జాతీయం - Page 4
కేంద్రం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల క్యాష్లెస్ ట్రీట్మెంట్!
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన 'పీఎం రాహత్' ...
By అంజి Published on 14 Feb 2026 7:07 AM IST
వందేమాతరం తప్పనిసరి చేయడమా..? ముస్లిం సంఘాల ఆందోళన
వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కొన్ని ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
By Medi Samrat Published on 13 Feb 2026 9:10 PM IST
విజయ్ ప్రచార సభలో మరో విషాదం
ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో విషాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 13 Feb 2026 4:56 PM IST
Rafale Jets : 114 రఫేల్ జెట్ల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే భారీ ప్రతిపాదనకు భారత్ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 12 Feb 2026 3:31 PM IST
బస్సు అగ్నిప్రమాదాలపై కేంద్రం సీరియస్..జేసల్మేర్, కర్నూలు ఘటనల్లో విస్తుపోయే నిజాలు
జేసల్మేర్ - జోధ్పూర్ మరియు కర్నూలు - బెంగళూరు బస్సు అగ్నిప్రమాదాల ఘటనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది
By Knakam Karthik Published on 12 Feb 2026 12:40 PM IST
దేశవ్యాప్త సమ్మెకు రాహుల్ గాంధీ పూర్తి మద్దతు
దేశవ్యాప్త సమ్మెకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం పూర్తి మద్దతు తెలిపారు.
By Knakam Karthik Published on 12 Feb 2026 10:47 AM IST
అజిత్ పవార్ ప్లేన్ ప్రమాదం..క్షేత్రస్థాయిలో DGCA దర్యాప్తు
అజిత్ పవార్ సహా మరో నలుగురు మృతి చెందిన విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని నలుగురు సీనియర్ డీజీసీఏ అధికారుల బృందం బుధవారం సందర్శించింది.
By Knakam Karthik Published on 12 Feb 2026 10:39 AM IST
బెంగళూరులో ఘోరం..తండ్రి కళ్లముందే ఇద్దరు చిన్నారులను బలితీసుకున్న స్కూల్ బస్సు
కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఉదయం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 12 Feb 2026 7:20 AM IST
ట్రయాంగిల్ ప్రేమ.. 19 ఏళ్ల షిఫాను కాల్చి చంపారు!!
ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతంలో పట్టపగలు షిఫా అనే 19 ఏళ్ల మహిళను కాల్చి చంపారు
By Knakam Karthik Published on 11 Feb 2026 8:49 PM IST
ఆ ఊర్లో వరుసగా కాకులు చనిపోతుంటే.. టెన్షన్లో జనం..!
తమిళనాడు రాష్ట్రం లోని ఒక పట్టణంలో కాకులు చనిపోతూ ఉండడం అక్కడి ప్రజలను టెన్షన్ పెడుతూ ఉంది.
By Medi Samrat Published on 11 Feb 2026 6:12 PM IST
'అమెరికా, చైనాలు భారత్ డేటాను మాత్రమే కోరుకుంటున్నాయి' : రాహుల్ గాంధీ
లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, బడ్జెట్ దిశపై పదునైన ప్రశ్నలను లేవనెత్తారు.
By Medi Samrat Published on 11 Feb 2026 2:51 PM IST
800లకు వచ్చింది 1 మార్కు.. ఎంఎస్ అర్థోపెడిక్స్లో సీటు!
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ (NEET-PG) ప్రవేశాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఒక్క మార్కు (800 మార్కులకు గానూ) సాధించిన....
By అంజి Published on 11 Feb 2026 1:30 PM IST














