జాతీయం - Page 115
బెంగళూరు తొక్కిసలాట.. విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి...
By Medi Samrat Published on 6 Jun 2025 9:54 PM IST
'మా తప్పు లేదు.. అంతా వాళ్లదే' : కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవ సంబరాల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమపై దాఖలైన...
By Medi Samrat Published on 6 Jun 2025 7:58 PM IST
ఎలోన్ మస్క్ స్టార్లింక్ ఇంటర్నెట్ను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఎలోన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ సంస్థ భారత ప్రభుత్వం నుండి కీలక ఆమోదం పొందింది.
By Medi Samrat Published on 6 Jun 2025 6:42 PM IST
బక్రీద్ వస్తోంది.. అలాంటి వీడియోలను పోస్ట్ చేయకండి
జూన్ 6, శనివారం బక్రీద్ వేడుకలకు ముందు ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆంక్షలను జారీ చేసింది.
By Medi Samrat Published on 6 Jun 2025 6:35 PM IST
రూ.10 కోట్ల విలువైన తిమింగలం వాంతి స్వాధీనం చేసుకున్న పోలీసులు
దక్షిణ గోవాలో ముగ్గురు వ్యక్తుల నుండి సుమారు రూ. 10 కోట్ల విలువైన తిమింగలం వాంతి లేదా ఆంబర్గ్రిస్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
By Medi Samrat Published on 6 Jun 2025 3:30 PM IST
'నేను దొంగను కాను..' కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభం మొత్తం కథను వివరించిన విజయ్ మాల్యా
విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభం మొత్తం కథను వివరించాడు.
By Medi Samrat Published on 6 Jun 2025 2:19 PM IST
దేశంలో 5 వేలు దాటిన కోవిడ్ పాజిటివ్ కేసులు..మరణాలు ఎన్నో తెలుసా?
దేశంలో కరోనా వైరస్ మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది
By Knakam Karthik Published on 6 Jun 2025 12:15 PM IST
బెంగళూరు తొక్కిసలాట కేసులో కీలక పరిణామం.. RCB నుంచి తొలి అరెస్ట్
చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి), ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డిఎన్ఎ ఎంటర్టైన్మెంట్...
By Medi Samrat Published on 6 Jun 2025 10:21 AM IST
పీఎం కిసాన్పై కీలక అప్డేట్..ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసే పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది.
By Knakam Karthik Published on 6 Jun 2025 9:41 AM IST
రైల్వేలో మైలురాయి, ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జి..నేడే ప్రారంభం
జమ్మూకాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు.
By Knakam Karthik Published on 6 Jun 2025 7:07 AM IST
శర్మిష్ట పనోలికి బెయిల్
ఇస్లాంపై అవమానకరమైన వ్యాఖ్యలకు అరెస్టయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి కలకత్తా హైకోర్టు జూన్ 5 గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
By Medi Samrat Published on 5 Jun 2025 9:15 PM IST
MP Mahua Moitra : జర్మనీలో రహస్యంగా ఎంపీ మహువా మొయిత్రా వివాహం.. ఫొటో వైరల్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మే 3న జర్మనీలోని బెర్లిన్లో బిజు జనతాదళ్ (బిజెడి) నాయకుడు పినాకి మిశ్రాను వివాహం చేసుకున్నారు.
By Medi Samrat Published on 5 Jun 2025 9:00 PM IST














