టాప్ స్టోరీస్ - Page 21

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Minister Tummala Nageswara Rao, compensation, farmers, crops
Telangana: పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 పరిహారం

తుపాను ప్రభావిత ప్రాంతాలైన హుస్నాబాద్, ఖమ్మంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యటించి మొన్న తుపాను నష్టాన్ని అంచనా వేశారు.

By అంజి  Published on 31 Oct 2025 6:52 AM IST


Jemimah Rodrigues, India, final, Australia, Womens World Cup, IND vs AUS
WWC: ఆస్ట్రేలియాపై అద్భుత విజయం.. ఫైనల్‌కు భారత్‌.. ఈ సారి ఎవరు గెలిచినా చరిత్రే

ఉమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ విజయం సాధించింది. దీంతో భారత్‌ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

By అంజి  Published on 31 Oct 2025 6:36 AM IST


horoscsope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు

ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు...

By అంజి  Published on 31 Oct 2025 6:19 AM IST


Rain Alert : రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

శుక్రవారం(31-10-2025) కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా...

By Medi Samrat  Published on 30 Oct 2025 9:20 PM IST


మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం : సీఎం
మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం : సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మొంథా తుఫాను కారణంగా రాష్ట్రానికి ₹5,265 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.

By Medi Samrat  Published on 30 Oct 2025 8:30 PM IST


CBSE టెన్త్‌, 12 పరీక్షల ఫైనల్‌ డేట్‌ షీట్స్‌ విడుదల
CBSE టెన్త్‌, 12 పరీక్షల ఫైనల్‌ డేట్‌ షీట్స్‌ విడుదల

2026లో జరగనున్న సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని సీబీఎస్‌ఈ (CBSE) స్పష్టం...

By Medi Samrat  Published on 30 Oct 2025 8:00 PM IST


తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్

జస్టిస్ సూర్యకాంత్ దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు.

By Medi Samrat  Published on 30 Oct 2025 7:39 PM IST


అజారుద్దీన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా కుట్రలు చేస్తున్నారు
అజారుద్దీన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా కుట్రలు చేస్తున్నారు

మహమ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.

By Medi Samrat  Published on 30 Oct 2025 7:30 PM IST


యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాధితుల్లో తెలుగు వాళ్ళు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాధితుల్లో తెలుగు వాళ్ళు

ఉత్తర్‌ప్రదేశ్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on 30 Oct 2025 7:11 PM IST


మోకాలి లోతు బురదలో దిగి.. నేలకొరిగిన పంటను పరిశీలించి..
మోకాలి లోతు బురదలో దిగి.. నేలకొరిగిన పంటను పరిశీలించి..

మోకాలు లోతు బురదలో దిగారు. అన్నదాత కష్టాన్ని విని ఓదార్చారు. తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని పంట పొలాల మధ్యకు వెళ్లి పరిశీలించారు. అరటి రైతుల...

By Medi Samrat  Published on 30 Oct 2025 6:40 PM IST


42 నుంచి 26 నిమిషాలకు త‌గ్గిన ఓపీ సేవ‌ల స‌మ‌యం
42 నుంచి 26 నిమిషాలకు త‌గ్గిన ఓపీ సేవ‌ల స‌మ‌యం

కూట‌మి ప్ర‌భుత్వం జూన్ 2024లో అధికారంలోకొచ్చిన‌ప్ప‌ట్నించి ప్ర‌భుత్వ‌ వైద్య రంగాన్ని మెరుగుప‌ర‌చ‌డానికి చేప‌ట్టిన ప్ర‌య‌త్నాలు సానుకూల ఫ‌లితాల్ని...

By Medi Samrat  Published on 30 Oct 2025 6:36 PM IST


మైదానంలో పంత్.. జెర్సీ నెంబర్ చూసి అంతా షాక్..!
మైదానంలో పంత్.. జెర్సీ నెంబర్ చూసి అంతా షాక్..!

గాయం నుండి కోలుకున్న రిషబ్ పంత్ దక్షిణాఫ్రికా 'ఏ'తో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ 'ఏ' జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. బెంగళూరులోని...

By Medi Samrat  Published on 30 Oct 2025 5:50 PM IST


Share it