జాతీయం
హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతుంది : అసదుద్దీన్ ఒవైసీ
భారత్కు ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
By Medi Samrat Published on 10 Jan 2026 7:33 PM IST
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
భువనేశ్వర్ నుంచి రూర్కెలాకు వస్తున్న ఇండియా వన్ ఎయిర్ సెస్నా గ్రాండ్ కారవాన్ ఈఎక్స్ విమానం శనివారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో జల్దా కాన్సర్ గడియా...
By Medi Samrat Published on 10 Jan 2026 3:16 PM IST
దేశవ్యాప్తంగా 'సేవ్ MGNREGA' ప్రచారానికి కాంగ్రెస్ సన్నాహాలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) ను నీరుగార్చడాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సమీకరణలను ప్లాన్ చేస్తూ...
By అంజి Published on 10 Jan 2026 10:01 AM IST
PM Kisan Yojana: రైతులకు రూ.2000.. ఈ సారి ఈ తప్పులు అస్సలు చేయకండి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత కోసం.. ఇప్పుడు లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు.
By అంజి Published on 10 Jan 2026 7:27 AM IST
పన్ను రేట్లను తగ్గించలేం..హైకోర్టుకు తెలిపిన కేంద్రం
ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించాలని హైకోర్టు సూచనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది
By Knakam Karthik Published on 9 Jan 2026 5:30 PM IST
జనాభా లెక్కల మొదటి దశకు కేంద్రం నోటిఫికేషన్..పూర్తి షెడ్యూల్ ఇదే
భారత ప్రభుత్వం జనగణన–2027 తొలి దశ అయిన హౌస్లిస్టింగ్ & హౌసింగ్ జనగణన షెడ్యూల్ను ప్రకటించింది.
By Knakam Karthik Published on 9 Jan 2026 1:40 PM IST
గుజరాత్లో 12 గంటల వ్యవధిలో 9 భూకంపాలు.. పరుగులు తీసిన ప్రజలు
గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో వరుస భూకంపాలు భయాందోళనకు గురి చేశాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుండి శుక్రవారం తెల్లవారుజాము...
By అంజి Published on 9 Jan 2026 1:15 PM IST
అబార్షన్కు భర్త అనుమతి అవసరం లేదు: హైకోర్టు
ప్రెగ్నెన్సీని కొనసాగించాలని మహిళను బలవంతం చేయడం ఆమె శరీరంపై దాడేనని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.
By అంజి Published on 9 Jan 2026 10:14 AM IST
కుమారుడి ఆకస్మిక మరణం.. '75 శాతం సంపాదన సమాజానికే ఇచ్చేస్తా'- వేదాంత ఛైర్మన్
అమెరికాలో తన కుమారుడు అగ్నివేష్ ఆకస్మిక మరణం తర్వాత, బిలియనీర్ పారిశ్రామికవేత్త, వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తన సంపదలో 75% కంటే ఎక్కువ సమాజానికి...
By Medi Samrat Published on 8 Jan 2026 7:10 PM IST
హోటల్ రూమ్లో 17 ఏళ్ల షూటర్పై కోచ్ అత్యాచారం
ఫరీదాబాద్లోని ఒక హోటల్ గదిలో 17 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్పై కోచ్ అత్యాచారం చేశాడు
By Knakam Karthik Published on 8 Jan 2026 11:55 AM IST
'గ్రోక్'తో అభ్యంతరకర కంటెంట్..ఎక్స్ నివేదికపై కేంద్రం అసంతృప్తి
గ్రోక్ 'ఏఐ' వేదికలో అసభ్యకర, అశ్లీల కంటెంట్ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై ఎక్స్ తన నివేదికను సమర్పించింది.
By Knakam Karthik Published on 8 Jan 2026 10:40 AM IST
Jharkhand: రాష్ట్రంలో జంగ్లీ ఏనుగుల దాడి..ఏడుగురు మృతి
జార్ఖండ్ రాష్ట్రంలో జంగ్లీ ఏనుగుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే రాత్రిలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 8 Jan 2026 8:30 AM IST













