జాతీయం - Page 114
విషాదం.. లోకల్ రైలు నుంచి కిందపడి ఐదుగురు మృతి
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలో సోమవారం రద్దీగా ఉండే లోకల్ రైలు నుంచి పడి ఐదుగురు మరణించారని రైల్వే అధికారులు...
By అంజి Published on 9 Jun 2025 10:43 AM IST
మంగళూరులో అరుదైన బుద్ధ విగ్రహం లభ్యం
మంగళూరులోని కద్రి వద్ద ఒక ముఖ్యమైన పురావస్తు పరిశోధనలో, 4 నుండి 6వ శతాబ్దాల నాటివని భావిస్తున్న పురాతన రాతి గుహల సమూహంతో పాటు ధ్యాన భంగిమలో ఉన్న...
By అంజి Published on 9 Jun 2025 9:14 AM IST
2026లో ఆ రెండు రాష్ట్రాల్లో అధికారం మాదే: అమిత్ షా
తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆశాభావం...
By Knakam Karthik Published on 8 Jun 2025 9:26 PM IST
దుబాయ్లో స్కూబా డైవింగ్ చేస్తూ 29 ఏళ్ల భారతీయ ఇంజనీర్ మృతి
కేరళకు చెందిన 29 ఏళ్ల ఇంజనీర్ దుబాయ్లో స్కూబా డైవింగ్ సెషన్లో మరణించాడు.
By Knakam Karthik Published on 8 Jun 2025 7:52 PM IST
9 రోజుల్లో 58 మరణాలు.. 16 రోజుల్లోనే 23 రెట్లు పెరిగిన కొవిడ్ కేసులు
దేశంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 378 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
By Medi Samrat Published on 8 Jun 2025 2:34 PM IST
అర్థరాత్రి ఢిల్లీలో భూకంపం
ఢిల్లీ-ఎన్సీఆర్లో ఆదివారం అర్థరాత్రి భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 8 Jun 2025 9:13 AM IST
మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. ఇంటర్నెట్ బంద్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. మైతేయ్ నాయకుల అరెస్ట్తో ఇంఫాల్లో ఘర్షణ నెలకొంది. నిరసనకారులు రోడ్లపై టైర్లకు నిప్పు పెట్టి ఆందోళన...
By అంజి Published on 8 Jun 2025 7:43 AM IST
తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా
జూన్ 4న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్ వేడుకలో ఎం.చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక రాష్ట్ర...
By Medi Samrat Published on 7 Jun 2025 3:49 PM IST
Video: హైవేపై ల్యాండ్ అయిన హెలికాప్టర్..పార్క్ చేసి ఉన్న కారు ధ్వంసం
ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన హెలికాప్టర్ ఉత్తరాఖండ్లోని ఓ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
By Knakam Karthik Published on 7 Jun 2025 3:30 PM IST
రూ.151 కోట్ల భారీ విరాళం ప్రకటించిన ముకేశ్ అంబానీ
తన గురువు, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎం.ఎం.శర్మకు హృదయపూర్వక నివాళిగా, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తాను చదువుకున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్...
By Medi Samrat Published on 7 Jun 2025 3:14 PM IST
పెను ప్రమాదం నుండి తప్పించుకున్న తేజస్వీ యాదవ్
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు, బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు.
By Medi Samrat Published on 7 Jun 2025 12:45 PM IST
బెంగళూరు తొక్కిసలాట ఘటన విషయమై ఉన్నతాధికారులు సస్పెండ్.. కానిస్టేబుల్ ఏం చేశాడంటే..
బెంగళూరులోని మడివాలా పోలీస్ స్టేషన్కు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ శుక్రవారం విధానసౌధ నుండి రాజ్ భవన్కు యూనిఫాంలో నడిచి వెళ్లారు.
By Medi Samrat Published on 7 Jun 2025 9:00 AM IST














