టాప్ స్టోరీస్ - Page 18
నేపాల్ ప్రధాని పదవికి కేపీ శర్మా ఓలి రాజీనామా
కాఠ్మాండు నగరమంతా అగ్నికి ఆహుతవుతున్న పరిస్థితుల్లో, నేపాల్ ప్రధానమంత్రి కే.పీ. శర్మా ఓలి మంగళవారం రాజీనామా చేశారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 3:02 PM IST
ఇంత చేస్తున్నా వైసీపీ రాజకీయం చేస్తోంది..అచ్చెన్నాయుడు ఫైర్
యూరియా సమస్య కేవలం ఏపీలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉంది..అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 2:13 PM IST
ఉపరాష్ట్రపతిగా ఆయన గెలవాలని కోరుకుంటున్నా: కవిత
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్రెడ్డి గెలవాలని కోరుకుంటున్నట్లు..జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 1:34 PM IST
అక్రమ నిర్మాణంపై.. అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసు
అక్రమ నిర్మాణం చేపట్టినందుకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు నోటీసులు జారీ చేసింది.
By అంజి Published on 9 Sept 2025 1:26 PM IST
జైరాం రమేష్ తమ వైఫల్యాలపై దృష్టి పెట్టాలి..కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు
By Knakam Karthik Published on 9 Sept 2025 1:12 PM IST
వచ్చే జన్మలో అయినా పెళ్లి చేసుకుంటా..ప్రియురాలి మృతి తట్టుకోలేక ప్రియుడు సూసైడ్
ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఓ ప్రియుడు ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 9 Sept 2025 12:42 PM IST
ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిందా? అయితే ఈ సూపర్ ఫ్రూట్స్ తినండి
డెంగీ, టపాయిడ్ వస్తే శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. వీటి సంఖ్యను పెంచడంలో కివి, బొప్పాయి, కొబ్బరి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.
By అంజి Published on 9 Sept 2025 12:20 PM IST
Video: యూరియా కేంద్రం వద్ద చెప్పులతో కొట్టుకున్న మహిళలు
మంగళవారం ఉదయం ఇద్దరు మహిళా రైతులు యూరియా కోసం ఎదురు చూస్తూ పరస్పరం చెప్పులతో దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
By Knakam Karthik Published on 9 Sept 2025 12:17 PM IST
హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: హరీశ్ రావు
హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..అని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 11:55 AM IST
Telangana: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై హైకోర్టు సంచలన తీర్పు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
By Knakam Karthik Published on 9 Sept 2025 11:40 AM IST
అల్లుడితో ఆ సంబంధం.. భర్తను చంపి.. డెడ్బాడీని ఇంటివెనుక పాతిపెట్టేసిన భార్య
కాన్పూర్లో ఒక వ్యక్తి అదృశ్యమైన దాదాపు సంవత్సరం తర్వాత.. అతడు హత్యకు గురయ్యాడని తెలిసింది.
By అంజి Published on 9 Sept 2025 11:12 AM IST
రాష్ట్ర ఆదాయ పెరుగుదలకు కమిటీలు: డిప్యూటీ సీఎం భట్టి
సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగింది.
By Knakam Karthik Published on 9 Sept 2025 11:00 AM IST