జాతీయం
ఏడు రోజులు.. 1,50,000 వరకూ నగదు రహిత చికిత్స
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
By Medi Samrat Published on 7 May 2025 7:52 PM IST
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెబుతోంది ఇదే..!
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారతదేశం లక్ష్యంగా చేసుకున్న దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా కవ్వింపులకు...
By Medi Samrat Published on 7 May 2025 7:47 PM IST
ఆపరేషన్ సింధూర్ పై హిమాన్షి స్పందన ఇదే..!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్, ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత...
By Medi Samrat Published on 7 May 2025 6:57 PM IST
'ఆపరేషన్ సింధూర్' ఎఫెక్ట్: 18 ఎయిర్పోర్టులు మూసివేత..200 విమానాలు రద్దు
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు
By Knakam Karthik Published on 7 May 2025 2:54 PM IST
ఆ నాలుగు జిల్లాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూసివేత
ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్లోని తొమ్మిది ప్రదేశాలలో ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం అర్థరాత్రి వైమానిక దాడి చేసింది.
By Medi Samrat Published on 7 May 2025 2:45 PM IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ.. 'ఆపరేషన్ సింధూర్'పై వివరణ
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 7 May 2025 2:29 PM IST
ఉద్రిక్తంగా మారిన ఎల్వోసీ.. పాక్ కాల్పుల్లో 10 మంది భారత పౌరులు మృతి
పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏకపక్ష కాల్పులకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు 10 మంది పౌరులు మృతి చెందారు.
By అంజి Published on 7 May 2025 1:30 PM IST
సెలవుల్లో ఉన్న బలగాలు వెంటనే విధుల్లో చేరాలి: అమిత్ షా
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పారా మిలటరీ బలగాల సెలవులను రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.
By Knakam Karthik Published on 7 May 2025 12:07 PM IST
'సింధూర్ ఆపరేషన్'.. ఒక బాధ్యతాయుతమైన దాడి: విదేశాంగ శాఖ
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం...
By అంజి Published on 7 May 2025 11:21 AM IST
బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్.. 15 మంది నక్సలైట్లు మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా, తెలంగాణ సరిహద్దులోని కారేగుట్ట కొండల సమీపంలోని అడవుల్లో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 15 మందికి పైగా...
By అంజి Published on 7 May 2025 10:58 AM IST
పాక్కు సరైన గుణపాఠం.. 'జై హింద్' అంటూ అసదుద్దీన్ పోస్ట్
ఆపరేషన్ సింధూర్పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ నిర్వహించిన దాడులను...
By అంజి Published on 7 May 2025 9:13 AM IST
Operation Sindoor: అర్ధరాత్రి భారత్ మెరుపు దాడులు.. 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి
బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) అంతటా ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన వరుస ఖచ్చితమైన దాడుల్లో 80...
By అంజి Published on 7 May 2025 8:33 AM IST