జాతీయం
నేడు లోక్సభలో 'వందేమాతరం'పై కీలక చర్చ.. నాయకత్వం వహించనున్న ప్రధాని మోదీ
నేడు పార్లమెంట్లో జాతీయ గేయం 'వందేమాతరం' పై చర్చ జరగనుంది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని అంశాలను చర్చలో వెల్లడించే అవకాశం ఉంది.
By అంజి Published on 8 Dec 2025 9:10 AM IST
Indigo Crisis: పలు విమానాల రద్దు.. ఇంకా సాధారణ స్థితికి చేరుకోని ఇండిగో కార్యకలాపాలు
ఇండిగో విమానయాన సంస్థ కార్యకలాపాలు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదు. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో సోమవారం కూడా విమానాల ఆలస్యాలు, రద్దులు...
By అంజి Published on 8 Dec 2025 8:49 AM IST
ఇండిగో సంక్షోభం..వెలుగులోకి కొత్త వివరాలు
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను చుట్టుముట్టిన భారీ సంక్షోభం కొనసాగుతుండగా, ఈ పరిస్థితికి దారితీసిన సంఘటనల వరుసపై కొత్త వివరాలు వెలుగులోకి...
By Knakam Karthik Published on 7 Dec 2025 8:37 PM IST
ఇండిగో ప్యాసింజర్లకు ఊరట..రూ.610 కోట్లు రీఫండ్స్ ప్రాసెస్
ఇండిగో మొత్తం రూ.610 కోట్ల రీఫండ్లను ప్రాసెస్ చేసి, ప్రయాణీకులకు 3,000 సామాను పంపిణీ చేసిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
By Knakam Karthik Published on 7 Dec 2025 6:54 PM IST
విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఇండిగో కీలక ప్రకటన
ఇటీవల భారీ అంతరాయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. తన కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తోంది.
By Knakam Karthik Published on 7 Dec 2025 4:59 PM IST
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని లాక్కెళ్లిన చిరుత.. ఇప్పటికి ముగ్గురు
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చిరుత ఓ చిన్నారి ప్రాణాలను తీసింది. వాల్పారైలోని తేయాకు తోటలో చిరుతపులి దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.
By అంజి Published on 7 Dec 2025 12:49 PM IST
బాబ్రీ మసీదు తరహా మసీదుకు పునాది రాయి.. 30 లక్షలతో భోజనాలు
బెంగాల్లోని మతపరంగా సున్నితమైన ముర్షిదాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయబడిన ఎమ్మెల్యే ...
By అంజి Published on 7 Dec 2025 11:43 AM IST
గోవా అగ్ని ప్రమాదం.. 25కు చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
ఉత్తర గోవాలోని ఒక నైట్క్లబ్లో శనివారం అర్ధరాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరుకుందని పోలీసులు...
By అంజి Published on 7 Dec 2025 11:06 AM IST
బ్యానర్ విషయంలో చెలరేగిన వివాదం.. చివరికి!!
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త, గ్రామ పంచాయతీ సభ్యుడు మృతి చెందినట్లు పోలీసులు...
By అంజి Published on 7 Dec 2025 9:16 AM IST
DGCA: ఇండిగో సీఈఓకి షోకాజ్ నోటీసు ఇచ్చిన డీజీసీఏ
ఇండిగో ఎయిర్లైన్స్ వరుసగా ఎదుర్కొంటున్న భారీ విమాన అంతరాయాలపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) ఇండిగో...
By అంజి Published on 7 Dec 2025 6:58 AM IST
Cylinder Blast: గోవా క్లబ్లో అర్ధరాత్రి పేలిన సిలిండర్.. 23 మంది ఆగ్నికి ఆహుతి
శనివారం రాత్రి ఉత్తర గోవాలోని ఒక నైట్క్లబ్లో సిలిండర్ పేలుడు తర్వాత జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 23 మంది మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
By అంజి Published on 7 Dec 2025 6:51 AM IST
ఉచిత పథకాల గురించి కాదు.. భరించే సామర్థ్యం రాష్ట్రాలకు లేదు
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల సంస్కృతి పట్ల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 6 Dec 2025 7:40 PM IST












