జాతీయం
సామాన్యులకు అలర్ట్..ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్, పన్నుల్లోనూ కీలక మార్పులు!
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే కీలకమైన ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి.
By Knakam Karthik Published on 29 March 2026 7:20 PM IST
ఇక ఆ ఆటలు సాగవు, కేరళలో బీజేపీ సర్కార్ ఖాయం..ప్రధాని ధీమా!
కేరళలోని పాలక్కాడ్లో నిర్వహించిన భారీ ఎన్డీఏ ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలోని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై నిప్పులు చెరిగారు.
By Knakam Karthik Published on 29 March 2026 6:40 PM IST
బీజేపీ వస్తే మాంసం, గుడ్లు తిననివ్వదు..మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పురూలియాలో జరిగిన బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ (BJP) పై విమర్శనాస్త్రాలు సంధించారు.
By Knakam Karthik Published on 29 March 2026 5:20 PM IST
ఏటీఎంకు వెళ్తే షాక్, అకౌంట్లో రూ.10 కోట్లు..ఆ మహిళ ఏం చేసిందంటే?
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లాకు చెందిన సీత అనే మహిళ తన బ్యాంక్ ఖాతాలో అకస్మాత్తుగా దాదాపు 10 కోట్ల రూపాయలు (రూ. 9,99,49,586) జమ కావడంతో షాక్కు...
By Knakam Karthik Published on 29 March 2026 4:40 PM IST
తలపతి మార్క్ పాలిటిక్స్..డ్రైవర్ కొడుకుకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన విజయ్!
తలపతి విజయ్, తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ద్వారా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 29 March 2026 3:07 PM IST
Tamilnadu polls: రెండు చోట్ల నుండి విజయ్ పోటీ.. టీవీకే అభ్యర్థుల లిస్ట్ విడుదల
తమిళనాడు రాజకీయాల్లో తన తొలి అంకాన్ని ప్రారంభిస్తూ, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ సంచలన ప్రకటన చేశారు.
By అంజి Published on 29 March 2026 12:45 PM IST
రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్పత్ కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త, రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్పత్ సింఘానియా (87) శనివారం సాయంత్రం ముంబైలో కన్నుమూశారు.
By అంజి Published on 29 March 2026 7:35 AM IST
వీఐపీల విమాన ప్రయాణాలపై DGCA కీలక నిర్ణయం..అమల్లోకి రానున్న న్యూ రూల్స్ ఇవే!
దేశంలో VIP విమాన ప్రయాణాల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 28 March 2026 10:00 PM IST
భారత్కు భారీ ఊరట..90 వేల టన్నుల వంటగ్యాస్తో మరో రెండు ట్యాంకర్లు
పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారత్కు ఇరాన్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది
By Knakam Karthik Published on 28 March 2026 7:30 PM IST
ధరల భారం రైతులు, సామాన్యులపై పడనివ్వం..అంతర్జాతీయ పరిస్థితులపై మోదీ భరోసా
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సృష్టించిన సవాళ్లను భారతదేశం పూర్తి శక్తితో ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 28 March 2026 4:10 PM IST
బెంగళూరులో కలకలం..విద్యార్థిని 'ఉగ్రవాది'అని సంబోధించిన ప్రొఫెసర్!
బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయంలో మైనారిటీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి పట్ల ప్రొఫెసర్ అనుచితంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది
By Knakam Karthik Published on 28 March 2026 3:17 PM IST
ఇంజిన్ వైఫల్యం.. విశాఖ - ఢిల్లీ విమానానికి తప్పిన ప్రమాదం!
విశాఖపట్నం నుండి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానం (6E 579) శనివారం ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
By అంజి Published on 28 March 2026 1:30 PM IST














