బిజినెస్
25% సుంకం విధించినా.. భారత్లో తయారైన ఐఫోన్ అమెరికాలో తక్కువ ధరకే లభిస్తుంది..!
అమెరికాలో ఐఫోన్లను తయారు చేయకుంటే యాపిల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐఫోన్ తయారీదారు ఆపిల్ను బెదిరించారు.
By Medi Samrat Published on 24 May 2025 3:16 PM IST
టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి?
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవర్వూ చెప్పలేరు. తన మీద ఆధారపడి జీవించేవాళ్ల కోసమే ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్.
By అంజి Published on 23 May 2025 11:45 AM IST
పాకిస్తాన్కు రుణ సాయం.. సమర్థించుకున్న ఐఎంఎఫ్
IMF కార్యనిర్వాహక బోర్డు తన సమీక్షను పూర్తి చేసి పాకిస్తాన్కు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,500 కోట్లు) చెల్లింపును అనుమతించింది.
By అంజి Published on 23 May 2025 9:23 AM IST
క్రెడిట్ కార్డ్ బిల్ మినిమమ్ కడుతున్నారా?
క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేటప్పుడు కచ్చితంగా మినిమమ్ బిల్ అని కనబడుతుంది. ఆ తక్కువ మొత్తం ఆకర్షించేలాగే ఉంటుంది. మినిమమ్ కట్టి పూర్తి భారం వచ్చే...
By అంజి Published on 19 May 2025 1:30 PM IST
ఓపెన్ ఎండెడ్ మార్ట్గేజ్ లోన్ ఆప్షన్ గురించి తెలుసా?
ఓపెన్ ఎండెడ్ మార్ట్గేజ్ లోన్ ఆప్షన్ ఎంపిక చేసుకున్న రుణగ్రహీత.. ఒక రుణం పొందిన కొన్ని రోజుల తర్వాత మరింత రుణం కావాలని బ్యాంకును కోరవచ్చు.
By అంజి Published on 18 May 2025 11:51 AM IST
గెలాక్సీ ఎస్-25 ఎడ్జ్ ప్రీ-ఆర్డర్లను ప్రారంభించిన సామ్సంగ్
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్, ఈరోజు తమ విభాగాన్ని -నిర్వచించే గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్, సన్నని గెలాక్సీ ఎస్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 May 2025 4:30 PM IST
జాయింట్ హోంలోన్ తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా?
ఇల్లు కొనాలంటే చాలా మంది లోన్లు తీసుకుంటారు. అయితే ఎక్కువగా సింగిల్ లోన్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు.
By అంజి Published on 10 May 2025 1:24 PM IST
ఇంధన కొరతపై ప్రచారం..అలాంటిదేం లేదన్న IOC
దేశవ్యాప్తంగా ప్రజలు ఇంధనం కొనుగోలు విషయంలో భయాందోళనలకు గురికావద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కోరింది.
By Knakam Karthik Published on 9 May 2025 1:30 PM IST
హైదరాబాద్లో భారీగా తగ్గిన బంగారం ధర
హైదరాబాద్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏకంగా ఐదు శాతానికి పైగా తగ్గాయి. గత నెలలో ధరలు తొమ్మిది సార్లు ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టగా..
By Medi Samrat Published on 2 May 2025 4:09 PM IST
త్వరలో యూపీఐ చెల్లింపులు మరింత వేగవంతం
జూన్ 16, 2025 నుండి యూపీఐ లావాదేవీలు మరింత వేగవంతం కానున్నాయి. వివిధ యూపీఐ సేవలకు ప్రతిస్పందన సమయం తగ్గుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా...
By అంజి Published on 2 May 2025 12:35 PM IST
పెరగనున్న సిమెంట్ ధర
దేశీయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెండ్ డిమాండ్ 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ సంస్థ సీఆర్ఐఎస్ఐఎల్ అంచనా వేసింది.
By అంజి Published on 23 April 2025 9:45 AM IST
తగ్గేదే లే అంటోన్న బంగారం..రూ.లక్ష దాటేసింది
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చారిత్రాత్మకమైన మైలురాయిని చేరుకున్నాయి.
By Knakam Karthik Published on 22 April 2025 3:33 PM IST