జాతీయం
రూ. 2.5 కోట్ల కుంభకోణం.. ‘కౌన్ బనేగా కరోడ్పతి’ మహిళా తహసీల్దార్ అరెస్ట్
‘కౌన్ బనేగా కరోడ్పతి’ టెలివిజన్ షోలో రూ. 50 లక్షలు గెలుచుకుని పాపులారిటీని సంపాదించిన మహిళా తహసీల్దార్ అరెస్ట్ అయ్యారు.
By Medi Samrat Published on 27 March 2026 5:50 PM IST
మేజర్ అయిన యువతి అంగీకారంతో పెళ్ళైన పురుషుడు సహజీవనం చేయొచ్చు..!
నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా చూడాలని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
By Medi Samrat Published on 27 March 2026 5:10 PM IST
కమర్షియల్ సిలిండర్లు వాడే వారికి గుడ్న్యూస్
వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Medi Samrat Published on 27 March 2026 3:42 PM IST
ఎక్సైజ్ సుంకం కోతతో ఇంధన ధరలు తగ్గుతాయా? అసలు వాస్తవమిదే!
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 10 తగ్గించాలని నిర్ణయించినప్పటికీ, ఇది వినియోగదారులకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందని చెప్పలేము.
By Knakam Karthik Published on 27 March 2026 2:03 PM IST
యూపీ సీఎం యోగికి ఐదేళ్ల చిన్నారి 'బుల్డోజర్' గిఫ్ట్ (video)
గోరఖ్నాథ్ ఆలయ సందర్శనలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఒక ఐదేళ్ల చిన్నారి వినూత్నమైన కానుకను అందించింది.
By Knakam Karthik Published on 27 March 2026 1:47 PM IST
2,300 కిలోల డ్రగ్స్ ఎలుకలు తినేశాయట..గుజరాత్ పోలీసుల వింత వాదనపై 'కాగ్' సీరియస్!
గుజరాత్ పోలీసులు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల నిర్వహణ మరియు నిల్వలో ఉన్న తీవ్రమైన లోపాలను కాగ్ (CAG) తన తాజా నివేదికలో ఎండగట్టింది
By Knakam Karthik Published on 27 March 2026 1:02 PM IST
దేశంలో లాక్డౌన్ వదంతులపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి క్లారిటీ!
దేశవ్యాప్త లాక్డౌన్ రాబోతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధికారికంగా ఖండించారు
By Knakam Karthik Published on 27 March 2026 12:44 PM IST
సామాన్యుడికి భారీ ఊరట..పెట్రోల్, డీజిల్పై రూ.10 తగ్గింపు
దేశంలో ఇంధన ధరలు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో, సామాన్యులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది.
By Knakam Karthik Published on 27 March 2026 9:33 AM IST
నేడు సీఎంలతో ప్రధాని మోదీ కీలక వర్చువల్ మీటింగ్..యుద్ధ ప్రభావంపై రివ్యూ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 27 March 2026 8:20 AM IST
సీఎం సభకు హాజరై తిరిగి వెళ్తూ 10 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా ఉమ్రానాల సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు
By Knakam Karthik Published on 27 March 2026 7:11 AM IST
ఏడు గంటల ప్రయాణం చేశాక తిరిగొచ్చింది.. ఢిల్లీ నుంచి లండన్కు వెళుతుండగా..!
ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి జాతీయ రాజధానికి చేరుకుంది.
By Medi Samrat Published on 26 March 2026 8:50 PM IST
క్లాస్లో ప్రపోజ్ చేసిన లెక్చరర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని
తరగతి గదిలో మాట్లాడుతూ ఓ విద్యార్థినికి ఐ లవ్ యు చెప్పిన ప్రొఫెసర్ పై తోటి విద్యార్థులు దాడికి తెగబడ్డారు.
By Medi Samrat Published on 26 March 2026 8:10 PM IST













