జాతీయం

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
National News, Delhi, Central Government, Anti Terror Conference, Union Home Minister Amit Shah
ఢిల్లీలో ఉగ్రవాద వ్యతిరేక సదస్సు..నేడు ప్రారంభించనున్న అమిత్ షా

ఉగ్రవాద వ్యతిరేక సదస్సు (Anti-Terror Conference)’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ నేడు ఢిల్లీలో ప్రారంభించనున్నారు.

By Knakam Karthik  Published on 26 Dec 2025 7:47 AM IST


National News, Indian Railways, Department of Railways, ticket fare hiked, Passengers
ప్రయాణికులకు అలర్ట్.. పెంచిన రైల్వే ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి

రైల్వే శాఖ పెంచిన టికెట్ ఛార్జీల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

By Knakam Karthik  Published on 26 Dec 2025 7:12 AM IST


భారత సైన్యం సోషల్ మీడియాను వాడొచ్చు.. కానీ..!
భారత సైన్యం సోషల్ మీడియాను వాడొచ్చు.. కానీ..!

సోషల్ మీడియా వాడకంపై భారత సైన్యం కీలక మార్పులు చేసింది. సైనికులు, అధికారులు ఇన్‌స్టాగ్రామ్‌ను వీక్షించడానికి, పర్యవేక్షించడానికి మాత్రమే...

By Medi Samrat  Published on 25 Dec 2025 9:10 PM IST


మత్తు అంత పని చేస్తుంది.. పాకిస్థాన్‌లోకి వెళ్ళిపోయాడు..!
మత్తు అంత పని చేస్తుంది.. పాకిస్థాన్‌లోకి వెళ్ళిపోయాడు..!

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఒక వ్యక్తి మాదకద్రవ్యాలకు బానిసై, భారత్-పాకిస్తాన్ సరిహద్దును దాటి వెళ్ళిపోయాడు.

By Medi Samrat  Published on 25 Dec 2025 7:30 PM IST


5 రూపాయలకే మీల్స్.. 100 కొత్త క్యాంటీన్ల రాక..!
5 రూపాయలకే మీల్స్.. 100 కొత్త క్యాంటీన్ల రాక..!

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో 100 అటల్ క్యాంటీన్‌లను ప్రారంభించింది.

By Medi Samrat  Published on 25 Dec 2025 2:41 PM IST


Sabarimala Gold Lose Issue, Local Body Polls, CM Pinarayi Vijayan, Kerala
శబరిమల బంగారం వివాదం పెద్దగా ప్రభావం చూపలేదు: కేరళ సీఎం

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శబరిమల బంగారం వివాదం ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ కూటమిపై పెద్దగా ప్రభావం చూపలేదని అన్నారు.

By అంజి  Published on 25 Dec 2025 1:00 PM IST


8వ వేతన సంఘం: ఎవరు అర్హులు.. జీతం ఎంత పెరుగుతుంది.. ఎప్పుడు పెరుగుతుంది?
8వ వేతన సంఘం: ఎవరు అర్హులు.. జీతం ఎంత పెరుగుతుంది.. ఎప్పుడు పెరుగుతుంది?

లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం ఇప్పుడు పుకార్ల నుండి వాస్తవికతకు చేరుకుంది.

By అంజి  Published on 25 Dec 2025 9:51 AM IST


Central Govt, Ban, New Mining Leases , Aravalli Hills
ఆరావళి పర్వత శ్రేణుల్లో కొత్త మైనింగ్ లీజులపై కేంద్రం నిషేధం

ఆరావళి కొండలను రక్షించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న నిరసనల మధ్య, కేంద్రం బుధవారం కొత్త మైనింగ్ లీజుల మంజూరుపై పూర్తి నిషేధం విధించింది.

By అంజి  Published on 25 Dec 2025 7:22 AM IST


Fatal bus accident, Karnataka, 20 people burnt alive, Crime
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం.. చెలరేగిన మంటలు.. 20 మంది సజీవ దహనం

కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి 20 మందికిపైగా సజీవ దహనమయ్యారు.

By అంజి  Published on 25 Dec 2025 6:45 AM IST


క్రిస్మస్ రోజు స్కూల్స్ తెరచి ఉంచేలా ప్రభుత్వ నిర్ణయం..!
క్రిస్మస్ రోజు స్కూల్స్ తెరచి ఉంచేలా ప్రభుత్వ నిర్ణయం..!

ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.

By Medi Samrat  Published on 24 Dec 2025 6:02 PM IST


National News, Delhi, Union Transport Minister Nitin Gadkari, Pollution Crisis, Delhi Pollution
ఢిల్లీలో కాలుష్యంతో అలెర్జీ వస్తుంది: నితిన్ గడ్కరీ

కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో నిత్యం కాలుష్య సంక్షోభాన్ని ఎత్తిచూపారు.

By Knakam Karthik  Published on 24 Dec 2025 12:00 PM IST


National News, Isro, Bluebird Block-2 communication satellite
చరిత్ర సృష్టించిన భారత్..బ్లూ బర్డ్ శాటిలైట్ సక్సెస్

అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ISRO సరికొత్త చరిత్ర సృష్టించింది.

By Knakam Karthik  Published on 24 Dec 2025 9:42 AM IST


Share it