రాజకీయం
నేను ప్రజల గొంతుక.. ఏ పార్టీకీ కీలుబొమ్మని కాదు: కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత.. తాను తెలంగాణ ప్రజల నిజమైన గొంతుక అని చెప్పారు. ఎవరో తనను వెనుక నుండి ఆపరేట్ చేస్తున్నారనే ఆరోపణలను...
By అంజి Published on 25 Dec 2025 8:27 AM IST
'తెలంగాణ ప్రాజెక్టులకు కేసీఆర్ డెత్ వారెంట్ రాశారు'.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హయాంలో తెలంగాణలో గరిష్టంగా నీటి దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 22 Dec 2025 6:57 AM IST
మళ్లీ టిఫిన్ చేసిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం..!
అల్పాహారం కోసం సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి చేరుకున్నారు. సీఎంకు డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్ స్వాగతం పలికారు.
By అంజి Published on 2 Dec 2025 10:57 AM IST
'కలిసే ఉంటాం.. కలిసే పని చేస్తాం'.. బ్రేక్ఫాస్ట్లో డీకే, సిద్ధరామయ్య
కర్ణాటకలో కాంగ్రెస్లో ఎలాంటి వర్గాలు లేవని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్యతో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆయన మీడియాతో...
By అంజి Published on 29 Nov 2025 12:42 PM IST
రాజవంశ రాజకీయాలపై శశి థరూర్ కథనం.. కాంగ్రెస్ ఫైర్..!
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల అభిప్రాయ పోర్టల్ ప్రాజెక్ట్ సిండికేట్లో ఒక కథనాన్ని రాశారు. అందులో రాజకీయ రాజవంశ రాజకీయాలపై వ్యాఖ్యానించారు.
By అంజి Published on 4 Nov 2025 10:44 AM IST
రాజ్గోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్!
బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని ప్రధాన పథకాల అమలు సలహాదారుగా, మంచిర్యాల ఎమ్మెల్యే కె. ప్రేమ్ సాగర్ రావును తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్...
By అంజి Published on 2 Nov 2025 8:30 PM IST
Bihar : త్వరలో మహాకూటమి సీట్ల ప్రకటన.. ఆర్జేడీకి 135.. మరి కాంగ్రెస్ సంగతేంటి.?
బీహార్ ఎన్నికల సమరం ఊపందుకుంది. దీంతో మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య త్వరలో సీట్ల పంపకం జరగనుంది.
By Medi Samrat Published on 8 Oct 2025 9:20 PM IST
నా కుటుంబం నుండి విడగొట్టే కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టను: కవిత
బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను దూరం చేసిన వారిని వదిలిపెట్టనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ఆదివారం ప్రతిజ్ఞ చేశారు.
By అంజి Published on 22 Sept 2025 10:36 AM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ప్రతిపక్ష అభ్యర్థి సుదర్శన్రెడ్డికి ఎంఐఎం మద్ధతు
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మద్దతు ఇస్తుందని...
By అంజి Published on 7 Sept 2025 9:21 AM IST
ఉచిత బస్సులో సవాలక్ష ఆంక్షలు.. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా?: వైఎస్ జగన్
సీఎం చంద్రబాబు తన మోసాలతో రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు.
By అంజి Published on 29 Aug 2025 10:00 AM IST
ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 300+ సీట్లు.. మోదీతోనే ప్రజలు.. సర్వేలో తేలిన విషయాలు ఇవే
మూడు ప్రధాన అసెంబ్లీ ఎన్నికలలో వరుస విజయాల తర్వాత, ఈరోజు లోక్సభ ఎన్నికలు జరిగితే NDA ఆధిపత్య ప్రదర్శన కనబరిచి 324 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని..
By అంజి Published on 29 Aug 2025 6:32 AM IST
'స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయి'.. రాజకీయాలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశ రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగి ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
By అంజి Published on 27 July 2025 7:25 AM IST














