జాతీయం
పోలీసు కావాలనే భార్య కలను నెరవేర్చిన భర్త.. చివరికి విడాకులకు ఎలా దారి తీసిందంటే?
భోపాల్లో ఫ్యామిలీ కోర్టుకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. పౌరోహిత్యం చేస్తూ కష్టపడి చదివించి తన భార్యను ఎస్ఐ చేశారు.
By అంజి Published on 12 Jan 2026 9:01 AM IST
సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం.. అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు
సరిహద్దుల్లో మరోసారి పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపాయి. జమ్మూ కశ్మీర్లోని నౌషేరా సెక్టార్లో ఎల్వోసీ వెంబడి నిన్న సాయంత్రం...
By అంజి Published on 12 Jan 2026 7:02 AM IST
కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్ట్..కస్టడీకి వచ్చిన గంటల్లోపే మూడో రేప్ కేసు
కేరళకు చెందిన కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్ ను పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు.
By Knakam Karthik Published on 11 Jan 2026 2:54 PM IST
తప్పు ఒప్పుకున్న X.. 3,500 అశ్లీల పోస్టులు తొలగింపు.. 600 అకౌంట్లు బ్లాక్
కేంద్ర ప్రభుత్వం హెచ్చరికతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ దిగొచ్చింది. గ్రోక్లో అశ్లీల కంటెంట్పై గతవారం ఐటీ శాఖ సీరియస్ అవ్వడంతో ఎక్స్...
By అంజి Published on 11 Jan 2026 9:55 AM IST
అయోధ్య రామమందిరంలో నమాజ్కు ప్రయత్నించిన వ్యక్తి.. గట్టిగా నినాదాలు చేస్తూ..
అయోధ్యలోని రామమందిర సముదాయం లోపల ఓ వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని ఆపడానికి ప్రయత్నించిన సమయంలో గట్టిగా నినాదాలు చేశాడు.
By అంజి Published on 11 Jan 2026 6:56 AM IST
హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతుంది : అసదుద్దీన్ ఒవైసీ
భారత్కు ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
By Medi Samrat Published on 10 Jan 2026 7:33 PM IST
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
భువనేశ్వర్ నుంచి రూర్కెలాకు వస్తున్న ఇండియా వన్ ఎయిర్ సెస్నా గ్రాండ్ కారవాన్ ఈఎక్స్ విమానం శనివారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో జల్దా కాన్సర్ గడియా...
By Medi Samrat Published on 10 Jan 2026 3:16 PM IST
దేశవ్యాప్తంగా 'సేవ్ MGNREGA' ప్రచారానికి కాంగ్రెస్ సన్నాహాలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) ను నీరుగార్చడాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సమీకరణలను ప్లాన్ చేస్తూ...
By అంజి Published on 10 Jan 2026 10:01 AM IST
PM Kisan Yojana: రైతులకు రూ.2000.. ఈ సారి ఈ తప్పులు అస్సలు చేయకండి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత కోసం.. ఇప్పుడు లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు.
By అంజి Published on 10 Jan 2026 7:27 AM IST
పన్ను రేట్లను తగ్గించలేం..హైకోర్టుకు తెలిపిన కేంద్రం
ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించాలని హైకోర్టు సూచనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది
By Knakam Karthik Published on 9 Jan 2026 5:30 PM IST
జనాభా లెక్కల మొదటి దశకు కేంద్రం నోటిఫికేషన్..పూర్తి షెడ్యూల్ ఇదే
భారత ప్రభుత్వం జనగణన–2027 తొలి దశ అయిన హౌస్లిస్టింగ్ & హౌసింగ్ జనగణన షెడ్యూల్ను ప్రకటించింది.
By Knakam Karthik Published on 9 Jan 2026 1:40 PM IST
గుజరాత్లో 12 గంటల వ్యవధిలో 9 భూకంపాలు.. పరుగులు తీసిన ప్రజలు
గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో వరుస భూకంపాలు భయాందోళనకు గురి చేశాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుండి శుక్రవారం తెల్లవారుజాము...
By అంజి Published on 9 Jan 2026 1:15 PM IST













