 April 2025 10:44 AM IST
ఏపీలో పీ-4 ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్లో పీ-4 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 30 March 2025 7:30 PM IST