టాప్ స్టోరీస్ - Page 23
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్న్యూస్!
స్టీల్, సిమెంట్పై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంత భారం తగ్గనుంది.
By అంజి Published on 8 Sept 2025 9:33 AM IST
Hyderabad: నగరంలో పారిశుద్ధ్య డ్రైవ్.. ఒక్క రోజే 11,000 టన్నుల చెత్త తొలగించిన జీహెచ్ఎంసీ
నగరం అంతటా 11 రోజుల గణేష్ చతుర్థి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన తర్వాత..
By అంజి Published on 8 Sept 2025 9:05 AM IST
ఒప్పందానికి అంగీకరించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. ఇదే నా చివరి హెచ్చరిక..!
పాలస్తీనా తిరుగుబాటు గ్రూపు హమాస్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
By Medi Samrat Published on 8 Sept 2025 8:57 AM IST
తొమ్మిదో తరగతి బాలికపై కారులో అత్యాచారం.. లిఫ్ట్ అడిగి ఎక్కిన పాపానికి..
ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. 9వ తరగతి చదువుతున్న బాలికపై కారులో ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 8 Sept 2025 7:48 AM IST
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ బిగ్ అప్డేట్
రాష్ట్రంలోని 163 ప్రదేశాలలో అన్ని టిడ్కో గృహ ప్రాజెక్టులు మార్చి 31, 2026 నాటికి పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు.
By అంజి Published on 8 Sept 2025 7:34 AM IST
అమరావతి క్వాంటమ్ మిషన్ కోసం రెండు కమిటీల ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు
త్వరలో రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్లో భాగంగా రెండు కమిటీలను ప్రభుత్వం...
By అంజి Published on 8 Sept 2025 6:57 AM IST
మూడో భార్య చేతిలో వ్యక్తి దారుణ హత్య.. డెడ్బాడీని తాళ్లు, చీరలతో కట్టి.. ఆపై..
మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో 60 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని సంచి, దుప్పటిలో చుట్టి బావిలో పడవేయడం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
By అంజి Published on 8 Sept 2025 6:37 AM IST
నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం.. సీఎం రేవంత్ అభినందనలు
ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి
By అంజి Published on 8 Sept 2025 6:28 AM IST
భారత్ సంచలన విజయం..ఎనిమిదేళ్ల తర్వాత హాకీ ఆసియా కప్కు అర్హత
ఎనిమిది సంవత్సరాల తర్వాత హాకీ ఆసియా కప్ ఫైనల్కు భారత్ అర్హత సాధించింది.
By Knakam Karthik Published on 7 Sept 2025 9:47 PM IST
ఎన్నికల్లో ఎదురుదెబ్బలు..జపాన్ ప్రధాని పదవికి షిగెరు ఇషిబా రాజీనామా
జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా ఆదివారం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 9:32 PM IST
ఇద్దరు యువకులు బ్రెయిన్ డెడ్..అవయవదానంతో నిలిచిన ఆరుగురి ప్రాణాలు
ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీవందన్ అవయవ దాన కార్యక్రమం కింద ఇద్దరు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలను అవసరమైన రోగులకు దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు...
By Knakam Karthik Published on 7 Sept 2025 9:00 PM IST
కాంగ్రెస్ పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారింది: హరీశ్రావు
కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయం..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 8:30 PM IST