జాతీయం - Page 2
మెస్సీకి రూ.89 కోట్లు, కేంద్రానికి టాక్స్ రూ.11 కోట్లు చెల్లింపు..సిట్ దర్యాప్తులో కీలక విషయాలు
కోల్కతాలో లియోనెల్ మెస్సీ ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడు సతద్రు దత్తా అరెస్టు అయిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Knakam Karthik Published on 21 Dec 2025 5:35 PM IST
లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిన ఆర్మీ ఆఫీసర్..ఇంట్లో రూ.2 కోట్ల నగదు
లంచం తీసుకున్నారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ఒక ఆర్మీ అధికారితో పాటు మరో వ్యక్తి వినోద్ కుమార్ను అరెస్టు చేసింది.
By Knakam Karthik Published on 21 Dec 2025 4:31 PM IST
ప్రయాణికులకు మరో షాక్..ఛార్జీలు పెంచిన రైల్వేశాఖ
భారతీయ రైల్వే ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 21 Dec 2025 2:03 PM IST
పిక్నిక్ వెళ్లొస్తుండగా స్కూల్ బస్సుకు ప్రమాదం.. స్పాట్లో 35 మంది పిల్లలు
జమ్మూలోని బిష్నా సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 మంది పిల్లలు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా...
By అంజి Published on 21 Dec 2025 7:18 AM IST
దేశంలో లభించే గుడ్లు సురక్షితమైనవే : FSSAI
గుడ్లలో క్యాన్సర్ కారకాలున్నాయనే ఆందోళనల నేపథ్యంలో భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) శనివారం స్పష్టంగా దేశంలో లభించే గుడ్లు మానవ...
By Medi Samrat Published on 20 Dec 2025 3:57 PM IST
8వ వేతన సంఘం.. బిగ్ అప్డేట్ ఇదిగో
7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగియనున్నందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరోసారి ఆశలతో ఎదురు చూస్తున్నారు.
By అంజి Published on 20 Dec 2025 1:04 PM IST
వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్.. టోల్గేట్ల వద్ద ఆగడం ఉండదిక.. అతివేగంగా నడిపితే ఆటోమెటిక్ చలాన్
వచ్చే ఏడాది చివరి నాటికి నేషనల్ హైవేలపై 100 శాతం శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ అమల్లోకి తెచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
By అంజి Published on 20 Dec 2025 10:42 AM IST
Assam Train Elephant Accident: రైలు ఢీకొని 8 ఏనుగులు మృతి.. పట్టాలు తప్పిన 5 బోగీలు
అస్సాంలోని హోజాయ్ జిల్లాలో సైరంగ్ - ఢిల్లీ బయల్దేరిన రాజధాని ఎక్స్ప్రెస్ ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 ఏనుగులు మృతి చెందినట్టు...
By అంజి Published on 20 Dec 2025 9:48 AM IST
సెలెబ్రిటీలు బయటపెడతారా.?
బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ కేసులో పలువురు ప్రముఖులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు.
By Medi Samrat Published on 19 Dec 2025 8:40 PM IST
భర్తను ఇంట్లో నుంచి గెంటేసిన భార్య.. చలికి వణుకుతూ రాత్రంతా వేడుకున్నా..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తహసీల్ బిసౌలీ ప్రాంతంలోని ఓ గ్రామంలో గృహ వివాదం తీవ్ర రూపం దాల్చింది.
By Medi Samrat Published on 19 Dec 2025 5:33 PM IST
వైరల్ అవుతున్న డీప్ఫేక్ వీడియో.. సుధామూర్తి స్ట్రాంగ్ వార్నింగ్..!
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా మూర్తి డీప్ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By Medi Samrat Published on 19 Dec 2025 4:47 PM IST
'అలాంటి ఒప్పందేమే లేదు.. ఐదేళ్లు నేనే సీఎం'.. సిద్ధరామయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవర్ షేరింగ్పై ఎలాంటి రహస్య ఒప్పందం జరగలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని అసెంబ్లీలో చెప్పారు.
By అంజి Published on 19 Dec 2025 2:40 PM IST














