టాప్ స్టోరీస్ - Page 18
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు
స్థిరస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి...
By జ్యోత్స్న Published on 1 Nov 2025 6:14 AM IST
సతీమణితో కలిసి రేపు లండర్ పర్యటనకు సీఎం చంద్రబాబు
వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్ కు బయల్దేరి వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 8:00 PM IST
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ ఫోకస్..గ్యారేజీలకే పరిమితమైన 600 బస్సులు
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేసింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 7:32 PM IST
ఏపీలో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో రేపు (శనివారం(01-11-2025) కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్...
By Knakam Karthik Published on 31 Oct 2025 7:18 PM IST
రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరణ
అమరావతి: ప్రైవేటు ఆస్పత్రుల అసోషియేషన్తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
By Knakam Karthik Published on 31 Oct 2025 7:10 PM IST
మొంథా తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి
కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కా కినాడ...
By Medi Samrat Published on 31 Oct 2025 7:10 PM IST
పీఎం ఈ-డ్రైవ్ కింద హైదరాబాద్కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుంది
By Knakam Karthik Published on 31 Oct 2025 7:03 PM IST
జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలి
రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 31 Oct 2025 6:22 PM IST
మొంథా తుఫాన్తో పంట నష్టం..పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది
By Knakam Karthik Published on 31 Oct 2025 3:30 PM IST
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు మరో 2 నెలల గడువు కోరిన స్పీకర్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కోసం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టును రెండు నెలల గడువు కోరారు
By Knakam Karthik Published on 31 Oct 2025 2:40 PM IST
మొంథా తుఫాన్తో రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం
మొంథా తుఫాను తో తెలంగాణ లో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 2:00 PM IST
వెడ్డింగ్ ఇన్సూరెన్స్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి?
మన దేశంలో వెడ్డింగ్ ఇండస్ట్రీ, దాని అనుబంధం రంగాల వ్యాపారం సుమారు 50 బిలియన్ డాలర్లుగా ఉంది. పెళ్లిళ్ల సీజన్లో భారీ ఎత్తున బిజినెస్ జరుగుతుంది.
By అంజి Published on 31 Oct 2025 1:30 PM IST














