జాతీయం - Page 2
ప్రసాదం తిని దాదాపు 100 మందికిపైగా అస్వస్థత
బీహార్లోని ఖగారియా జిల్లాలో మహా శివరాత్రి సందర్భంగా 'ప్రసాదం' తిన్న తర్వాత పిల్లలతో సహా దాదాపు 100 మంది గ్రామస్తులు...
By అంజి Published on 19 Feb 2026 9:12 AM IST
'చొచ్చుకుపోకుండా స్కలనం అత్యాచారం కాదు'.. హైకోర్టు సంచలన తీర్పు
చత్తీస్గఢ్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక కీలక తీర్పులో అత్యాచార నేరానికి సంబంధించి చట్టపరమైన నిబంధనలపై స్పష్టతనిచ్చింది.
By అంజి Published on 19 Feb 2026 7:36 AM IST
నడిరోడ్డుపై భర్తకు భార్య దేహశుద్ధి.. బుర్ఖా వేసి వచ్చి మరీ చితకబాదేసింది! (video)
యూపీలోని సీతాపూర్లో ఓ మహిళ తన భర్తకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో నడిరోడ్డుపై చితకబాదిన ఘటన వైరల్గా మారింది
By Knakam Karthik Published on 18 Feb 2026 6:25 PM IST
పాస్పోర్ట్ లేదు, ఎప్పుడొస్తానో చెప్పలేను..బాంబే హైకోర్టులో విజయ్ మాల్యా
వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత కేసులో పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా తిరిగి భారత్కు రావడంపై చేతులెత్తేశారు
By Knakam Karthik Published on 18 Feb 2026 5:32 PM IST
ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ..భారత్లో ఏఐ విప్లవంపై కీలక చర్చలు!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
By Knakam Karthik Published on 18 Feb 2026 4:31 PM IST
చార్ధామ్ యాత్రికులకు షాక్..ఇకపై రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిందే!
ఉత్తరాఖండ్ పవిత్ర పుణ్యక్షేత్రాలైన చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు.
By Knakam Karthik Published on 18 Feb 2026 3:05 PM IST
నక్సలైట్లు, తీవ్రవాద సానుభూతిపరులతో రాహుల్ భేటీ అవుతున్నారు: కిరణ్ రిజిజు
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
By Knakam Karthik Published on 18 Feb 2026 2:54 PM IST
'కనీసం ముగ్గురిని కనండి'.. హిందూ జనాభాపై మోహన్ భాగవత్ హెచ్చరిక
దేశంలో హిందువుల జనాభా తగ్గుతోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు.
By అంజి Published on 18 Feb 2026 7:07 AM IST
కలుషిత ఆహారం తిని 175 మందికిపైగా అస్వస్థత
జార్ఖండ్లోని పలము జిల్లాలో జరిగిన ఒక సంతలో కలుషిత ఆహారం తిన్న తర్వాత 175 మంది, వారిలో ఎక్కువ మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారని...
By అంజి Published on 17 Feb 2026 11:23 AM IST
పెళ్లికి ముందే లైంగిక సంబంధాలు పెట్టుకుంటారా?: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పెళ్లి చేసుకుంటాననే అబద్ధపు వాగ్దానంతో లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి దాఖలు చేసిన బెయిల్...
By అంజి Published on 17 Feb 2026 6:34 AM IST
త్రిషకు సారీ చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తమిళ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఎట్టకేలకు స్పందించారు
By Knakam Karthik Published on 16 Feb 2026 6:04 PM IST
Bihar: 25 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Feb 2026 3:55 PM IST














