జాతీయం
బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్..అసోసియేషన్ సంచలన నిర్ణయం
వాణిజ్య ఎల్పిజి (LPG) సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో బెంగళూరు హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 9 March 2026 9:30 PM IST
వంటగ్యాస్ బుకింగ్ పీరియడ్పై కేంద్రం కీలక నిర్ణయం
గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు మరియు బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 9 March 2026 8:34 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై స్టే
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై...
By అంజి Published on 9 March 2026 12:29 PM IST
భారీగా పెరిగిన ముడిచమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను పెంచబోమని ప్రకటించింది.
By అంజి Published on 9 March 2026 11:45 AM IST
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి కోసం కె.ఎ.పాల్ ప్రయత్నాలు..ఢిల్లీలో ఇస్లామిక్ ప్రతినిధితో భేటీ
అంతర్జాతీయ శాంతి కార్యకర్త, గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు డాక్టర్ కె.ఎ. పాల్ ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో ఇస్లామిక్ సుప్రీం లీడర్ ప్రతినిధి...
By Knakam Karthik Published on 8 March 2026 9:41 PM IST
రాష్ట్రపతిని అవమానించినందుకు ప్రజలు టీఎంసీని క్షమించరు: ప్రధాని
పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో...
By Knakam Karthik Published on 8 March 2026 7:33 PM IST
ఢిల్లీ మెట్రోకు మహర్దశ..రూ.33,500 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశ రాజధానిలో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ రెండు కొత్త ఢిల్లీ మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు మరో మూడు లైన్లకు...
By Knakam Karthik Published on 8 March 2026 5:30 PM IST
అమెరికా 'మినహాయింపు'పై కమల్ హాసన్ ఫైర్..మీ పని మీరు చూసుకోండని కౌంటర్
రష్యన్ ఇంధన కొనుగోలు వ్యవహారంలో భారత్కు అమెరికా 30 రోజుల పాటు 'తాత్కాలిక మినహాయింపు' ఇవ్వడంపై నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు.
By Knakam Karthik Published on 8 March 2026 5:00 PM IST
రాష్ట్రపతి టూర్లో ప్రోటోకాల్ లోపం..బెంగాల్ సర్కార్పై కేంద్రం సీరియస్
పశ్చిమ బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎదురైన భద్రతా మరియు ప్రోటోకాల్ లోపాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
By Knakam Karthik Published on 8 March 2026 3:06 PM IST
దీదీ వర్సెస్ రాష్ట్రపతి: నేను గాలిపటం దారాన్ని కాదంటూ మమతా బెనర్జీ ఫైర్!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్య తలెత్తిన తాజా వివాదం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
By అంజి Published on 8 March 2026 8:30 AM IST
పచ్చళ్ల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి
పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒక ఊరగాయ తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు ఊపిరాడక...
By అంజి Published on 8 March 2026 7:14 AM IST
డిజిటల్ మోసాల బాధితులకు RBI బంపర్ ఆఫర్..రూ.25 వేల వరకు నష్టపరిహారం
డిజిటల్ బ్యాంకింగ్ మోసాల బారిన పడే సామాన్యులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలకమైన నష్టపరిహార ముసాయిదాను ప్రతిపాదించింది.
By Knakam Karthik Published on 7 March 2026 10:31 PM IST












