టాప్ స్టోరీస్ - Page 25
హత్య కేసులో నటుడికి షాక్..బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది
By Knakam Karthik Published on 14 Aug 2025 12:41 PM IST
Andrapradesh: పులివెందుల జడ్పీటీసీ పీఠం..టీడీపీ కైవసం
ఏపీ పాలిటిక్స్లో అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురుచూసిన కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.
By Knakam Karthik Published on 14 Aug 2025 12:09 PM IST
ఫ్యాన్సీ నంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెంచిన ప్రభుత్వం
మోటారు వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం ఫీజులను తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచింది.
By Knakam Karthik Published on 14 Aug 2025 11:46 AM IST
రూ.60 కోట్లు మోసం చేశారు.. శిల్పా శెట్టి, ఆమె భర్తపై కేసు..!
ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తను రూ. 60 కోట్లకు పైగా మోసం చేశారనే ఆరోపణలపై నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా సహా మరొక వ్యక్తిపై కేసు నమోదైంది.
By Knakam Karthik Published on 14 Aug 2025 10:56 AM IST
హైదరాబాద్కు సమీపంలో స్వల్ప భూ ప్రకంపనలు..ఇళ్ల నుంచి జనం పరుగులు
వికారాబాద్ జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి
By Knakam Karthik Published on 14 Aug 2025 10:00 AM IST
ఉక్రెయిన్తో డీల్ను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు..పుతిన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
అలాస్కా చర్చల ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 9:45 AM IST
ఏపీలో భారీ వర్షాలు..విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు ఇవే
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చెదురుముదురుగా భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు
By Knakam Karthik Published on 14 Aug 2025 8:37 AM IST
ఏపీలో ఆక్వా రైతులకు తీపికబురు..లైసెన్స్ పొందడం మరింత సులభం
రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో నిలుపుతామని వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు...
By Knakam Karthik Published on 14 Aug 2025 8:23 AM IST
తెలంగాణలో త్వరలోనే టూరిస్ట్ పోలీస్: డీజీపీ
రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు
By Knakam Karthik Published on 14 Aug 2025 8:02 AM IST
విద్యుత్ ఛార్జీలు, మోటార్లకు స్మార్ట్మీటర్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
గ్రీన్ ఎనర్జీ కారిడార్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిద్దిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 7:37 AM IST
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం: సీఎం రేవంత్
ఈనెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 7:11 AM IST
గుడ్న్యూస్..అగ్రికల్చర్ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు
తెలంగాణలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్ఏ విద్యార్థులకు వర్సిటీ రిజిస్ట్రార్ శుభవార్త చెప్పారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 7:01 AM IST