టాప్ స్టోరీస్ - Page 21
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. బంధు...
By అంజి Published on 6 Oct 2025 6:07 AM IST
హామీలు బారెడు, అమలు మాత్రం మూరెడు...ఏపీ సర్కార్పై షర్మిల ఫైర్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో' పథకంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 9:10 PM IST
గాజాపై దాడులు ఆపకుంటే హమాస్ను తుడిచేస్తాం..ట్రంప్ వార్నింగ్
గాజాలో అధికారాన్ని, నియంత్రణను వదులుకోకపోతే హమాస్ "పూర్తిగా నిర్మూలించబడుతుందని" అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు
By Knakam Karthik Published on 5 Oct 2025 8:14 PM IST
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు స్వచ్ఛతా అవార్డులు
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛతా అవార్డులు ప్రదానం చేయనున్నారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 7:33 PM IST
కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ ప్రచార బస్సు సీజ్ చేయనున్న సిట్
విజయ్ ఉపయోగించిన బస్సును మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్వాధీనం చేసుకుంటుందని అధికారులు తెలిపారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 7:09 PM IST
ప్రవక్తపై వివాదాస్పద కామెంట్స్..ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు
ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో ప్రవక్త మహ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఎమ్మెల్యే టి రాజా సింగ్ పై షహాలిబండ పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 6:31 PM IST
డార్జిలింగ్లో భారీ వర్షం, కొండచరియలు విరిగిపడటంతో 11 మంది మృతి
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో మిరిక్లో కొండచరియలు విరిగిపడి కనీసం 11 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 5:50 PM IST
తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్దిపై దేవాదాయ, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 4:23 PM IST
బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్తో మంత్రి పొన్నం కీలక భేటీ
బీసీ రిజర్వేషన్ల తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 4:15 PM IST
అనంతలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం
అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 3:40 PM IST
సీఎం రేవంత్ నిర్ణయాలు దుర్మార్గమైనవి..ఆర్టీసీ ఛార్జీలపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ లో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 2:40 PM IST
హన్మకొండలో 6.5 కిలోల పాంగోలిన్ పొలుసుల స్వాధీనం.. నలుగురిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ
వన్యప్రాణుల అక్రమ రవాణాపై చేపట్టిన ఒక ప్రధాన ఆపరేషన్లో, హైదరాబాద్ జోనల్ యూనిట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ..
By అంజి Published on 5 Oct 2025 1:30 PM IST