జాతీయం - Page 9
రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. జులై 1 నుంచి ఛార్జీలు పెంపు..!
త్వరలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల జేబులు గుల్ల కానున్నాయి
By Medi Samrat Published on 24 Jun 2025 4:50 PM IST
94 లక్షల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయం.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం
బీహార్ రాష్ట్రంలోని నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులాలవారీ జనాభా గణనలో గుర్తించిన 94 లక్షల కుటుంబాలు వీలైనంత త్వరగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల...
By Medi Samrat Published on 24 Jun 2025 3:45 PM IST
Bypolls : ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
దేశంలోని 4 రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఓటింగ్ జరిగింది.
By Medi Samrat Published on 23 Jun 2025 10:02 AM IST
కూతురు కులాంతర వివాహం.. 40 మందికి బలవంతంగా గుండు గీయించిన గ్రామస్తులు
ఒడిశాలో ఒక మహిళ వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె కుటుంబంలోని నలభై మంది సభ్యులు శుద్ధి కర్మలో భాగంగా తలలు గుండు చేయించుకోవలసి...
By అంజి Published on 23 Jun 2025 7:21 AM IST
'మమ్మల్ని రెచ్చగొట్టొద్దు'.. వారికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధురైలో జరిగిన మురుగన్ సమావేశంలో ప్రసంగిస్తూ.. హిందూ విశ్వాసాలను, ముఖ్యంగా మురుగన్ భక్తులను "ఎగతాళి చేసే లేదా...
By అంజి Published on 23 Jun 2025 6:53 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు అరెస్ట్
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.
By అంజి Published on 22 Jun 2025 12:00 PM IST
బాలాసోర్ జిల్లాలో ఆకస్మిక వరదలు.. 50,000 మందికిపైగా ప్రజలు ప్రభావితం
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సుబర్ణరేఖ నదిలో ఆకస్మిక వరదలు 50,000 మందికి పైగా ప్రజలను ప్రభావితం చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం శనివారం వరద ముంపు...
By అంజి Published on 22 Jun 2025 8:35 AM IST
జులై 1 నుండి ఆ వాహనాలకు పెట్రోల్-డీజిల్ బంద్
జూలై 1 నుండి 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపరు.
By Medi Samrat Published on 21 Jun 2025 9:13 PM IST
గుడ్న్యూస్.. ఒక్కసారిగా 700 రూపాయలు పెన్షన్ పెంపు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలోని పెన్షనర్లకు శుభవార్త తెలిపారు.
By M.S.R Published on 21 Jun 2025 2:22 PM IST
దేశంలో వైద్యుల సంఖ్య పెంచేందుకు పెద్దపీట వేస్తున్నాం : అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
By Medi Samrat Published on 20 Jun 2025 6:30 PM IST
ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. రిట్నర్ జర్నీ క్యాన్సిల్
శుక్రవారం ఢిల్లీ నుంచి పూణె వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది.
By Medi Samrat Published on 20 Jun 2025 3:12 PM IST
నార్కో టెస్టు చేయండి.. నా సోదరుడి హత్యలో వారి హస్తం కూడా ఉంది
రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించి రాజా భార్య సోనమ్ రఘువంశీపై మృతుడి సోదరుడు సచిన్ రఘువంశీ పెద్ద ఆరోపణ చేశారు.
By Medi Samrat Published on 20 Jun 2025 12:07 PM IST