టాప్ స్టోరీస్ - Page 20
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఎన్డీఏ
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) శుక్రవారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేసింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 10:29 AM IST
ఆ ఉద్యోగులను తెలంగాణకు పంపుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
తెలంగాణకు చెందిన 58 మంది క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 10:22 AM IST
హిందువైన నా భార్య ఉష క్రైస్తవంలోకి మారొచ్చు: యూఎస్ ఉపాధ్యక్షుడు
హిందువైన తన భార్య ఉష క్రైస్తవంలోకి మారే ఛాన్స్ ఉందని, మారకపోయినా తనకేం ఇబ్బంది లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.
By అంజి Published on 31 Oct 2025 10:18 AM IST
ఖమ్మంలో సీపీఎం రైతు సంఘం నాయకుడు, మాజీ సర్పంచ్ హత్య
ఖమ్మం జిల్లా దారుణం జరిగింది. సీపీఎం నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చింతకాని మండలం పాతర్లపాడు..
By అంజి Published on 31 Oct 2025 9:36 AM IST
దారుణం.. చేతబడికి నిరాకరించిందని.. భార్యపై వేడి చేపల కూర పోసిన వ్యక్తి
కేరళలోని కొల్లం జిల్లాలో బ్లాక్ మ్యాజిక్లో పాల్గొనడానికి నిరాకరించినందుకు భర్త.. తన భార్యపై వేడి చేపల కూర పోశాడు.
By అంజి Published on 31 Oct 2025 9:13 AM IST
Jemimah Rodrigues : ప్రతిరోజూ ఏడ్చాను.. చాలా బాధపడ్డాను..
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్లో భారత్ను విజయపథంలో నడిపించిన భారత మహిళల జట్టు బ్యాట్స్మెన్ జెమిమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి గురై కన్నీళ్లను అదుపు...
By Medi Samrat Published on 31 Oct 2025 8:52 AM IST
నేడే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం.. ఆసక్తికరంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
మహ్మద్ అజారుద్దీన్ను మంత్రివర్గంలో చేర్చుకోవడం ద్వారా మైనారిటీ నాయకుడికి ప్రాతినిధ్యం కల్పించాలనే దీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చిన తర్వాత
By అంజి Published on 31 Oct 2025 8:30 AM IST
కిలో ఉల్లి ధర రూ. 220.. టమోటా రేటు రూ.200 పైనే..
ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్లో సరిహద్దు వాణిజ్యం నిలిచిపోయింది.
By Medi Samrat Published on 31 Oct 2025 8:25 AM IST
Telangana: దారుణం.. బతికుండగానే మార్చురీలో పెట్టారు.. చివరికి..
బతికి ఉండగానే రోగిని మార్చురీలో పెట్టారు ఆస్పత్రి సిబ్బంది. ఈ ఘటన మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
By అంజి Published on 31 Oct 2025 7:41 AM IST
రైల్వేలో 2,569 ఇంజినీర్ పోస్టులు.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
By అంజి Published on 31 Oct 2025 7:28 AM IST
Kamareddy: అత్తమామల వేధింపులు.. తట్టుకోలేక అల్లుడు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయిలో గురువారం తన అత్తమామల వేధింపులు భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 31 Oct 2025 7:10 AM IST
టీటీడీ నెయ్యి కల్తీ కేసు.. మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు అరెస్ట్
నెయ్యి కల్తీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) టిటిడి మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి...
By అంజి Published on 31 Oct 2025 7:01 AM IST














