జాతీయం
ప్రాణాలను కాపాడుకోవడానికి రెండవ అంతస్తు నుండి దూకేసిన అమ్మాయిలు
గ్రేటర్ నోయిడాలోని బాలికల హాస్టల్లో అగ్నిప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 28 March 2025 8:45 PM IST
అక్కడ రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేయడంపై నిషేదం.. ఆ వ్యాయామాలు మాత్రం చేయండి..!
చార్ ధామ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో, ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికులకు ఆరోగ్యానికి సంబంధించి కీలక సలహాను జారీ చేసింది.
By Medi Samrat Published on 28 March 2025 8:20 PM IST
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీయే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం పెంచుతున్నట్టు తెలిపింది.
By Medi Samrat Published on 28 March 2025 5:26 PM IST
Video: దర్గాపై అల్లరిమూకల దాడి.. ఆకుపచ్చ జెండాను తొలగించి, కాషాయ జెండాను ఎగురవేసి..
మహారాష్ట్రలోని రాహురిలో ఒక గుంపు హజ్రత్ అహ్మద్ చిష్టి దర్గాపై దాడి చేసి, దాని ఆకుపచ్చ జెండాను తొలగించి, కాషాయ జెండాను ఎగురవేసిన తర్వాత మత ఉద్రిక్తతలు...
By అంజి Published on 28 March 2025 11:44 AM IST
జమ్మూ & కాశ్మీర్లో కాల్పుల మోత.. ముగ్గురు పోలీసులు మృతి.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
By అంజి Published on 28 March 2025 7:01 AM IST
ఇమ్మిగ్రేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం
పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా, ఈరోజు (మార్చి 27) ఇమ్మిగ్రేషన్ బిల్లును లోక్సభ ఆమోదించింది.
By Medi Samrat Published on 27 March 2025 7:12 PM IST
లీటర్పై ఒకేసారి నాలుగు రూపాయలు పెరిగిన పాల ధర..!
నిత్యవసరాల ధరలు పెరుగుదల కారణంగా సామాన్యుడి జేబులకు చిల్లులు పడుతున్నాయి.
By Medi Samrat Published on 27 March 2025 6:02 PM IST
విషాదం.. పునరావాస కేంద్రంలో ఫుడ్ పాయిజన్.. నలుగురు పిల్లలు మృతి
లక్నోలో గురువారం ప్రభుత్వం నిర్వహిస్తున్న పునరావాస కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఇద్దరు బాలికలతో సహా నలుగురు పిల్లలు మరణించారు.
By అంజి Published on 27 March 2025 5:00 PM IST
పీఎం ఇంటర్న్షిప్.. అప్లై చేశారా?
యువత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తు చేయడానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది.
By అంజి Published on 27 March 2025 4:15 PM IST
జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
By అంజి Published on 27 March 2025 3:35 PM IST
భారత వలస కార్మికుల కోసం యూఏఈ కొత్త బీమా పథకం
భారతీయ బ్లూ-కాలర్ కార్మికులు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో కొత్త గ్రూప్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ (GPI)...
By అంజి Published on 27 March 2025 10:59 AM IST
ట్యాక్సీ డ్రైవర్లకు కేంద్రం గుడ్న్యూస్..'సహకార్ ట్యాక్సీ'తో లాభం చేకూరేలా కొత్త స్కీమ్
డ్రైవర్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడిన 'సహకార్ టాక్సీ'ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు.
By Knakam Karthik Published on 27 March 2025 10:27 AM IST