జాతీయం
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Medi Samrat Published on 28 Nov 2025 8:30 PM IST
మనిషి బొమ్మకు అంత్యక్రియలు.. బయటపడ్డ రూ.50 లక్షల బీమా స్కామ్
ఉత్తరప్రదేశ్లోని హాపూర్లోని గర్ముక్తేశ్వర్ గంగా ఘాట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దహనం చేస్తున్న "మృతదేహం" మనిషిది కాదని...
By అంజి Published on 28 Nov 2025 1:44 PM IST
మెడికల్ కాలేజీ లంచం కేసు.. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
మెడికల్ కాలేజీల అనుమతులకు సంబంధించిన లంచం కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,...
By అంజి Published on 27 Nov 2025 2:58 PM IST
పాట్నాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ గేటు కూలి.. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇంజనీర్ మృతి
బిహార్లోని పాట్నాలో విషాద ఘటన జరిగింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని ప్రధాన ద్వారం యొక్క ఒక భాగం బుధవారం తెల్లవారుజామున కూలి 40 ఏళ్ల ఇంజనీర్...
By అంజి Published on 27 Nov 2025 2:11 PM IST
ఈ నెల 29, 30వ తేదీల్లో డీజీపీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్, కీలక సవాళ్లపై చర్చ
60వ డీజీపీ–ఐజీపీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఈ నెల 29–30 నవంబర్ తేదీల్లో రాయ్పూర్లో జరగనుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 1:35 PM IST
మావోయిస్టు పార్టీకి మరో షాక్..లొంగిపోయిన 41 మంది, రూ.1.19 కోట్ల రివార్డు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 41 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
By Knakam Karthik Published on 27 Nov 2025 9:59 AM IST
దేశంలోనే రికార్డు, ఆ ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.1.17 కోట్లు
హర్యానాలో జరిగిన ఓ వేలంపాటలో ఒక ఫ్యాన్సీ నంబర్ ఏకంగా కోటి రూపాయలకు పైగా ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
By Knakam Karthik Published on 27 Nov 2025 8:44 AM IST
సహోద్యోగుల లైంగిక వేధింపులు..బావిలో దూకి ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు సూసైడ్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 8:14 AM IST
2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్..!
కామన్వెల్త్ గేమ్స్ 2030కి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం హక్కులు పొందింది.
By Medi Samrat Published on 26 Nov 2025 7:20 PM IST
ఇంట్లో భార్యభర్తల మృతదేహాలు.. గోడపై లిప్స్టిక్తో ఓ మొబైల్ నెంబర్, కారణం రాసి..
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఒక వివాహిత ఇంట్లోనే మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
By Knakam Karthik Published on 26 Nov 2025 2:25 PM IST
సీఎం పదవి పోరు.. 'నేను మీకు కాల్ చేస్తాను' అంటూ డీకేకు రాహుల్ గాంధీ మెసేజ్
కర్ణాటకలో నాయకత్వ పోరు మధ్య , డిసెంబర్ 1 పార్లమెంటు సమావేశానికి ముందే ముఖ్యమంత్రి పదవిలో ఏదైనా మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని...
By అంజి Published on 26 Nov 2025 1:30 PM IST
ఢిల్లీ బాంబర్ ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించిన వ్యక్తి అరెస్ట్
ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరో ప్రధాన అరెస్టు చేసింది.
By Knakam Karthik Published on 26 Nov 2025 11:19 AM IST













