విజయవాడ / అమరావతి - Page 3
ఏపీలో పీ-4 ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్లో పీ-4 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 30 March 2025 7:30 PM IST
దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులకు మోక్షం, రూ.2 వేలకోట్లు చెల్లించనున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న వివిధ బిల్లులకు విముక్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 30 March 2025 6:00 PM IST
నా విజన్ వల్లే తెలంగాణ ఆదాయం పొందుతోంది: సీఎం చంద్రబాబు
తన విజన్ డాక్యుమెంట్ కారణంగానే తెలంగాణ హైయస్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ పొందుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 March 2025 7:23 AM IST
నేతన్నలకు శుభవార్త..ఉచిత విద్యుత్పై ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 27 March 2025 6:55 AM IST
ఆ బృందంతో సీఎం చంద్రబాబు మీటింగ్, కీలక చర్చలు జరిగాయని ట్వీట్
జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 26 March 2025 2:51 PM IST
విద్యార్థులకు గుడ్న్యూస్..స్కూళ్ల ప్రారంభానికి ముందే తల్లికి వందనం డబ్బులు
ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 25 March 2025 3:45 PM IST
గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంతో ప్రజల్లో అసహనం పెరిగింది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 25 March 2025 3:30 PM IST
రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమే, గత ప్రభుత్వం పట్టించుకోలేదు: మంత్రి నారాయణ
ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని.. రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ అన్నారు.
By Knakam Karthik Published on 25 March 2025 11:53 AM IST
వేసవి ప్రణాళికపై సీఎం రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 24 March 2025 5:30 PM IST
విజయవాడలో యమహా ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ వీకెండ్ ఈవెంట్
ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ (IYM) తన ప్రతిష్టాత్మక బ్రాండ్ క్యాంపెయిన్ ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ (COTB) ను ఈ రోజు విజయవాడలో ప్రవేశపెట్టింది.
By Medi Samrat Published on 23 March 2025 5:00 PM IST
మంత్రి ఇంట తీవ్ర విషాదం.. విచారం వ్యక్తం చేసిన సీఎం
ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 21 March 2025 3:08 PM IST
దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లడమేంటి? వైసీపీ సభ్యులపై స్పీకర్ హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 20 March 2025 11:14 AM IST