టాప్ స్టోరీస్ - Page 20
పాకిస్థాన్లో ఆకస్మిక వరదల కారణంగా 154 మంది మృతి
గత 24 గంటల్లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కనీసం 154 మంది మరణించారని, అనేక మంది...
By Knakam Karthik Published on 15 Aug 2025 7:57 PM IST
పురాతన సమాధి పక్కన నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఐదుగురు మృతి
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 7:22 PM IST
అలా చేస్తే 240 సీట్లకు ఎందుకు పరిమితం అవుతాం: బండి సంజయ్
దేశంలో ఓట్ల చోరీ జరిగిందని చెప్పిన రాహుల్గాంధీ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరి అయింది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...
By Knakam Karthik Published on 15 Aug 2025 7:04 PM IST
2019లో ఓ రాక్షసుడు మద్య నిషేధం చేస్తానని మహిళల తాళిబొట్లు తెంచాడు: లోకేశ్
స్త్రీ శక్తి పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు
By Knakam Karthik Published on 15 Aug 2025 6:19 PM IST
మహిళల ఆశీస్సులు ఉన్నంత వరకు కొండలనైనా పిండి చేస్తాం: సీఎం చంద్రబాబు
మీ ఆనందం కోసమే మేం అహర్నిశల పని చేస్తున్నాం..అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు
By Knakam Karthik Published on 15 Aug 2025 5:50 PM IST
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు..ముగ్గురు మృతి
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 15 Aug 2025 4:30 PM IST
ఢిల్లీలో సీఎం బంగ్లా దావత్లు చేసుకోడానికి కాదు..సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:54 PM IST
మహిళలకు గుడ్న్యూస్..ఉచిత బస్సు పథకం ప్రారంభించిన సీఎం
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం "స్త్రీ శక్తి'ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:23 PM IST
క్లౌడ్ బరస్ట్ ఘటనలో 65కి చేరిన మరణాలు..వంద మందికి పైగా అదృశ్యం
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్లో శుక్రవారం సంభవించిన భారీ మేఘాల విస్ఫోటనం కారణంగా మరణించిన వారి సంఖ్య 65 కి చేరుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:20 PM IST
హైదరాబాద్లో మరో అక్రమ సరోగసి సెంటర్ గుట్టురట్టు..పేదమహిళలే వీరి టార్గెట్
హైదరాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఘటన మరువక ముందే మరో ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:06 PM IST
పంద్రాగస్టు వేళ విషాదం.. స్కూల్ గోడ కూలి చిన్నారి మృతి
రాజస్థాన్లోని ఉదయపూర్లోని పత్తర్ పాడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న పాఠశాల బాల్కనీ గోడ కూలిపోవడంతో ఒక బాలిక మరణించగా, మరొక బాలిక గాయపడినట్లు అధికారులు...
By అంజి Published on 15 Aug 2025 1:30 PM IST
ఏపీ, తెలంగాణ మధ్య వాటర్ వార్.. వేడి పెంచుతున్న సీఎంల వ్యాఖ్యలు
నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎంల వ్యాఖ్యలు వేడి పెంచుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్ట్పై తగ్గేది లేదని, ఈ ప్రాజెక్ట్తో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని...
By అంజి Published on 15 Aug 2025 12:49 PM IST