జాతీయం
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 11:14 AM GMT
ఐదు కాదు.. ఆరు పిల్లలకు జన్మనిచ్చిన ఆడ చిరుత 'గామిని'
షియోపూర్లోని కునో నేషనల్ పార్క్లో మార్చి 10న ఆడ చిరుత గామిని ఐదు కాదు ఆరు చిరుత పిల్లలకు జన్మనిచ్చింది.
By Medi Samrat Published on 18 March 2024 8:34 AM GMT
కోల్కతాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం
పశ్చిమ బెంగాల్లో ప్రమాదం సంభవించింది. రాష్ట్ర రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 6:09 AM GMT
'420 వాళ్లే.. 400 సీట్లు గెలుస్తామంటున్నారు'.. ప్రకాష్ రాజ్ ఫైర్
420 (మోసం) చేసిన వారే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని మాట్లాడుతున్నారని నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ పేరు ప్రస్తావించకుండా అన్నారు.
By అంజి Published on 18 March 2024 3:38 AM GMT
ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీల్లో మార్పు
దేశంలో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 March 2024 12:15 PM GMT
మరో రాష్ట్రంలోనూ పీచు మిఠాయిపై బ్యాన్
తాజాగా పీచు మిఠాయి అమ్మకాలను హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
By Srikanth Gundamalla Published on 17 March 2024 10:44 AM GMT
బైకర్ అజాగ్రత్తతో ఘోర ప్రమాదం.. 21 మంది దుర్మరణం
అప్ఘానిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 17 March 2024 9:29 AM GMT
సుప్రీంకోర్టులో నటి జయప్రదకు ఊరట
నటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట దొరికింది.
By Srikanth Gundamalla Published on 17 March 2024 9:13 AM GMT
ఏప్రిల్ 15 వరకు ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం
లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
By Srikanth Gundamalla Published on 17 March 2024 5:48 AM GMT
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలివే..!
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లోకి వచ్చింది.
By Medi Samrat Published on 16 March 2024 11:10 AM GMT
లోక్సభ ఎన్నికల వేళ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 16 March 2024 3:30 AM GMT
ప్రధాని మోదీ రోడ్ షోకు ఎట్టకేలకు అనుమతి వచ్చేసింది
మార్చి 18న తమిళనాడులోని కోయంబత్తూర్లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షోకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది.
By Medi Samrat Published on 15 March 2024 2:30 PM GMT