జాతీయం
ఇక 'తందూరీ రోటీ' దొరకదు.. ఎందుకంటే..?
దేశ రాజధాని ఢిల్లీలో తందూరీ రోటీ బంద్ చేస్తూ DPCC కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 15 Dec 2025 5:38 PM IST
GHMC డివిజన్లు పెంపుపై హైకోర్టులో పిటిషన్
జీహెచ్ఎంసీలోని డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది
By Knakam Karthik Published on 15 Dec 2025 5:27 PM IST
రామజన్మభూమి ఉద్యమ నేత రామ్విలాస్ వేదాంతి కన్నుమూత
రామ జన్మభూమి ఉద్యమ నాయకుడు, భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి (67) సోమవారం మధ్యప్రదేశ్లోని రేవాలో గుండెపోటుతో మరణించారని ఒక అధికారి...
By Knakam Karthik Published on 15 Dec 2025 4:37 PM IST
ఈ నెల 18న విజయ్ సభ..84 షరతులతో పోలీసుల అనుమతి
తమిళనాడులోని ఈరోడ్లో డిసెంబర్ 18న జరగనున్న నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ ఎన్నికల కార్యక్రమానికి 84 షరతులకు లోబడి పోలీసులు అనుమతి మంజూరు చేశారు.
By Knakam Karthik Published on 15 Dec 2025 4:06 PM IST
ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్..400కి పైగా విమానాలు ఆలస్యం, 61 రద్దు
ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యంతో పాటు దట్టమైన పొగమంచు నుండి దృశ్యమానత దాదాపు సున్నాకి చేరుకుంది.
By Knakam Karthik Published on 15 Dec 2025 2:38 PM IST
ఇండిగో విమానాల రద్దుపై పిటిషన్.. విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
ఇండిగో వందలాది విమానాలను రద్దు చేయడంపై న్యాయపరమైన జోక్యం కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
By అంజి Published on 15 Dec 2025 1:29 PM IST
100 రోజుల పని పథకం రద్దు.. త్వరలో కొత్త గ్రామీణ ఉపాధి చట్టం!
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంని రద్దు చేసి, కొత్త గ్రామీణ ఉపాధి చట్టాన్ని...
By అంజి Published on 15 Dec 2025 12:52 PM IST
ఐపీఎస్ పూరన్ సూసైడ్ కేసులో సంచలనం..డీజీపీని తొలగించిన ప్రభుత్వం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐపీఎస్ పూరన్ ఆత్మహత్య కేసులో హర్యానా డీజీపీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది
By Knakam Karthik Published on 15 Dec 2025 10:54 AM IST
ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు - విష వాయువులు: 'సీవియర్ ప్లస్'కు చేరిన గాలి నాణ్యత, విమానాలపై ప్రభావం
సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ నగరం ఘనమైన పొగమంచుతో మేల్కొంది. దృశ్యమానత దాదాపు శూన్యానికి పడిపోవడంతో ఉదయపు ట్రాఫిక్ తీవ్రంగా మందగించింది.
By అంజి Published on 15 Dec 2025 9:29 AM IST
నేటి నుంచి ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన
జోర్డాన్, ఇథియోపియా, ఒమాన్ దేశాలకు మూడు రోజుల పర్యటనకు ప్రధాని నేడు బయలుదేరుతున్నారని ప్రధాని కార్యాలయం తెలిపింది.
By అంజి Published on 15 Dec 2025 9:17 AM IST
మోదీ, అమిత్ షా ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారు: రాహుల్గాంధీ
దేశంలో ప్రస్తుతం సత్యం–అసత్యాల మధ్య తీవ్ర పోరాటం సాగుతోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు
By Knakam Karthik Published on 14 Dec 2025 9:16 PM IST
ఉగ్రవాదాన్ని భారతదేశం ఏ మాత్రం సహించదు..సిడ్నీ బీచ్ దాడిని ఖండించిన ప్రధాని మోదీ
బోండి బీచ్లో జరిగిన "భయంకరమైన ఉగ్రవాద దాడి" ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు .
By Knakam Karthik Published on 14 Dec 2025 7:29 PM IST














