జాతీయం - Page 5
భారీ ఎన్కౌంటర్.. నంబాల కేశవ్ రావు సహా 30 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో అగ్రశ్రేణి నక్సల్ నాయకుడు నంబాల కేశవ్ రావు అలియాస్ బసవ్ రాజ్ సహా 30 మంది నక్సల్స్ హతమైనట్లు వర్గాలు...
By అంజి Published on 21 May 2025 12:37 PM IST
రన్యా రావుకు బెయిల్
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు, తరుణ్ రాజ్కు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 20 May 2025 9:15 PM IST
కీలకంగా మారిన జ్యోతి మల్హోత్రా డైరీ
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
By Medi Samrat Published on 20 May 2025 7:30 PM IST
లాయర్గా మూడేళ్ల ప్రాక్టీస్ తప్పనిసరి: సుప్రీంకోర్టు
మున్సిఫ్ మెజిస్ట్రేట్లుగా జ్యుడీషియల్ సర్వీసులో ఎంట్రీ-లెవల్ పోస్టులకు అర్హత పొందాలంటే అభ్యర్థులు న్యాయవాదులుగా కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలని...
By అంజి Published on 20 May 2025 12:47 PM IST
విషాదం.. భారీ వర్షానికి గోడ కూలి ముగ్గురు మృతి
తమిళనాడులోని మధురై జిల్లాలో భారీ వర్షాల కారణంగా గోడ కూలిపోవడంతో ఒక మహిళ, ఆమె మనవడు సహా ముగ్గురు మరణించారు.
By అంజి Published on 20 May 2025 12:39 PM IST
రాహుల్పై బీజేపీ నేత సంచలన పోస్ట్.. 'నిషాన్-ఎ-పాకిస్థాన్' అంటూ మునీర్ ఫోటోతో కలిపి..
ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు. ఆపరేషన్ సింధూర్ గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇప్పటికే పాక్కు...
By Medi Samrat Published on 20 May 2025 11:51 AM IST
Video : ఫడ్నవీస్ కేబినెట్లోకి కొత్త మంత్రి
మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఎన్సీపీ నేత ఛగన్ భుజ్బల్కు మరోసారి మంత్రి పదవి దక్కింది.
By Medi Samrat Published on 20 May 2025 10:30 AM IST
Video : పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాక్ రాయబార కార్యాలయానికి కేక్ డెలివరీ చేసిన వ్యక్తికి, జ్యోతి మల్హోత్రాకు కనెక్షన్.?
ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోని 3 రాష్ట్రాల నుంచి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 20 May 2025 10:24 AM IST
జ్యోతి నుండి దేవేందర్ సింగ్ వరకు: 3 రోజుల్లో పట్టుబడిన 11 మంది 'పాక్ గూఢచారులు'
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. మూడు రోజుల్లో అనేక...
By అంజి Published on 20 May 2025 7:25 AM IST
మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా.. ప్రభుత్వం హెచ్చరిక
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు ప్రభుత్వం హై-రిస్క్ హెచ్చరికలు జారీ చేసింది.
By Medi Samrat Published on 19 May 2025 8:45 PM IST
బెయిల్ ఇవ్వండి : గాలి జనార్ధన రెడ్డి
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) కేసులో నలుగురు దోషులు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
By Medi Samrat Published on 19 May 2025 8:15 PM IST
భారతదేశం ధర్మసత్రం కాదు: సుప్రీం కోర్టు
ప్రపంచంలోని శరణార్థులందరికీ ఆశ్రయం కల్పించడానికి భారతదేశం ఏమీ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు ఓ శ్రీలంక జాతీయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
By Medi Samrat Published on 19 May 2025 6:45 PM IST