జాతీయం - Page 7
భారత గూఢచార సంస్థ 'రా' కొత్త చీఫ్ ఎవరో తెలుసా.?
భారత నిఘా సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) తదుపరి కార్యదర్శిగా సీనియర్ IPS అధికారి పరాగ్ జైన్ను నరేంద్ర మోదీ ప్రభుత్వం శనివారం...
By Medi Samrat Published on 28 Jun 2025 6:54 PM IST
ఐదు పులుల ప్రాణాలు తీసిన మనిషి పగ..!
కర్ణాటకలో ఐదు పులులను చంపడం వెనుక ఓ వ్యక్తి పగ ఉంది.
By Medi Samrat Published on 28 Jun 2025 3:27 PM IST
కోల్కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వైద్య నివేదికలో షాకింగ్ నిజాలు.!
కోల్కతాలోని బల్లిగంజ్లోని సౌత్ కలకత్తా లా కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.
By Medi Samrat Published on 28 Jun 2025 2:28 PM IST
ఎయిరిండియా ఆఫీసులో పార్టీ.. ప్రమాదం జరిగిన కొన్ని రోజులకే.. నలుగురు డిస్మిస్
ఆఫీస్లో ఉద్యోగులు పార్టీ చేసుకోవడంపై ఎయిరిండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సీనియర్ అధికారులను డిస్మిస్ చేసినట్టు...
By అంజి Published on 28 Jun 2025 8:24 AM IST
సవతి తల్లిని చంపిన వ్యక్తికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఐదు సంవత్సరాల క్రితం కుటుంబ వివాదం కారణంగా సవతి తల్లిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం.
By Medi Samrat Published on 27 Jun 2025 8:15 PM IST
కొత్త మార్గదర్శకాలు.. చనిపోయిన నాలుగు గంటల్లోగా పోస్ట్ మార్టం చేయాల్సిందే..!
కుటుంబంలో ఓ వ్యక్తి మరణించాడంటే ఆ విషాదం వర్ణణాతీతం.
By Medi Samrat Published on 27 Jun 2025 7:30 PM IST
లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. దీదీపై బీజేపీ ఫైర్
కోల్కతాలోని ఓ లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో బాలికలకు 'సురక్షితంగా' లేరన్న విషయాన్ని...
By Medi Samrat Published on 27 Jun 2025 6:00 PM IST
Video: జగన్నాథ రథయాత్రలో గందరగోళం..భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు
జగన్నాథ్ రథయాత్రలో ఏనుగులు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Jun 2025 11:33 AM IST
రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్,సెక్యులర్ పదాలు తొలగించాలి..RSS నేత కీలక వ్యాఖ్యలు
భారత రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలు తొలగించాలి..అని ఆర్ఎస్ఎస్ నేత హోసబాలే కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 10:53 AM IST
మేజిస్ట్రేట్ ముందు మౌనంగా ఉన్న నిందితులు.. హనీమూన్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్
మేఘాలయలోని షిల్లాంగ్లో జరిగిన హనీమూన్ మర్డర్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
By Medi Samrat Published on 27 Jun 2025 10:35 AM IST
Air India Flight: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎయిరిండియా విమానంలోని సిబ్బందికి బెదిరింపు లేఖ వచ్చింది.
By Medi Samrat Published on 27 Jun 2025 10:10 AM IST
అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో కీలక పురోగతి
జూన్ 24న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ను అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు.
By Medi Samrat Published on 26 Jun 2025 9:00 PM IST