విజయవాడ / అమరావతి - Page 3
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాష్ట్ర రాజధానిగా అమరావతికి ప్రతిపాదన
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 8 May 2025 3:51 PM IST
సీఎం చంద్రబాబు ఛైర్మన్గా P-4 ఫౌండేషన్
ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్పై ఫోకస్ పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 7 May 2025 5:34 PM IST
కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 6 May 2025 12:09 PM IST
దేశంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది.
By Knakam Karthik Published on 2 May 2025 3:21 PM IST
Video: అమరావతిలో స్పెషల్ అట్రాక్షన్గా ఐరన్ స్క్రాప్ శిల్పాలు
సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి
By Knakam Karthik Published on 2 May 2025 12:52 PM IST
అమరావతిని మూడేళ్లలో కచ్చితంగా పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
ప్రధాని టూర్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు.
By Knakam Karthik Published on 2 May 2025 11:41 AM IST
ప్రధాని టూర్కు అన్ని రాజకీయ పక్షాలకు ఆహ్వానం పంపించాం: నారాయణ
మే2 న ప్రధాని అమరావతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి నారాయణ అన్నారు.
By Knakam Karthik Published on 30 April 2025 12:44 PM IST
స్వర్ణాంధ్ర అభివృద్ధికి మద్దతివ్వాలి..బ్యాంకర్లను కోరిన సీఎం చంద్రబాబు
వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు...
By Knakam Karthik Published on 29 April 2025 4:45 PM IST
నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి: సీఎం చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 27 April 2025 7:34 PM IST
అమరావతి నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం అదే: మంత్రి నారాయణ
ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రి నారాయణ, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇతర అధికారులు రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు
By Knakam Karthik Published on 24 April 2025 11:30 AM IST
తప్పుచేసిన వారికి శిక్ష పడాల్సిందే..హోంమంత్రి అనిత వార్నింగ్
తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే నినాదంతో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం వెళ్తోంది..అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
By Knakam Karthik Published on 22 April 2025 4:28 PM IST
రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయి: జగన్
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 22 April 2025 4:12 PM IST