టాప్ స్టోరీస్ - Page 24
అమెరికాలో దారుణం.. హైదరాబాద్ విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్కు చెందిన భారతీయ విద్యార్థిని టెక్సాస్లో దుండగులు కాల్చి చంపారని..
By అంజి Published on 5 Oct 2025 7:23 AM IST
'పిల్లలకు ఆ దగ్గు సిరప్ వాడొద్దు'.. తెలంగాణ ప్రజలను అలర్ట్ చేసిన డీసీఏ
తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రేసన్ ఫార్మా మే నెలలో తయారు చేసిన బ్యాచ్ SR-13 నుండి వచ్చిన కోల్డ్రిఫ్ సిరప్ను..
By అంజి Published on 5 Oct 2025 7:06 AM IST
కృష్ణా జిల్లాలో విషాదం.. లైంగిక వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
కృష్ణా జిల్లాలోని కొమరవోలు గ్రామంలో ఒక యువకుడి లైంగిక వేధింపులు భరించలేక 35 ఏళ్ల మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 5 Oct 2025 6:54 AM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 5 Oct 2025 6:44 AM IST
బాలీవుడ్ నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూత
బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ సినీ నిర్మాత దివంగత వి శాంతారామ్ భార్య, నటి సంధ్యా శాంతారామ్ శనివారం..
By అంజి Published on 5 Oct 2025 6:20 AM IST
వార ఫలాలు: తేది 5-10-2025 నుంచి 11-10-2025 వరకు
గృహానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ వారం తీసుకునే అవకాశముంది. స్థిరాస్తి వివాదానికి దూరపు బంధువుల సహాయం లభిస్తుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా...
By అంజి Published on 5 Oct 2025 6:04 AM IST
ఇక ఈ వైకుంఠపాళి వద్దు, గుజరాత్లో పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలి: చంద్రబాబు
ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 9:19 PM IST
కచ్చితమైన ఆధారాలుంటేనే విజయ్ను అరెస్ట్ చేస్తాం: తమిళనాడు మంత్రి
ఖచ్చితమైన ఆధారాలు ఉంటే తప్ప నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ను అరెస్టు చేయబోమని తమిళనాడు మంత్రి దురై మురుగన్ స్పష్టం చేశారు
By Knakam Karthik Published on 4 Oct 2025 9:02 PM IST
Telangana: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు
బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బ్యాడ్న్యూస్ చెప్పింది
By Knakam Karthik Published on 4 Oct 2025 8:47 PM IST
విశాఖలో వేడి గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన
అన్నదాన కార్యక్రమంలో గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 8:20 PM IST
ట్రంప్ ఫొటోతో కాయిన్..నిజమేనన్న అమెరికా ట్రెజరీ
అమెరికా స్వాతంత్ర్యం ప్రకటించి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కూడిన $1 నాణెం కోసం ముసాయిదా డిజైన్ను అమెరికా ట్రెజరీ...
By Knakam Karthik Published on 4 Oct 2025 7:18 PM IST
తెలంగాణ లోకల్ ఎలక్షన్స్పై సుప్రీంకోర్టులో పిటిషన్..ఎల్లుండి విచారణ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 4 Oct 2025 6:47 PM IST