జాతీయం
ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం అందించిన ఘనా
ఘనా అధ్యక్షుడు జాన్ మహామా ప్రధానమంత్రి మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను అందించారు
By Knakam Karthik Published on 3 July 2025 8:23 AM IST
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి.
By Knakam Karthik Published on 3 July 2025 7:41 AM IST
18000 డిటొనేటర్లు స్వాధీనం.. మావోల భారీ కుట్ర భగ్నం
ఒడిశా-జార్ఖండ్ సరిహద్దులో పెద్ద మొత్తంలో డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు.
By Medi Samrat Published on 2 July 2025 3:15 PM IST
క్యాబ్ సంస్థలకు కేంద్రం తీపికబురు..రద్దీ వేళల్లో రేట్లు పెంచుకునేందుకు ఓకే
రద్దీ సమయాల్లో ఛార్జీలు పెంచుకునేందుకు క్యాబ్ సంస్థలకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 July 2025 10:47 AM IST
బెంగుళూరు తొక్కిసలాటకు ఆర్సీబీదే బాధ్యత
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) గత నెల బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి వికాస్ కుమార్...
By Medi Samrat Published on 1 July 2025 8:00 PM IST
'నేను అదే గదిలో ఉన్నాను'.. భారత్-పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలను తోసిపుచ్చిన జైశంకర్
భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు...
By Medi Samrat Published on 1 July 2025 2:25 PM IST
చిరు వ్యాపారులకు ఊరట..స్వల్పంగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది.
By Knakam Karthik Published on 1 July 2025 1:32 PM IST
భారీ వానలు..రూ.50 కోట్ల విలువైన పంచదార వరదనీటిలో
హర్యానాలో రుతుపవనాలు ప్రారంభం కావడంతో, నిరంతరం వర్షాలు కురుస్తున్నాయి
By Knakam Karthik Published on 1 July 2025 12:10 PM IST
జులై 1: నేటి నుంచి కొత్త రూల్స్
నేటి నుంచి కొత్త పాన్కార్డు కోసం అప్లికేషన్ సమయంలో ఆధార్ కార్డు కాపీని అందించడం తప్పనిసరి. సీబీడీటీ ఆధార్ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 1 July 2025 7:20 AM IST
పొత్తుల విషయంలో క్లారిటీతో అసదుద్దీన్ ఒవైసీ..!
ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించడమే లక్ష్యంగా బీహార్లోని మహాఘట్బంధన్ నాయకులతో తమ పార్టీ చర్చలు...
By Medi Samrat Published on 30 Jun 2025 9:29 PM IST
చార్ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం ఎత్తివేత
ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయిన పవిత్ర చార్ధామ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 30 Jun 2025 4:11 PM IST
పాన్కార్డ్ అప్డేట్ చేయకపోతే IPPB ఖాతా నిలిచిపోతుందా?
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకు పాన్కార్డు అప్డేట్ చేయకపోతే 24 గంటల్లో ఆ అకౌంట్ నిలిచిపోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
By అంజి Published on 30 Jun 2025 12:22 PM IST