జాతీయం - Page 3

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
Crime News, National News, Gujarat, Ahmedabad,
ఏడాది తర్వాత వంటగదిలో బయటపడిన భర్త మృతదేహం

తన భార్య, ఆమె ప్రేమికుడి చేతిలో హత్యకు గురైన ఒక సంవత్సరం తర్వాత, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక వ్యక్తి అవశేషాలు అతని ఇంట్లోనే బయటపడ్డాయి.

By Knakam Karthik  Published on 5 Nov 2025 9:24 PM IST


National News, Bihar, Bihar Assembly Elections, First Phase Polling, RJD, BJP, Congress
బీహార్‌లో రేపు తొలి దశ పోలింగ్, బరిలో ఎంత మంది అంటే?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రేపు తొలి దశ పోలింగ్ జరగనుండగా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది

By Knakam Karthik  Published on 5 Nov 2025 7:50 PM IST


National News, Delhi, Rahul Gandhi, AAP, Haryana Assembly elections
మోసం చేయడం బీజేపీ డీఎన్‌ఏలోనే ఉంది: ఆప్

హర్యానాలో రాహుల్ గాంధీ చేసిన ఓటర్ల మోసం ఆరోపణలకు ఆప్ ఎంపీ సౌరభ్ భరద్వాజ్ మద్దతు ఇచ్చారు

By Knakam Karthik  Published on 5 Nov 2025 6:00 PM IST


National News, Chhattisgarh, Bilaspur, train accident,
ఛత్తీస్‌గఢ్‌ రైలు ప్రమాదంలో 11కి చేరుకున్న మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి పెరిగిందని అధికారులు బుధవారం...

By Knakam Karthik  Published on 5 Nov 2025 5:00 PM IST


National News, Kerala, Kerala High Court,  Muslim personal law
మొదటి భార్య అభ్యంతరం చెబితే, పురుషుడి రెండో పెళ్లికి అనుమతి లేదు: కేరళ హైకోర్టు

ముస్లిం పురుషుడు మొదటి భార్యకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.

By Knakam Karthik  Published on 5 Nov 2025 3:14 PM IST


National News, Delhi, Congress MP Rahul Gandhi, Bjp, Haryana, Vote Chori
హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు బీజేపీకి పడ్డాయి...రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు

2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటర్ల మోసం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు

By Knakam Karthik  Published on 5 Nov 2025 2:23 PM IST


6 killed,train, crossing railway track,UttarPradesh, Mirzapur
కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. నదీ స్నానానికి వెళ్తుండగా.. రైలు ఢీకొనడంతో ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు...

By అంజి  Published on 5 Nov 2025 12:07 PM IST


Supreme Court, cinemas
ఇలా అయితే థియేటర్లు ఖాళీ అవుతాయ్‌: సుప్రీంకోర్టు

మూవీ టికెట్‌తో పాటు థియేటర్లలో తినుబండారాల ధరలు భారీగా పెరగడంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది.

By అంజి  Published on 5 Nov 2025 11:10 AM IST


Dak Sewa App, India Post, Postal Services Online
గుడ్‌న్యూస్‌.. పోస్టల్‌ సేవలు ఇక 'డాక్‌ సేవ 'యాప్‌లో..

పోస్టల్‌ సేవలను వేగంగా, సౌకర్యవంతంగా అందించేందుకు డాక్ సేవ యాప్‌ను తపాలా శాఖ తీసుకొచ్చింది.

By అంజి  Published on 5 Nov 2025 8:26 AM IST


Telangana : తెలంగాణ యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్త
Telangana : తెలంగాణ యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్త

తెలంగాణ యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. భారత సైన్యంలో చేరేందుకు తెలంగాణలో ‘అగ్నివీర్’రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.

By Medi Samrat  Published on 4 Nov 2025 7:11 PM IST


Train Accident : బిలాస్‌పూర్‌లో ఘోర రైలు ప్రమాదం
Train Accident : బిలాస్‌పూర్‌లో ఘోర రైలు ప్రమాదం

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని లాల్‌ఖాదన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on 4 Nov 2025 5:21 PM IST


National News, Bihar, RJD top leader Tejaswi Yadav, Bihar Elections 2025, Mai Bahin Maan Yojana
మహిళలకు ఏటా రూ.30 వేలు, తేజస్వీయాదవ్ సంచలన ప్రకటన

తొలి విడత పోలింగ్‌కు 2 రోజుల ముందు బిహార్‌లోని విపక్ష 'మహా గఠ్​బంధన్' కూటమి సీఎం అభ్యర్థి, ఆర్‌జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు

By Knakam Karthik  Published on 4 Nov 2025 2:15 PM IST


Share it