జాతీయం - Page 113
ప్రధాని మోడీని మీట్ అవ్వాలంటే RTPCR టెస్ట్ మస్ట్
ప్రధాని మోడీని కలిసే మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం సూచించినట్లు...
By Knakam Karthik Published on 11 Jun 2025 12:52 PM IST
1000 మంది అబ్బాయిలకు.. 907 మందే అమ్మాయిలు.. భారీగా తగ్గిన జననాల రేటు
తెలంగాణలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల జననాల రేటు భారీగా తగ్గుతున్నట్టు కేంద్ర జనాభా లెక్కల విభాగం తెలిపింది.
By అంజి Published on 11 Jun 2025 8:15 AM IST
శుభాన్షు శుక్లా ఆక్సియం-4 మిషన్ ప్రయోగం మళ్లీ వాయిదా
ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు జరగాల్సిన స్పేఎస్ఎక్స్ అంతరిక్ష ప్రయోగం మళ్లీ వాయిదా పడింది.
By అంజి Published on 11 Jun 2025 7:30 AM IST
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..ఏడో అంతస్తు నుంచి దూకిన తండ్రి, ఇద్దరు పిల్లలు..తర్వాత ఏం జరిగిందంటే?
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ద్వారకా సెక్టార్ 13లోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 10 Jun 2025 1:02 PM IST
'మీ చుట్టూ ఉన్న మూర్ఖులతో జాగ్రత్త'.. హనీమూన్ మర్డర్పై కంగనా సీరియస్ కామెంట్స్
మేఘాలయలో హనీమూన్కు వెళ్లిన ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్య కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
By Medi Samrat Published on 10 Jun 2025 10:26 AM IST
'చాలా ఆనందంగా ఉంది'.. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి ఫుల్ ఖుషీ అయిన మాజీ సీఎం
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేసిన తర్వాత జూన్ 6న కాశ్మీర్కు వందే భారత్ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
By Medi Samrat Published on 10 Jun 2025 10:05 AM IST
తిరువణ్ణామలై ఆలయ ప్రాంగణంలో అపచారం.. మాంసాహారం తిన్న వ్యక్తి.. భక్తుల్లో తీవ్ర ఆగ్రహం
తమిళనాడులోని తిరువణ్ణామలైలో అన్నామలై ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి మాంసాహారం తింటున్నట్లు కనిపించడంతో అక్కడ ఉద్రిక్తత చెలరేగింది
By అంజి Published on 10 Jun 2025 8:28 AM IST
శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం వాయిదా
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు పంపే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం...
By అంజి Published on 10 Jun 2025 7:59 AM IST
NIA చేతుల్లోకి సుహాస్ శెట్టి మర్డర్ కేస్
మాజీ బజరంగ్ దళ్ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ, హిందూ...
By Medi Samrat Published on 9 Jun 2025 9:12 PM IST
కేరళ తీరంలో అతిపెద్ద కంటైనర్ షిప్
ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ MSC IRINA సోమవారం కేరళలోని తిరువనంతపురంలోని విజింజం అంతర్జాతీయ ఓడరేవుకు చేరుకుంది.
By Medi Samrat Published on 9 Jun 2025 8:20 PM IST
దేశంలో 6 వేలు దాటిన కరోనా కేసులు..మరణాలు ఎన్నో తెలుసా?
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి.
By Knakam Karthik Published on 9 Jun 2025 11:48 AM IST
ఛత్తీస్గఢ్లో పోలీసుల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు..ఏఎస్పీ మృతి
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 11:08 AM IST














