రాజకీయం
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో బండి సంజయ్?
భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి రేసులో ఉన్నారు.
By అంజి Published on 27 March 2025 11:54 AM IST
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు
రీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి సీటు కోసం తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ...
By అంజి Published on 23 Feb 2025 11:57 AM IST
100 శాతం.. త్వరలోనే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
తెలంగాణ బిజెపి త్వరలో కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 17 Feb 2025 6:34 AM IST
దీపా దాస్ మున్షీని అందుకే తప్పించారా?
తెలంగాణ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన దీపాదాస్ మున్షీని తొలగించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆమె స్థానంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ గా మీనాక్షి...
By అంజి Published on 15 Feb 2025 8:30 PM IST
Delhi Elections : 'త్రిముఖ పోటీ'లో గెలిచేది ఎవరు.? ఓడేది ఎవరు.?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.
By Medi Samrat Published on 24 Jan 2025 10:59 AM IST
డిప్యూటీ సీఎం పదవిపై ఊహాగానాలు.. మొదటి సారి స్పందించిన మంత్రి లోకేష్
మంత్రి నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలన్న డిమాండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
By అంజి Published on 22 Jan 2025 1:11 PM IST
తెలంగాణ బీజేపీ చీఫ్గా ఈటల రాజేందర్?
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలు నిజమైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, మల్కాజిగిరి...
By అంజి Published on 20 Jan 2025 8:22 AM IST
AP Politics: మంత్రి నారా లోకేష్కి.. డిప్యూటీ సీఎం పదవి?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి పదవికి ఎక్కించాలని తెలుగుదేశం పార్టీలో డిమాండ్ పెరుగుతోంది.
By అంజి Published on 19 Jan 2025 3:36 PM IST
కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటికొస్తారు..కాంగ్రెస్పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్
తెలంగాణ తరహాలో ఢిల్లీ ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
By Knakam Karthik Published on 16 Jan 2025 5:05 PM IST
రైతు భరోసాకు కత్తెర.. ప్రతిపక్షాలకు మందుగుండు అందించిన ప్రభుత్వం!
రైతు భరోసా కింద రైతులకు వాగ్దానం చేసిన పెట్టుబడి మద్దతును తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు "ద్రోహం" అని ప్రతిపక్ష పార్టీలు...
By అంజి Published on 5 Jan 2025 7:01 PM IST
Telangana: త్వరలో కేబినెట్ విస్తరణ.. అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీ పోరు
సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో పదవులు దక్కించుకోడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Jan 2025 1:23 PM IST
మూడు దశాబ్ధాలుగా ఎన్నడూ గెలవని సీటు.. 'హాత్' మ్యాజిక్ ఈసారి కనిపిస్తుందా.?
ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ల మూడ్ ఎవరిని హీరో చేస్తుందో, ఎవరిని జీరో చేస్తుందో చివరి నిమిషంలో తేలనుంది
By Medi Samrat Published on 26 Dec 2024 6:46 PM IST