జాతీయం
Bihar: ౩ నిమిషాలైతే వందల ప్రాణాలు పోయేవి..పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, 19 బోగీలు చెల్లాచెదురు
బీహార్లోని జాముయ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 28 Dec 2025 3:04 PM IST
శబరిమల ఆదాయం రూ.332 కోట్లు.. అయ్యప్పను దర్శించుకున్న 30 లక్షలకుపైగా భక్తులు
మండల పూజా సీజన్లో ఇప్పటివరకు 30.56 లక్షలకు పైగా భక్తులు ప్రఖ్యాత శబరిమల సందర్శించారని, మొత్తం ఆదాయం రూ.332.77 కోట్లని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు...
By అంజి Published on 28 Dec 2025 10:51 AM IST
ఆరావళి కొండల్లో మైనింగ్ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఆరావళి కొండలలో మైనింగ్ కు సంబంధించిన కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ...
By అంజి Published on 28 Dec 2025 7:47 AM IST
31న డెలివరీ బాయ్స్ సమ్మె.. డిమాండ్స్ ఇవే!
ప్రధాన క్విక్-కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ల గిగ్ వర్కర్లు ఈ నెల 31న దేశ వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నారు.
By అంజి Published on 28 Dec 2025 7:28 AM IST
Pre-New Year crackdown: ఢిల్లీలో పోలీసుల ముమ్మర తనిఖీలు.. 285 మంది అరెస్ట్, భారీగా ఆయుధాలు, డ్రగ్స్ స్వాధీనం
నూతన సంవత్సర వేడుకలు దగ్గర పడుతున్న వేళ.. ఢిల్లీ పోలీసులు దేశ రాజధాని అంతటా రాత్రిపూట విస్తృత దాడులు నిర్వహించి, ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందు...
By అంజి Published on 27 Dec 2025 9:13 AM IST
అగర్బత్తుల్లో ఆ కెమికల్స్పై బ్యాన్.. కేంద్రం కీలక నిర్ణయం
ప్రపంచంలో అగర్బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 27 Dec 2025 7:16 AM IST
కేరళలో చరిత్ర సృష్టించిన బీజేపీ..!
కేరళలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చరిత్ర సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం రాజధాని తిరువనంతపురం మేయర్గా వివి రాజేష్ ప్రమాణ స్వీకారం చేశారు.
By Medi Samrat Published on 26 Dec 2025 3:15 PM IST
రేపు సీడబ్ల్యూసీ కీలక మీటింగ్..ఎల్లుండి కొత్త ఉపాధి చట్టంపై దేశవ్యాప్త ఆందోళనలు
రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 26 Dec 2025 11:35 AM IST
పెంపుడు కుక్క అనారోగ్యంతో.. అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ పెంపుడు కుక్క అనారోగ్యంతో బాధపడుతూ ఉండడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ...
By Knakam Karthik Published on 26 Dec 2025 10:30 AM IST
పెళ్ళైన మహిళకు మ్యారేజ్ ప్రపోజల్.. ఆ తర్వాత కాల్చి చంపారు
పెళ్ళైన మహిళను పెళ్లి చేసుకుంటావా అని వెంటపడ్డారు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెను కాల్చి చంపేశారు.
By Knakam Karthik Published on 26 Dec 2025 9:50 AM IST
ఢిల్లీలో ఉగ్రవాద వ్యతిరేక సదస్సు..నేడు ప్రారంభించనున్న అమిత్ షా
ఉగ్రవాద వ్యతిరేక సదస్సు (Anti-Terror Conference)’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ నేడు ఢిల్లీలో ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 26 Dec 2025 7:47 AM IST
ప్రయాణికులకు అలర్ట్.. పెంచిన రైల్వే ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి
రైల్వే శాఖ పెంచిన టికెట్ ఛార్జీల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
By Knakam Karthik Published on 26 Dec 2025 7:12 AM IST











