జాతీయం
'రాజకీయాలకు విరామాలు ఉండవు'.. ప్రధాని మోదీ
రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న ఎంపీల వీడ్కోలు సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. రాజకీయాలకు ముగింపు ఉండదని అన్నారు. పదవీ విరమణ చేస్తున్న ఎంపీల...
By Medi Samrat Published on 18 March 2026 12:07 PM IST
విమాన ప్రయాణికులకు గుడ్న్యూస్
విమాన ప్రయాణాల్లో అదనపు వసూళ్లకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ (DGCA) కొత్త నిబంధనలను ప్రకటించాయి.
By అంజి Published on 18 March 2026 11:47 AM IST
ఇండోర్లో ఘోర ప్రమాదం.. ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు.. ఏడుగురి మృతి!
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు.
By అంజి Published on 18 March 2026 10:30 AM IST
'పితృత్వ సెలవులపై చట్టం తీసుకురండి'.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
పిల్లల పెంపకంలో తండ్రి పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
By అంజి Published on 18 March 2026 9:29 AM IST
కేదార్నాథ్ దర్శనానికి కొత్త రూల్.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా?
ప్రముఖ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ భవిష్యత్తులో కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలంటే ఇకపై అఫిడవిట్ సమర్పించాల్సి రావచ్చు.
By అంజి Published on 18 March 2026 8:51 AM IST
Indian Railways : 17 రోజుల 'శ్రీ రామాయణ యాత్ర' టూర్.. ఎలా సాగుతుందంటే.?
భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. భారత్ కు చెందిన పర్యాటకులే కాకుండా, ప్రతి సంవత్సరం విదేశాల నుండి వచ్చే సందర్శకులు...
By Medi Samrat Published on 17 March 2026 8:00 PM IST
మాజీ క్రికెటర్కు టికెట్ నిరాకరణ.. ఒకేసారి 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన దీదీ
ప్రతిపక్ష బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసిన ఒక రోజు తర్వాత, అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మంగళవారం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తన అభ్యర్థుల...
By Medi Samrat Published on 17 March 2026 6:40 PM IST
ఇండియా పోస్ట్ కొత్త సర్వీసులు.. 24 గంటల్లో డెలివరీ.. లేకపోతే డబ్బులు వాపస్
సమయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారుల కోసం తపాలా శాఖ '24 స్పీడ్ పోస్ట్' సేవలను మార్చి 17 (మంగళవారం) నాడు అధికారికంగా ప్రారంభిస్తోంది.
By అంజి Published on 17 March 2026 11:51 AM IST
LPG సరఫరాపై ఆందోళన వద్దు..వినియోగదారులకు కేంద్రం భరోసా
ఎల్పీజీ (LPG) సరఫరాలో కొంత క్లిష్టత ఉన్నప్పటికీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
By Knakam Karthik Published on 16 March 2026 7:20 PM IST
ఢిల్లీ లిక్కర్ కేసు..కేజ్రీవాల్, సిసోడియాలకు హైకోర్టు నోటీసులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 21 మందిని విముక్తి చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించేందుకు ఢిల్లీ...
By Knakam Karthik Published on 16 March 2026 2:26 PM IST
దుబాయ్కు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతలో, ఎయిర్ ఇండియా సోమవారం దుబాయ్ విమానాలన్నింటినీ రద్దు చేసింది.
By Medi Samrat Published on 16 March 2026 1:11 PM IST
పెళ్లి వేడుకలో విషాదం.. రసగుల్లా గొంతుకు అడ్డుపడి వ్యక్తి మృతి
జార్ఖండ్లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో అత్యంత దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి విందులో రసగుల్లా తింటూ లలిత్ సింగ్...
By అంజి Published on 16 March 2026 11:37 AM IST











