స్పోర్ట్స్ - Page 2
మియా భాయ్ గురించి మరోసారి రూమర్లు.. క్లారిటీ ఇదే
క్రికెటర్ మహ్మద్ సిరాజ్, నటి మహీరా శర్మ మధ్య ప్రేమ సంబంధం గురించి ఇటీవల వచ్చిన కథనాలకు ఫుల్ స్టాప్ పడింది.
By Medi Samrat Published on 22 March 2025 8:15 PM IST
ఐపీఎల్ లైవ్ చూడాలంటే?
అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్ 18వ ఎడిషన్ కు వేళయింది.
By Medi Samrat Published on 22 March 2025 6:15 PM IST
బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టిన కొత్త కుర్రాడు..!
పాకిస్థాన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ హసన్ నవాజ్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
By Medi Samrat Published on 21 March 2025 5:11 PM IST
Video : రోహిత్ వాయిస్ని వాడుకున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ.. కోపంతో ఊగిపోతున్న అభిమానులు
గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఇటీవల పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లీషును ఎగతాళి చేయగా
By Medi Samrat Published on 21 March 2025 3:43 PM IST
Video : ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందు పూజలు చేసిన పంజాబ్ కోచ్.. పాక్ ఫ్యాన్స్ ఆగ్రహం
క్రికెట్ లెజెండ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన జట్టు పంజాబ్ కింగ్స్తో కలిసి IPL 2025కి ముందు సాంప్రదాయ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 21 March 2025 2:09 PM IST
IPL 2025 : కొత్త అంపైర్లు వస్తున్నారు.. పాత వారిలో ఒకరు వ్యాఖ్యతగా.. మరొకరు అసలే కనిపించరు..!
ఐపీఎల్ 2025 సీజన్ కోసం అంపైర్ల టీమ్ను బీసీసీఐ ప్రకటించింది.
By Medi Samrat Published on 21 March 2025 1:46 PM IST
IPL 2025 : పంజాబ్ ఫైనల్కు వెళ్తుంది.. 300 పరుగులు చేసే శక్తి ఆ ఒక్క జట్టుకు మాత్రమే ఉంది
IPL 2024లో అనేక కొత్త రికార్డులు వెలుగు చూశాయి. 22 మార్చి 2025 నుండి ప్రారంభమయ్యే 18వ సీజన్లోనూ కొత్త రికార్డులు నమోదు కానున్నాయి.
By Medi Samrat Published on 21 March 2025 10:01 AM IST
FactCheck : ప్రాక్టీస్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 400కు పైగా పరుగులు చేసిందా.?
మార్చి 23న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్ ద్వారా సన్రైజర్స్ హైదరాబాద్ టైటిల్ వేటను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 March 2025 6:09 PM IST
తుపాకుల మోతతో దద్దరిల్లిన ఛత్తీస్గఢ్.. 22 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు మరణించారని అధికారులు గురువారం తెలిపారు.
By Medi Samrat Published on 20 March 2025 4:30 PM IST
విడాకుల కోసం ముసుగు వేసుకుని కోర్టుకు వెళ్లిన క్రికెటర్
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ, మార్చి 20, గురువారం, ముంబైలోని బాంద్రాలోని ఒక కుటుంబ కోర్టుకు విడాకుల పిటిషన్ విచారణకు వచ్చారు.
By Medi Samrat Published on 20 March 2025 4:18 PM IST
కెప్టెన్గా కాదు.. కేవలం బ్యాట్స్మెన్గానే బరిలో దిగుతాడు..!
IPL 2025 లో మరో యువ క్రికెటర్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు.
By Medi Samrat Published on 20 March 2025 2:44 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా
భారత జట్టుకు బీసీసీఐ కూడా భారీ నజరానాను ప్రకటించింది. జట్టు సభ్యులకు రూ.58 కోట్లను క్యాష్ రివార్డుగా అందించనుంది.
By Knakam Karthik Published on 20 March 2025 1:18 PM IST