టాప్ స్టోరీస్ - Page 21
క్లౌడ్ బరస్ట్ ఘటనలో 65కి చేరిన మరణాలు..వంద మందికి పైగా అదృశ్యం
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్లో శుక్రవారం సంభవించిన భారీ మేఘాల విస్ఫోటనం కారణంగా మరణించిన వారి సంఖ్య 65 కి చేరుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:20 PM IST
హైదరాబాద్లో మరో అక్రమ సరోగసి సెంటర్ గుట్టురట్టు..పేదమహిళలే వీరి టార్గెట్
హైదరాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఘటన మరువక ముందే మరో ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:06 PM IST
పంద్రాగస్టు వేళ విషాదం.. స్కూల్ గోడ కూలి చిన్నారి మృతి
రాజస్థాన్లోని ఉదయపూర్లోని పత్తర్ పాడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న పాఠశాల బాల్కనీ గోడ కూలిపోవడంతో ఒక బాలిక మరణించగా, మరొక బాలిక గాయపడినట్లు అధికారులు...
By అంజి Published on 15 Aug 2025 1:30 PM IST
ఏపీ, తెలంగాణ మధ్య వాటర్ వార్.. వేడి పెంచుతున్న సీఎంల వ్యాఖ్యలు
నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎంల వ్యాఖ్యలు వేడి పెంచుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్ట్పై తగ్గేది లేదని, ఈ ప్రాజెక్ట్తో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని...
By అంజి Published on 15 Aug 2025 12:49 PM IST
నిజమెంత: పాక్ మళ్లీ దాడులు చేస్తే భారత్ అమెరికాకు ఫిర్యాదు చేస్తుందని నేవీ వైస్ అడ్మిరల్ చెప్పారా?
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు చెందిన ఆరు విమానాలు- ఐదు ఫైటర్ జెట్లు, ఒక పెద్ద విమానం కూలిపోయాయని ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Aug 2025 12:29 PM IST
ఏపీలో మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిందో భార్య.
By అంజి Published on 15 Aug 2025 11:40 AM IST
వారికి రూ.15,000 ప్రోత్సాహకం.. కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
By అంజి Published on 15 Aug 2025 10:59 AM IST
Telangana: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
దేశ ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 15 Aug 2025 10:08 AM IST
Independence Day: జాతీయ జెండా ఎగురవేసిన సీఎం చంద్రబాబు
దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరంగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
By అంజి Published on 15 Aug 2025 9:38 AM IST
దేశ ప్రజలకు గుడ్న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ గుడ్న్యూస్ చెప్పారు. ఈ దీపావళి లోపు ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించనున్నట్టు ప్రకటించారు.
By అంజి Published on 15 Aug 2025 9:16 AM IST
Telangana: డిగ్రీ పట్టా లేని 30,000 మంది పోలీసులకు శుభవార్త
తెలంగాణలో డిగ్రీలు పూర్తి చేయని దాదాపు 30,000 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు శుభవార్త!
By అంజి Published on 15 Aug 2025 9:00 AM IST
మళ్లీ చెబుతున్నా.. నీరు, రక్తం కలిసి ప్రవహించవు: ప్రధాని మోదీ
ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు పండుగ చేసుకునే రోజని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన...
By అంజి Published on 15 Aug 2025 8:15 AM IST