విజయవాడ / అమరావతి - Page 4
జనసేన ఆఫీస్పై డ్రోన్ ఎగిరిన వ్యవహారంలో ట్విస్ట్
మంగళగిరిలోని జనసేన సెంట్రల్ ఆఫీస్పై డ్రోన్ ఎగిరిన వ్యహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 20 Jan 2025 3:45 PM IST
ఫొటోలకు ఫోజులు కాదు, ఫలితాలు కావాలి.. మంత్రులు, ఎంపీలకు బాబు వార్నింగ్
టీడీపీ మంత్రులు, ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఎంపీలు కొంత మంది హాజరుకాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 18 Jan 2025 11:13 AM IST
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వారికి ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం ఓకే
ఏపీలో పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదలందరికీ ఇళ్లు స్కీమ్లో భాగంగా వారికి స్థలం కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి వర్గంలో నిర్ణయం...
By Knakam Karthik Published on 18 Jan 2025 6:22 AM IST
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు.. ఏపీ కేబినెట్ నిర్ణయం
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు...
By Knakam Karthik Published on 17 Jan 2025 4:41 PM IST
ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబుగారి వ్యవహారం.. ఏపీ సీఎంపై షర్మిల ఫైర్
ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న...
By Knakam Karthik Published on 17 Jan 2025 1:00 PM IST
అమరావతిని భ్రష్టుపట్టించి, పోలవరాన్ని గోదావరిలో కలిపారు.. వైసీపీపై సీఎం చంద్రబాబు విమర్శలు
గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని భ్రష్టు పట్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరాన్ని గత ప్రభుత్వం గోదావరిలో కలిపిందని...
By Knakam Karthik Published on 16 Jan 2025 6:07 PM IST
ఆయనకు పుస్తకాలంటే ఎంత పిచ్చో మరోమారు రుజువైంది..!
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాలంటే అమితమైన ప్రేమ. పుస్తక ప్రియుడైన ఆయన విజయవాడ బుక్ ఫెయిర్ ను శనివారం ఉదయం సందర్శించారు.
By Medi Samrat Published on 11 Jan 2025 6:16 PM IST
ఏపీలో ఇకపై హోటల్స్ అర్ధరాత్రి వరకూ తెరచుకోబోతున్నాయా?
ఆంధ్రప్రదేశ్లోని హోటళ్ల యజమానులు రాష్ట్రవ్యాప్తంగా తమ హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాలు అర్ధరాత్రి 12:00 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతించాలని...
By Medi Samrat Published on 12 Dec 2024 9:15 PM IST
పెత్తందార్లం కాదు.. ప్రజాసేవకులం
రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, ‘పీపుల్ ఫస్ట్’ అనేది మన విధానమని, ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’ మన నినాదం కావాలని...
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 5:30 PM IST
మన సీఎం టీమ్గా.. ప్రజల కోసం పనిచేద్దాం : మంత్రి పయ్యావుల కేశవ్
రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దాం అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 3:30 PM IST
ఏపీలో 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో.. ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 10:16 AM IST
రాజధాని అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం
‘అమరావతి రాజధానికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం. వారసత్వంగా వచ్చిన భూములను భవిష్యత్ తరాల కోసం ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు
By Medi Samrat Published on 19 Oct 2024 6:40 PM IST