టాప్ స్టోరీస్ - Page 25
కాంగ్రెస్ పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారింది: హరీశ్రావు
కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయం..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 8:30 PM IST
హైదరాబాద్కు తీరనున్న తాగునీటి కష్టాలు..రేపు వాటర్ స్కీమ్కు సీఎం శంకుస్థాపన
మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్– II & III కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు
By Knakam Karthik Published on 7 Sept 2025 7:45 PM IST
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ ఎంపీల వర్క్షాప్..చివరి వరుసలో మోదీ
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు రోజుల వర్క్షాప్ను ప్రారంభించింది
By Knakam Karthik Published on 7 Sept 2025 6:42 PM IST
మైసూర్ దసరా వేడుకల తరహాలో విజయవాడలోనూ ఉత్సవాలు..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించనుంది
By Knakam Karthik Published on 7 Sept 2025 5:49 PM IST
Andrapradesh: 128 ఎంజేపీ గురుకులాల్లో పే ఫోన్లు..షరతులు వర్తిస్తాయ్
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సౌకర్యార్థం మహత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల్లో పే ఫోన్ పేరుతో టెలీఫోన్ బాక్స్ లు ఏర్పాటు చేస్తోంది
By Knakam Karthik Published on 7 Sept 2025 4:53 PM IST
హైదరాబాద్లో 1.40 లక్షల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం: సీవీ ఆనంద్
గణేష్ చతుర్థి వేడుకల 3వ తేదీ నుండి 11వ రోజు వరకు మొత్తం 1.40 లక్షల గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 4:31 PM IST
పవన్కు హైకోర్టులో షాక్..రేపటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు హైకోర్టులో షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 7 Sept 2025 3:27 PM IST
ముఖ్య అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం.ఎప్పుడంటే?
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఈ నెల 10న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో (Chief Electoral Officers) కీలకస్థాయి సమావేశం నిర్వహించనుంది
By Knakam Karthik Published on 7 Sept 2025 3:09 PM IST
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనోత్సవాలపై సీఎం రేవంత్ హర్షం
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 2:53 PM IST
కోల్కతాలో మరో దారుణం..పుట్టినరోజు నాడే మహిళపై గ్యాంగ్ రేప్
కోల్కతాలోని రీజెంట్ పార్క్ ప్రాంతంలో తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇద్దరు పరిచయస్తులు తనపై సామూహిక అత్యాచారం చేశారని హరిదేవ్ పూర్ కు చెందిన 20 ఏళ్ల...
By Knakam Karthik Published on 7 Sept 2025 2:45 PM IST
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. టస్కర్ వాహనం ఢీకొని పారిశుధ్య కార్మికురాలు మృతి
ఆదివారం ఉదయం నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం సమీపంలో..
By అంజి Published on 7 Sept 2025 1:30 PM IST
Hyderabad: గంగమ్మ ఒడికి చేరుకుంటున్న గణేష్లు.. ఇప్పటి వరకు 2.61 విగ్రహాల నిమజ్జనం
11 రోజుల పాటు జరిగిన వినాయక చవితి ఉత్సవాల ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్..
By అంజి Published on 7 Sept 2025 12:25 PM IST