టాప్ స్టోరీస్ - Page 24
రిజర్వాయర్ వాటర్ లెవెల్ రికార్డర్స్ బాధ్యతలు ఆ శాఖకు బదిలీ
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లోని '77 ఆటోమాటిక్ రిజర్వాయర్ వాటర్ లెవెల్ రికార్డర్స్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
By Knakam Karthik Published on 30 Oct 2025 8:00 AM IST
స్పామ్ కాల్స్కి చెక్ పెట్టేలా ట్రాయ్ కొత్త సిస్టమ్
ట్రూకాలర్ యాప్ ద్వారా కాలర్ పేరు తెలుసుకునే అవసరం ఇక తగ్గిపోనుంది.
By Knakam Karthik Published on 30 Oct 2025 7:22 AM IST
తుఫాన్ అనంతర పరిస్థితులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
మొంథా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఐదు రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి నారా...
By Knakam Karthik Published on 30 Oct 2025 6:55 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది
వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది.
By జ్యోత్స్న Published on 30 Oct 2025 6:43 AM IST
Breaking : యూపీలో పడవ ప్రమాదం.. 24 మంది గల్లంతు
భారత్-నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఉత్తర్రదేశ్ రాష్ట్రం సుజౌలి ప్రాంతంలోని భరతపూర్ గ్రామానికి చెందిన 28 మంది ప్రజలు బుధవారం ఖైరతియా గ్రామంలో...
By Medi Samrat Published on 29 Oct 2025 9:57 PM IST
రిటైర్మెంట్ ఏజ్లో రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్లో తొలిసారిగా ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాటర్గా నిలిచి రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించాడు.
By Medi Samrat Published on 29 Oct 2025 9:31 PM IST
సీసీ కెమెరాలో రికార్డైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు
కెనడాలో 68 ఏళ్ల భారత సంతతి వ్యాపారవేత్త దర్శన్ సింగ్ సహసి హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత, ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నానని చెబుతూ లారెన్స్ బిష్ణోయ్...
By Medi Samrat Published on 29 Oct 2025 9:20 PM IST
దొంగ నోట్లు బాగా పెరిగిపోయాయి.. మీ చేతిలో ఉన్నది ఏదో చూసుకోండి కాస్త.!
2,000 రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించిన ఒక సంవత్సరం తర్వాత, 2024–25లో నకిలీ రూ. 500 నోట్లు బాగా పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల...
By Medi Samrat Published on 29 Oct 2025 8:50 PM IST
లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 29 Oct 2025 8:20 PM IST
నాలుగు నెలల్లో ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తాం.. అమరావతి రైతులకు మంత్రి గుడ్న్యూస్
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు.
By Medi Samrat Published on 29 Oct 2025 7:41 PM IST
వైఎస్ జగన్కు ఊరట
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. లండన్ పర్యటనపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది.
By Medi Samrat Published on 29 Oct 2025 7:24 PM IST
కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదు : డీకే శివకుమార్
బెంగళూరు ట్రాఫిక్ సమస్యపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 29 Oct 2025 6:32 PM IST














