జాతీయం
Video: పులిలా బతకాలి అంటే ఇదేనేమో..వ్యక్తిపై దాడి చేసి మంచంపై రెస్ట్
మధ్యప్రదేశ్లోని బాంధవ్ఘర్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఒక గ్రామంలో సోమవారం ఒక పులి ప్రజలను బెంబేలెత్తించింది.
By Knakam Karthik Published on 30 Dec 2025 11:52 AM IST
ముంబైలో ఘోరం..పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు, నలుగురు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 30 Dec 2025 10:22 AM IST
లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని తనయుడికి ఊరట
మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కొడుకు హెచ్డీ రేవణ్ణపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలకు సంబంధించి కేసు నమోదైన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 30 Dec 2025 8:41 AM IST
కొత్త ఏడాదిలో రానున్న కీలక మార్పులివే..!
కొత్త సంవత్సరం రాబోతుంది. 2026కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
By Medi Samrat Published on 29 Dec 2025 8:30 PM IST
1,850 రూపాయలకే విమాన టికెట్..!
ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ 'పేడే సేల్ ' తీసుకుని వచ్చింది. కంపెనీ దేశీయ రూట్లలో టికెట్ ధరలు రూ. 1,950 నుంచి, అంతర్జాతీయ రూట్లలో రూ. 5,990 నుంచి ఛార్జీలు...
By Medi Samrat Published on 29 Dec 2025 6:20 PM IST
ఆరావళి తీర్పు అమలును నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు
ఆరావళి పర్వతాలలో మైనింగ్కు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది.
By Knakam Karthik Published on 29 Dec 2025 1:51 PM IST
ఉన్నావ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశం..నిందితుడి బెయిల్ రద్దు
ఉన్నావ్ అత్యాచార కేసు నిందితుడు మాజీ బీజేపీ శాసనసభ్యుడు కుల్దీప్ సింగర్ బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
By Knakam Karthik Published on 29 Dec 2025 1:01 PM IST
కుక్క కరిచి గేదె మరణం..హాస్పిటల్కు క్యూ కట్టిన గ్రామస్తులు..కారణం తెలిస్తే షాకవుతారు!
ఉత్తరప్రదేశ్లోని బుడాన్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 29 Dec 2025 9:57 AM IST
జనవరి 1వ తేదీ వరకు పాఠశాలలు బంద్..!
ఉత్తర భారతదేశం అంతటా తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు విధ్వంసం కొనసాగుతోంది.
By Medi Samrat Published on 29 Dec 2025 9:52 AM IST
పెళ్లయిన నెల రోజులకే భార్య సూసైడ్..అరెస్ట్ భయంతో ఓ హోటల్లో ఉరేసుకుని భర్త ఆత్మహత్య
పెళ్లయిన నెల రోజులకే నవ వధువు సూసైడ్ చేసుకుని చనిపోవడంతో భర్త కూడా ఓ హొటల్ గదిలో ఉరేసుకుని చనిపోయాడు.
By Knakam Karthik Published on 28 Dec 2025 5:40 PM IST
Bihar: ౩ నిమిషాలైతే వందల ప్రాణాలు పోయేవి..పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, 19 బోగీలు చెల్లాచెదురు
బీహార్లోని జాముయ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 28 Dec 2025 3:04 PM IST
శబరిమల ఆదాయం రూ.332 కోట్లు.. అయ్యప్పను దర్శించుకున్న 30 లక్షలకుపైగా భక్తులు
మండల పూజా సీజన్లో ఇప్పటివరకు 30.56 లక్షలకు పైగా భక్తులు ప్రఖ్యాత శబరిమల సందర్శించారని, మొత్తం ఆదాయం రూ.332.77 కోట్లని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు...
By అంజి Published on 28 Dec 2025 10:51 AM IST














