జాతీయం
విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. 8 రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
విజయనగరం ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం ఎనిమిది రాష్ట్రాల్లోని 16 ప్రదేశాలపై దాడులు నిర్వహించింది.
By అంజి Published on 17 Sept 2025 8:37 AM IST
16 వేల మంది విదేశీయులను డిపోర్ట్ చేయడానికి సిద్ధమైన కేంద్రహోంశాఖ
భారతదేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అతిపెద్ద చర్యగా హోం మంత్రిత్వశాఖ (MHA) దాదాపు 16,000 విదేశీయులను దేశనిర్బంధం (డిపోర్ట్) చేయడానికి సిద్ధమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 1:46 PM IST
ఉత్తరాఖండ్పై మరోసారి ప్రకృతి కన్నెర్ర..ఈసారి పెను విధ్వంసం
ఉత్తరాఖండ్పై మరోసారి ప్రకృతి కన్నెర్రజేసింది. డెహ్రాడూన్ శివార్లలో సంభవించిన భారీ మేఘవిస్ఫోటనం పెను విధ్వంసానికి కారణమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 11:40 AM IST
రాష్ట్రంలో ఆ వ్యాధి కారణంగా 18 మంది మృతి..మరో పదిహేడేళ్ల బాలుడికి సోకిన జబ్బు
కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే ప్రాణాంతకమైన మెదడు ఇన్ఫెక్షన్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి
By Knakam Karthik Published on 15 Sept 2025 5:42 PM IST
వక్ఫ్ చట్టంలోని కొన్ని సెక్షన్లు నిలిపివేత..సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
వక్ఫ్ (సవరణ) చట్టంలోని కొన్ని సెక్షన్లపై సోమవారం సుప్రీంకోర్టు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని ఆదేశించింది
By Knakam Karthik Published on 15 Sept 2025 11:32 AM IST
భారత్-పాక్ మ్యాచ్కు ముందే.. టీవీలు పగులగొట్టిన నేతలు
ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, పాకిస్తాన్తో భారత జట్టు తలపడే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్కు వ్యతిరేకంగా శివసేన...
By Medi Samrat Published on 14 Sept 2025 6:00 PM IST
దేశం రక్తమోడుతుంటే కాంగ్రెస్ మౌనంగా ఉండిపోయింది
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అస్సాంలోని దర్రాంగ్లో పర్యటించారు.
By Medi Samrat Published on 14 Sept 2025 2:52 PM IST
'26 మంది ప్రాణాల కంటే.. భారత్-పాక్ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బు విలువైనదా?' : ఒవైసీ
ఆసియా కప్లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్పై భారత్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం దృష్టి ఉంది.
By Medi Samrat Published on 14 Sept 2025 2:39 PM IST
ఇండిగో ఫ్లైట్కు తప్పిన పెను ప్రమాదం.. 151 మంది ప్రయాణికులు సురక్షితం
సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ సహా 151 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానం లక్నో విమానాశ్రయంలో సరిగ్గా..
By అంజి Published on 14 Sept 2025 12:32 PM IST
స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని.. ఆస్పత్రిపాలైన 90 మంది విద్యార్థులు
రాజస్థాన్లోని దౌసా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తర్వాత కడుపు నొప్పి, వాంతులు కావడంతో దాదాపు 90 మంది పిల్లలు శుక్రవారం ఆసుపత్రి...
By అంజి Published on 14 Sept 2025 7:12 AM IST
మరో గ్లోబల్ సమ్మిట్కు వేదిక కానున్న భారత్..ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) 50వ వార్షికోత్సవంతో సమానంగా 2027లో చెన్నైలో 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ (CGGS)ను భారతదేశం నిర్వహించనుంది.
By Knakam Karthik Published on 13 Sept 2025 9:30 PM IST
తొలిసారి మిజోరానికి రైల్వే కనెక్టివిటీ.. 'ఐజ్వాల్' ఇప్పుడ భారత రైల్వే మ్యాప్లో ఉందన్న ప్రధాని
ఈశాన్య రాష్ట్రం మిజోరంను తొలిసారిగా భారత రైల్వే నెట్వర్క్కు అనుసంధానిస్తూ కీలక రైల్వే లైన్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు.
By అంజి Published on 13 Sept 2025 11:21 AM IST