జాతీయం - Page 4
ఈడీ, సీబీఐ పనుల్లో నేను జోక్యం చేసుకోను: ప్రధాని మోదీ
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సామర్థ్యం మెరుగుపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
By అంజి Published on 21 April 2024 3:04 AM GMT
50 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా.. ఏడుగురు మృతి
ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో మహానదిలో 50 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ శుక్రవారం బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు.
By అంజి Published on 20 April 2024 6:11 AM GMT
అమెరికాలో భారతీయ విద్యార్థి మృతికి.. బ్లూ వేల్ సూసైడ్ గేమ్తో సంబంధం!
అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మార్చిలో ఓ గేమ్ ఆడుతూ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.
By అంజి Published on 20 April 2024 3:52 AM GMT
రిసెప్షన్ను.. వివాహ ఆచారాలలో భాగంగా పరిగణించలేం: హైకోర్టు
"నా దృష్టిలో, వివాహ రిసెప్షన్ను వివాహ ఆచారంలో భాగంగా పిలవలేము అనడంలో ఎటువంటి సందేహం లేదు" అని జస్టిస్ పాటిల్ తన 21 పేజీల ఆర్డర్లో పేర్కొన్నారు.
By అంజి Published on 20 April 2024 2:46 AM GMT
పార్లమెంట్ ఎన్నికలు : కొనసాగుతున్న తొలిదశ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
పార్లమెంట్ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. చెన్నై దక్షిణ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తమిళిసై చెన్నై సాలిగ్రామం పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు...
By అంజి Published on 19 April 2024 4:34 AM GMT
ఆ మహిళకు మరణశిక్ష.. చేసిన పాపమేమిటంటే..?
రెండున్నరేళ్ల బాలికను సజీవ సమాధి చేసి దారుణంగా హత్య చేసిన కేసులో పంజాబ్లోని లూథియానా కోర్టు గురువారం ఓ మహిళకు మరణశిక్ష విధించింది.
By Medi Samrat Published on 18 April 2024 12:00 PM GMT
కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెంచుకోడానికి కావాలనే అలాంటి పనులు చేస్తున్నారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని.. ఉద్దేశపూర్వకంగానే మామిడిపండ్లు తింటున్నారని
By Medi Samrat Published on 18 April 2024 11:15 AM GMT
బికినీతో బస్సులోకి ఎక్కిన యువతి.. అంతా ఒక్కసారిగా షాక్
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ బికినీ ధరించి వెళుతున్న వీడియో వైరల్గా మారింది.
By Medi Samrat Published on 18 April 2024 8:45 AM GMT
Bitcoin Ponzi Scam: శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బిట్కాయిన్ పోంజీ స్కామ్లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన రూ. 97.79 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది.
By అంజి Published on 18 April 2024 8:04 AM GMT
నెస్లే ప్రొడక్టుల్లో 3 గ్రాముల అదనపు షుగర్!
ప్రముఖ బేబీ ఫుడ్ ప్రొడక్టుల కంపెనీ నెస్లే భారతదేశంలో విక్రయించే ప్రతి సెరెలాక్లో 3 గ్రాముల చక్కెర అదనంగా వాడుతున్నట్టు తేలింది.
By అంజి Published on 18 April 2024 6:45 AM GMT
అంబేద్కర్ యూనివర్శిటీలో రామనవమి వేడుకలు.. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ
లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్శిటీలో బుధవారం రామనవమి వేడుకల సందర్భంగా “లౌడ్ మ్యూజిక్” అంటూ రెండు విద్యార్థి సంఘాలు ఘర్షణ పడ్డాయి.
By అంజి Published on 18 April 2024 3:31 AM GMT
BREAKING: నాల్గవ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
దేశంలో నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశంలోని 96 లోక్సభ స్థానాలకు, ఏపీ బీహార్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
By అంజి Published on 18 April 2024 2:12 AM GMT