జాతీయం
రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతం 3 రెట్లు పెంపు..నెలకు ఇప్పుడు రూ.3.45 లక్షలు
ఒడిశా అసెంబ్లీ తన సభ్యుల నెలవారీ జీతంలో మూడు రెట్లు ఎక్కువ పెంపును ఆమోదించింది.
By Knakam Karthik Published on 10 Dec 2025 12:02 PM IST
గోవా అగ్ని ప్రమాదం.. నైట్క్లబ్ సహ యజమాని అజయ్ గుప్తా అరెస్టు
గోవాలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన భీభత్స అగ్ని ప్రమాదానికి కారణమైన ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్క్లబ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By అంజి Published on 10 Dec 2025 10:23 AM IST
విఫలమైన ఆపరేషన్.. బాధితుడికి రూ.16.51 లక్షల పరిహారం చెల్లించాల్సిందే..!
2019 ఓ కేసుకు సంబంధించి ఫిర్యాదికి రూ.16.51 లక్షలు చెల్లించాలని బిహార్ రాష్ట్రం ముంగర్ నగరంలోని ప్రముఖ డాక్టర్ కమ్ సర్జన్ను డిస్ట్రిక్ట్ కన్స్యూమర్...
By Medi Samrat Published on 10 Dec 2025 9:36 AM IST
కోర్టుల చుట్టూ తిరుగుతున్న పూజారులు.. అందుకే ఆ ఆలయంలో పెళ్లిళ్లు బంద్..!
బెంగళూరులోని పురాతన ఆలయాలలో ఒకటైన, చోళుల కాలం నాటి సోమేశ్వర స్వామి ఆలయంలో వివాహ వేడుకలను నిర్వహించడం ఆపివేశారు.
By Medi Samrat Published on 9 Dec 2025 7:40 PM IST
ఢిల్లీ బాంబు పేలుడు కేసు.. మరో నిందితుడు అరెస్ట్
ఢిల్లీ బాంబు పేలుడు, వైట్ కాలర్ టెర్రరిజం మాడ్యూల్కు సంబంధించిన కేసులో నసీర్ మల్లాను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 9 Dec 2025 6:37 PM IST
సేవలు సాధారణ స్థితికి వచ్చాయి..ఇబ్బందులకు క్షమాపణ కోరుతున్నాం: ఇండిగో సీఈవో
ఇండిగో సేవలు సాధారణ స్థితికి వచ్చాయని..ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 5:30 PM IST
రూ.228 కోట్ల మోసం.. అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తనయుడు జై అన్మోల్ కు కష్టాలు పెరిగిపోయాయి.
By Medi Samrat Published on 9 Dec 2025 5:03 PM IST
11 ఏళ్ల దాంపత్య జీవితం..ఉల్లిపాయ, వెల్లుల్లి కారణంగా విడాకులు
ఉల్లిపాయలు, వెల్లుల్లి వివాదం కారణంగా 11 ఏళ్ల వైవాహిక జీవితం విచ్ఛిన్నమైన తర్వాత అహ్మదాబాద్లో విడాకుల కేసు ప్రజల దృష్టిని ఆకర్షించింది
By Knakam Karthik Published on 9 Dec 2025 2:20 PM IST
ఇండిగో సంక్షోభంపై లోక్సభలో కేంద్ర విమానయాన మంత్రి ప్రకటన
ఇండిగో సంక్షోభంపై లోక్సభలో కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 9 Dec 2025 12:36 PM IST
ఇండిగో సంక్షోభంతో సివిల్ ఏవియేషన్ శాఖ కీలక నిర్ణయం
దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ఏర్పడుతున్న పెద్ద ఎత్తున అంతరాయాలను దృష్టిలో పెట్టుకుని పౌర విమానయాన మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 9 Dec 2025 12:32 PM IST
ఇండిగో సంక్షోభంపై స్పందించిన ప్రధాని మోదీ..ఏమన్నారంటే?
ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 11:50 AM IST
ఇండిగో రూట్ల కోత..శిక్ష ఎవరికీ? మరోసారి బాధ పడేది ప్రయాణికులేనా?
ఇండిగో భారీ ఆపరేషనల్ సంక్షోభంతో తట్టుకోలేని పరిస్థితికి చేరుకున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వారి వింటర్ షెడ్యూల్ను కోత విధించే దిశగా అడుగులు...
By Knakam Karthik Published on 9 Dec 2025 10:58 AM IST














