జాతీయం
'రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు హాజరు కావాలి..' : ఇండిగో సీఈవోకు డీజీసీఏ నోటీసు
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో విమానయాన సంస్థల సీనియర్ అధికారులపై ప్రభుత్వ కఠిన వైఖరి కొనసాగుతుంది.
By Medi Samrat Published on 10 Dec 2025 4:58 PM IST
ఇండిగో కార్యకలాపాల పర్యవేక్షణకు 8 మంది సభ్యుల కమిటీ ఏర్పాటు
ఇండిగో కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) 8 మంది సభ్యుల పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసింది
By Knakam Karthik Published on 10 Dec 2025 4:45 PM IST
ఈవీఎంలను కాదు.. ప్రధాని ప్రజల గుండెలను హ్యాక్ చేశారు..!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఈవీఎం హ్యాకింగ్పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మాట్లాడారు.
By Medi Samrat Published on 10 Dec 2025 3:03 PM IST
'దీపావళి'కి ప్రపంచ గౌరవం..వారసత్వ జాబితాలో చేర్చిన యునెస్కో
భారతదేశంలో అత్యంత జరుపుకునే పండుగలలో ఒకటైన దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన గౌరవం లభించింది
By Knakam Karthik Published on 10 Dec 2025 2:31 PM IST
'ఆ విషయం తెలిసి'.. పెళ్లైన 3 రోజులకే విడాకులు కోరిన నవ వధువు
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఓ నవ వివాహిత తన వివాహం జరిగిన మూడు రోజులకే విడాకులు కోరింది.
By అంజి Published on 10 Dec 2025 1:30 PM IST
రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతం 3 రెట్లు పెంపు..నెలకు ఇప్పుడు రూ.3.45 లక్షలు
ఒడిశా అసెంబ్లీ తన సభ్యుల నెలవారీ జీతంలో మూడు రెట్లు ఎక్కువ పెంపును ఆమోదించింది.
By Knakam Karthik Published on 10 Dec 2025 12:02 PM IST
గోవా అగ్ని ప్రమాదం.. నైట్క్లబ్ సహ యజమాని అజయ్ గుప్తా అరెస్టు
గోవాలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన భీభత్స అగ్ని ప్రమాదానికి కారణమైన ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్క్లబ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By అంజి Published on 10 Dec 2025 10:23 AM IST
విఫలమైన ఆపరేషన్.. బాధితుడికి రూ.16.51 లక్షల పరిహారం చెల్లించాల్సిందే..!
2019 ఓ కేసుకు సంబంధించి ఫిర్యాదికి రూ.16.51 లక్షలు చెల్లించాలని బిహార్ రాష్ట్రం ముంగర్ నగరంలోని ప్రముఖ డాక్టర్ కమ్ సర్జన్ను డిస్ట్రిక్ట్ కన్స్యూమర్...
By Medi Samrat Published on 10 Dec 2025 9:36 AM IST
కోర్టుల చుట్టూ తిరుగుతున్న పూజారులు.. అందుకే ఆ ఆలయంలో పెళ్లిళ్లు బంద్..!
బెంగళూరులోని పురాతన ఆలయాలలో ఒకటైన, చోళుల కాలం నాటి సోమేశ్వర స్వామి ఆలయంలో వివాహ వేడుకలను నిర్వహించడం ఆపివేశారు.
By Medi Samrat Published on 9 Dec 2025 7:40 PM IST
ఢిల్లీ బాంబు పేలుడు కేసు.. మరో నిందితుడు అరెస్ట్
ఢిల్లీ బాంబు పేలుడు, వైట్ కాలర్ టెర్రరిజం మాడ్యూల్కు సంబంధించిన కేసులో నసీర్ మల్లాను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 9 Dec 2025 6:37 PM IST
సేవలు సాధారణ స్థితికి వచ్చాయి..ఇబ్బందులకు క్షమాపణ కోరుతున్నాం: ఇండిగో సీఈవో
ఇండిగో సేవలు సాధారణ స్థితికి వచ్చాయని..ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 5:30 PM IST
రూ.228 కోట్ల మోసం.. అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తనయుడు జై అన్మోల్ కు కష్టాలు పెరిగిపోయాయి.
By Medi Samrat Published on 9 Dec 2025 5:03 PM IST














