జాతీయం
భారత గడ్డపై నుంచి పాక్కు అప్ఘాన్ వార్నింగ్
భారత పర్యటనలో ఉన్న అప్ఘాన్ తాలిబన్ ఫారిన్ మినిస్టర్ ముత్తాఖీ పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
By అంజి Published on 10 Oct 2025 6:07 PM IST
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. దుబాయ్కి దారి మళ్లింపు
శుక్రవారం ఆస్ట్రియాలోని వియన్నా నుండి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్కు..
By అంజి Published on 10 Oct 2025 10:58 AM IST
గ్యాస్ సిలిండర్ పేలి కూలిన ఇల్లు..ఐదుగురు దుర్మరణం
అయోధ్యలోని పురా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగ్లా భారీ గ్రామంలో ఒక ఇల్లు కూలిపోవడంతో కనీసం ఐదుగురు మరణించారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 9:12 AM IST
22కి చేరిన దగ్గు మందు మరణాలు, నాగ్పూర్లో ఇద్దరు చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్లోని ఛింద్వాడా జిల్లాలో కల్తీ దగ్గు మందు సృష్టిస్తున్న విషాదం అంతకంతకూ పెరుగుతోంది
By Knakam Karthik Published on 10 Oct 2025 8:28 AM IST
ఐపీఎస్ పురాణ్ కుమార్ 8 పేజీల సూసైడ్ నోట్లో సంచలన విషయాలు
నా కుటుంబ భద్రత గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నాపై ఉన్న ఈ శత్రుత్వం ఇకనైనా అంతం కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
By Medi Samrat Published on 9 Oct 2025 4:11 PM IST
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన పీకే.. ఆయన పేరు లేదేంటి..?
ఈసారి బీహార్ రాజకీయాల్లోకి పీకే (ప్రశాంత్ కిషోర్) ఎంట్రీతో వాతావరణం వేడెక్కింది.
By Medi Samrat Published on 9 Oct 2025 3:32 PM IST
హర్యానాలో తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ కేసు..భార్య సంచలన ఆరోపణలు
చండీగఢ్లో జరిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసులో ఆయన భార్య, హరియాణా కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అన్మీత్ పి.కుమార్ కీలక ఆరోపణలు...
By Knakam Karthik Published on 9 Oct 2025 10:57 AM IST
చిన్నారులను బలిగొన్న దగ్గు సిరప్.. శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
తమిళనాడులోని ఫార్మాస్యూటికల్ కంపెనీ శ్రీసన్ ఫార్మా తయారు చేసిన విషపూరిత కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ మధ్యప్రదేశ్లో కనీసం 20 మంది చిన్నారులను బలిగొంది.
By Medi Samrat Published on 9 Oct 2025 8:30 AM IST
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఫేజ్-1ని ప్రారంభించిన ప్రధాని మోదీ
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) ఫేజ్- 1ని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు
By Knakam Karthik Published on 8 Oct 2025 4:04 PM IST
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఫ్రీగా టికెట్ల తేదీలు మార్పు
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 10:39 AM IST
హిమాచల్ప్రదేశ్లో టూరిస్ట్ బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు.. 18 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఓ టూరిస్ట్ బస్సుపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
By అంజి Published on 8 Oct 2025 7:19 AM IST
Video : మహిళను లాక్కుని వెళ్లిన మొసలి.. చోద్యం చూసిన స్థానికులు
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలోని ఒక నదీ తీర గ్రామంలో సోమవారం ఒక మొసలి ఖరస్రోట నదిలోకి ఒక మహిళను లాక్కెళ్ళింది.
By Medi Samrat Published on 7 Oct 2025 8:30 PM IST