టాప్ స్టోరీస్ - Page 22
కొత్త వీసా రూల్ను ప్రవేశపెట్టిన అమెరికా..భారతీయులకు ఇబ్బందులే
వలసేతర వీసా దరఖాస్తుదారులందరూ వారి పౌరసత్వం లేదా నివాస దేశంలో మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అమెరికా కొత్త వీసా నియమాన్ని ప్రవేశపెట్టింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 10:48 AM IST
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ ఎంపీల వర్క్షాప్
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు రోజుల వర్క్షాప్ను ప్రారంభించింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 10:32 AM IST
Andhrapradesh: జైలు వార్డర్పై దాడి చేసి పారిపోయిన రిమాండ్ ఖైదీల అరెస్టు
ఆంధ్రప్రదేశ్లోని చోడవరం సబ్-జైలు నుండి హింసాత్మకంగా తప్పించుకున్న ఇద్దరు రిమాండ్ ఖైదీలను 24 గంటల్లోనే పట్టుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 8 Sept 2025 10:20 AM IST
రష్యాపై కొత్త చర్యలకు సిద్ధమని ట్రంప్ వార్నింగ్..భారత్పైనా ప్రభావం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం రష్యాపై “రెండో దశ ఆంక్షలు” విధించేందుకు సిద్ధమని సంకేతం...
By Knakam Karthik Published on 8 Sept 2025 10:18 AM IST
నేడు ఈ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?
చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో ఆలోచించి మాట్లాడాలి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగాలలో...
By జ్యోత్స్న Published on 8 Sept 2025 9:43 AM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్న్యూస్!
స్టీల్, సిమెంట్పై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంత భారం తగ్గనుంది.
By అంజి Published on 8 Sept 2025 9:33 AM IST
Hyderabad: నగరంలో పారిశుద్ధ్య డ్రైవ్.. ఒక్క రోజే 11,000 టన్నుల చెత్త తొలగించిన జీహెచ్ఎంసీ
నగరం అంతటా 11 రోజుల గణేష్ చతుర్థి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన తర్వాత..
By అంజి Published on 8 Sept 2025 9:05 AM IST
ఒప్పందానికి అంగీకరించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. ఇదే నా చివరి హెచ్చరిక..!
పాలస్తీనా తిరుగుబాటు గ్రూపు హమాస్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
By Medi Samrat Published on 8 Sept 2025 8:57 AM IST
తొమ్మిదో తరగతి బాలికపై కారులో అత్యాచారం.. లిఫ్ట్ అడిగి ఎక్కిన పాపానికి..
ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. 9వ తరగతి చదువుతున్న బాలికపై కారులో ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 8 Sept 2025 7:48 AM IST
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ బిగ్ అప్డేట్
రాష్ట్రంలోని 163 ప్రదేశాలలో అన్ని టిడ్కో గృహ ప్రాజెక్టులు మార్చి 31, 2026 నాటికి పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు.
By అంజి Published on 8 Sept 2025 7:34 AM IST
అమరావతి క్వాంటమ్ మిషన్ కోసం రెండు కమిటీల ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు
త్వరలో రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్లో భాగంగా రెండు కమిటీలను ప్రభుత్వం...
By అంజి Published on 8 Sept 2025 6:57 AM IST
మూడో భార్య చేతిలో వ్యక్తి దారుణ హత్య.. డెడ్బాడీని తాళ్లు, చీరలతో కట్టి.. ఆపై..
మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో 60 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని సంచి, దుప్పటిలో చుట్టి బావిలో పడవేయడం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
By అంజి Published on 8 Sept 2025 6:37 AM IST