బిజినెస్
హైదరాబాద్లో భారీగా తగ్గిన బంగారం ధర
హైదరాబాద్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏకంగా ఐదు శాతానికి పైగా తగ్గాయి. గత నెలలో ధరలు తొమ్మిది సార్లు ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టగా..
By Medi Samrat Published on 2 May 2025 4:09 PM IST
త్వరలో యూపీఐ చెల్లింపులు మరింత వేగవంతం
జూన్ 16, 2025 నుండి యూపీఐ లావాదేవీలు మరింత వేగవంతం కానున్నాయి. వివిధ యూపీఐ సేవలకు ప్రతిస్పందన సమయం తగ్గుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా...
By అంజి Published on 2 May 2025 12:35 PM IST
పెరగనున్న సిమెంట్ ధర
దేశీయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెండ్ డిమాండ్ 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ సంస్థ సీఆర్ఐఎస్ఐఎల్ అంచనా వేసింది.
By అంజి Published on 23 April 2025 9:45 AM IST
తగ్గేదే లే అంటోన్న బంగారం..రూ.లక్ష దాటేసింది
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చారిత్రాత్మకమైన మైలురాయిని చేరుకున్నాయి.
By Knakam Karthik Published on 22 April 2025 3:33 PM IST
Gold Price : లక్షకు రూ.200 దూరంలో బంగారం ధర..!
బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంటోంది. చైనా-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు.
By Medi Samrat Published on 21 April 2025 5:31 PM IST
రూ.1000కే మినీ ఏసీ.. ఎక్కడో తెలుసా?
ముంబైకి చెందిన ఓ షాప్ యాజమాని రూ.వెయ్యికే మినీ ఏసీలను విక్రయిస్తున్నాడు. చిన్న సైజ్లో ఉన్న ఈ ఏసీ చాలా తక్కువ ధరకే వస్తుండటంతో చాలా మంది కొనుగోలు...
By అంజి Published on 21 April 2025 8:29 AM IST
బెంబేలెత్తిసోన్న 'కనకం'..లక్షకు చేరువలో 10 గ్రాముల గోల్డ్ రేట్
బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి.
By Knakam Karthik Published on 17 April 2025 11:08 AM IST
ఒక్కరోజులోనే రూ. 1,650 పెరిగిన పసిడి ధర.. ప్రస్తుతం ఎంతంటే..?
బంగారం ధరలు రూ.1,650 పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.98,100కి చేరాయి.
By Medi Samrat Published on 16 April 2025 6:50 PM IST
హోమ్లోన్ తీసుకున్న వారికి ఎస్బీఐ గుడ్న్యూస్
హోమ్ లోన్ తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్న్యూస్ చెప్పింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు...
By అంజి Published on 15 April 2025 6:05 AM IST
యూపీఐ డౌన్.. నిలిచిపోయిన ఆన్లైన్ పేమెంట్స్
ఏప్రిల్ 12 శనివారం నాడు దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు.
By Medi Samrat Published on 12 April 2025 1:56 PM IST
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలను ఈ ఏడాది జూలై 9 వరకు వాయిదా వేసిన నేపథ్యంలో..
By Medi Samrat Published on 11 April 2025 4:37 PM IST
మొదటిసారిగా గ్లాసెస్-రహిత 3D & 4K 240Hz OLED మానిటర్ను ఆవిష్కరించిన శామ్సంగ్
భారతదేశపు అగ్రగామి వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శామ్సంగ్, 2025 సంవత్సరానికై ఓడిస్సీ గేమింగ్ మానిటర్ల లేటెస్ట్ లైనప్ను ప్రకటించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 April 2025 4:00 PM IST