జాతీయం
ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్సభ సోమవారానికి వాయిదా
భారత్-చైనా వివాదంపై మాజీ ఆర్మీ చీఫ్ జ్ఞాపకాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్సభ గందరగోళాన్ని ఎదుర్కొంది.
By Knakam Karthik Published on 6 Feb 2026 3:39 PM IST
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం..!
రాజధాని ఢిల్లీలో జరిగిన హృదయ విదారక సంఘటన అందరినీ కదిలించింది.
By Medi Samrat Published on 6 Feb 2026 2:10 PM IST
బెంగళూరు సమీపంలో టూరిస్ట్ బస్సులో మంటలు..స్పాట్లో 30 మంది
కర్ణాటకలోని తుమకూరు-బెంగళూరు జాతీయ రహదారి-48పై శుక్రవారం తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది
By Knakam Karthik Published on 6 Feb 2026 2:05 PM IST
రేపు ర్యాపిడో, ఉబర్, ఓలా డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె
ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ డ్రైవర్లు రేపు దేశ వ్యాప్తంగా బంద్ పాటించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సమ్మె...
By అంజి Published on 6 Feb 2026 1:34 PM IST
రూ.1.5 కోట్లు చెల్లించాల్సిందే..విజయ్కు మద్రాస్ హైకోర్టు ఆదేశం
తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది
By Knakam Karthik Published on 6 Feb 2026 1:12 PM IST
3.7 తీవ్రతతో భూకంపం.. భయపడకండి.. పుకార్లు పట్టించుకోకండి..!
శుక్రవారం ఉదయం ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 6 Feb 2026 12:48 PM IST
పంజాబ్లో దారుణం..నడిరోడ్డుపై ఆప్ నేత కాల్చివేత
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్ దారుణ హత్యకు గురయ్యారు.
By Knakam Karthik Published on 6 Feb 2026 12:09 PM IST
బ్రిటిష్ లెగసీకి చెక్..దేశ వ్యాప్తంగా రోడ్లు, బిల్డింగుల పేర్లు మార్చిన భారత సైన్యం
దేశవ్యాప్తంగా బ్రిటిష్ కాలం నాటి పేర్లను కలిగి ఉన్న 246 రోడ్లు, భవనాల పేర్లను భారత సైన్యం మార్చింది.
By Knakam Karthik Published on 6 Feb 2026 11:46 AM IST
చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన వందలాది కాకులు.. హెచ్చరిక జారీ
చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో వందలాది కాకులు చనిపోయి కనిపించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు..
By అంజి Published on 6 Feb 2026 10:28 AM IST
రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి
వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఫార్మర్ రిజిస్ట్రీ' తీసుకొచ్చింది.
By అంజి Published on 6 Feb 2026 8:03 AM IST
మేఘాలయలోని బొగ్గు గనిలో భారీ పేలుడు.. 18 మంది కార్మికులు దుర్మరణం
గురువారం మేఘాలయలోని తాష్ఖైలోని ఓ గనిలో జరిగిన పేలుడులో 18 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక నివేదికల ప్రకారం...
By అంజి Published on 6 Feb 2026 6:36 AM IST
శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసు.. ఉన్నికృష్ణన్కు బెయిల్
కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 5 Feb 2026 5:07 PM IST













