జాతీయం
కలుషిత ఆహారం తిని 175 మందికిపైగా అస్వస్థత
జార్ఖండ్లోని పలము జిల్లాలో జరిగిన ఒక సంతలో కలుషిత ఆహారం తిన్న తర్వాత 175 మంది, వారిలో ఎక్కువ మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారని...
By అంజి Published on 17 Feb 2026 11:23 AM IST
పెళ్లికి ముందే లైంగిక సంబంధాలు పెట్టుకుంటారా?: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పెళ్లి చేసుకుంటాననే అబద్ధపు వాగ్దానంతో లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి దాఖలు చేసిన బెయిల్...
By అంజి Published on 17 Feb 2026 6:34 AM IST
త్రిషకు సారీ చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తమిళ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఎట్టకేలకు స్పందించారు
By Knakam Karthik Published on 16 Feb 2026 6:04 PM IST
Bihar: 25 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Feb 2026 3:55 PM IST
రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం..!
రాజస్థాన్లోని అల్వార్ జిల్లా భివాడి పారిశ్రామిక ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 16 Feb 2026 3:18 PM IST
శబరిమలలో మహిళలకు ప్రవేశం.. ఏప్రిల్ 7న విచారించనున్న విస్తృత ధర్మాసనం..!
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ 2018లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు షెడ్యూల్ ఖరారు...
By Knakam Karthik Published on 16 Feb 2026 3:10 PM IST
ఆ గ్రామంలో కలకలం రేపుతోన్న వరుస మరణాలు.. 15 రోజుల్లో 12 మంది మృతి
హర్యానా రాష్ట్రం పల్వాల్ జిల్లాలోని చాయన్సా గ్రామంలో గత 15 రోజుల్లో ఐదుగురు పాఠశాల విద్యార్థులతో సహా మొత్తం 12 మంది...
By అంజి Published on 16 Feb 2026 12:00 PM IST
విషాదం.. నీటి గుంతలో పడి మూడేళ్ల చిన్నారి మృతి
అధికారుల ఉదాసీనత, భద్రతా లోపాలు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి.
By అంజి Published on 16 Feb 2026 11:50 AM IST
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశ అంశం.. మళ్లీ తెరపైకి..
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన 67...
By అంజి Published on 16 Feb 2026 11:09 AM IST
లోక్సభ స్పీకర్పై అవిశ్వాసం చర్చ, ఓటింగ్కు డేట్ ఫిక్స్!
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసుపై చర్చకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 15 Feb 2026 9:30 PM IST
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై జనరల్ బోగీల్లో ప్రతి గంటకోసారి క్లీనింగ్
రైల్వే ప్రయాణికుల ఫిర్యాదుల్లో అత్యధికంగా ఉండే 'అపరిశుభ్రత' సమస్యకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది
By Knakam Karthik Published on 15 Feb 2026 8:35 PM IST
అమెరికా డీల్తో భారత రైతులకు ద్రోహం..మోదీకి రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలు!
భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
By Knakam Karthik Published on 15 Feb 2026 3:26 PM IST














