జాతీయం
Video : తోటి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమా..? ట్రైన్లో 15 మందికి నూడిల్స్ వండిపెట్టిన మహిళ
ఎక్స్ప్రెస్ రైలులోని ఏసీ కోచ్లో ఓ మహిళ ఎలక్ట్రిక్ కెటిల్తో ఇన్స్టంట్ నూడుల్స్ వండుతున్న వీడియో వైరల్ కావడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన పెరిగింది.
By Medi Samrat Published on 22 Nov 2025 5:14 PM IST
రాజీనామా తర్వాత జగదీప్ ధంకర్ తొలి ప్రసంగం..ఏమన్నారంటే?
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 22 Nov 2025 12:25 PM IST
దుబాయ్ ఎయిర్ షో ఘటన..ఫ్లైట్ క్రాష్లో అమరుడైన పైలట్ ఇతనే
స్వదేశీ తయారీ తేజస్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ (34) అమరుడయ్యాడు.
By Knakam Karthik Published on 22 Nov 2025 12:04 PM IST
హిందువులు లేకుండా ప్రపంచం లేదు: RSS చీఫ్ మోహన్ భగవత్
ప్రపంచాన్ని నిలబెట్టడంలో హిందూ సమాజం కీలకం అని..రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
By Knakam Karthik Published on 22 Nov 2025 10:37 AM IST
20 ఏళ్ల తర్వాత హోంశాఖను వదులకున్న సీఎం నితీశ్ కుమార్
బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దాదాపు 20 ఏళ్ల తర్వాత కీలకమైన హెంశాఖను వదులుకున్నారు
By Knakam Karthik Published on 22 Nov 2025 8:07 AM IST
కొత్త కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్సిగ్నల్, అమల్లోకి 4 లేబర్ కోడ్స్
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
By Knakam Karthik Published on 22 Nov 2025 7:51 AM IST
ఆ పైలట్ మరణించాడు, తేజస్ ప్రమాదంపై IAF ప్రకటన
ఈ ఘటనలో పైలట్ మరణించినట్టు భారత వైమానిక దళం (IAF) ధృవీకరించింది.
By Knakam Karthik Published on 21 Nov 2025 6:42 PM IST
దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన తేజస్ జెట్ (వీడియో)
దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ జెట్ కూలిపోయి మంటల్లో చిక్కుకుంది.
By Knakam Karthik Published on 21 Nov 2025 4:27 PM IST
Video: హాస్పిటల్ గదిలో కాబోయే భార్యతో డాక్టర్ డ్యాన్స్ వైరల్..తర్వాత ఏమైందంటే?
ఉత్తరప్రదేశ్లోని షామ్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక వైద్యుడు తన కాబోయే భార్యతో ఆసుపత్రి గదిలో నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో...
By Knakam Karthik Published on 21 Nov 2025 3:00 PM IST
18 నెలలుగా పాకిస్తాన్కు గూఢచర్యం.. ఇద్దరు కర్ణాటక షిప్యార్డ్ సిబ్బంది అరెస్టు
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఉడిపిలోని ఒక షిప్యార్డ్లోని ఇద్దరు ఉద్యోగులను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 21 Nov 2025 1:50 PM IST
ఢాకాలో 5.5 తీవ్రతతో భూకంపం.. ఈశాన్య భారతంలో ప్రకంపనలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో శుక్రవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో కోల్కతా, ఈశాన్య భారతదేశంలోని..
By అంజి Published on 21 Nov 2025 10:47 AM IST
ఆ గదిలోనే మలమూత్ర విసర్జన చేసేవాడు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది.
By Medi Samrat Published on 20 Nov 2025 9:30 PM IST













