టాప్ స్టోరీస్ - Page 19
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు మరో 2 నెలల గడువు కోరిన స్పీకర్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కోసం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టును రెండు నెలల గడువు కోరారు
By Knakam Karthik Published on 31 Oct 2025 2:40 PM IST
మొంథా తుఫాన్తో రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం
మొంథా తుఫాను తో తెలంగాణ లో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 2:00 PM IST
వెడ్డింగ్ ఇన్సూరెన్స్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి?
మన దేశంలో వెడ్డింగ్ ఇండస్ట్రీ, దాని అనుబంధం రంగాల వ్యాపారం సుమారు 50 బిలియన్ డాలర్లుగా ఉంది. పెళ్లిళ్ల సీజన్లో భారీ ఎత్తున బిజినెస్ జరుగుతుంది.
By అంజి Published on 31 Oct 2025 1:30 PM IST
Video: తెలంగాణ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 12:48 PM IST
డీప్ ఫేక్పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి: చిరంజీవి
డీప్ ఫేక్పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి..అని సినీనటుడు చిరంజీవి అన్నారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 12:40 PM IST
Hyderabad: మహిళపై సహోద్యోగి లైంగిక దాడి.. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి.. ఆపై కత్తెరతో..
పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని సోమాజిగూడలోని దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన మహిళా సహోద్యోగి ఇంట్లో ఆమె లైంగిక దాడికి పాల్పడటంతో పాటు..
By అంజి Published on 31 Oct 2025 12:40 PM IST
తుఫాను వల్ల ప్రాణ నష్టం జరగలేదన్నది జగన్ బాధేమో: మంత్రి గొట్టిపాటి
మొంథా తుపాన్ కారణంగా ఏ ఒక్కరికీ ప్రాణనష్టం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేసింది..అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 11:59 AM IST
సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురువారం సాయంత్రం ముంబైలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు.
By అంజి Published on 31 Oct 2025 11:45 AM IST
దారుణం..రూ.కోటి బీమా డబ్బుల కోసం కొడుకును చంపించింది
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 31 Oct 2025 11:38 AM IST
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై బోరబండ పీఎస్లో కేసు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 11:14 AM IST
11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం, జనసేన కార్యకర్తపై పోక్సో కేసు
ఆంధ్రప్రదేశ్లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించినందుకు జనసేన పార్టీ కార్యకర్తపై కేసు నమోదు చేశారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 10:55 AM IST
దేశ ఐక్యతను బలహీనపరిచే చర్యలకు ప్రతి పౌరుడు దూరంగా ఉండాలి: మోదీ
గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాయకత్వం వహించారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 10:48 AM IST














