జాతీయం - Page 8
దొంగతనం చేస్తే 'AI' పట్టేస్తుంది.. బెంగళూరు టెక్కీ వినూత్న ప్రయోగం వైరల్!
సాంకేతిక నగరం బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన మేధస్సుకు పదును పెట్టి, ఏకంగా తన వంట మనిషి చేస్తున్న చిన్న చిన్న దొంగతనాలకు చెక్ పెట్టాడు.
By అంజి Published on 2 March 2026 1:19 PM IST
ఒకటో తరగతి పుస్తకాలకే రూ. 4000 బిల్లా.. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఇంతా.!
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ గురించి చర్చ జరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 1 March 2026 7:50 PM IST
మహారాష్ట్రలో భారీ పేలుడు.. 12 మంది మృతి
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా కాటోల్ పట్టణంలో భారీ పేలుడు సంభవించింది.
By అంజి Published on 1 March 2026 10:30 AM IST
మంత్రి మీటింగ్కు రాలేదు.. ఐఏఎస్ అధికారికి షాకిచ్చిన సర్కార్..!
కీలకమైన విషయాలపై రాష్ట్ర మంత్రికి వివరించడానికి జరిగిన సమావేశాలకు గైర్హాజరు అవ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)...
By Medi Samrat Published on 28 Feb 2026 9:00 PM IST
ప్రభుత్వ సెలూన్ ప్రారంభం.. ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుందామా.?
కర్ణాటకలోని గడగ్ జిల్లాలో దళితులకు సెలూన్ షాపుల్లో జుట్టు కత్తిరించడానికి నిరాకరించిన ఘటనకు వ్యతిరేకంగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 28 Feb 2026 4:20 PM IST
నేడు 14 -15 ఏళ్ల బాలికలకు ఫ్రీగా HPV టీకా
దేశంలో మహిళలను వేధిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
By అంజి Published on 28 Feb 2026 7:31 AM IST
రేషన్ బియ్యం పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఇతర సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న 'ఫోర్టిఫైడ్ రైస్' (పోషకాలు కలిపిన బియ్యం) పంపిణీని తాత్కాలికంగా...
By అంజి Published on 28 Feb 2026 7:10 AM IST
లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాలు చేయనున్న సీబీఐ
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విడుదల చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది.
By Knakam Karthik Published on 27 Feb 2026 4:30 PM IST
ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి : తేజస్వి యాదవ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు 23 మందిని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా విడుదల...
By Medi Samrat Published on 27 Feb 2026 3:19 PM IST
కోల్కతాలో భూకంపం.. భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు..!
కోల్కతా నగరం సహా పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది.
By Knakam Karthik Published on 27 Feb 2026 1:57 PM IST
వచ్చే ఏడాది భారత్ సొంత డెంగ్యూ వ్యాక్సిన్..సింగిల్ డోస్తోనే వైరస్కు విరుగుడు!
ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో భారతదేశం ఒక చారిత్రాత్మక విజయానికి చేరువలో ఉంది.
By Knakam Karthik Published on 27 Feb 2026 12:42 PM IST
'కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు'.. కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం
కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీలోని కొత్త ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దాఖలు చేసిన కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐకు నేడు పెద్ద...
By Medi Samrat Published on 27 Feb 2026 11:51 AM IST














