జాతీయం
శబరిమల బంగారు ఆభరణాల చోరీ కేసు.. నటుడు జయరామ్ను విచారించిన సిట్..!
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రముఖ నటుడు జయరామ్ ను చూడా...
By Medi Samrat Published on 30 Jan 2026 1:07 PM IST
విషాదం..పీటీ ఉష భర్త శ్రీనివాసన్ కన్నుమూత
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష భర్త వి. శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు
By Knakam Karthik Published on 30 Jan 2026 11:40 AM IST
కేంద్ర ప్రభుత్వానికి షాక్..యూజీసీ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 10:20 AM IST
మహిళలకు శుభవార్త..వేతనంతో కూడిన పీరియడ్ లీవ్ అమల్లోకి తెచ్చిన సర్కార్
రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు రుతుక్రమ సెలవు సౌకర్యం కల్పిస్తూ కర్ణాటక విద్యా శాఖ గురువారం ఒక సర్క్యులర్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 8:50 AM IST
చితికి నిప్పంటించిన చిన్న కుమారుడు.. అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి..!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యక్తిగత భద్రతా అధికారి విదిప్ దిలీప్ జాదవ్ అంత్యక్రియలు గురువారం తెల్లవారుజామున ఆయన స్వగ్రామం తారాద్గావ్లో...
By Medi Samrat Published on 29 Jan 2026 8:10 PM IST
ప్రేమ విఫలం.. 150 అడుగుల మొబైల్ టవర్ ఎక్కిన వ్యక్తి
ప్రేమ విఫలమైనందుకు మధ్యప్రదేశ్కు చెందిన ఒక యువకుడు జార్ఖండ్లోని బొకారో జిల్లాలో 150 అడుగుల మొబైల్ టవర్పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని...
By అంజి Published on 29 Jan 2026 3:23 PM IST
ఇక సెలవు..అధికారిక లాంఛనాలతో ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సిపి చీఫ్ అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం బారామతిలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి
By Knakam Karthik Published on 29 Jan 2026 1:24 PM IST
కాసేపట్లో అజిత్ పవార్ అంత్యక్రియలు..బారామతికి తరలివచ్చిన అభిమానులు
విమాన ప్రమాదంలో మరణించిన ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి
By Knakam Karthik Published on 29 Jan 2026 9:49 AM IST
అజిత్ పవార్ మృతిపై బెంగాల్ సీఎంకు శరద్ పవార్ కౌంటర్..అలాంటిదేం లేదని క్లారిటీ
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ స్పందించారు.
By Knakam Karthik Published on 29 Jan 2026 7:36 AM IST
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..ఇంచార్జ్లను నియమించిన బీజేపీ, ఎందుకంటే?
ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్పై పది రోజుల పాటు దేశవ్యాప్తంగా బీజేపీ అవగాహన సదస్సులు నిర్వహించనుంది
By Knakam Karthik Published on 29 Jan 2026 7:34 AM IST
రాష్ట్రపతి ప్రసంగం హైలైట్స్..!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ 2026-27 బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
By Medi Samrat Published on 28 Jan 2026 1:58 PM IST
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి.. 3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం (జనవరి 28, 2026) మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.
By అంజి Published on 28 Jan 2026 12:55 PM IST














