జాతీయం
Video : సమోసాలు తీసుకుని రాలేదని భర్తను కొట్టించిన నవ వధువు
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన ఒక వింత ఘటనలో, తనకు సమోసాలు తీసుకురాలేదని కొత్తగా పెళ్లైన ఒక మహిళ తన భర్తను కొట్టింది.
By Medi Samrat Published on 5 Sept 2025 5:59 PM IST
జీఎస్టీ తర్వాత మరో భారీ రిలీఫ్ ఇచ్చేందుకు సిద్ధమైన కేంద్రం..!
జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్)లో సంస్కరణలు చేసిన తర్వాత అమెరికా కొత్త టారిఫ్తో ఇబ్బంది పడుతున్న ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర...
By Medi Samrat Published on 5 Sept 2025 3:04 PM IST
14 మంది ఉగ్రవాదులు.. 400 కిలోల ఆర్డీఎక్స్.. 34 వాహనాల్లో బాంబులు అమర్చామని బెదిరింపులు.. నగరంలో హై అలర్ట్
ముంబై పోలీసులకు గురువారం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లోని వాట్సాప్ హెల్ప్లైన్కు బెదిరింపు మెసేజ్ వచ్చింది.
By Medi Samrat Published on 5 Sept 2025 2:41 PM IST
ముడా స్కామ్ కేసులో సిద్ధరామయ్యకు క్లీన్చిట్..అధికారులపై చర్యలకు సిఫార్సు
ముడా స్థల కేటాయింపు కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబానికి రిటైర్డ్ జడ్జి పిఎన్ దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 5 Sept 2025 12:18 PM IST
భార్యకు అధిక ఆదాయం.. భర్త భరణం ఇవ్వక్కర్లేదన్న హైకోర్టు
చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది.
By అంజి Published on 5 Sept 2025 8:43 AM IST
ముంబైలో 'హలాల్ లైఫ్ స్టైల్ టౌన్ షిప్' ప్రాజెక్టుపై చెలరేగిన వివాదం
ముంబై నుండి 100 కి.మీ దూరంలో ఉన్న నేరల్లో ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది.
By అంజి Published on 5 Sept 2025 6:59 AM IST
దీపావళికి ముందు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తానని అప్పుడే వాగ్దానం చేశాను
GSTలో సంస్కరణలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టు భారతదేశం తన సముచిత స్థానాన్ని పొందాలంటే.. కాలానుగుణంగా...
By Medi Samrat Published on 4 Sept 2025 8:45 PM IST
సింగిల్ స్క్రీన్ థియేటర్లకు గుడ్ న్యూస్
చిన్న పట్టణాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Medi Samrat Published on 4 Sept 2025 6:35 PM IST
ఉప్పొంగిన యమున..మునిగిన శిబిరాలు, ఫుట్పాత్లపైనే దహన సంస్కారాలు
ఉప్పొంగుతున్న యమునా నది కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి
By Knakam Karthik Published on 4 Sept 2025 9:55 AM IST
దేశంలో అమల్లోకి కొత్త ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం..అమిత్ షా కీలక ప్రకటన
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన మైనారిటీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 4 Sept 2025 8:46 AM IST
దేశ ప్రజలకు కేంద్రం తీపికబురు..జీఎస్టీలో భారీ సంస్కరణలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను నిర్మాణంలో భారీ సంస్కరణలు ఆమోదించబడ్డాయి
By Knakam Karthik Published on 4 Sept 2025 6:45 AM IST
దారుణం..ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల వార్డులో ఎలుక కరిచి శిశువు మృతి
ఇండోర్లోని అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్లో ఒకటైన పీడియాట్రిక్ సర్జరీ వార్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 3 Sept 2025 3:07 PM IST