జాతీయం
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్..ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు
హర్యానా రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 20 March 2026 9:53 PM IST
10 హామీలతో బెంగాల్ను గెలుచుకునేందుకు సిద్ధమవుతున్న మమతా బెనర్జీ..!
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తన కాళీఘాట్ నివాసం నుంచి అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ...
By Medi Samrat Published on 20 March 2026 5:37 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది ప్రాణాలు బలిగొన్న ఆర్టీసీ బస్సు (video)
తమిళనాడులోని సేలం జిల్లా ఉత్తమశోలపురం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 20 March 2026 4:36 PM IST
వాహనదారులకు బిగ్ షాక్.. పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పిసిఎల్) తన ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ. 2 పెంచింది.
By Medi Samrat Published on 20 March 2026 4:02 PM IST
పిల్లలు గుర్తొచ్చి జైలు నుంచి పారిపోయిన ఖైదీ.. 750 కిలోమీటర్ల దూరంలో ఉండగా..
మధ్యప్రదేశ్లో విచారణలో ఉన్న ఒక ఖైదీ షాజాపూర్ జిల్లా జైలు గోడ ఎక్కి దూకి తప్పించుకున్నాడు.
By Medi Samrat Published on 20 March 2026 2:31 PM IST
11 ఏళ్ల క్రితం అదృశ్యం.. కర్మకాండలు కూడా పూర్తి చేశారు.. పోలీసుల కృషి కారణంగా..
జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలోని సురాన్కోట్ పోలీసులు 11 ఏళ్లుగా కనిపించకుండా పోయిన మానసిక వికలాంగురాలిని ఆమె కుటుంబంతో తిరిగి కలిపారు.
By Medi Samrat Published on 20 March 2026 11:34 AM IST
భారత్ - పాకిస్తాన్ మధ్య అణు యుద్ధ ముప్పు.. అమెరికా సంచలన రిపోర్ట్
అమెరికా సెనేట్కు సమర్పించిన 2026 వార్షిక ముప్పు అంచనా నివేదిక ప్రకారం.. భారత్ - పాకిస్తాన్ మధ్య అణు సంఘర్షణ జరిగే ప్రమాదం ఇంకా పొంచి ఉందని...
By అంజి Published on 20 March 2026 6:52 AM IST
ప్రజ్వల్ రేవన్నా పెన్డ్రైవ్ కేసులో సంచలనం..39 మందిపై 13,000 పేజీల ఛార్జిషీట్ దాఖలు
కర్ణాటకలోని హాసన్ పెన్డ్రైవ్ ఉదంతం మరియు లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక అడుగు వేసింది.
By Knakam Karthik Published on 19 March 2026 1:30 PM IST
దేశంలో ఇంధన కొరత లేదు..కేంద్రం కీలక ప్రకటన
దేశంలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ (LPG) నిల్వలకు ఎలాంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది
By Knakam Karthik Published on 18 March 2026 7:32 PM IST
ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..బెంగాల్లో 13 మంది ఐఏఎస్లు బదిలీ
పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలకు ఆదేశాలు జారీ చేసింది
By Knakam Karthik Published on 18 March 2026 3:50 PM IST
మార్చి 23న హోటల్స్ అన్నీ బంద్
ఎల్పీజీలో జరుగుతున్న జాప్యం, హోటల్స్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆందోళనల నేపథ్యంలో, కేరళ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్ మార్చి 23న...
By Medi Samrat Published on 18 March 2026 3:23 PM IST
'రాజకీయాలకు విరామాలు ఉండవు'.. ప్రధాని మోదీ
రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న ఎంపీల వీడ్కోలు సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. రాజకీయాలకు ముగింపు ఉండదని అన్నారు. పదవీ విరమణ చేస్తున్న ఎంపీల...
By Medi Samrat Published on 18 March 2026 12:07 PM IST













