టాప్ స్టోరీస్ - Page 19
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు
రవీంద్రభారతిలో దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు వివాదంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 6:03 PM IST
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బిహార్ మంత్రి నియామకం
భారతీయ జనతా పార్టీ ఆదివారం కీలక నియామకం చేపట్టింది.
By Knakam Karthik Published on 14 Dec 2025 5:36 PM IST
Telangana: రేషన్కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 14 Dec 2025 5:28 PM IST
దేశం కోసం వెనక్కి తగ్గను..140 కోట్ల ప్రజల రక్షణే నా లక్ష్యం: ఖర్గే
దేశ హితాన్ని దృష్టిలో ఉంచుకుని తాను ఎలాంటి ఒత్తిళ్లకు భయపడబోనని, పార్లమెంట్ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...
By Knakam Karthik Published on 14 Dec 2025 5:00 PM IST
ఆస్ట్రేలియా బాండీ బీచ్లో కాల్పులు..10 మంది మృతి
ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బాండీ బీచ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
By Knakam Karthik Published on 14 Dec 2025 4:52 PM IST
మెస్సీ కోల్కతా టూర్లో గందరగోళం..నిర్వాహకుడికి 14 రోజుల పోలీస్ కస్టడీ
కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగడంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ 2025 ప్రధాన నిర్వాహకుడిని...
By Knakam Karthik Published on 14 Dec 2025 4:00 PM IST
ప్రజల్లో కేసీఆర్కు ఉన్న అభిమానం కేటీఆర్కు లేదు: టీపీసీసీ చీఫ్
ప్రజల్లో కేసీఆర్కు ఉన్న అభిమానం కేటీఆర్కు లేదు..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 3:00 PM IST
ఢిల్లీలో తీవ్ర గాలికాలుష్యం..50 శాతం మందితోనే ఆఫీసులు, హైబ్రిడ్ మోడ్లో స్కూళ్లు
ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో గాలికాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)లోని అత్యంత కఠినమైన స్టేజ్–IV...
By Knakam Karthik Published on 14 Dec 2025 2:08 PM IST
స్థానిక ఎన్నికల్లో విజయంపై పందెం.. ఓడటంతో మీసం కత్తిరించుకున్న కార్యకర్త
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ఘోర పరాజయం ఎల్డిఎఫ్ కార్యకర్త బాబు వర్గీస్కు వ్యక్తిగతంగా బాధ కలిగించింది.
By అంజి Published on 14 Dec 2025 2:00 PM IST
డయాబెటిస్.. ఈ తప్పులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త
డయాబెటిస్ (మధుమేహం)తో బాధపడేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మిగిలిన వారిలా అన్ని రకాల ఆహార పదార్థాలను తినే అవకాశం ఉండదు.
By అంజి Published on 14 Dec 2025 1:30 PM IST
ఏపీలో ఘోరం.. భార్యను చంపి బైక్పై తీసుకెళ్లాడు
పల్నాడు జిల్లా మాచవరంలో దారుణం జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి చంపేశాడు.
By అంజి Published on 14 Dec 2025 12:38 PM IST
Hyderabad: అమీన్పూర్ పరువు హత్య కేసు.. రిమాండ్లో నిందితులు.. సంచలన విషయాలు బయటపెట్టిన సీఐ
అమీన్పూర్ పరువు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. బీరంగూడ ప్రాంతానికి చెందిన శ్రవణ్ సాయి (20) అనే యువకుడు..
By అంజి Published on 14 Dec 2025 12:13 PM IST














