జాతీయం - Page 2
పాకిస్తాన్ సంచలన ప్రకటన.. ఆసక్తికరంగా మారిన ఇండియన్ ఆర్మీ ప్రెస్మీట్
భారత్పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున ప్రెస్మీట్ నిర్వహించిన ఆ దేశ డైరెక్టర్ జనరల్...
By అంజి Published on 10 May 2025 6:45 AM IST
ఏటీఎంలు మూతపడడం లేదు.. దయచేసి నమ్మకండి
భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశంలో ఏటీఎంలు మూతపడతాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
By Medi Samrat Published on 9 May 2025 6:59 PM IST
మొత్తం 24 నగరాలు పాకిస్తాన్ టార్గెట్
మే 8వ తేదీ రాత్రి 8.00 గంటల నుంచి 11.30 గంటల మధ్య పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాలపై ఏకకాలంలో డ్రోన్ దాడులను ప్రారంభించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
By Medi Samrat Published on 9 May 2025 4:53 PM IST
ఢిల్లీలో వినిపించిన ఎయిర్ సైరన్లు
భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో మాక్ డ్రిల్లో భాగంగా వైమానిక దాడికి సంబంధించిన సైరన్లు...
By Medi Samrat Published on 9 May 2025 4:44 PM IST
అంతిమంగా విజయం మనదే : రాజమౌళి
భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ప్రముఖ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి భారత సైన్యానికి తన మద్దతును తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా...
By Medi Samrat Published on 9 May 2025 3:30 PM IST
'ఆపరేషన్ సింధూర్'పై కేంద్ర సమాచార శాఖ నోట్ విడుదల
గత రెండ్రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ సింధూర్పై కేంద్ర సమాచార శాఖ నోట్ రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 9 May 2025 2:00 PM IST
సాంబా సెక్టార్లో ఏడుగురు ఉగ్రవాదుల హతం
భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ సరిహద్దుల్లో భారీ చొరబాటుయత్నాన్ని బీఎస్ఎఫ్ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి
By Knakam Karthik Published on 9 May 2025 11:52 AM IST
అలర్ట్: దేశంలో CA పరీక్షలు పోస్ట్పోన్
దేశ వ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఎగ్జామ్స్ను వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రకటించింది.
By Knakam Karthik Published on 9 May 2025 10:52 AM IST
చండీగఢ్లో మోగిన సైరన్.. ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరిక
చండీగఢ్లో వైమానికి దళం శుక్రవారం సైరన్లు మోగించి హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 9 May 2025 10:41 AM IST
భారత్లో 8 వేల 'X' ఖాతాలు బ్లాక్.. కంపెనీ స్పందన ఇదే
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'X' కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 9 May 2025 10:29 AM IST
3 గంటలు ముందుగానే రండి..ప్రయాణికులకు విమానయానసంస్థల సూచన
పాకిస్తాన్ దాడి కొనసాగుతున్న నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు కీలక ప్రకటన చేశాయి.
By Knakam Karthik Published on 9 May 2025 9:12 AM IST
కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం
తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 9 May 2025 8:57 AM IST