జాతీయం
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్..10 వేలకు పైగా భారతీయ విమానాలు రద్దు: DGCA
పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారతీయ విమానయాన సంస్థలకు భారీ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 7 April 2026 7:20 PM IST
మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు
అన్నాడీఎంకే 'రెండాకుల' గుర్తు కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది
By Knakam Karthik Published on 7 April 2026 6:23 PM IST
ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ రాజీనామా
భారతీయ విమానయాన సంస్థలలో ఒక పెద్ద నాయకత్వ మార్పు చోటుచేసుకుంటోంది.
By Medi Samrat Published on 7 April 2026 4:00 PM IST
'పవన్ భయంతో హైదరాబాద్కు పారిపోయాడు' : సీఎం హిమంత
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య వద్ద మూడు పాస్పోర్టులు ఉన్నాయని ఆరోపించిన తర్వాత, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చిక్కుల్లో...
By Medi Samrat Published on 7 April 2026 3:47 PM IST
విషాదం..దోశ పిండి తిని ఇద్దరు చిన్నారుల మృతి, తల్లిదండ్రుల పరిస్థితి విషమం
గుజరాత్లోని అహ్మదాబాద్లో దోశ పిండి (ఖీరు) తిని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో మృత్యువుతో...
By Knakam Karthik Published on 7 April 2026 3:09 PM IST
శబరిమల వివాదం.. సుప్రీంలో కేంద్రం కీలక వాదన
కేరళలోని శబరిమల ఆలయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాలను సమర్పించింది.
By Medi Samrat Published on 7 April 2026 2:21 PM IST
5 కేజీల గ్యాస్ సిలిండర్పై కేంద్రం గుడ్న్యూస్..వలసకార్మికులకు ఊరట!
వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 7 April 2026 2:19 PM IST
16 ఏళ్లుగా భద్రతా సంస్థల కన్నుగప్పి తిరుగుతున్నాడు.. ఉగ్ర ముఠా నాయకుడు సహా ఐదుగురి అరెస్ట్
శ్రీనగర్లో లష్కర్-ఎ-తోయిబా (LeT)కు చెందిన అంతర్రాష్ట్ర ఉగ్రవాద ముఠాను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఛేదించారని, ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులతో సహా ఐదుగురిని...
By Medi Samrat Published on 7 April 2026 1:15 PM IST
మణిపూర్లో మళ్లీ హింస.. రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి, తల్లి పరిస్థితి విషమం!
మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రాకెట్ (మోర్టార్) దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు.
By అంజి Published on 7 April 2026 12:05 PM IST
బెంగాల్ ఎన్నికల భద్రతకు ఈసీ భారీ స్కెచ్..అదనంగా 3 వేల మంది పోలీసులు!
పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23న జరగనున్న మొదటి విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 6 April 2026 9:00 PM IST
సాతాంకుళం లాకప్ డెత్ కేసులో సంచలనం..9 మంది పోలీసులకు మరణశిక్ష
తమిళనాడులో సంచలనం సృష్టించిన సాతాంకుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై ప్రత్యేక కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.
By Knakam Karthik Published on 6 April 2026 7:40 PM IST
'రాజీనామా చేయండి'.. పాక్ బెదిరింపులపై ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారు..?
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 6 April 2026 5:07 PM IST














