జాతీయం - Page 112
కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి.. తొలి తెలుగు వ్యక్తిగా రికార్డ్
ఆంధ్రప్రదేశ్కు చెందిన అనుభవజ్ఞుడైన ఐఏఎస్ అధికారి కొండ్రు సంజయ్ మూర్తి.. ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా నియమితులైన తొలి...
By అంజి Published on 19 Nov 2024 10:10 AM IST
'ఇలాంటి నగరం దేశ రాజధానిగా ఉండాలా.?' ఢిల్లీ వాయు కాలుష్యంపై శశి థరూర్ ఆగ్రహం
ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దేశ రాజధానిలో సగటు 24 గంటల AQI 493.
By Medi Samrat Published on 19 Nov 2024 9:05 AM IST
కాలుష్య కోరల్లో సామాన్యుడు విల విల.. రాజధానిలో గాలి పీల్చడం 49 సిగరెట్లు తాగడంతో సమానం..!
దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ నగరాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది.
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 5:16 PM IST
ఈసారి యూట్యూబర్ను బెదిరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. రూ.2 కోట్లు ఇవ్వకుంటే..
లారెన్స్ బిష్ణోయ్ పేరుతో యూట్యూబర్కు బెదిరింపులు వచ్చాయి. యూట్యూబర్ సౌరభ్ జోషి నుండి ఆ గ్యాంగ్ 2 కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేసింది
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 3:24 PM IST
ఈరోజు కాదు.. ఏడు రోజుల తర్వాత.. ఈసీని సమయం కోరిన కాంగ్రెస్-బీజేపీ
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
By Medi Samrat Published on 18 Nov 2024 2:55 PM IST
కోరుకున్న చోటికి వెళ్లొచ్చు.. కైలాష్ గెహ్లాట్ బీజేపీలో చేరడంపై కేజ్రీవాల్ రియాక్షన్..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కైలాష్ గెహ్లాట్ మంత్రి పదవికి, ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 2:20 PM IST
ఉద్యోగం లేదని కుంగిపోలేదు.. బిడ్డను చూసుకుంటూ పని ఎలా చేసుకోవాలో ఆలోచించింది..!
నేడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరిగింది. డెలివరీ చేసేవాళ్లు కూడా పెరగారు.
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 11:07 AM IST
రాజధానిలో గ్రేప్-4 అమలు.. ఆన్లైన్లోనే క్లాసులు.. 50 శాతం ఉద్యోగులు ఇంటికే పరిమితం.. వాటిపై నిషేదం..!
రాజధానిలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అటువంటి పరిస్థితిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) నాల్గవ దశ నేటి నుండి అమలులోకి...
By Medi Samrat Published on 18 Nov 2024 9:44 AM IST
'ఆప్-కాంగ్రెస్' పొత్తు లేనట్లే..!
రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠ నెలకొంది. మూడు ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ లు క్రియాశీలకంగా మారాయి
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 6:00 PM IST
ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ పార్టీకి కోలుకోలేని షాక్..!
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రభుత్వ మంత్రి కైలాష్ గెహ్లాట్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు.
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 4:45 PM IST
హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్
భారత ఆర్మీ కోసం రూపొందించిన లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ మిస్సైల్ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి నిన్న...
By అంజి Published on 17 Nov 2024 10:16 AM IST
ఆసుపత్రిలో మిస్సైన చనిపోయిన రోగి కన్ను.. ఎలుక కొరికిందంటున్న వైద్యులు
శనివారం పాట్నాలోని నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఓ వ్యక్తి మరణించిన కొద్ది గంటలకే అతని కన్ను తప్పిపోయింది.
By అంజి Published on 17 Nov 2024 9:44 AM IST