జాతీయం
నేడు 79వ స్వాతంత్ర్య దినోత్సవం.. జాతినుద్దేశించి ప్రసగించనున్న ప్రధాని
భారతదేశం నేడు ( ఆగస్టు 15, 2025) 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
By అంజి Published on 15 Aug 2025 6:52 AM IST
జమ్మూకశ్మీర్లో ఆకస్మిక వరదలు.. 45కు చేరిన మృతుల సంఖ్య.. 200 మందికిపైగా గల్లంతు
జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లో గల చోసిటి గ్రామంలో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఆకస్మిక వరదలు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి.
By అంజి Published on 15 Aug 2025 6:44 AM IST
దేశంలో స్వదేశీ స్ఫూర్తి బలపడుతోంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
By Medi Samrat Published on 14 Aug 2025 7:56 PM IST
కిష్త్వార్లో క్లౌడ్ బరస్ట్.. 17 మంది మృతి
గురువారం జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లో క్లౌడ్ బరస్ట్ సంభవించి 17 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
By Medi Samrat Published on 14 Aug 2025 4:54 PM IST
రేపటి నుంచి అందుబాటులోకి రానున్న FASTag వార్షిక పాస్
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యొక్క అన్ని రహదారులపై స్వాతంత్ర్య దినోత్సవం నుండి వార్షిక పాస్ పథకం అమలుకానుంది.
By Medi Samrat Published on 14 Aug 2025 4:00 PM IST
సీఎం యోగిని పొగిడిన మహిళా ఎమ్మెల్యేకు ఊహించని షాక్..!
సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ను పార్టీ నుంచి బహిష్కరించింది.
By Medi Samrat Published on 14 Aug 2025 3:10 PM IST
హత్య కేసులో నటుడికి షాక్..బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది
By Knakam Karthik Published on 14 Aug 2025 12:41 PM IST
ఆధార్, పాన్, ఓటరు ఐడీ ఉంటే భారత పౌరసత్వం రాదు
ప్రభుత్వ అధికారుల నుండి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడి, ఆదాయపు పన్ను రికార్డులు, ఇతర పత్రాలను పొందిన బంగ్లాదేశ్ వలసదారుడిపై మహారాష్ట్ర పోలీసులు...
By Medi Samrat Published on 13 Aug 2025 8:45 PM IST
మా దగ్గర బ్రహ్మోస్ ఉంది.. పనికిమాలిన మాటలు మాట్లాడకండి : పాక్ ప్రధానికి ఓవైసీ స్ట్రాంగ్ కౌంటర్
సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్థాన్ ఉలిక్కిపడింది. పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అక్కడి సైన్యం వరకూ అందరూ భారత్పై విషం చిమ్ముతున్నారు.
By Medi Samrat Published on 13 Aug 2025 5:35 PM IST
ఓట్ చోర్, గద్దె చోడ్ నినాదంతో ఉద్యమానికి AICC పిలుపు
ఓట్ చోర్...గద్దె చోడ్ నినాదంతో మూడు దశలలో AICC ఉద్యమానికి పిలుపునిచ్చింది
By Knakam Karthik Published on 13 Aug 2025 3:36 PM IST
64,197 రైల్యే ఉద్యోగాలకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా.?
పార్లమెంటులో పంచుకున్న అధికారిక డేటా ప్రకారం.. భారత రైల్వే 2024 నియామకాలకు ఏడు ప్రధాన విభాగాలలో 64,197 పోస్టులకు 1.87 కోట్ల దరఖాస్తులు వచ్చాయి
By అంజి Published on 13 Aug 2025 12:10 PM IST
జమ్మూలో ఆర్మీ క్యాంప్పై పాక్ దాడి..జవాన్ మృతి
జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేయడంతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు మృతి చెందాడు
By Knakam Karthik Published on 13 Aug 2025 12:09 PM IST