జాతీయం - Page 4
రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు మృతిచెందినట్లు అమిత్ షా ట్వీట్
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది.
By Knakam Karthik Published on 21 May 2025 12:00 PM
ముఖంపై మూత్ర విసర్జన చేశాడు.. బీజేపీ ఎమ్మెల్యేపై గ్యాంగ్ రేప్ ఆరోపణలు
బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు తనపై సామూహిక అత్యాచారానికి పురిగొల్పి, ముఖంపై మూత్ర విసర్జన చేసి, ప్రాణాంతక వైరస్ ఇంజెక్ట్ చేశాడని 40 ఏళ్ల మహిళ...
By Medi Samrat Published on 21 May 2025 11:18 AM
నన్ను పాకిస్థాన్ లో పెళ్లి చేసుకో.. అతడిని కోరిన జ్యోతి మల్హోత్రా
ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారి మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 21 May 2025 11:10 AM
వారి కోసం జల్లెడ పడుతున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు
అనేక రాష్ట్రాలలో అక్రమ వలసదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు జల్లెడ పడుతున్నాయి.
By Medi Samrat Published on 21 May 2025 11:07 AM
కన్నడ మాట్లాడను, హిందీలోనే మాట్లాడతా అయితే ఏంటి?..బ్యాంక్ మేనేజర్ రచ్చ
కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కస్టమర్తో వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Knakam Karthik Published on 21 May 2025 10:37 AM
ప్రొఫెసర్ అలీ ఖాన్ కు బెయిల్
అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 21 May 2025 9:15 AM
ఆమె ఏమైనా హంతకురాలా? పూజా ఖేద్కర్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
పూజా ఖేద్కర్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By Knakam Karthik Published on 21 May 2025 8:55 AM
భారీ ఎన్కౌంటర్.. నంబాల కేశవ్ రావు సహా 30 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో అగ్రశ్రేణి నక్సల్ నాయకుడు నంబాల కేశవ్ రావు అలియాస్ బసవ్ రాజ్ సహా 30 మంది నక్సల్స్ హతమైనట్లు వర్గాలు...
By అంజి Published on 21 May 2025 7:07 AM
రన్యా రావుకు బెయిల్
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు, తరుణ్ రాజ్కు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 20 May 2025 3:45 PM
కీలకంగా మారిన జ్యోతి మల్హోత్రా డైరీ
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
By Medi Samrat Published on 20 May 2025 2:00 PM
లాయర్గా మూడేళ్ల ప్రాక్టీస్ తప్పనిసరి: సుప్రీంకోర్టు
మున్సిఫ్ మెజిస్ట్రేట్లుగా జ్యుడీషియల్ సర్వీసులో ఎంట్రీ-లెవల్ పోస్టులకు అర్హత పొందాలంటే అభ్యర్థులు న్యాయవాదులుగా కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలని...
By అంజి Published on 20 May 2025 7:17 AM
విషాదం.. భారీ వర్షానికి గోడ కూలి ముగ్గురు మృతి
తమిళనాడులోని మధురై జిల్లాలో భారీ వర్షాల కారణంగా గోడ కూలిపోవడంతో ఒక మహిళ, ఆమె మనవడు సహా ముగ్గురు మరణించారు.
By అంజి Published on 20 May 2025 7:09 AM