జాతీయం
PBGRY: ఉపాధి హామీ పథకం పేరు మార్చిన కేంద్రం
ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును 'పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ...
By అంజి Published on 12 Dec 2025 4:06 PM IST
ఇండిగో సంక్షోభం..నలుగురు ఆఫీసర్లపై DGCA చర్యలు
ఇండిగో విమానాల రద్దులు, ఆలస్యాలు భారీగా పెరగడంతో విమానయాన రంగాన్ని కుదిపేసిన పరిస్థితుల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన...
By Knakam Karthik Published on 12 Dec 2025 1:30 PM IST
ఆమరణ నిరాహార దీక్షను ప్రకటించిన అన్నా హజారే
మహారాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, జనవరి 30 నుండి మహారాష్ట్రలోని రాలేగావ్..
By అంజి Published on 12 Dec 2025 10:35 AM IST
కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ (90) కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివరాజ్ వి పాటిల్ (90) శుక్రవారం అనారోగ్యంతో మహారాష్ట్రలోని లాతూర్లో కన్నుమూశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 8:56 AM IST
ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనలకు ప్రధాని మోదీ..జోర్డాన్, ఈథియోపియా, ఒమన్ సందర్శన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఈథియోపియా,ఒమన్కు కీలకమైన మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 8:01 AM IST
ఉమర్ ఖలీద్కు మధ్యంతర బెయిల్..
2020 ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్కు గురువారం ఢిల్లీ కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించింది.
By Medi Samrat Published on 11 Dec 2025 6:30 PM IST
పరిహారం ప్రకటించిన ఇండిగో..!
డిసెంబర్ ప్రారంభంలో దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమానాలు ఒకదాని తరువాత ఒకటి రద్దు చేయబడ్డాయి.
By Medi Samrat Published on 11 Dec 2025 3:45 PM IST
జన ఔషధి కేంద్రాల మూసివేతపై కర్ణాటక సర్కార్కు ఎదురుదెబ్బ
ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రాంగణంలో పని చేస్తున్న జన ఔషధి కేంద్రాలను మూసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు...
By Knakam Karthik Published on 11 Dec 2025 1:30 PM IST
అదృష్టం అంటే వీళ్లదే..రూ.50 లక్షల విలువైన వజ్రం దొరికింది
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఇద్దరు స్నేహితులకు ఒక నిరాడంబరమైన మైనింగ్ ప్రయత్నం జీవితాన్ని మార్చే క్షణంగా మారింది
By Knakam Karthik Published on 11 Dec 2025 10:47 AM IST
నేడు DGCA ఎదుట హాజరుకానున్న ఇండిగో సీఈవో
ఇండిగో విమానాల ఆలస్యం , అంతరాయాలు గురువారం తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి.
By Knakam Karthik Published on 11 Dec 2025 9:18 AM IST
'రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు హాజరు కావాలి..' : ఇండిగో సీఈవోకు డీజీసీఏ నోటీసు
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో విమానయాన సంస్థల సీనియర్ అధికారులపై ప్రభుత్వ కఠిన వైఖరి కొనసాగుతుంది.
By Medi Samrat Published on 10 Dec 2025 4:58 PM IST
ఇండిగో కార్యకలాపాల పర్యవేక్షణకు 8 మంది సభ్యుల కమిటీ ఏర్పాటు
ఇండిగో కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) 8 మంది సభ్యుల పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసింది
By Knakam Karthik Published on 10 Dec 2025 4:45 PM IST














