జాతీయం
జులై 1 నుండి ఆ వాహనాలకు పెట్రోల్-డీజిల్ బంద్
జూలై 1 నుండి 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపరు.
By Medi Samrat Published on 21 Jun 2025 9:13 PM IST
గుడ్న్యూస్.. ఒక్కసారిగా 700 రూపాయలు పెన్షన్ పెంపు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలోని పెన్షనర్లకు శుభవార్త తెలిపారు.
By M.S.R Published on 21 Jun 2025 2:22 PM IST
దేశంలో వైద్యుల సంఖ్య పెంచేందుకు పెద్దపీట వేస్తున్నాం : అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
By Medi Samrat Published on 20 Jun 2025 6:30 PM IST
ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. రిట్నర్ జర్నీ క్యాన్సిల్
శుక్రవారం ఢిల్లీ నుంచి పూణె వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది.
By Medi Samrat Published on 20 Jun 2025 3:12 PM IST
నార్కో టెస్టు చేయండి.. నా సోదరుడి హత్యలో వారి హస్తం కూడా ఉంది
రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించి రాజా భార్య సోనమ్ రఘువంశీపై మృతుడి సోదరుడు సచిన్ రఘువంశీ పెద్ద ఆరోపణ చేశారు.
By Medi Samrat Published on 20 Jun 2025 12:07 PM IST
Alert : విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
పెరిగిన విమాన తనిఖీలు, చెడు వాతావరణం, గగనతల పరిమితుల కారణంగా ఎయిర్ ఇండియా శుక్రవారం పలు అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది.
By Medi Samrat Published on 20 Jun 2025 11:48 AM IST
కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి
ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థిని కెనడాలో మృతి చెందడం విషాదాన్ని నింపింది. అయితే, ఆమె మృతికి దారితీసిన స్పష్టమైన కారణాలు ఇంకా...
By Knakam Karthik Published on 20 Jun 2025 11:43 AM IST
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే..
శుక్రవారం ఉదయం మధురైకి వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాలకే సాంకేతిక సమస్య తలెత్తడంతో చెన్నైకి తిరిగి రావలసి వచ్చింది.
By అంజి Published on 20 Jun 2025 11:39 AM IST
పెళ్లి నుంచి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం
జార్ఖండ్ రాష్ట్రం పురూలియా జిల్లాలోని బల్రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నమ్సోల్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి-18పై శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో...
By Medi Samrat Published on 20 Jun 2025 11:23 AM IST
'సార్.. నేను చనిపోలేదు'.. న్యాయం కోసం కలెక్టర్ కార్యాలయంలో మహిళ ఆవేదన
"సార్.. నేను బతికే ఉన్నాను" అని రాసి ఉన్న కాగితం తీసుకుని ఒక మహిళ బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి న్యాయం కోసం తీవ్ర విజ్ఞప్తి చేసింది.
By అంజి Published on 20 Jun 2025 7:23 AM IST
'నేను 16 ఏళ్లుగా కాంగ్రెస్కు విధేయుడిగా ఉన్నాను'.. పార్టీతో విభేదాలపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ గురువారం పార్టీ అధినాయకత్వంతో విభేదాలపై తన మౌనాన్ని వీడారు.
By Medi Samrat Published on 19 Jun 2025 9:26 PM IST
ఆసుపత్రి నుండి సోనియా గాంధీ డిశ్చార్జ్
కడుపు సంబంధిత వ్యాధికి చికిత్స పొందిన తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ గురువారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి నుండి...
By Medi Samrat Published on 19 Jun 2025 4:47 PM IST