జాతీయం
హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డ బెంగాల్ సీఎం మమత (వీడియో)
ప్రచారానికి వెళ్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుకోకుండా కిందపడిపోయారు.
By Srikanth Gundamalla Published on 27 April 2024 11:37 AM GMT
తగలబడుతున్న అటవీ ప్రాంతం.. ఒక్కరోజే 31 ప్రదేశాలలో చెలరేగిన మంటలు
ఉత్తరాఖండ్లో పెరుగుతున్న వేడితో అక్కడి అడవులలో మంటలు చెలరేగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 24 గంటల్లో 31 కొత్త అగ్నిప్రమాదాలు సంభవించాయి
By Medi Samrat Published on 27 April 2024 5:13 AM GMT
భార్య తెచ్చే కట్నకానుకలపై భర్తకు హక్కు ఉండదు: సుప్రీంకోర్టు
వివాహ కట్నకానుకలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
By Srikanth Gundamalla Published on 26 April 2024 10:38 AM GMT
టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు నటిస్తున్నాయి: ప్రధాని మోదీ
లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 26 April 2024 8:56 AM GMT
వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) స్లిప్పుల ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ఓట్లను 100 శాతం ధృవీకరించాలని కోరుతూ దాఖలైన అన్ని...
By Medi Samrat Published on 26 April 2024 6:41 AM GMT
నేడు ఈవీఎం- వీవీప్యాట్ ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.!
ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ లేదా వీవీప్యాట్తో ఈవీఎంలను ఉపయోగించి పోలైన ఓట్లను పూర్తిగా ధృవీకరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు...
By Medi Samrat Published on 26 April 2024 3:02 AM GMT
రామ్ చరణ్ హీరోయిన్ ఎవరి కోసం ప్రచారం చేసిందో తెలుసా.?
బాలీవుడ్ నటి నేహా శర్మ బీహార్లో రోడ్ షోలో పాల్గొంది. 'తుమ్ బిన్-2' మరియు 'క్రూక్' వంటి చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించిన నేహా శర్మ.. కాంగ్రెస్...
By Medi Samrat Published on 25 April 2024 3:45 PM GMT
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ.. ఈసీ చర్యలు
ప్రధాని నరేంద్ర మోదీ , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈసీఐ గురువారం విచారణ చేపట్టింది.
By అంజి Published on 25 April 2024 8:30 AM GMT
వందే భారత్ ప్రయాణికులకు గుడ్న్యూస్.. రైళ్లలో ఉచిత వాటర్ బాటిళ్లు
వందే భారత్ రైలు ప్రయాణంలో రైల్ నీడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (పిడిడబ్ల్యు) 500 ml బాటిల్ అందించబడుతుందని భారతీయ రైల్వే ప్రకటించింది.
By అంజి Published on 25 April 2024 7:33 AM GMT
40 మంది విద్యార్థులను కుట్టిన తేనెటీగలు.. ఆరుగురి పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని బాహ్ ప్రాంతంలో మంగళవారం 40 మంది పాఠశాల విద్యార్థులను తేనెటీగల గుంపు కుట్టింది.
By అంజి Published on 24 April 2024 3:00 PM GMT
స్పృహతప్పి పడిపోయిన కేంద్ర మంత్రి గడ్కరీ.. ఎన్నికల ప్రసంగం చేస్తుండగానే..
మహారాష్ట్రలోని యవత్మాల్లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ వేదికపైనే స్పృహతప్పి...
By అంజి Published on 24 April 2024 11:02 AM GMT
దేశంలో అల్లర్లు మొదలైతే మోదీదే బాధ్యత: ఓవైసీ
ముస్లింలపై ప్రధాని మోదీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు అంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
By అంజి Published on 24 April 2024 10:17 AM GMT