జాతీయం - Page 6
బెంగుళూరు తొక్కిసలాటకు ఆర్సీబీదే బాధ్యత
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) గత నెల బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి వికాస్ కుమార్...
By Medi Samrat Published on 1 July 2025 8:00 PM IST
'నేను అదే గదిలో ఉన్నాను'.. భారత్-పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలను తోసిపుచ్చిన జైశంకర్
భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు...
By Medi Samrat Published on 1 July 2025 2:25 PM IST
చిరు వ్యాపారులకు ఊరట..స్వల్పంగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది.
By Knakam Karthik Published on 1 July 2025 1:32 PM IST
భారీ వానలు..రూ.50 కోట్ల విలువైన పంచదార వరదనీటిలో
హర్యానాలో రుతుపవనాలు ప్రారంభం కావడంతో, నిరంతరం వర్షాలు కురుస్తున్నాయి
By Knakam Karthik Published on 1 July 2025 12:10 PM IST
జులై 1: నేటి నుంచి కొత్త రూల్స్
నేటి నుంచి కొత్త పాన్కార్డు కోసం అప్లికేషన్ సమయంలో ఆధార్ కార్డు కాపీని అందించడం తప్పనిసరి. సీబీడీటీ ఆధార్ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 1 July 2025 7:20 AM IST
పొత్తుల విషయంలో క్లారిటీతో అసదుద్దీన్ ఒవైసీ..!
ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించడమే లక్ష్యంగా బీహార్లోని మహాఘట్బంధన్ నాయకులతో తమ పార్టీ చర్చలు...
By Medi Samrat Published on 30 Jun 2025 9:29 PM IST
చార్ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం ఎత్తివేత
ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయిన పవిత్ర చార్ధామ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 30 Jun 2025 4:11 PM IST
పాన్కార్డ్ అప్డేట్ చేయకపోతే IPPB ఖాతా నిలిచిపోతుందా?
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకు పాన్కార్డు అప్డేట్ చేయకపోతే 24 గంటల్లో ఆ అకౌంట్ నిలిచిపోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
By అంజి Published on 30 Jun 2025 12:22 PM IST
భోపాల్ 90 డిగ్రీల వంతెన.. ఏడుగురు ఇంజనీర్ల సస్పెన్షన్.. బ్లాక్ లిస్ట్లోకి 2 కంపెనీలు
భోపాల్లోని వివాదాస్పద 90-డిగ్రీల వంతెనకు సంబంధించిన విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By అంజి Published on 29 Jun 2025 1:45 PM IST
కేంద్రం సీక్రెట్గా ఆ పని చేసుకుంటూ పోతోంది : అసదుద్దీన్ ఒవైసీ
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీహార్లో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సి)ను భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) రహస్యంగా అమలు చేస్తోందని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ...
By Medi Samrat Published on 28 Jun 2025 9:15 PM IST
పద్మశ్రీ అవార్డు గ్రహీతపై అత్యాచార ఆరోపణలు
పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక మహిళ పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తీక్ మహారాజ్ పై సంచలన ఆరోపణలు చేసింది.
By Medi Samrat Published on 28 Jun 2025 8:50 PM IST
భారత గూఢచార సంస్థ 'రా' కొత్త చీఫ్ ఎవరో తెలుసా.?
భారత నిఘా సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) తదుపరి కార్యదర్శిగా సీనియర్ IPS అధికారి పరాగ్ జైన్ను నరేంద్ర మోదీ ప్రభుత్వం శనివారం...
By Medi Samrat Published on 28 Jun 2025 6:54 PM IST