జాతీయం
భారత ఆర్మీలోకి 'భైరవ్' సేన.. లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్
ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం...
By అంజి Published on 5 Jan 2026 10:29 AM IST
5.1 తీవ్రతతో అస్సాంలో భూకంపం..!
అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 5 Jan 2026 8:40 AM IST
భారత్పై టారిఫ్లు మరోసారి పెంచుతా: ట్రంప్ వార్నింగ్
రష్యా ఆయిల్ విషయంలో భారత్ సహకరించకపోతే ఇండియన్ ప్రొడక్ట్స్పై ఉన్న టారిఫ్లను మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
By అంజి Published on 5 Jan 2026 8:23 AM IST
విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం
లిథియం బ్యాటరీల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్ల ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని డీజీసీఏ నిషేధించింది.
By అంజి Published on 5 Jan 2026 8:08 AM IST
శిష్యులపై రేప్ కేసులో డేరా బాబాకు పెరోల్..ఇది 15వ సారి
అత్యాచారం, హత్య కేసులో దోషి అయిన రామ్ రహీమ్కు మరోసారి పెరోల్ మంజూరైంది.
By Knakam Karthik Published on 4 Jan 2026 6:14 PM IST
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి.. భారీగా ఆయుధాలు స్వాధీనం
ఛత్తీస్గఢ్లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 14 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
By అంజి Published on 3 Jan 2026 2:34 PM IST
మహిళలను లైంగికంగా చిత్రీకరిస్తున్న AI యాప్లు.. ప్రభుత్వానికి ఎంపీ ప్రియాంక చతుర్వేది లేఖ
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్(X)లో AI యాప్లతో మహిళలను లైంగికంగా చిత్రీకరించే...
By అంజి Published on 2 Jan 2026 8:50 PM IST
భర్త ఆర్థిక ఆధిపత్యం క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు
భర్త ఆర్థిక ఆధిపత్యం క్రూరత్వం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విడిపోయిన భర్త పంపిన డబ్బు ఖర్చుల వివరాలను కోరే చర్యను..
By అంజి Published on 2 Jan 2026 7:10 PM IST
గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు..కాంగ్రెస్ కార్యకర్త మృతి
కర్ణాటక బళ్లారిలో BJP MLA గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 2 Jan 2026 10:50 AM IST
అణు కేంద్రాలు, ఖైదీల వివరాలను పరస్పరం మార్పిడి చేసుకున్న భారత్ - పాక్
భారత్ - పాకిస్థాన్ మధ్య 2008 కాన్సులర్ యాక్సెస్ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారా ఖైదీల జాబితాలను పరస్పరం మార్పిడి..
By అంజి Published on 2 Jan 2026 7:43 AM IST
ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి పెంపు లేదు: కేంద్రం
దేశీయ గృహ వినియోగదారుల కోసం ఉపయోగించే ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరల్లో ఎలాంటి పెంపు జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
By అంజి Published on 2 Jan 2026 7:30 AM IST
కేంద్రం షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, పాన్ మసాలా ధరలు
ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై హెల్త్ సెస్సు విధించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
By అంజి Published on 2 Jan 2026 6:37 AM IST














