జాతీయం
సింగర్ జుబిన్ గార్గ్ది హత్యే.. అసెంబ్లీలో సీఎం సంచలన వ్యాఖ్యలు
సింగర్ జుబీన్ గార్గ్ మృతిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 25 Nov 2025 2:58 PM IST
Video: అయోధ్య రామమందిరంపై కాషాయ జెండా ఎగురవేసిన మోదీ
అయోధ్యలోని రామమందిరంపై పవిత్ర కాషాయ జెండాను మంగళవారం జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు
By Knakam Karthik Published on 25 Nov 2025 12:59 PM IST
నీళ్లు అనుకుని యాసిడ్తో వంట చేసిన మహిళ, ఆస్పత్రిపాలైన కుటుంబం
వెస్ట్ బెంగాల్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 11:25 AM IST
48 గంటల్లో తుఫాన్ ముప్పు, దక్షిణాది రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది.
By Knakam Karthik Published on 25 Nov 2025 11:10 AM IST
అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆలయంలో ధ్వజారోహణ, ప్రాముఖ్యతలు ఇవే
అయోధ్య శ్రీరామ మందిరం నిర్మాణం పూర్తయిన సందర్భంగా, నేడు మధ్యాహ్నం జరగనున్న ధ్వజారోహణ మహోత్సవానికి నగరం సిద్ధమైంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 10:03 AM IST
ఢిల్లీలో డీకే మద్దతుదారులు.. అదే జరిగితే సిద్ధరామయ్యే ఐదేళ్లు సీఎం..!
ముఖ్యమంత్రి పదవి విషయంలో కర్ణాటక కాంగ్రెస్లో కొనసాగుతున్న టగ్ ఆఫ్ వార్ ఇప్పుడు న్యూఢిల్లీకి చేరుకుంది.
By Medi Samrat Published on 24 Nov 2025 4:39 PM IST
కూంబింగ్ నిలిపివేయండి, ఆయుధాలు వదిలేస్తాం..మావోయిస్టుల సంచలన ప్రకటన
ఆయుధాల విరమణపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 24 Nov 2025 12:22 PM IST
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 24 Nov 2025 11:20 AM IST
Video: ఢిల్లీ కాలుష్య నిరసన కార్యక్రమంలో హిడ్మా పోస్టర్లు ప్రదర్శన
హిడ్మా పోస్టర్లను ప్రదర్శనకారులు ప్రదర్శించడంతో, ఢిల్లీలోని విషపూరిత వాయు సంక్షోభంపై ఇండియా గేట్ వద్ద జరిగిన నిరసన వివాదం చెలరేగింది.
By Knakam Karthik Published on 24 Nov 2025 10:25 AM IST
రూ.7.1 కోట్ల దోపిడి కేసులో నిందితుల అరెస్ట్..హైదరాబాద్లో డ్రామాటిక్ ఆపరేషన్
బెంగుళూరు నగరాన్ని కుదిపేసిన ₹7.1 కోట్ల భారీ దోపిడి కేసులో కీలక మలుపు నమోదైంది
By Knakam Karthik Published on 24 Nov 2025 10:06 AM IST
నేడు నౌకాదళంలో చేరనున్న 'మహే'.. తీరంలో ఓ 'నిశ్శబ్ద వేటగాడు'
దేశ రక్షణ సన్నద్ధత విషయంలో నేవీ స్వయం ప్రతిపత్తి దిశగా మరో అడుగు వేయబోతోంది. 80 శాతం స్వదేశీ మెటీరియల్తో తయారు చేసిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్...
By Medi Samrat Published on 24 Nov 2025 8:33 AM IST
53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం
భారత 53వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు
By Knakam Karthik Published on 24 Nov 2025 7:35 AM IST














