విద్య - Page 2
కార్మికుల పిల్లలకు రూ.25 వేల వరకు స్కాలర్షిప్
కేంద్ర ప్రభుత్వం బీడీ, గనులు, సినిమా పరిశ్రమల్లో పని చేసే కార్మికుల పిల్లల చదువులకు ఆర్థికంగా చేయూతనందిస్తోంది.
By అంజి Published on 30 Aug 2025 10:18 AM IST
ఏఐసీటీఈ స్కాలర్షిప్.. ఎంపికైతే రూ.50 వేల సాయం
విద్యార్థులను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో...
By అంజి Published on 9 Aug 2025 7:30 PM IST
Telangana: పీజీ ఈసెట్, లాసెట్, ఎల్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్ కోర్సులు (పీజీ ఈసెట్ ద్వారా), ఎల్ఎల్బీ కోర్సులు (లాసెట్ ద్వారా), ఎల్ఎల్ఎం మాస్టర్ కోర్సులు ( పీజీ ఎల్సెట్...
By అంజి Published on 26 July 2025 9:30 AM IST
Telangana: టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
టెట్ - 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. 33.98 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. జూన్ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు...
By అంజి Published on 22 July 2025 11:48 AM IST
పీఎం యూఎస్పీ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకున్నారా?.. ఏడాదికి రూ.20,000
పీఎం ఉచ్చతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన కింద కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది.
By అంజి Published on 22 July 2025 9:00 AM IST
పీఎం యశస్వీ స్కాలర్షిప్ స్కీమ్.. దరఖాస్తు ఆఖరు తేదీ ఇదే
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం యశస్వీ స్కాలర్షిప్ స్కీమ్ దరఖాస్తుకు ఆగస్టు 31 ఆఖరు తేదీ.
By అంజి Published on 18 July 2025 1:32 PM IST
గుడ్న్యూస్..బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఫ్రీ కోచింగ్..ఇలా అప్లయ్ చేసుకోండి
ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ తీపిక కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 14 July 2025 5:41 PM IST
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో విద్యతో పాటు స్కాలర్షిప్
హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో త్వరలో స్టైఫండ్ బేస్డ్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ప్రారంభించనుంది.
By అంజి Published on 13 July 2025 11:13 AM IST
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్.. ఎంపికైతే ఏడాదికి రూ.12,000
దేశ వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులై విద్యార్థులకు 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్...
By అంజి Published on 12 July 2025 12:49 PM IST
పిల్లలకు లెక్కలు రావట్లేదు.. కేంద్రం సర్వేలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
దేశంలోని స్కూళ్లలో విద్యార్థుల్లో ఎక్కువ మందికి లెక్కలు (గణితం) రావడం లేదని కేంద్రం సర్వేలో తేలింది.
By అంజి Published on 9 July 2025 1:00 PM IST
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లపై ఉన్నత విద్యామండలి ప్రకటన
తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
By Knakam Karthik Published on 7 July 2025 7:29 AM IST
కొటక్ 'కన్యా స్కాలర్షిప్' రూ.లక్షన్నర వరకు సాయం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన బాలికలు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇబ్బందులు పడకుండా కోటక్ మహీంద్రా గ్రూప్ స్కాలర్షిప్లు అందిస్తోంది.
By అంజి Published on 4 July 2025 5:29 PM IST














