టాప్ స్టోరీస్ - Page 23
వీకెండ్కు ఛలో శ్రీశైలం..!
ఈ వర్షాకాలంలో, శ్రీశైలం ఆనకట్ట సందర్శన మిస్ అవ్వకూడదు. ఇటీవల ఆరు గేట్లు తెరిచారు.
By Medi Samrat Published on 14 Aug 2025 7:30 PM IST
Nalgonda : మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు
2013 ఏప్రిల్లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 24 ఏళ్ల వ్యక్తికి తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఒక కోర్టు గురువారం మరణశిక్ష...
By Medi Samrat Published on 14 Aug 2025 6:45 PM IST
లిక్కర్ కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం : గోనె ప్రకాష్ రావు
దేశంలో సూట్ కేస్ కంపెనీలు పెట్టి దోచుకున్న ముఖ్యమంత్రులు వారి తనయులు చాలా మంది కటకటాలు లెక్కపెట్టారు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి వందల కోట్లు...
By Medi Samrat Published on 14 Aug 2025 6:03 PM IST
24 గంటల్లో పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు
రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
By Medi Samrat Published on 14 Aug 2025 5:16 PM IST
వైసీపీ సభ్యులు సభకు రాకుంటే వారి ప్రశ్నలను వేరే పార్టీకి కేటాయించే యోచన
రాష్ట్ర శాసన సభ సమావేశాల సమయంలో ప్రతి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో 10 ప్రశ్నలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుందని, పార్టీల సంఖ్యా...
By Medi Samrat Published on 14 Aug 2025 5:02 PM IST
కిష్త్వార్లో క్లౌడ్ బరస్ట్.. 17 మంది మృతి
గురువారం జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లో క్లౌడ్ బరస్ట్ సంభవించి 17 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
By Medi Samrat Published on 14 Aug 2025 4:54 PM IST
నటి పవిత్ర మరోసారి అరెస్ట్
రేణుకా స్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రియురాలు పవిత్రా గౌడ మరో సారి అరెస్ట్ అయ్యారు.
By Medi Samrat Published on 14 Aug 2025 4:48 PM IST
రేపటి నుంచి అందుబాటులోకి రానున్న FASTag వార్షిక పాస్
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యొక్క అన్ని రహదారులపై స్వాతంత్ర్య దినోత్సవం నుండి వార్షిక పాస్ పథకం అమలుకానుంది.
By Medi Samrat Published on 14 Aug 2025 4:00 PM IST
సీఎం యోగిని పొగిడిన మహిళా ఎమ్మెల్యేకు ఊహించని షాక్..!
సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ను పార్టీ నుంచి బహిష్కరించింది.
By Medi Samrat Published on 14 Aug 2025 3:10 PM IST
ఆయనో 'దిగ్గజం'.. ఆయనకో దిగ్గజం.. ఆ ఇంట విషాదం..!
1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు, టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తండ్రి వెస్ పేస్ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
By Medi Samrat Published on 14 Aug 2025 2:15 PM IST
వరద సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల: మంత్రి పొంగులేటి
వరద సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేసినట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 1:30 PM IST
హత్య కేసులో నటుడికి షాక్..బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది
By Knakam Karthik Published on 14 Aug 2025 12:41 PM IST