జాతీయం - Page 3
వరకట్నం కేసుతో విసిగి వేసారి.. చేతికి సంకెళ్లు వేసుకుని టీ అందిస్తున్న వ్యక్తి
వరకట్న వేధింపులు, చట్టపరమైన అన్యాయానికి వ్యతిరేకంగా నిరసనగా, రాజస్థాన్ వ్యక్తి కృష్ణ కుమార్ ధకాడ్ రాజస్థాన్లోని అంటా పట్టణంలో తన అత్తమామల ప్రాంతం...
By అంజి Published on 14 Jun 2025 1:33 PM IST
కాశ్మీర్ను పాక్లో భాగంగా చూపించినందుకు.. భారత్కు ఇజ్రాయెల్ క్షమాపణ
'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇరాన్లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ రెండు రోజులుగా దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 14 Jun 2025 11:49 AM IST
విమాన ప్రమాదంలో మృతి చెందిన నర్సుపై.. ప్రభుత్వ ఉద్యోగి అవమానకర వ్యాఖ్యలు
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన 39 ఏళ్ల నర్సు రంజిత జి నాయర్ను అవమానిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ రాసినందుకు కేరళ ప్రభుత్వ ఉద్యోగిని...
By అంజి Published on 14 Jun 2025 9:46 AM IST
ఎయిరిండియా విమాన ప్రమాదం.. విచారణకు హైలెవల్ కమిటీ ఏర్పాటు
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల కారణాలను పరిశీలించడానికి ఉన్నత స్థాయి బహుళ-క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ...
By అంజి Published on 14 Jun 2025 8:53 AM IST
ఎయిర్ ఇండియా క్రాష్ సైట్ శిథిలాల మధ్య.. చెక్కుచెదరని భగవద్గీత లభ్యం
అహ్మదాబాద్లో 265 మంది మృతి చెందిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంలో.. దాదాపు చెక్కుచెదరకుండా ఉన్న భగవద్గీత ప్రతి దొరికింది.
By అంజి Published on 14 Jun 2025 6:54 AM IST
Video: విమానం కూలిన ప్రాంతంలో కీలక డివైజ్ లభ్యం
అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిరిండియా విమానం శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ (DVR) లభించింది.
By Knakam Karthik Published on 13 Jun 2025 4:20 PM IST
సేవ్ చేసే ఛాన్స్ లేదు, 1.25 లక్షల లీటర్ల ఇంధనం కాలిపోయింది: అమిత్ షా
ఉష్ణోగ్రత తీవ్ర స్థాయికి పెరగడంతో ప్రజలను రక్షించే ప్రయత్నాలు విఫలమయ్యాయని కేంద్ర మంత్రి అమిత్ షా గురువారం అన్నారు
By Knakam Karthik Published on 13 Jun 2025 1:55 PM IST
Plane Crash: బ్లాక్ బాక్స్పై ఎయిర్లైన్స్ కీలక ప్రకటన
అహ్మదాబాద్ ప్రమాదంలో విమానంలోని బ్లాక్ బాక్స్ ఇంకా లభ్యం కాలేదని, బ్లాక్ బాక్స్ దొరికితేనే విమానంలో ఏం జరిగిందనే దానిపై కీలకమైన సమాచారం లభిస్తుందని...
By అంజి Published on 13 Jun 2025 12:47 PM IST
'ఎలా బతికానో తెలియడం లేదు'.. మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్
విమాన ప్రమాదం నుంచి ఎలా బతికానో తెలియడం లేదని మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రమాదం తర్వాత తొలిసారి...
By అంజి Published on 13 Jun 2025 11:57 AM IST
విమానం కూలి 265 మంది మృతి.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
జూన్ 12వ తేదీ గురువారం నాడు లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సందర్శించారు.
By అంజి Published on 13 Jun 2025 9:55 AM IST
ఘోర విమాన ప్రమాదానికి కారణాలు ఇవేనా?.. నేడు ఘటనా స్థలానికి ప్రధాని మోదీ
విమాన ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడమే కారణమని విమానయాన నిపుణులు అనుమానిస్తున్నారు. దీనివల్లే రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యి నిర్దిష్ట వేగం అందుకోలేక...
By అంజి Published on 13 Jun 2025 7:25 AM IST
భర్తను కలిసేందుకు వెళ్తూ కానరాని లోకాలకు..
అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన దురదృష్టకర ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మందిలో రాజస్థాన్లోని బలోత్రా జిల్లాకు చెందిన 21 ఏళ్ల...
By అంజి Published on 13 Jun 2025 6:51 AM IST