జాతీయం
శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసు.. ఉన్నికృష్ణన్కు బెయిల్
కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 5 Feb 2026 5:07 PM IST
బెంగళూరులో మెట్రో టికెట్ రేట్లు 5 శాతం పెంపు
బెంగళూరు మెట్రో గురువారం నమ్మ మెట్రో కోసం వార్షిక ఆటోమేటిక్ ఛార్జీల సవరణను ప్రకటించింది.
By Knakam Karthik Published on 5 Feb 2026 2:00 PM IST
AI ఎఫెక్ట్..జాబ్ కోల్పోయిన శశిథరూర్ కుమారుడు
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ ఉద్యోగాన్ని కోల్పోయారు
By Knakam Karthik Published on 5 Feb 2026 10:40 AM IST
ఇండిగోకు సీసీఐ షాక్..విమానాల రద్దుపై దర్యాప్తునకు ఆదేశం
వేల విమానాలను రద్దు చేసిన రెండు నెలల తర్వాత, అన్యాయమైన వ్యాపార పద్ధతుల ఆరోపణలపై ఇండిగోపై వివరణాత్మక దర్యాప్తుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)...
By Knakam Karthik Published on 5 Feb 2026 8:30 AM IST
ప్రయాణికులకు గుడ్న్యూస్..నేటి నుంచే అందుబాటులోకి 'భారత్ ట్యాక్సీ' సేవలు
జీరో సర్వీస్ ఛార్జీలతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ ట్యాక్సీ సేవలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 5 Feb 2026 7:27 AM IST
UPSC, SSC అభ్యర్థులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం
యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రంగాల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 5 Feb 2026 7:06 AM IST
పార్లమెంట్ ఆవరణలో 'ద్రోహి' వివాదం.. రాహుల్ గాంధీ అని కూడా చూడలేదు.!
పార్లమెంటు ఆవరణలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మధ్య మాటల యుద్ధం నడిచింది.
By Medi Samrat Published on 4 Feb 2026 7:40 PM IST
మణిపూర్లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ గెజిట్ విడుదల
మణిపూర్లో గత ఏడాది కాలంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం బుధవారం రోజు రద్దు చేసింది
By Knakam Karthik Published on 4 Feb 2026 5:20 PM IST
ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారు..పార్లమెంట్ ఎదుట సస్పెండెడ్ ఎంపీల నిరసన
ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారనే పోస్టర్తో పార్లమెంట్ ఎదుట సస్పెండెడ్ ఎంపీలు నిరసన తెలిపారు
By Knakam Karthik Published on 4 Feb 2026 12:28 PM IST
చెంపదెబ్బతో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థి..టీచర్కు 3 సంవత్సరాల జైలు శిక్ష
9వ తరగతి విద్యార్థిని హోంవర్క్ పూర్తి చేయలేదని దాడి చేసినందుకు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ కు కోర్టు 3 సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష విధించింది.
By Knakam Karthik Published on 4 Feb 2026 12:17 PM IST
మయన్మార్లో 6.0 తీవ్రతతో భూకంపం.. కోల్కతా, ఉత్తర భారతంలో ప్రకంపనలు
పొరుగున ఉన్న మయన్మార్లో మంగళవారం రాత్రి బలమైన భూకంపం సంభవించిన తర్వాత కోల్కతా, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో...
By అంజి Published on 4 Feb 2026 6:32 AM IST
మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు చెక్..సీఎం అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
మణిపూర్ అసెంబ్లీ మాజీ స్పీకర్ యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా నియమితులవుతున్నట్లు మంగళవారం ప్రకటించారు
By Knakam Karthik Published on 3 Feb 2026 7:41 PM IST














