జాతీయం
ముసుగుతో వచ్చే వినియోగదారులకు ఆభరణాలు విక్రయించం : బులియన్ మర్చంట్స్
బీహార్లో రోజురోజుకూ పెరుగుతున్న దొంగతనాలు, దోపిడీ ఘటనల దృష్ట్యా బులియన్ వ్యాపారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 7 Jan 2026 9:20 PM IST
కాంగ్రెస్-బీజేపీ దోస్తానా.. ఇదీ అసలు నిజమట..!
మహారాష్ట్రలోని అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ పొత్తు కుదిరిందనే వార్తలు దేశం మొత్తాన్ని షాక్ కు గురిచేశాయి.
By Medi Samrat Published on 7 Jan 2026 4:05 PM IST
పోలీసులు తనపై దాడిచేసి, బట్టలు విసిరేశారన్న మహిళ ఆరోపణల్లో ట్విస్ట్
కర్ణాటకలో పార్టీ కార్యకర్తపై ఆమె అరెస్టు సమయంలో దాడి జరిగిందని బీజేపీ ఆరోపణలను పోలీస్ శాఖ ఖండించింది
By Knakam Karthik Published on 7 Jan 2026 3:36 PM IST
వీధి కుక్కల సమస్యపై విచారణ..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
వీధి కుక్కల సమస్యపై దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ కొనసాగించింది.
By Knakam Karthik Published on 7 Jan 2026 2:27 PM IST
'పోలీసులు నా బట్టలు విప్పి, దాడి చేశారు'.. బిజెపి మహిళా నాయకురాలు సంచలన ఆరోపణ
కర్ణాటకలోని హుబ్బళ్లిలో కేశ్వపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తనను అరెస్టు చేస్తున్న సమయంలో.. తనపై దుస్తులు విప్పి దారుణంగా దాడి చేశారని...
By అంజి Published on 7 Jan 2026 10:37 AM IST
ఎయిమ్స్ వైద్యురాలు మృతి.. అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ వేసుకోవడంతో..
భోపాల్లోని ఎయిమ్స్లోని ఎమర్జెన్సీ అండ్ ట్రామా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రష్మి వర్మ సోమవారం నాడు..
By అంజి Published on 7 Jan 2026 8:58 AM IST
జీతం, డీఏ, పెన్షన్లు భారీగా పెరుగుతాయి.. అలాగే..
2026 సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గొప్ప సంవత్సరం. ఎందుకంటే ఎనిమిదో వేతన సంఘం ప్రకారం.. జనవరి 2026 నుంచి కొత్త పే స్కేలు అమలులోకి...
By Medi Samrat Published on 6 Jan 2026 9:30 PM IST
ట్రంప్ మన ప్రధానిని కూడా కిడ్నాప్ చేస్తే..
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వింత ప్రకటన రాజకీయంగా దుమారం రేపింది.
By Medi Samrat Published on 6 Jan 2026 8:00 PM IST
కనీస వేతన పరిమితిని 4 నెలల్లోగా నిర్ణయించండి : సుప్రీం కోర్టు
వేతన పరిమితిని సవరించడంపై 4 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో)ని దేశ అత్యున్నత న్యాయస్థానం...
By Medi Samrat Published on 6 Jan 2026 6:20 PM IST
షాకింగ్: 10 మంది కూతుళ్ల తర్వాత మగబిడ్డకు జన్మ..అది కూడా నార్మల్ డెలివరీ
హర్యానాలో ఎవరూ ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 6 Jan 2026 3:59 PM IST
కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి..విజయ్కి సీబీఐ నోటీసులు
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి టీవీకే చీఫ్ విజయ్కు సీబీఐ సమన్లు జారీ చేసింది.
By Knakam Karthik Published on 6 Jan 2026 2:41 PM IST
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 6 Jan 2026 1:24 PM IST











