జాతీయం - Page 9
సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్లు రికవరీ : కేంద్ర హోంశాఖ
సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
By Knakam Karthik Published on 18 Aug 2025 5:30 PM IST
ప్రధాని మోదీని కలిసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ను ప్రకటించింది
By Medi Samrat Published on 18 Aug 2025 4:23 PM IST
ఫాస్టాగ్ వార్షిక టోల్ పాస్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి
దేశ వ్యాప్తంగా నేషనల్ హైవేస్, నేషనల్ ఎక్స్ప్రెస్లపై సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్...
By అంజి Published on 18 Aug 2025 11:08 AM IST
నిలకడగా నవీన్ పట్నాయక్ ఆరోగ్యం
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ ఆరోగ్యం ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా క్షీణించడంతో భువనేశ్వర్లోని శామ్ అల్టిమేట్...
By Medi Samrat Published on 18 Aug 2025 9:59 AM IST
సీపీ రాధాకృష్ణన్.. ఆ పేరు వెనుక ఉన్న అసలు కథ చెప్పిన తల్లి..!
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సీపీ రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఆనందం వెల్లివిరిసింది.
By Medi Samrat Published on 18 Aug 2025 9:48 AM IST
ఛత్తీస్గఢ్లో ఐఈడీ పేలుడు.. జవాన్ మృతి, మరో ఇద్దరికి గాయాలు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED) పేలుడులో ఛత్తీస్గఢ్ పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్...
By అంజి Published on 18 Aug 2025 9:29 AM IST
రాజ్ భవన్ నుంచి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు.. గవర్నర్పై విరుచుకుపడ్డ తమిళనాడు సీఎం
తమిళనాడులో మరోసారి రాజకీయ వివాదం రాజుకుంది. గవర్నర్ ఆర్ ఎన్ రవిపై రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు.
By Medi Samrat Published on 18 Aug 2025 9:17 AM IST
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది
By Knakam Karthik Published on 17 Aug 2025 8:11 PM IST
అఫిడవిట్ ఇవ్వండి లేదా క్షమాపణ చెప్పండి..రాహుల్కు ఈసీ డెడ్లైన్
కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన “వోట్ చోరీ” ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ECI) ఘాటుగా స్పందించింది.
By Knakam Karthik Published on 17 Aug 2025 5:07 PM IST
జమ్ముకశ్మీర్లో మళ్లీ క్లౌడ్బరస్ట్.. పోటెత్తిన వరద.. ఏడుగురు మృతి
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో రెండు వేర్వేరు క్లౌడ్ బరస్ట్లు ఏర్పడటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఏడుగురు మరణించారు.
By అంజి Published on 17 Aug 2025 1:31 PM IST
ఉట్టి కొట్టే వేడుకల్లో విషాదం.. ఇద్దరు మృతి, 200 మందికి పైగా గాయాలు
శనివారం ముంబైలో జరిగిన 'దహి హండి' (ఉట్టి కొట్టే) ఉత్సవాల్లో ఇద్దరు మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 17 Aug 2025 9:15 AM IST
Video: మాతృభూమిపై అడుగుపెట్టిన శుభాంశు శుక్లా
భారత్ తరఫున అంతరిక్షానికి వెళ్లొచ్చిన తొలి వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకున్నారు.
By అంజి Published on 17 Aug 2025 6:50 AM IST