జాతీయం
మరిది ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిన వదిన.. ఎందుకంటే.?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 21 Oct 2025 4:03 PM IST
హరీష్కు మంత్రి అడ్లూరి ఛాలెంజ్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఛాలెంజ్ విసిరారు.
By Medi Samrat Published on 21 Oct 2025 3:43 PM IST
ఉద్యోగి 28 పేజీల సూసైడ్ నోట్..ఓలా ఫౌండర్పై FIR నమోదు
ఉద్యోగి సూసైడ్ కేసులో ఓలా ఫౌండర్, సీఈవో భవిష్ అగర్వాల్ సహా సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుబ్రత్ కుమార్ దాస్లపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 21 Oct 2025 2:20 PM IST
ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో విషాదం..గుండెపోటుతో భక్తుడు మృతి
ఉజ్జయినిలోని ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయాన్ని సోమవారం సాధారణ దర్శనం కోసం సందర్శించిన భక్తుడు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 21 Oct 2025 12:02 PM IST
సైన్యం, పోలీసులది ఒకటే లక్ష్యం : రాజ్నాథ్ సింగ్
ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
By Medi Samrat Published on 21 Oct 2025 10:21 AM IST
దీపావళి తర్వాత.. ఢిల్లీలో నెలకొన్న విషపూరిత వాతావరణం
దీపావళి తర్వాత ఢిల్లీ విషపూరిత గాలితో మేల్కొంది. ఆకాశంలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో గాలి నాణ్యత సూచిక (AQI) 'తీవ్రమైన' వర్గానికి దిగజారింది.
By అంజి Published on 21 Oct 2025 7:37 AM IST
రేపు మద్యం దుకాణాలు బంద్
అక్టోబర్ 20న దీపావళి సందర్భంగా ఢిల్లీలో మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం విధించనున్నారు.
By Medi Samrat Published on 19 Oct 2025 7:00 PM IST
దీపావళికి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో శనివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్-ట్రాలీ పికప్ ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో..
By అంజి Published on 19 Oct 2025 10:31 AM IST
'ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో'.. పాకిస్తాన్కు రాజ్నాథ్సింగ్ హెచ్చరిక
కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం పాకిస్తాన్ను హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ను ప్రశంసిస్తూ దానిని కేవలం ట్రైలర్ అని పేర్కొన్నారు.
By అంజి Published on 18 Oct 2025 2:05 PM IST
జీతం అడిగిన మహిళపై బూతులు..సెలూన్ ఓనర్ను చితకొట్టిన MNS కార్యకర్తలు
మహారాష్ట్రలోని రాయ్గఢ్లో ఓ సెలూన్ షాప్ ఓనర్ను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు చితకబాదారు.
By Knakam Karthik Published on 18 Oct 2025 1:28 PM IST
హిందూ అమ్మాయిలు జిమ్కు వెళ్లకూడదు
హిందూ అమ్మాయిలు జిమ్కు వెళ్లకూడదని బీజేపీ మహారాష్ట్ర ఎమ్మెల్యే గోపీచంద్ పదాల్కర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
By Medi Samrat Published on 17 Oct 2025 5:58 PM IST
గుజరాత్ మంత్రిగా క్రికెటర్ జడేజా భార్య రివాబా ప్రమాణం
గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం శుక్రవారం నాడు 25 మంది సభ్యుల కొత్త మంత్రివర్గాన్ని ఆవిష్కరించింది
By Knakam Karthik Published on 17 Oct 2025 1:54 PM IST