బిజినెస్
లోన్లు తీసుకున్నవారికి HDFC గుడ్న్యూస్.. తగ్గనున్న ఈఎంఐలు
లోన్లు తీసుకున్నవారికి హెచ్డీఎఫ్సీ గుడ్న్యూస్ చెప్పింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ - బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్...
By అంజి Published on 8 Nov 2025 7:31 AM IST
ఎస్బీఐ అన్ని శాఖల్లోనూ ఒకే కేవైసీ ప్రక్రియ!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన అన్ని శాఖల్లోనూ ఒకే తరహా కేవైసీ..
By అంజి Published on 5 Nov 2025 10:20 AM IST
గుడ్న్యూస్.. పోస్టల్ సేవలు ఇక 'డాక్ సేవ 'యాప్లో..
పోస్టల్ సేవలను వేగంగా, సౌకర్యవంతంగా అందించేందుకు డాక్ సేవ యాప్ను తపాలా శాఖ తీసుకొచ్చింది.
By అంజి Published on 5 Nov 2025 8:26 AM IST
అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3 వేల కోట్ల ఆస్తులు అటాచ్
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించి రూ.3 వేల కోట్లకుపైగా...
By అంజి Published on 3 Nov 2025 11:41 AM IST
వెడ్డింగ్ ఇన్సూరెన్స్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి?
మన దేశంలో వెడ్డింగ్ ఇండస్ట్రీ, దాని అనుబంధం రంగాల వ్యాపారం సుమారు 50 బిలియన్ డాలర్లుగా ఉంది. పెళ్లిళ్ల సీజన్లో భారీ ఎత్తున బిజినెస్ జరుగుతుంది.
By అంజి Published on 31 Oct 2025 1:30 PM IST
Gold Price : హైదరాబాద్లో భారీగా తగ్గిన బంగారం ధర
హైదరాబాద్, భారతదేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.11,190 తగ్గి రూ.1,21,580కి చేరుకున్నాయి.
By Medi Samrat Published on 29 Oct 2025 4:23 PM IST
అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులపై దుమారం
సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం ఎల్ఐసీతో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిందన్న వాషింగ్టన్ పోస్ట్ కథనం దుమారం...
By అంజి Published on 26 Oct 2025 9:39 AM IST
ప్రముఖ అడ్వర్టైజింగ్ నిపుణుడు పియూష్ పాండే (70) కన్నుమూత
భారత ప్రకటనల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత పియూష్ పాండే (70) శుక్రవారం కన్నుమూశారు
By Knakam Karthik Published on 24 Oct 2025 11:53 AM IST
ఉద్యోగి 28 పేజీల సూసైడ్ నోట్..ఓలా ఫౌండర్పై FIR నమోదు
ఉద్యోగి సూసైడ్ కేసులో ఓలా ఫౌండర్, సీఈవో భవిష్ అగర్వాల్ సహా సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుబ్రత్ కుమార్ దాస్లపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 21 Oct 2025 2:20 PM IST
అంతమందిని టీసీఎస్ తొలగిస్తుందని ఊహించగలమా?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ భారీగా ఉద్యోగులను తొలగించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఏకంగా...
By అంజి Published on 21 Oct 2025 11:13 AM IST
పీఎఫ్ పెన్షన్ పెంపు పరిశీలనలో ఉంది: కేంద్రమంత్రి
సోమవారం (అక్టోబర్ 13, 2025) న్యూఢిల్లీలో జరిగిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ..
By అంజి Published on 14 Oct 2025 9:24 AM IST
రోజుకు రూ.20 సేవ్ చేస్తే లక్షాధికారి.. అదే రూ.120 సేవ్ చేస్తే కోటీశ్వరులూ అవ్వొచ్చు.. ఎలాగంటే?
మీరు రోజుకు కేవలం రూ.20 పొదుపు చేయడం ద్వారా లక్షాధికారిగా మారొచ్చని మీకు తెలుసా? కేవలం రూ.20లతో లక్షాధికారి అంటే..
By అంజి Published on 10 Oct 2025 10:26 AM IST














