టాప్ స్టోరీస్ - Page 22
స్టూడియోలో బందీలుగా ఉన్న 20 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?
ముంబైలోని ఓ స్టూడియోలో 15 నుంచి 20 మంది చిన్నారులను బందీలుగా ఉంచిన షాకింగ్ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది.
By Medi Samrat Published on 30 Oct 2025 5:12 PM IST
యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్
యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే, వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 30 Oct 2025 3:40 PM IST
Video : పర్సు దొంగ లాక్కెళ్లాడట.. ఏసీ కోచ్ కిటికీని పగులగొట్టింది
రైలు ప్రయాణంలో తన పర్సును దొంగిలించినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ కోపంతో ఒక మహిళ తన ఏసీ కోచ్ కిటికీని పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో...
By Medi Samrat Published on 30 Oct 2025 3:32 PM IST
మొంథా తుఫాన్..నీట మునిగిన వరంగల్, హన్మకొండ
మొంత తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రధాన కార్యాలయం జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో జనజీవనం స్తంభించింది
By Knakam Karthik Published on 30 Oct 2025 1:30 PM IST
ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి..వీడియోకాన్ఫరెన్స్లో సీఎం రేవంత్
తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 30 Oct 2025 12:55 PM IST
Video: పెన్నా నది బ్యారేజీ వద్ద తప్పిన పెను ప్రమాదం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది బ్యారేజి వద్ద భారీ ప్రమాదం తప్పింది
By Knakam Karthik Published on 30 Oct 2025 12:46 PM IST
ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
తెలంగాణ ప్రభుత్వం కళాశాలలపై విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించింది
By Knakam Karthik Published on 30 Oct 2025 12:21 PM IST
వలసదారులకు అమెరికా మరో షాక్..ఆ నిర్ణయంతో భారతీయులపైనా ఎఫెక్ట్
అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాకిచ్చింది.
By Knakam Karthik Published on 30 Oct 2025 11:37 AM IST
ఆపరేషన్ సింధూర్ తర్వాత..భారత త్రివిధ దళాల కీలక యుద్ధాభ్యాసం
భారత సైన్యం నేటి నుండి ‘ఎక్సర్సైజ్ త్రిశూల్’ పేరుతో భారీ స్థాయి త్రివిధ దళాల యుద్ధాభ్యాసాన్ని ప్రారంభించబోతోంది
By Knakam Karthik Published on 30 Oct 2025 10:44 AM IST
విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పాలక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం షాక్
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 30 Oct 2025 10:26 AM IST
హైదరాబాద్లో యువతిపై దారుణం..వేలి గోర్లు పీకి, ప్రైవేట్ భాగాలపై దాడి
హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో ఓ యువతి పై ఐటీ ఉద్యోగి చేసిన దారుణం కలకలం రేపింది
By Knakam Karthik Published on 30 Oct 2025 10:16 AM IST
Video : మహిళా డిఎస్పీ.. స్నేహితురాలి ఇంట్లో నుండి 2 లక్షలు కొట్టేసింది..!
భోపాల్లోని ఒక మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) తన స్నేహితురాలి ఇంట్లో నుంచి రూ. 2 లక్షలు, మొబైల్ ఫోన్ను దొంగిలించారని ఆరోపణలు...
By Medi Samrat Published on 30 Oct 2025 9:20 AM IST














