జాతీయం - Page 5
ఢిల్లీలో మహిళా ఎంపీ గోల్డ్ చైన్ కొట్టేసిన దొంగ అరెస్ట్
ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో తమిళనాడు ఎంపీ ఆర్ సుధ చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం తెలిపారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 1:13 PM IST
నా కంటే చిన్నోడివి నన్నే గుట్కా తెమ్మంటావా..అవమానంతో వ్యక్తిని సుత్తితో కొట్టి హత్య
బెంగళూరులోని వర్తూర్ ప్రాంతంలో రూ.20 గుట్కా కోసం జరిగిన గొడవలో ఒక వ్యక్తి మృతి చెందాడు.
By Knakam Karthik Published on 6 Aug 2025 11:53 AM IST
ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు.. విరిగిపడిన కొండచరియలు, కొట్టుకుపోయిన రోడ్లు
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరకాశీ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో వరదలు పోటెత్తాయి.
By అంజి Published on 6 Aug 2025 11:38 AM IST
ఎల్లో అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
By అంజి Published on 6 Aug 2025 7:05 AM IST
పాపం మహిళా జవాన్.. పెళ్లి కోసం దాచుకున్న నగలన్నీ..!
జమ్మూ కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన ఒక మహిళా అధికారిణి తన బాధను వెళ్లగక్కింది.
By Medi Samrat Published on 5 Aug 2025 6:00 PM IST
ఆ స్టేట్లో ఇక బ్యాక్ బెంచర్లే ఉండరు..!
కేరళలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాక్బెంచర్లే ఉండరు. ఎందుకంటే కేరళ రాష్ట్రం సాంప్రదాయ వరుసల వారీగా సీటింగ్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 5 Aug 2025 5:03 PM IST
Video:ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు..50 మంది గల్లంతు
ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.
By Knakam Karthik Published on 5 Aug 2025 3:34 PM IST
గర్భిణీ స్త్రీలకు తీపికబురు..మాతృవందన యోజన గడువు పొడిగించిన కేంద్రం
గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 5 Aug 2025 2:23 PM IST
మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ (79) మంగళవారం కన్నుమూశారు
By Knakam Karthik Published on 5 Aug 2025 1:58 PM IST
Video: ప్రధాని మోదీని సన్మానించిన బీజేపీ ఎంపీలు..కారణం ఇదే
NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 10:58 AM IST
రూ.17 వేల కోట్ల రుణ మోసం కేసులో ఈడీ ముందు హాజరైన అనిల్ అంబానీ
రూ.17,000 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీ మంగళవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 10:39 AM IST
'మాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం'.. అమెరికాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
టారిఫ్స్పై అమెరికాకు భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్...
By అంజి Published on 5 Aug 2025 7:21 AM IST