టాప్ స్టోరీస్ - Page 22
తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్దిపై దేవాదాయ, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 4:23 PM IST
బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్తో మంత్రి పొన్నం కీలక భేటీ
బీసీ రిజర్వేషన్ల తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 4:15 PM IST
అనంతలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం
అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 3:40 PM IST
సీఎం రేవంత్ నిర్ణయాలు దుర్మార్గమైనవి..ఆర్టీసీ ఛార్జీలపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ లో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 2:40 PM IST
హన్మకొండలో 6.5 కిలోల పాంగోలిన్ పొలుసుల స్వాధీనం.. నలుగురిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ
వన్యప్రాణుల అక్రమ రవాణాపై చేపట్టిన ఒక ప్రధాన ఆపరేషన్లో, హైదరాబాద్ జోనల్ యూనిట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ..
By అంజి Published on 5 Oct 2025 1:30 PM IST
మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే?
మిడ్ క్యాప్స్ అంటే మధ్య స్థాయి మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు. ఇవి ఇన్వెస్టర్లకు అధిక వృద్ధి సామర్థ్యాన్ని అందిస్తాయి.
By అంజి Published on 5 Oct 2025 12:30 PM IST
Video: మహిళను అనుచితంగా తాకిన బ్లింకిట్ డెలివరీ ఏజెంట్.. అక్కడ చేయి వేసి..
బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ అనుచితంగా ప్రవర్తించాడని, పార్శిల్ డెలివరీ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి తనను అనుచితంగా తాకాడని ఓ మహిళ ఆరోపించింది.
By అంజి Published on 5 Oct 2025 11:29 AM IST
రైతుల సమ్మతితో మాత్రమే RRR కోసం భూసేకరణ: మంత్రి కోమటిరెడ్డి
రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగం విషయంలో రైతులు అనవసరంగా భయపడవద్దని, రైతుల సమ్మతితో మాత్రమే ప్రభుత్వం ముందుకు సాగుతుందని..
By అంజి Published on 5 Oct 2025 10:29 AM IST
రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ ఎప్పుడంటే?
హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది గర్ల్ఫ్రెండ్'. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
By అంజి Published on 5 Oct 2025 9:39 AM IST
10 మంది పిల్లలు మృతి.. విషపూరిత దగ్గు సిరప్ రాసిన డాక్టర్ ప్రవీణ్ అరెస్ట్
మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో 10 మంది పిల్లలు మరణించిన తరువాత, మరణాలకు కారణమైన కలుషితమైన దగ్గు సిరప్ను..
By అంజి Published on 5 Oct 2025 8:50 AM IST
త్వరలోనే పీహెచ్సీ వైద్యుల సమస్యల పరిష్కారం: మంత్రి సత్య కుమార్
సెప్టెంబర్ 29 నుండి సమ్మె చేస్తున్న పీహెచ్సీ వైద్యుల సమస్యలను పరిష్కరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని..
By అంజి Published on 5 Oct 2025 8:07 AM IST
రేపటి నుంచి ప్లాట్లు, ఫ్లాట్లను వేలం వేయనున్న తెలంగాణ హౌసింగ్ బోర్డు
హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ఫ్లాట్లు, భూములను, వాణిజ్య ప్లాట్లను తెలంగాణ హౌసింగ్ బోర్డు వచ్చే వారం వేలం వేయనుంది.
By అంజి Published on 5 Oct 2025 7:41 AM IST