జాతీయం - Page 4
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్న్యూస్
ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. రైల్ వన్ యాప్ ద్వారా అన్ రిజర్వ్డ్ టికెట్లు కొనుగోలు చేస్తే 3 శాతం ప్రత్యేక డిస్కౌంట్ను...
By అంజి Published on 6 Jan 2026 7:38 AM IST
మధ్యలోనే నిలిచిన శివలింగం.. గమ్యస్థానానికి చేరేదెలా..!
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన శివలింగాన్ని తరలించడం కోసం బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా అధికారులకు చాలా కష్టమైపోయింది.
By Medi Samrat Published on 5 Jan 2026 9:20 PM IST
ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన యోగి ఆదిత్యనాథ్.. బహుమతిగా..!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
By Medi Samrat Published on 5 Jan 2026 7:46 PM IST
రైతులకు గుడ్న్యూస్.. ఎరువుల సబ్సిడీని పెంచిన కేంద్రం
గ్లోబల్ మార్కెట్లో ద్రవ్యోల్బణం, ముడిసరుకు ధరలలో అనిశ్చితి నుండి రైతులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రబీ సీజన్ 2025-26 కోసం ఎరువుల సబ్సిడీని...
By Medi Samrat Published on 5 Jan 2026 6:22 PM IST
రేపటి నుంచి 8వ తేదీ వరకు మూతపడనున్న పాఠశాలలు
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో కొత్త సంవత్సరంతో మొదలైన చలి తీవ్రత కొనసాగుతోంది.
By Medi Samrat Published on 5 Jan 2026 5:00 PM IST
అమెరికాలో తెలుగు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్..ఎక్కడంటే?
అమెరికాలో తెలుగు మహిళ నికితా గొడిశాలను హత్య చేసి భారతదేశానికి పారిపోయిన కేసులో అర్జున్ శర్మను తమిళనాడులో ఇంటర్ పోల్ అరెస్టు చేసింది
By Knakam Karthik Published on 5 Jan 2026 2:09 PM IST
బెంగళూరులో ఓం శక్తి రథం ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఇద్దరికి గాయాలు
బెంగళూరులోని జగ్జీవన్ రామ్ నగర్లో ఆదివారం రాత్రి హిందూ మతపరమైన ఆచారంపై దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో భక్తులు పోలీసులను ఆశ్రయించారు.
By అంజి Published on 5 Jan 2026 12:10 PM IST
భారత ఆర్మీలోకి 'భైరవ్' సేన.. లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్
ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం...
By అంజి Published on 5 Jan 2026 10:29 AM IST
5.1 తీవ్రతతో అస్సాంలో భూకంపం..!
అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 5 Jan 2026 8:40 AM IST
భారత్పై టారిఫ్లు మరోసారి పెంచుతా: ట్రంప్ వార్నింగ్
రష్యా ఆయిల్ విషయంలో భారత్ సహకరించకపోతే ఇండియన్ ప్రొడక్ట్స్పై ఉన్న టారిఫ్లను మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
By అంజి Published on 5 Jan 2026 8:23 AM IST
విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం
లిథియం బ్యాటరీల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్ల ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని డీజీసీఏ నిషేధించింది.
By అంజి Published on 5 Jan 2026 8:08 AM IST
శిష్యులపై రేప్ కేసులో డేరా బాబాకు పెరోల్..ఇది 15వ సారి
అత్యాచారం, హత్య కేసులో దోషి అయిన రామ్ రహీమ్కు మరోసారి పెరోల్ మంజూరైంది.
By Knakam Karthik Published on 4 Jan 2026 6:14 PM IST














