టాప్ స్టోరీస్ - Page 19
విషాదం.. హుమాయున్ సమాధి గోడ కూలి ఆరుగురు మృతి
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని హుమాయున్ సమాధి సముదాయం సమీపంలో ఉన్న దర్గా షరీఫ్ పట్టే షా లోపల గోడ కూలిపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురు మహిళలు,...
By అంజి Published on 16 Aug 2025 7:33 AM IST
అల్పపీడనం ఎఫెక్ట్.. ఇవాళ ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్లో చెదురుమదురుగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
By అంజి Published on 16 Aug 2025 7:14 AM IST
ఇండస్ట్రీయల్ కారిడార్కు త్వరలోనే అనుమతులు: సీఎం రేవంత్
అపోహలు, అనుమానాలతో ముందుకు వెళితే అభివృద్ధి సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్బోధించారు.
By అంజి Published on 16 Aug 2025 6:41 AM IST
2022లో ట్రంప్ అధ్యక్షుడైతే ఉక్రెయిన్ యుద్ధం ఉండేది కాదు: పుతిన్
2022లో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో ఉండి ఉంటే ఉక్రెయిన్లో యుద్ధం ఎప్పటికీ జరిగి ఉండేది కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం అన్నారు.
By అంజి Published on 16 Aug 2025 6:30 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉన్నాయంటే
దూర ప్రయాణాలలొ వాహన ఇబ్బందులుంటాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి....
By జ్యోత్స్న Published on 16 Aug 2025 6:06 AM IST
ట్రంప్ అలా చేస్తే నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తా: హిల్లరీ క్లింటన్
ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడంలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే, ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్ష...
By Knakam Karthik Published on 15 Aug 2025 10:00 PM IST
Video: సంజ్ఞా భాషలో జాతీయ గీతం..విద్యార్థులతో కలిసి కరీంనగర్ కలెక్టర్ ప్రదర్శన
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఒక అరుదైన గుర్తింపును తెచ్చిపెట్టాయి
By Knakam Karthik Published on 15 Aug 2025 9:30 PM IST
జగన్, చంద్రబాబుకు పెద్ద తేడా లేదు..ఇద్దరూ అదే చేశారు: షర్మిల
ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్కు మధ్య పెద్ద తేడా లేదు ..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
By Knakam Karthik Published on 15 Aug 2025 8:31 PM IST
పాకిస్థాన్లో ఆకస్మిక వరదల కారణంగా 154 మంది మృతి
గత 24 గంటల్లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కనీసం 154 మంది మరణించారని, అనేక మంది...
By Knakam Karthik Published on 15 Aug 2025 7:57 PM IST
పురాతన సమాధి పక్కన నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఐదుగురు మృతి
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 7:22 PM IST
అలా చేస్తే 240 సీట్లకు ఎందుకు పరిమితం అవుతాం: బండి సంజయ్
దేశంలో ఓట్ల చోరీ జరిగిందని చెప్పిన రాహుల్గాంధీ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరి అయింది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...
By Knakam Karthik Published on 15 Aug 2025 7:04 PM IST
2019లో ఓ రాక్షసుడు మద్య నిషేధం చేస్తానని మహిళల తాళిబొట్లు తెంచాడు: లోకేశ్
స్త్రీ శక్తి పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు
By Knakam Karthik Published on 15 Aug 2025 6:19 PM IST