స్పోర్ట్స్
PBKS vs RCB : వర్షం కారణంగా మ్యాచ్ వాష్ అయితే ఆర్బీబీ పరిస్థితేంటి.?
IPL 2025 క్వాలిఫయర్-1 మ్యాచ్ గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది.
By Medi Samrat Published on 28 May 2025 6:28 PM IST
ఫీల్డింగ్ కోచ్గా మళ్లీ అతడినే తీసుకొచ్చిన రోహిత్ శర్మ..!
టీమ్ ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ భారత జట్టులోకి తిరిగి రావడం ఖాయమైంది.
By Medi Samrat Published on 28 May 2025 4:28 PM IST
దెబ్బ మీద దెబ్బ.. పంత్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి)తో జరిగిన మ్యాచ్లో ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్, కెప్టెన్ రిషబ్ పంత్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 28 May 2025 11:48 AM IST
మ్యాచ్ను గెలిపించే నైపుణ్యం నాలో ఉందని నా గురువు చెప్పాడు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా జరిగిన 70వ లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)ని...
By Medi Samrat Published on 28 May 2025 11:19 AM IST
'శుబ్మన్ గిల్ మంచి ఎంపిక.. కానీ..' బీసీసీఐకి సలహా ఇచ్చిన లెజెండరీ కెప్టెన్
టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్ ఎవరన్నదానిపైనే అందరి దృష్టి నెలకొంది.
By Medi Samrat Published on 27 May 2025 6:08 PM IST
పెను ప్రమాదం నుండి తప్పించుకున్న సౌరవ్ గంగూలీ సోదరుడు
ఒడిశాలో ఆదివారం నాడు క్రికెటర్ సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశిష్ గంగూలీ, ఆయన భార్య అర్పిత సముద్రంలో స్పీడ్ బోట్ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు.
By Medi Samrat Published on 26 May 2025 6:45 PM IST
చివరి మ్యాచ్లో రైజ్ అయిన హైదరాబాద్..కోల్కతాపై భారీ విజయం
ఐపీఎల్-2025 సీజన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ విక్టరీతో ముగించింది.
By Knakam Karthik Published on 26 May 2025 6:40 AM IST
రిటైర్మెంట్కు ఇంకా టైమ్ ఉంది..ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వచ్చే సీజన్లో సీఎస్కేలో భాగంగా తిరిగి వస్తానా లేదా అనేది నిర్ణయించుకోవడానికి తాను సెలవు తీసుకుంటానని ఎంఎస్ ధోని అన్నారు.
By Knakam Karthik Published on 25 May 2025 9:15 PM IST
చివరి మ్యాచ్లో సీఎస్కే విజృంభణ..గుజరాత్ టైటాన్స్పై భారీ విక్టరీ
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్ లో విజృంభించి ఆడారు.
By Knakam Karthik Published on 25 May 2025 8:11 PM IST
ఆ విషయం బుమ్రాకు కూడా తెలుసు : అగార్కర్
మే 24, శనివారం భారత క్రికెట్ జట్టు కొత్త టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను బీసీసీఐ ఎంపిక చేసింది.
By Medi Samrat Published on 24 May 2025 8:15 PM IST
రిషబ్ పంత్ను టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా నియమించడానికి కారణం ఇదే..!
భారత జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్గా చేయడానికి కారణమేమిటో చెప్పాడు.
By Medi Samrat Published on 24 May 2025 5:36 PM IST
భారత టెస్టు క్రికెట్లో నూతన శకం ప్రారంభం.. ఇంగ్లండ్ టూర్కు జట్టు ప్రకటన
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం మొదలైంది.
By Medi Samrat Published on 24 May 2025 2:29 PM IST