జాతీయం
మోదీ జవాబు చెప్పాల్సిందే..రూపాయి పతనంపై ఖర్గే ఆగ్రహం
రూపాయి విలువ 90 రూపాయల మార్క్ను దాటిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 4 Dec 2025 1:30 PM IST
రూ.1.17 కోట్ల ఫ్యాన్సీ నెంబర్లో ట్విస్ట్..డబ్బు చెల్లించని బిడ్డర్, ఆస్తులపై విచారణకు ఆదేశం
హర్యానాలో ఓ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ను రికార్డు స్థాయిలో రూ.1.17 కోట్లకు వేలంలో గెలుచుకుని, ఆ తర్వాత డబ్బు చెల్లించడంలో విఫలమైన వ్యక్తిపై అక్కడి...
By Knakam Karthik Published on 4 Dec 2025 10:56 AM IST
భారీ సంఖ్యలో ఇండిగో ఫ్లైట్స్ రద్దు..ఎయిర్పోర్టులలోనే ప్రయాణికుల పడిగాపులు
దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలు దెబ్బతినడంతో ఇండిగో ఎయిర్లైన్స్ గురువారం పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది
By Knakam Karthik Published on 4 Dec 2025 10:14 AM IST
నవంబర్లో 1,232 విమానాలు రద్దు..ఇండిగోపై DGCA దర్యాప్తు
నవంబర్లో పనితీరు తగ్గడంపై ఇండిగో విమానయాన సంస్థను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం ప్రశ్నించింది
By Knakam Karthik Published on 4 Dec 2025 8:28 AM IST
నాలుగేళ్ల తర్వాత నేడు భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన...
By Knakam Karthik Published on 4 Dec 2025 7:56 AM IST
ఇండిగో విమాన సర్వీసుల్లో అనుకోని అడ్డంకులు
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో అడ్డంకులు ఎదురయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, హైదరాబాద్లో 70కి పైగా ఇండిగో విమాన సర్వీసులు...
By Medi Samrat Published on 3 Dec 2025 8:30 PM IST
'నేను డిప్రెషన్లో ఉన్నాను'.. సుప్రీంలో మహిళా న్యాయవాది వీరంగం
బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కోర్టులో ఓ మహిళా న్యాయవాది వీరంగం సృష్టించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
By Medi Samrat Published on 3 Dec 2025 7:22 PM IST
వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా- 2025 సంవత్సరానికి వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ప్రదానం చేశారు.
By Knakam Karthik Published on 3 Dec 2025 5:30 PM IST
సంచార్ సాథీ యాప్ తప్పనిసరేం కాదు: కేంద్రం
సంచార్ సతి యాప్ విషయమై కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ప్రకటన వెలువడింది.
By Knakam Karthik Published on 3 Dec 2025 4:55 PM IST
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 3 Dec 2025 4:27 PM IST
ప్రధాని మోదీ టీ అమ్ముతున్నట్టు AI వీడియో.. షేర్ చేసిన కాంగ్రెస్.. చెలరేగిన వివాదం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెడ్ కార్పెట్ కార్యక్రమంలో టీ అమ్ముతున్నట్లు చూపించే AI-జనరేటెడ్ వీడియోను కాంగ్రెస్ నాయకుడు
By అంజి Published on 3 Dec 2025 11:57 AM IST
గుడ్లు, చికెన్ తినకపోతే మీరు చాలా మిస్ అవుతారు..!
కర్ణాటక కాంగ్రెస్లో సీఎం పదవిపై పోరుకు తెరపడింది. ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు అల్పాహార విందు సమావేశం...
By Medi Samrat Published on 3 Dec 2025 10:45 AM IST











