జాతీయం
గత ఐదేళ్లలో దేశంలో ఎన్ని పులులు చనిపోయాయంటే?
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో భారతదేశంలో మొత్తం 628 పులులు మరణించాయి. చాలా వరకూ సహజ మరణాలు కాగా.. కొన్ని వేట, ఇతర కారణాల వల్ల మరణించాయి.
By అంజి Published on 26 July 2024 3:30 PM GMT
కర్ణాటకలో 1,600 టన్నుల లిథియం నిక్షేపాల గుర్తింపు
కర్ణాటకలోని మాండ్య, యాదగిరి జిల్లాల్లో లిథియం వనరులను కనుగొన్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు.
By అంజి Published on 26 July 2024 2:45 PM GMT
ఆ మహిళ పాకిస్థాన్కు వెళ్లొచ్చించి.. చివరికి..
మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ వీసా పొందేందుకు నకిలీ పత్రాలను రూపొందించి పొరుగు దేశానికి వెళ్లి వచ్చిందని...
By అంజి Published on 26 July 2024 12:15 PM GMT
వ్యభిచార గృహానికి రక్షణ కోరుతూ పిటిషన్.. కోర్టు ఏం చేసిందంటే..
చెన్నై హైకోర్టులో ఆశ్చర్యకర పిటిషన్ దాఖలు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 26 July 2024 7:15 AM GMT
కార్గిల్ దివస్ సందర్భంగా పాకిస్థాన్కు ప్రధాని మోదీ హెచ్చరిక
జమ్మూ కాశ్మీర్లో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
By అంజి Published on 26 July 2024 5:20 AM GMT
నీటమునిగిన ముంబై, పుణె.. విద్యాసంస్థలు బంద్
మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి.
By Srikanth Gundamalla Published on 26 July 2024 2:47 AM GMT
పరీక్ష నుంచి రాష్ట్రాన్ని మినహాయించండి.. నీట్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం
నీట్కు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది.
By Medi Samrat Published on 25 July 2024 8:37 AM GMT
కేజ్రీవాల్ కు మళ్లీ షాక్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో, ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగించింది
By అంజి Published on 25 July 2024 7:45 AM GMT
ట్యూషన్ టీచర్తో ప్రేమ.. ఆన్లైన్ ఆర్డర్లతో వేధింపులు!
చెన్నైలో ట్యూషన్ టీచర్(22)తో ప్రేమలో పడ్డాడు 17 ఏళ్ల బాలుడు. ఇటీవల ఆమె అతడిని దూరం పెట్టడంతో పగ పెంచుకున్నాడు.
By అంజి Published on 25 July 2024 4:48 AM GMT
బడ్జెట్లో రెండు రాష్ట్రాల ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు : టీఎంసీ ఎంపీ
బుధవారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్పై చర్చ జరగడంతో తీవ్ర దుమారం రేగింది. బడ్జెట్ను ప్రతిపక్షాలు అసంతృప్తి తెలిపాయి
By Medi Samrat Published on 24 July 2024 2:58 PM GMT
అబుదాబికి నేరుగా విమానాలు.. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నిర్ణయం
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుండి అబుదాబికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది.
By అంజి Published on 24 July 2024 8:45 AM GMT
నిలకడగా లాలూ యాదవ్ ఆరోగ్యం
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ యాదవ్ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
By అంజి Published on 24 July 2024 8:30 AM GMT