స్పోర్ట్స్ - Page 2
భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ముందు మమ్మల్ని గదిలో బంధించారు
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఇరు జట్ల అభిమానుల్లో ఉత్కంఠ ఉంటుంది.
By Medi Samrat Published on 27 Jun 2025 7:00 PM IST
63 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన పాట్ కమిన్స్
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 27 Jun 2025 2:35 PM IST
తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను.. పృథ్వీ షా పశ్చాత్తాపం.!
పృథ్వీ షా తన క్రికెట్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వ్యక్తులతో తాను స్నేహం చేశానని ఒప్పుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jun 2025 5:14 PM IST
Video : థర్డ్ అంపైర్ కూడా తడబడ్డాడు.. ట్రావిస్ హెడ్ అవుటా.? నాటౌటా.?
బ్రిడ్జ్టౌన్లో వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు విండీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.
By Medi Samrat Published on 26 Jun 2025 12:25 PM IST
అకస్మాత్తుగా శస్త్రచికిత్స.. సూర్యకుమార్ యాదవ్కు ఏమైంది.?
భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jun 2025 11:02 AM IST
ఢిల్లీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ క్రికెట్ జట్టు ఓనర్ అయ్యాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) లో భాగంగా సల్మాన్ ఖాన్ న్యూఢిల్లీ ఫ్రాంచైజీ యజమానులలో...
By Medi Samrat Published on 25 Jun 2025 8:50 PM IST
తొలి టెస్టులో ఓటమిపై బాధను వ్యక్తం చేసిన పంత్
భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ హెడింగ్లీ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 25 Jun 2025 5:20 PM IST
నాలుగు రోజుల గ్యాప్లోనే మరో టైటిల్ గెలుచుకున్న నీరజ్ చోప్రా
మంగళవారం జరిగిన గోల్డెన్ స్పైక్ మీట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తొలిసారిగా టైటిల్ను గెలుచుకున్నాడు.
By Medi Samrat Published on 25 Jun 2025 8:39 AM IST
'నాకు తెలుసు'.. కోహ్లీ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్పై గంగూలీ వ్యాఖ్యలు
విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
By Medi Samrat Published on 24 Jun 2025 7:12 PM IST
మ్యాచ్లో మూడోసారి నల్ల బ్యాండ్లు ధరించిన ఇరు జట్ల ఆటగాళ్లు.. కారణం ఏమిటంటే..?
హెడింగ్లీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కి ఇది చివరి రోజు కాగా.. ఈ రోజు ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి...
By Medi Samrat Published on 24 Jun 2025 5:18 PM IST
భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కన్నుమూత
భారత మాజీ స్పిన్నర్ దిలీప్ దోషి జూన్ 23, సోమవారం 77 సంవత్సరాల వయసులో కన్నుమూశారు.
By అంజి Published on 24 Jun 2025 7:13 AM IST
సంచలన నిర్ణయం తీసుకున్న పృథ్వీ షా
రాబోయే దేశీయ సీజన్కు ముందు వేరే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నాడు ముంబై బ్యాటర్ పృథ్వీ షా.
By Medi Samrat Published on 23 Jun 2025 5:48 PM IST