బిజినెస్
అద్భుతమైన ఫోటోగ్రఫీ, శక్తివంతమైన బ్యాటరీతో సరికొత్త శాంసంగ్ స్మార్ట్ఫోన్..!
భారతదేశపు ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, ఫిబ్రవరి మొదటి వారంలో 'గెలాక్సీ A07 5G'ని మార్కెట్లోకి విడుదల చేయనుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 Jan 2026 12:33 PM IST
భారీగా పెరిగిన బంగారం ధర.. నేటి ధరలు ఇవిగో
దేశంలో పసిడి ధరలు గురువారం నాడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగి ఆల్టైమ్ రికార్డుకు చేరుకుంది.
By అంజి Published on 29 Jan 2026 11:40 AM IST
రూపాయి మరింత పతనం.. వడి వడిగా ₹100 వైపు
రూపాయి మరింత పతనమైంది. యూఎస్ డాలర్తో పోలిస్తే 92 రూపాయలకు చేరింది. దీంతో వారంలోనే మూడోసారి రికార్డులు బ్రేక్ చేసింది.
By అంజి Published on 29 Jan 2026 10:41 AM IST
అమెజాన్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు..16 వేల మందికి ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా 16,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది
By Knakam Karthik Published on 28 Jan 2026 5:52 PM IST
Gold Rates Today: రికార్డు స్థాయికి చేరకున్న బంగారం, వెండి ధరలు
బలమైన ప్రపంచ సంకేతాలు, సురక్షిత ఆస్తులకు స్థిరమైన డిమాండ్ను అనుసరించి మంగళవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
By అంజి Published on 27 Jan 2026 10:00 AM IST
Good News: చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్న్యూస్.. స్వనిధి క్రెడిట్ కార్డులు
వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వారి కోసం 'స్వనిధి క్రెడిట్ కార్డులను' అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డులను పీఎం మోదీ ఈ రోజు...
By అంజి Published on 23 Jan 2026 8:20 PM IST
దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు..!
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన డిమాండ్ కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
By Medi Samrat Published on 20 Jan 2026 9:20 PM IST
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్డ్రా!
ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ద్వారా ఈపీఎఫ్ సొమ్మును సభ్యులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి.
By అంజి Published on 17 Jan 2026 8:04 AM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజీని డీఎఫ్ఎస్ ప్రవేశపెట్టింది.
By అంజి Published on 17 Jan 2026 7:48 AM IST
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. ఇన్వెస్టర్లు భారీ లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 13 Jan 2026 6:10 PM IST
SBI ఖాతాదారులకు అలర్ట్.. ఏటీఎం ఛార్జీలు పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో ఫ్రీ టాన్సాక్షన్ల సంఖ్య...
By అంజి Published on 13 Jan 2026 7:14 AM IST
బడ్జెట్ 2026-27.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్రం కీలక సమావేశం
బడ్జెట్ 2026-27కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రాలు, శాసనసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో ప్రీ-బడ్జెట్ సమావేశాన్ని...
By అంజి Published on 10 Jan 2026 8:40 AM IST














