జాతీయం

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
National News, Uttarpradesh, Budaun, Pipraul village, Buffalo, Rabid Dog
కుక్క కరిచి గేదె మరణం..హాస్పిటల్‌కు క్యూ కట్టిన గ్రామస్తులు..కారణం తెలిస్తే షాకవుతారు!

ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 29 Dec 2025 9:57 AM IST


జనవరి 1వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌..!
జనవరి 1వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌..!

ఉత్తర భారతదేశం అంతటా తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు విధ్వంసం కొనసాగుతోంది.

By Medi Samrat  Published on 29 Dec 2025 9:52 AM IST


National News, Bengaluru, Nagpur, wifes suicide, Man kills himself, dowry harassment case
పెళ్లయిన నెల రోజులకే భార్య సూసైడ్..అరెస్ట్ భయంతో ఓ హోటల్‌లో ఉరేసుకుని భర్త ఆత్మహత్య

పెళ్లయిన నెల రోజులకే నవ వధువు సూసైడ్ చేసుకుని చనిపోవడంతో భర్త కూడా ఓ హొటల్ గదిలో ఉరేసుకుని చనిపోయాడు.

By Knakam Karthik  Published on 28 Dec 2025 5:40 PM IST


National News, Bihar, Jamui, Train Accident, Goods Train, 17 Freight Wagons Derail, Rail Services Hit
Bihar: ౩ నిమిషాలైతే వందల ప్రాణాలు పోయేవి..పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, 19 బోగీలు చెల్లాచెదురు

బీహార్‌లోని జాముయ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

By Knakam Karthik  Published on 28 Dec 2025 3:04 PM IST


Sabarimala, earnings, shrine , 30 lakh pilgrims,  Mandala Pooja season,
శబరిమల ఆదాయం రూ.332 కోట్లు.. అయ్యప్పను దర్శించుకున్న 30 లక్షలకుపైగా భక్తులు

మండల పూజా సీజన్‌లో ఇప్పటివరకు 30.56 లక్షలకు పైగా భక్తులు ప్రఖ్యాత శబరిమల సందర్శించారని, మొత్తం ఆదాయం రూ.332.77 కోట్లని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు...

By అంజి  Published on 28 Dec 2025 10:51 AM IST


Supreme Court, Aravalli row, CJI-led bench , National news
ఆరావళి కొండల్లో మైనింగ్‌ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

ఆరావళి కొండలలో మైనింగ్ కు సంబంధించిన కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ...

By అంజి  Published on 28 Dec 2025 7:47 AM IST


Gig workers, e-commerce,food delivery platforms, nationwide strike, Zomato, Blinkit
31న డెలివరీ బాయ్స్‌ సమ్మె.. డిమాండ్స్ ఇవే!

ప్రధాన క్విక్-కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల గిగ్‌ వర్కర్లు ఈ నెల 31న దేశ వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నారు.

By అంజి  Published on 28 Dec 2025 7:28 AM IST


Massive pre-New Year crackdown, Delhi, 285 arrested, weapons and drugs seized
Pre-New Year crackdown: ఢిల్లీలో పోలీసుల ముమ్మర తనిఖీలు.. 285 మంది అరెస్ట్‌, భారీగా ఆయుధాలు, డ్రగ్స్‌ స్వాధీనం

నూతన సంవత్సర వేడుకలు దగ్గర పడుతున్న వేళ.. ఢిల్లీ పోలీసులు దేశ రాజధాని అంతటా రాత్రిపూట విస్తృత దాడులు నిర్వహించి, ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందు...

By అంజి  Published on 27 Dec 2025 9:13 AM IST


Central government,ban harmful chemicals, incense sticks, National news
అగర్‌బత్తుల్లో ఆ కెమికల్స్‌పై బ్యాన్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ప్రపంచంలో అగర్‌బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్‌ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on 27 Dec 2025 7:16 AM IST


కేరళలో చరిత్ర సృష్టించిన బీజేపీ..!
కేరళలో చరిత్ర సృష్టించిన బీజేపీ..!

కేరళలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చరిత్ర సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం రాజధాని తిరువనంతపురం మేయర్‌గా వివి రాజేష్ ప్రమాణ స్వీకారం చేశారు.

By Medi Samrat  Published on 26 Dec 2025 3:15 PM IST


National News, Delhi, Congress Working Committee, Congress, Bjp, MGNREGA, Mahatma Gandhi
రేపు సీడబ్ల్యూసీ కీలక మీటింగ్..ఎల్లుండి కొత్త ఉపాధి చట్టంపై దేశవ్యాప్త ఆందోళనలు

రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది.

By Knakam Karthik  Published on 26 Dec 2025 11:35 AM IST


National News, Uttarpradesh, Lucknow, Two sisters died, pet dog
పెంపుడు కుక్క అనారోగ్యంతో.. అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ పెంపుడు కుక్క అనారోగ్యంతో బాధపడుతూ ఉండడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ...

By Knakam Karthik  Published on 26 Dec 2025 10:30 AM IST


Share it