జాతీయం - Page 5
జనరల్ రైలు టికెట్కూ ఆధార్, నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్
భారతీయ రైల్వే ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంటూ నిబంధనల్లో పలు మార్పులు చేసింది
By Knakam Karthik Published on 1 Oct 2025 8:29 AM IST
రేపు RSS శతజయంతి ఉత్సవాలలో పాల్గొననున్న ప్రధాని మోదీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతజయంతి ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన అతిథిగా పాల్గొననున్నారు
By Knakam Karthik Published on 30 Sept 2025 12:50 PM IST
ఆపరేషన్ సింధూర్ 'సరెండర్' అని చిదంబరం కామెంట్స్..బీజేపీ ఫైర్
కేంద్ర మాజీ పి. చిదంబరం చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి
By Knakam Karthik Published on 30 Sept 2025 10:04 AM IST
బీజేపీ సీనియర్ నేత మల్హోత్రా కన్నుమూత
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా (94) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన..
By అంజి Published on 30 Sept 2025 9:22 AM IST
పాకిస్తాన్కు భారత ఆర్మీ సమాచారం లీక్, హర్యానా వాసి అరెస్ట్
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో మేవాత్కు చెందిన ఒక వ్యక్తిని పాల్వాల్లో అరెస్టు చేశారు.
By Knakam Karthik Published on 29 Sept 2025 5:20 PM IST
ఆన్లైన్ బెట్టింగ్స్ కేసు..క్రికెటర్లు, నటుల ఆస్తులను జప్తు చేయనున్న ఈడీ
కొంతమంది క్రికెటర్లు మరియు నటులకు చెందిన అనేక కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేయనుంది.
By Knakam Karthik Published on 29 Sept 2025 12:49 PM IST
గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్.. త్వరలోనే బిగ్ రిలీఫ్
ఎల్పీజీ సిలిండర్ కంపెనీ/ డీలర్తో ఇబ్బందులు ఉంటే వేరే కంపెనీకి పోర్ట్ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.
By అంజి Published on 29 Sept 2025 12:00 PM IST
దసరా రోజు వారి దిష్టిబొమ్మల దహనానికి ప్లాన్..నో చెప్పిన హైకోర్టు
దేశంలో హనీమూన్ మర్డర్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే
By Knakam Karthik Published on 28 Sept 2025 4:30 PM IST
భారీ తొక్కిసలాట.. 39 మంది మృతి.. 15 రోజుల ముందే ఎలా చెప్పాడు?
తమిళనాడులో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. హీరో విజయ్.. తన పొలిటికల్ క్యాంపెయిన్లో భాగంగా కరూర్ జిల్లాలో ..
By అంజి Published on 28 Sept 2025 10:40 AM IST
'ఉగ్రవాదాన్ని దేశ విధానంగా ప్రకటించుకుంది'.. పాకిస్తాన్పై విరుచుకుపడ్డ విదేశాంగ మంత్రి
యూఎస్లో జరుగుతున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ వేదికగా పాకిస్తాన్పై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విరుచుకుపడ్డారు.
By అంజి Published on 28 Sept 2025 9:10 AM IST
టీవీకే ర్యాలీ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం.. విచారణకు సీఎం ఆదేశం
రాష్ట్రవ్యాప్త రాజకీయ పర్యటనలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 27, 2025) తమిళనాడులోని కరూర్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు...
By అంజి Published on 28 Sept 2025 7:01 AM IST
Tamilnadu: హీరో విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట.. 38కి చేరిన మృతుల సంఖ్య
శనివారం తమిళనాడులోని కరూర్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు సహా 38 మంది మరణించారు.
By అంజి Published on 28 Sept 2025 6:34 AM IST