జాతీయం
పార్లమెంట్ ఆవరణలో 'ద్రోహి' వివాదం.. రాహుల్ గాంధీ అని కూడా చూడలేదు.!
పార్లమెంటు ఆవరణలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మధ్య మాటల యుద్ధం నడిచింది.
By Medi Samrat Published on 4 Feb 2026 7:40 PM IST
మణిపూర్లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ గెజిట్ విడుదల
మణిపూర్లో గత ఏడాది కాలంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం బుధవారం రోజు రద్దు చేసింది
By Knakam Karthik Published on 4 Feb 2026 5:20 PM IST
ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారు..పార్లమెంట్ ఎదుట సస్పెండెడ్ ఎంపీల నిరసన
ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారనే పోస్టర్తో పార్లమెంట్ ఎదుట సస్పెండెడ్ ఎంపీలు నిరసన తెలిపారు
By Knakam Karthik Published on 4 Feb 2026 12:28 PM IST
చెంపదెబ్బతో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థి..టీచర్కు 3 సంవత్సరాల జైలు శిక్ష
9వ తరగతి విద్యార్థిని హోంవర్క్ పూర్తి చేయలేదని దాడి చేసినందుకు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ కు కోర్టు 3 సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష విధించింది.
By Knakam Karthik Published on 4 Feb 2026 12:17 PM IST
మయన్మార్లో 6.0 తీవ్రతతో భూకంపం.. కోల్కతా, ఉత్తర భారతంలో ప్రకంపనలు
పొరుగున ఉన్న మయన్మార్లో మంగళవారం రాత్రి బలమైన భూకంపం సంభవించిన తర్వాత కోల్కతా, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో...
By అంజి Published on 4 Feb 2026 6:32 AM IST
మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు చెక్..సీఎం అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
మణిపూర్ అసెంబ్లీ మాజీ స్పీకర్ యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా నియమితులవుతున్నట్లు మంగళవారం ప్రకటించారు
By Knakam Karthik Published on 3 Feb 2026 7:41 PM IST
'అమెరికాతో చాలా మంచి ఒప్పందం కుదిరింది' : కేంద్ర మంత్రి పియూష్ గోయల్
మంగళవారం వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందించారు.
By Medi Samrat Published on 3 Feb 2026 7:40 PM IST
ఈ నెల 6న 'పరీక్షా పే చర్చ' ఎపిసోడ్ చూడండి..ప్రధాని మోదీ ట్వీట్
ఫిబ్రవరి 6వ తేదీన పరీక్షా పే చర్చ ఎపిసోడ్ను పౌరులు వీక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు
By Knakam Karthik Published on 3 Feb 2026 7:19 PM IST
మోదీ రాజీపడి దేశాన్ని తాకట్టుపెట్టారు..యూఎస్ డీల్పై రాహుల్గాంధీ హాట్ కామెంట్స్
అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
By Knakam Karthik Published on 3 Feb 2026 3:43 PM IST
'అలాగైతే భారత్ నుండి వెళ్లిపోండి'.. వాట్సాప్, మెటాకు సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక
వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత చట్టాలను అనుసరించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.
By అంజి Published on 3 Feb 2026 12:58 PM IST
ట్రంప్ సంచలన ప్రకటన.. భారత్పై సుంకాలను 18 శాతంకు తగ్గింపు
భారత్ - అమెరికా బిజినెస్ డీల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 3 Feb 2026 6:58 AM IST
ఎన్నికల సంఘం మాతో అనుచితంగా ప్రవర్తించింది..మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో దాదాపు 90 నిమిషాల సమావేశం తర్వాత ఎన్నికల సంఘంపై తీవ్ర...
By Knakam Karthik Published on 2 Feb 2026 9:38 PM IST













