జాతీయం
ఆమె పాట చిరస్థాయిగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది..ఆశా భోంస్లేకు ప్రధాని మోదీ నివాళి
లెజెండరీ గాయని ఆశా భోంస్లే (92) మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 April 2026 6:30 PM IST
అమర్నాథ్ యాత్ర ప్రారంభ తేదీ ఫిక్స్..రిజిస్ట్రేషన్ల షెడ్యూల్ ఇదే!
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై, ఆగస్టు 28న రక్షాబంధన్ (శ్రావణ పౌర్ణమి) రోజున ముగియనుంది.
By Knakam Karthik Published on 12 April 2026 2:44 PM IST
దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు కేంద్రం బిగ్ డెసిషన్
ప్రైవేట్ రిఫైనరీల విపరీతమైన లాభాలకు అడ్డుకట్ట వేస్తూ, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 12 April 2026 10:38 AM IST
రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్లు నిషేధం!
చిన్నారుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ (IPC) కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 12 April 2026 7:04 AM IST
Video : బరితెగింపు.. పట్టపగలు మహిళను వేధించిన పోకిరీలు
జైపూర్లో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక మహిళను వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
By Medi Samrat Published on 11 April 2026 8:00 PM IST
పదవికి రాజీనామా చేయకముందే అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్..!
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన అధికారిక నివాసం ఖాళీ చేసి తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.
By Medi Samrat Published on 11 April 2026 3:38 PM IST
ఇస్లామాబాద్లో దిగిన విమానం.. శాంతి చర్చల కోసం ఇరాన్ జేడీ వాన్స్నే ఎందుకు ఎంచుకుందంటే.?
అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో, ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ శాంతి చర్చల కోసం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్కు విచ్చేశారు.
By Medi Samrat Published on 11 April 2026 2:03 PM IST
ముంబై ఎయిర్పోర్టులో భారీగా బంగారం స్వాధీనం.. 24 మంది మహిళా స్మగ్లర్ల అరెస్ట్!
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా సాగుతున్న భారీ బంగారు స్మగ్లింగ్ నెట్వర్క్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్...
By అంజి Published on 11 April 2026 9:05 AM IST
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో రణవీర్ సింగ్.. మోహన్ భాగవత్తో భేటీ?
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్మారకార్థం నిర్మించిన...
By అంజి Published on 11 April 2026 7:38 AM IST
బెంగళూరులో 'జాంబీ డ్రగ్'కలకలం..అసలు నిజం బయటపెట్టిన పోలీసులు!
బెంగళూరులో "జాంబీ డ్రగ్స్" కలకలం రేపిన వీడియో వెనుక ఉన్న అసలు నిజాన్ని పోలీసులు ఛేదించారు
By Knakam Karthik Published on 10 April 2026 9:00 PM IST
పడవ బోల్తా.. తొమ్మది మంది మృతి
ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్ వద్ద యమునా నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 10 April 2026 6:00 PM IST
మైనర్గా తేలిన కుంభమేళా ఫేమ్ మోనాలిసా.. భర్తపై పోక్సో కేసు నమోదు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళా సమయంలో రుద్రాక్ష మాలలు విక్రయిస్తూ మొదటిసారిగా మోనాలిసా వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 10 April 2026 5:41 PM IST













