జాతీయం
కాటన్ ధరల స్థిరీకరణకు కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ చర్యలు
కాటన్ ధరల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Dec 2025 5:30 PM IST
పోక్సో కేసులో మాజీ సీఎంకు ఊరట
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు ఊరటనిస్తూ, ఆయనపై కొనసాగుతున్న పోక్సో కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
By Medi Samrat Published on 2 Dec 2025 3:45 PM IST
సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదు, డిలీట్ చేసుకోవచ్చు..కేంద్రం క్లారిటీ
సంచార్ సాథీ యాప్ను ముందే ఇన్స్టాల్ చేసుకోవాలని ఫోన్ తయారీదారులకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జ్యోతిరాదిత్య...
By Knakam Karthik Published on 2 Dec 2025 2:16 PM IST
ఉద్యోగుల డీఏ విలీనం ప్రతిపాదనపై కేంద్రప్రభుత్వం క్లారిటీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనంలో కరవు భత్యం (DA) విలీనం చేసే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
By Knakam Karthik Published on 2 Dec 2025 1:29 PM IST
డేంజర్ టైమ్.. పొంచి ఉన్న ఉగ్ర ముప్పు
పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న ఎన్నో క్యాంపులు ఉన్నాయి. ఇప్పటికే భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసం చేసింది.
By అంజి Published on 2 Dec 2025 1:06 PM IST
మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసులో..సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద నడుస్తున్న కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 12:59 PM IST
మళ్లీ టిఫిన్ చేసిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం..!
అల్పాహారం కోసం సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి చేరుకున్నారు. సీఎంకు డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్ స్వాగతం పలికారు.
By అంజి Published on 2 Dec 2025 10:57 AM IST
'నా కుటుంబం మాకు ద్రోహం చేసింది'.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు..!
మహారాష్ట్రలోని నాందేడ్లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 1 Dec 2025 5:05 PM IST
120 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారు.. షాకింగ్ విషయాలు చెప్పిన ఐజీ
'ఆపరేషన్ సింధూర్' సమయంలో జమ్మూ కాశ్మీర్లో అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ, నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి కొన్ని ఉగ్రవాద 'లాంచ్ ప్యాడ్లు'...
By Medi Samrat Published on 1 Dec 2025 2:41 PM IST
Video: 'కరిచే వారు లోపల ఉన్నారు'.. పార్లమెంట్కు శునకంతో వచ్చిన రేణుకా చౌదరి
ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్కు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తన పెంపుడు శునకంతోతో సభకు వచ్చారు.
By అంజి Published on 1 Dec 2025 1:40 PM IST
డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్..!
సోమవారం నుంచి కొత్త మాసం ప్రారంభం కానుంది. డిసెంబర్ 1 నుండి దేశంలో కొన్ని మార్పులు జరగనున్నాయి.
By Medi Samrat Published on 30 Nov 2025 6:20 PM IST
సామూహిక వివాహ వేడుకలో సీఎం కుమారుడి పెళ్లి.. మండపంలో 22 జంటల సందడి..!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదివారం నాడు 21 మంది అమ్మాయిల సామూహిక వివాహాన్ని నిర్వహించారు.
By Medi Samrat Published on 30 Nov 2025 2:20 PM IST














