జాతీయం
సామాన్యుడికి భారీ ఊరట..పెట్రోల్, డీజిల్పై రూ.10 తగ్గింపు
దేశంలో ఇంధన ధరలు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో, సామాన్యులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది.
By Knakam Karthik Published on 27 March 2026 9:33 AM IST
నేడు సీఎంలతో ప్రధాని మోదీ కీలక వర్చువల్ మీటింగ్..యుద్ధ ప్రభావంపై రివ్యూ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 27 March 2026 8:20 AM IST
సీఎం సభకు హాజరై తిరిగి వెళ్తూ 10 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా ఉమ్రానాల సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు
By Knakam Karthik Published on 27 March 2026 7:11 AM IST
ఏడు గంటల ప్రయాణం చేశాక తిరిగొచ్చింది.. ఢిల్లీ నుంచి లండన్కు వెళుతుండగా..!
ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి జాతీయ రాజధానికి చేరుకుంది.
By Medi Samrat Published on 26 March 2026 8:50 PM IST
క్లాస్లో ప్రపోజ్ చేసిన లెక్చరర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని
తరగతి గదిలో మాట్లాడుతూ ఓ విద్యార్థినికి ఐ లవ్ యు చెప్పిన ప్రొఫెసర్ పై తోటి విద్యార్థులు దాడికి తెగబడ్డారు.
By Medi Samrat Published on 26 March 2026 8:10 PM IST
టెన్షన్ పడకండి.. 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి
భారతదేశంలో దాదాపు రెండు నెలలకు సరిపడా చమురు, ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వదంతులపై ప్రజలు ఆందోళన చెందవద్దని కోరింది.
By Medi Samrat Published on 26 March 2026 7:30 PM IST
రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చి 27న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు
By Medi Samrat Published on 26 March 2026 5:30 PM IST
వాహనదారులకు భారీ షాక్..పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత్లో ఇంధన సెగ మొదలైంది.
By Knakam Karthik Published on 26 March 2026 1:47 PM IST
ఇరాన్ యుద్ధం పేరుతో భారీ స్కామ్..కశ్మీర్లో రూ.16 కోట్లు హాంఫట్!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఒక భారీ 'ఛారిటీ స్కామ్' వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 26 March 2026 1:30 PM IST
ట్రాన్స్జెండర్ల హక్కుల సవరణ బిల్లుకు పార్లమెంట్ పచ్చజెండా
ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణకు సంబంధించి 2019 నాటి చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లుకు పార్లమెంట్ బుధవారం...
By Knakam Karthik Published on 26 March 2026 10:10 AM IST
'మళ్ళీ ఇలాంటి సాహసం చేయకు'.. సీజేఐ సోదరుడికి ఫోన్ చేసిన పిటిషనర్ తండ్రికి 'సుప్రీం' వార్నింగ్..!
ఒక కేసులో ఇచ్చిన ఉత్తర్వు గురించి చర్చించడానికి తన సోదరుడికి ఫోన్ చేసిన ఒక వ్యక్తిని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ బుధవారం ఒక పిటిషన్...
By Medi Samrat Published on 25 March 2026 7:40 PM IST
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు.. ఎల్పీజీ కొరత లేదు : కేంద్రం
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రజలకు హామీ ఇచ్చింది.
By Medi Samrat Published on 25 March 2026 5:40 PM IST













