జాతీయం - Page 4
దారుణం.. వీళ్లు నైబర్స్ కాదు.. నరరూప రాక్షసులు..!
గుజరాత్లోని కచ్ జిల్లాలో పొరుగువారితో జరిగిన వివాదంలో ఒక మధ్య వయస్కుడైన వ్యక్తిని నలుగురు కలిసి సజీవదహనం చేశారు.
By Knakam Karthik Published on 27 Jan 2026 11:49 AM IST
విజయ్ ‘జన నాయగన్’కు ఎదురుదెబ్బ..మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ కు మద్రాస్ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 27 Jan 2026 11:05 AM IST
రైలు ఆలస్యం కారణంగా పరీక్షకు గైర్హాజరు..విద్యార్థినికి రూ.9 లక్షల పరిహారం
ఉత్తరప్రదేశ్లో ఓ విద్యార్థిని రైల్వేశాఖ నుంచి ఏకంగా రూ.9 లక్షల పరిహారం పొందింది
By Knakam Karthik Published on 27 Jan 2026 11:00 AM IST
విషాదం.. పక్కనే ఆస్పత్రి.. అంబులెన్స్ డోర్లు తెరుచుకోకపోవడంతో రోగి మృతి
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లా ఆసుపత్రి గేటు వద్దకు ఓ రోగితో అంబులెన్స్ చేరుకుంది. ఆ తర్వాత అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు.
By అంజి Published on 27 Jan 2026 8:51 AM IST
బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి హిందువులు కానివారిపై నిషేధం!
బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి ఆలయాల్లోకి హిందువులు కానివారు ప్రవేశించకుండా నిషేధించే ప్రతిపాదన ఈ వారం చివరిలో ఆమోదం పొందే అవకాశం ఉందని...
By అంజి Published on 27 Jan 2026 7:32 AM IST
ఛత్తీస్గఢ్లో పేలిన ఐఈడీలు.. 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లు (IEDలు) పేలడంతో...
By అంజి Published on 26 Jan 2026 1:41 PM IST
77th Republic Day 2026: కర్తవ్యపథ్లో జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రిపబ్లిక్ డే వేడుకలు మొదలయ్యాయి. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్...
By అంజి Published on 26 Jan 2026 11:15 AM IST
రిపబ్లిక్ డే వేళ కలకలం..10 వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
దేశంలో రిపబ్లిక్ డే వేళ రాజస్థాన్లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపింది.
By Knakam Karthik Published on 26 Jan 2026 8:04 AM IST
ఆ లగ్జరీ కార్లపై దిగుమతి సుంకాలు భారీగా తగ్గించే దిశగా భారత్
యూరోపియన్ యూనియన్ (EU) నుంచి దిగుమతి అయ్యే కార్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న గరిష్ఠంగా 110 శాతం దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించేందుకు భారత్...
By Knakam Karthik Published on 26 Jan 2026 7:48 AM IST
నేడు గిగ్ వర్కర్ల సమ్మె..నిలిచిపోనున్న డెలివరీ సేవలు!
గిగ్ వర్కర్లు నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు.
By Knakam Karthik Published on 26 Jan 2026 7:38 AM IST
వ్యోమగామి శుభాంశు శుక్లాకు అశోక చక్ర
77వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ప్రకటించారు.
By అంజి Published on 25 Jan 2026 8:20 PM IST
Padma Awards 2026: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. తెలంగాణ నుంచి ఇద్దరికి..
వివిధ రంగాల్లో సేవలు అందించిన 45 మంది వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామ్ రెడ్డి...
By అంజి Published on 25 Jan 2026 4:32 PM IST














