జాతీయం
అమెరికా ప్రమాదకర నేరస్థుల జాబితాలో 89 మంది భారతీయులు..!
అక్రమ వలసలు, నేరాలపై కఠిన చర్యలను తీవ్రతరం చేస్తూ అమెరికా 89 మంది భారతీయ పౌరులను అత్యంత చెత్త(Worst of the Worst) జాబితాలో చేర్చింది.
By Medi Samrat Published on 6 Feb 2026 7:30 PM IST
అవాంఛిత గర్భాన్ని కొనసాగించమని మైనర్ బాలికలను బలవంతం చేసే అధికారం ఏ కోర్టుకు లేదు..!
మైనర్ వయసులో ఉన్నప్పుడు గర్భం దాల్చిన బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించేందుకు అనుమతించినందున, ఒక మహిళ.. ముఖ్యంగా మైనర్ అవాంఛిత గర్భధారణను...
By Medi Samrat Published on 6 Feb 2026 6:00 PM IST
ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్సభ సోమవారానికి వాయిదా
భారత్-చైనా వివాదంపై మాజీ ఆర్మీ చీఫ్ జ్ఞాపకాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్సభ గందరగోళాన్ని ఎదుర్కొంది.
By Knakam Karthik Published on 6 Feb 2026 3:39 PM IST
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం..!
రాజధాని ఢిల్లీలో జరిగిన హృదయ విదారక సంఘటన అందరినీ కదిలించింది.
By Medi Samrat Published on 6 Feb 2026 2:10 PM IST
బెంగళూరు సమీపంలో టూరిస్ట్ బస్సులో మంటలు..స్పాట్లో 30 మంది
కర్ణాటకలోని తుమకూరు-బెంగళూరు జాతీయ రహదారి-48పై శుక్రవారం తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది
By Knakam Karthik Published on 6 Feb 2026 2:05 PM IST
రేపు ర్యాపిడో, ఉబర్, ఓలా డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె
ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ డ్రైవర్లు రేపు దేశ వ్యాప్తంగా బంద్ పాటించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సమ్మె...
By అంజి Published on 6 Feb 2026 1:34 PM IST
రూ.1.5 కోట్లు చెల్లించాల్సిందే..విజయ్కు మద్రాస్ హైకోర్టు ఆదేశం
తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది
By Knakam Karthik Published on 6 Feb 2026 1:12 PM IST
3.7 తీవ్రతతో భూకంపం.. భయపడకండి.. పుకార్లు పట్టించుకోకండి..!
శుక్రవారం ఉదయం ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 6 Feb 2026 12:48 PM IST
పంజాబ్లో దారుణం..నడిరోడ్డుపై ఆప్ నేత కాల్చివేత
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్ దారుణ హత్యకు గురయ్యారు.
By Knakam Karthik Published on 6 Feb 2026 12:09 PM IST
బ్రిటిష్ లెగసీకి చెక్..దేశ వ్యాప్తంగా రోడ్లు, బిల్డింగుల పేర్లు మార్చిన భారత సైన్యం
దేశవ్యాప్తంగా బ్రిటిష్ కాలం నాటి పేర్లను కలిగి ఉన్న 246 రోడ్లు, భవనాల పేర్లను భారత సైన్యం మార్చింది.
By Knakam Karthik Published on 6 Feb 2026 11:46 AM IST
చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన వందలాది కాకులు.. హెచ్చరిక జారీ
చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో వందలాది కాకులు చనిపోయి కనిపించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు..
By అంజి Published on 6 Feb 2026 10:28 AM IST
రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి
వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఫార్మర్ రిజిస్ట్రీ' తీసుకొచ్చింది.
By అంజి Published on 6 Feb 2026 8:03 AM IST














